సాధారణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్తవారి ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో పనులు చేసుకుంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయంపై ఒక కోడలు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని తనను అత్తగారు పోరు పెడుపెడుతోందని.. ఇది క్రూరత్వమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇది చాలా స్పెషల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో …
Read More »అమరావతిలో పేదలకు ఇళ్లు.. వైసీపీ సర్కారు తగ్గేదేలే!
ఏపీలో వైసీపీ సర్కారు తగ్గేదేలే! అనే విధంగా దూకుడు ప్రదర్శిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ముసాయిదాలో వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. …
Read More »వైసీపీకి ఈ ఒక్క ఎన్నికే ఎందుకు ప్రతిష్టాత్మకం..?
వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇటీవల కాలంలో నియోజకవర్గం పార్టీ పెద్దలు, ఇంచార్జ్లతో వరుస భేటీలు అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి తీరాలని.. ఎట్టి పరిస్థితిలోనూ.. అధికారం మనదే కావాలని కూడా.. వారికి సూచిస్తున్నారు. ఈ క్రమంలోకొన్ని కొన్ని విషయాలను కూడా.. ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఎంత బలంగా ఉన్నా.. వాటిని ఎదుర్కొనాలి. వాటిలో విజయం దక్కించుకోవాలి. ఆ తర్వాత.. 30 ఏళ్ల పాటు …
Read More »లోకేష్ గ్రాఫ్ పెరిగిందా.. తాజా సర్వే ఏం చెప్పింది…!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా.. లోకేష్ తో చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంపై చర్చించారు. సాధారణంగా.. నారా లోకేష్ దూకుడు, నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు మీడియాలో జొరుగానే ప్రచారం జరుగుతున్నాయి. వీటిని బట్టి.. ఎవరైనా..లోకేష్ దూకుడు సూపరెహే! అనే అనుకుంటారు. కానీ, చంద్రబాబు చేయించి న లేటెస్ట్ సర్వేలో మాత్రం.. లోకేష్కు తక్కువ …
Read More »సరైన కేండెట్ ఉంటే.. ఆ సీటు టీడీపీదే..
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఒక నియోజకవర్గంంలో అసలు పొలిటికల్ పరిస్థితి బాగో లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ జిల్లాలో కీలక నాయకుడు.. రాజకీయంగా దూరంగా ఉన్నారు. తనకు మంత్రి పదవి వస్తందని.. భావించిన ఆయన.. రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. దానికి ముందు కూడా.. అనారోగ్యం.. ఇతరత్రా సమస్యలతో రాజకీయంగా దూకుడు చూపించలేక పోయారు. పైగా వచ్చే ఎన్నికల్లో వారసుడిని రంగంలోకి దింపాలని ప్లాన్ …
Read More »111 నియోజకవర్గాల్లో సమీక్ష పూర్తి.. బాబు ఏం తేల్చారంటే..!
టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నాళ్లుగా చేస్తున్న నియోజకవర్గాల సమీక్షలో ఇప్పటి వరకు 111 నియోజకవర్గాలపై ఆయన దృష్టి సారించారు. తా జాగా పార్టీ కార్యాలయం.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉంటే.. ఏకంగా.. 111 నియోజకవర్గాల పై చంద్రబాబు సమీక్ష పూర్తి చేయడం.. నిజంగా రికార్డే. అయితే.. ఈ సందర్భంగా ఆయన తేల్చింది ఏంటి? పార్టీని గాడిలో పెట్టింది ఏంటి? నేతలకు చేసిన …
Read More »వైసీపీ – టీడీపీలో వారసుల లిస్ట్ పెరుగుతోంది…!
వారుసులకు టికెట్లు ఇచ్చేది లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసినా.. నాయకులు మాత్రం వెనక్కి తగ్గేదిలేదన్నట్టు ముందుకే సాగుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సహా.. కీలక నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఓ పది మంది పేర్లు వినిపించగా.. ఈ జాబితా ఇప్పుడు మరింత పెరిగిందని అంటున్నారు. కొత్తముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కొత్తవారికి టికెట్లు …
Read More »ఫుల్ హ్యాపీస్.. పదవిపై ఆలీ రియాక్షన్
గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు కమెడియన్ ఆలీ. పవన్ కళ్యాణ్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆలీ.. జనసేనను కాదని, వైసీపీలో చేరడమే అందరూ షాకవ్వడానికి కారణం. ఐతే తనకు ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీలో చేరతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పిన ఆలీకి వైసీపీ అధినేత జగన్ నుంచి పెద్ద హామీనే తీసుకుని …
Read More »ఫామ్హౌజ్ ఎపిసోడ్లో రెండో ఆడియో లీక్!
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర తుఫానుగా మారిన ఫామ్హౌజ్ ముడుపులు, కొనుగోళ్ల వ్యవహారంలో.. మరో ఆడియో బయటకు వచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి వచ్చిన తొలి ఆడియోలో.. స్పాట్పై చర్చించుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే నేతలకు అభయం కూడా ఇచ్చారు. అదేసమయంలో ఎక్కడ ఎప్పుడు ఎలా కలవాలి.. ఏం చర్చించుకోవాలనే విషయంపై దృష్టి పెట్టారు. డేట్లు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా విడులైన రెండో ఆడియో …
Read More »టీడీపీ తో పొత్తు పై.. బీజేపీ గుస్సా.. పవన్కు సంకటం..?
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఢిల్లీ వెళ్లారు. ఆయన అక్కడ బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. తర్వాత.. జరిగిన పరిణామాలు.. వంటివి చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సారి కూడా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనే.. పవన్ భేటీ అయి నట్టు సమాచారం. అయితే.. ఈ క్రమంలో ప్రధానంగా.. పవన్తో బీజేపీ నేతలు చేసిన చర్చల సారాంశం ఒక్కటే అంటున్నారు …
Read More »ఫామ్ హౌజ్ ఆడియో: బీజేపీ ఇలా దొరికేసిందే?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా మొయినాబాద్ ఫామ్హౌస్ లో జరిగిన బేరసారాలకు కొన్ని రోజుల ముందు.. అసలు ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన ఆడియోలను అధికార టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణల ఆడియోలు …
Read More »30న పవన్ డిసైడ్ చేసెస్తాడా?
ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు వేడిని రగుల్చుతున్నాయి. దీనిలో భాగంగానే జనసేన పార్టీ సమావేశం కానుంది. ఇటీవల పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరగనుంది.ఈ సందర్బంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. కార్యకర్తలకు, నాయకులకు, పార్టీలోకి రావాలని అనుకుంటున్న వారికి రోడ్ మ్యాప్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండ డం గమనార్హం. ఇప్పటి వరకు బీజేపీతొ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates