Political News

నా వారాహిని ఎవడాపుతాడో చూస్తా – పవన్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న వారాహి ప్ర‌చార వాహ‌నంలో త్వ‌ర‌లోనే తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్న‌ట్టుప‌వ‌న్ తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని స‌వాల్ రువ్వారు. నా వారాహి వాహ‌నంతో ప్ర‌చారానికి వ‌స్తున్నా. న‌న్ను ఎవ‌డు ఆపుతాడో రండి. మీ సీఎంను ర‌మ్మ‌నండి. కూసే గాడిద‌ల‌ను ర‌మ్మ‌నండి. నా వారాహిని ఆప‌మ‌నండి. అప్పుడు చూపిస్తా నేనేంటో!! అని …

Read More »

మాచ‌ర్ల ఘ‌ట‌న ఎన్నిక‌ల సీన్‌కి రిహార్స‌ల్సా!?

కొన్ని కొన్ని ఘ‌ట‌న‌లు ప‌రిశీలిస్తే.. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగానే క‌ళ్ల‌కు క‌డుతు న్నట్టుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఘ‌ట‌న కూడా ఇదే త‌ర‌హాలో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ అస‌లు ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఈ ప్రాంతంలోకి అస‌లు టీడీపీ నేత‌లు వ‌చ్చేందుకే లేద‌న్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రించారు. మొత్తంగా చాలా ముందస్తు పథకం ప్రకారమే.. విధ్వంసానికి దిగినట్లు …

Read More »

గాలి పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’!

మైనింగా డాన్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి గురించి తెలియని వారుండరు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా గాలి చేసిన అక్రమాలు, తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన్ను అరెస్టు చేయడం బెయిల్ పొందడం అందరికీ తెలిసిందే. అంతకముందు కన్నడ రాజకీయాల్లో బళ్లారి బ్రదర్స్ గా పేరున్న గాలి సోదరులు చేయని అరాచకం లేదు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా గాలి …

Read More »

50 కొత్త మొఖాల‌కు టికెట్లు.. వైసీపీలో గుస‌గుస‌

Jagan to pick 50 new candidates for 2024 elections

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అంద‌రూ పాత‌వారికే టికెట్లు ఇస్తాం. అంద‌రూ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయండి.. పార్టీని గెలిపించండి. మీరు ప‌ట్టుద‌ల‌గా గెల‌వండి! అని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌ర‌చుగా నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎమ్మెల్యేల‌ను తాడేప‌ల్లికి పిలిచి మ‌రీ క్లాసులు ఇస్తున్నారు. ఓకే.. అంటూ.. నేత‌లు కూడా త‌ల‌లూపుతున్నారు. తీరా చూస్తే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మ‌రో కోణం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం …

Read More »

చంద్ర‌బాబుకు ఛాన్స్ ఇచ్చేసిన కేసీఆర్‌!

రాజ‌కీయాల్లో నాయ‌కులు తీసుకునే నిర్ణ‌యాలు.. ఒక్కొక్క‌సారి బూమ‌రాంగ్ అవుతాయి. మ‌రికొన్ని సార్లు.. అయితే.. త‌మ‌కు ఇబ్బందిగానూ మార‌తాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌రిస్థితి రెండు ర‌కాలుగాను ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా త‌న టీఆర్ఎస్ పార్టీని మార్పు చేశారు. త‌ద్వారా.. ఆయ‌న దేశం మొత్తం ప‌ర్య‌టించ‌నున్నారు. అంటే.. ఇక‌, ప్రాంతీయ వాదానికి ఆయ‌న చోటు పెట్టే ఛాన్స్ లేదు. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లోనే ఉండి.. …

Read More »

మూడు రాజ‌ధానుల‌కు మూడేళ్లు.. ఏం సాధించిన‌ట్టు..?

ఏపీ సీఎం జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించిన మూడు రాజ‌ధానులకు ఈ నెల 17వ తేదీతో మూడేళ్లు పూర్త య్యాయి. అసెంబ్లీ సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే మూడు రాజ‌ధానులు సాకారం అవుతా య‌ని చెప్పారు. అయితే.. ఇవి ఎక్క‌డిగొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా మారిపోయాయి. స‌రే.. ఇవి అలా ఉండ‌డానికి న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు మాత్ర‌మే కార‌ణం కాదు.. రాజ‌కీయ ప‌ర‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ జనం బీఆర్ఎస్ ను పట్టించుకోవడం లేదా ?

జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితి…(బీఆర్ఎస్)ను స్థాపించిన కేసీఆర్ …ఏపీ వైపు చూస్తున్నారు. ఢిల్లీలో కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ సీఎం… ఇకపై పార్టీ విస్తరణకు ప్రాధాన్యమిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడంపైనే తొలుత దృష్టి పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీ వైపుకు బీఆర్ఎస్ కదులుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి శ్రీనివాస యాదవ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించారు. …

Read More »

చంద్రబాబుకు ఎంత క్రేజ్ ఉందో చెప్పేసిన ఐఎస్ బీ

వారేం అల్లాటప్పా బ్యాచ్ కాదు. అత్యున్నత విద్యార్హతలతో పాటు.. కీలక స్థానాల్లో ఉండేవారు. లక్షలాది మంది సమయం కన్నా వారి టైం విలువ చాలా ఎక్కువ. రోటీన్.. రొడ్డుకొట్టుడు రాజకీయాల్ని వారు అస్సలు పట్టించుకోరు. విషయం లేని వాటివైపు వారి చూపు పడదు. అలాంటి వారు డెబ్భై ప్లస్ లో ఉండి.. నిద్ర లేస్తే రాజకీయ ప్రత్యర్థుల చేత విపరీతంగా తిట్టించుకునే చంద్రబాబు ప్రసంగానికి క్యూ కట్టటమా? నీ పనైపోయింది …

Read More »

జగన్ ఊహించని కష్టం ?

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులను ఎదుర్కొన‌డం తేలికే. ఎందుకంటే వారు క‌ళ్ల ముందే క‌నిపిస్తారు. అయితే.. క‌ని పించ‌ని శ‌త్రువును ఎదుర్కొన‌డం.. ప్ర‌తిప‌క్షాల‌ను మించిన వ్యూహాల‌తో ముందుకు సాగే.. అయిన వారిని అడ్డుకోవ‌డం.. అంత తేలిక అయితే కాదు. ఊహ‌ల‌కు కూడా అంద‌ని విధంగా.. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఆయ‌న బావ, క్రైస్త‌వ ప్ర‌బోధ‌కుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వైసీపీ నేత‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. …

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌.. సీబీఐ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంపై లోతుగా విచార‌ణ జ‌రిపిన సీబీఐ.. తాజాగా సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖ‌లు చేసింది. దీనిలో అనేక సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఆరోప‌ణ‌ల‌ను కోర్టు సైతం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని చెబుతున్న తెలంగాణ సీఎం కుమార్తె క‌విత‌, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్ర‌ల‌ను సీబీఐ పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఛార్జ్‌షీట్‌లో …

Read More »

గంటా-క‌న్నా-బొండా.. భేటీ ఎందుకు హాట్ అయిందంటే!

Kanna Lakshmi Narayana Bonda Uma Ganta Srinivas

మాజీ మంత్రులు గంటా శ్రీనివాస‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. . తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్ లో ర‌హ‌స్యంగా భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాష్ట్ర రాజ‌కీ యాల్లో వీరి చుట్టూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వాస్త‌వానికి వీరు ముగ్గురు కూడా వేర్వేరు పార్టీల నాయ‌కులు. గంటా, బొండా ఇద్ద‌రూ టీడీపీలో ఉన్నారు. క‌న్నా మాత్రం బీజేపీలోనే కొన‌సాగుతున్నారు. అయితే, వీరు ముగ్గురూ కూడా కాపు …

Read More »

వంద రోజులు పూర్తి .. మ‌రి ఇమేజ్ పెరిగిందా?

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ, రాహుల్ గాంధీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన భారత్‌ జోడో యాత్ర 100 రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల్లో సాగింది. దాదాపు 2,800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ కు అద‌నంగా ల‌భించిన ఫ‌లితం ఏంటి? రాహుల్‌కు ద‌క్కిన ఇమేజ్ ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 …

Read More »