Political News

ఆడుకోండ‌మ్మా.. ఐపీఎల్ ఆడుకోండి

అనుకున్న‌దే అయింది. ఈ ఏడాది అక్టోబ‌రు 18 నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గాల్సిన మెగా క్రికెట్‌ ఈవెంట్‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డింది. ఆ టోర్నీ ఈ ఏడాది జ‌ర‌గ‌బోద‌ని ఎట్ట‌కేల‌కు ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అసాధ్య‌మ‌ని ఎప్పుడో తేలిపోయింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంది. ఐసీసీ ఛైర్మ‌న్‌గా …

Read More »

ఏపీలో క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌లు చూస్తే వ‌ణుకే

తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలకు సంబంధించిన గ‌ణాంకాలు చూస్తుంటే వామ్మో అనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని రోజులుగా న‌మోద‌వుతున్న కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భ‌యం గొలిపేలా ఉంది. అంద‌రూ కేసుల సంఖ్య‌నే చూస్తున్నారు కానీ.. మ‌ర‌ణాల మీద దృష్టిసారించ‌ట్లేదు. ప్ర‌భుత్వం కూడా బులిటెన్లో జిల్లాల వారీగా, ఓవ‌రాల్‌గా కేసుల సంఖ్య‌ను చెబుతోంది. అలాగే ఇప్ప‌టిదాకా న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్యా ఇస్తోంది. కానీ రోజు వారీ …

Read More »

యావత్ ప్రపంచానికి శుభవార్త.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సక్సెస్

అంచనాలు నిజమవుతున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచానికి పెను ప్రమాదకరంగా మారిన కోవిడ్ 19కు చెక్ చెప్పేందుకు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. యావత్ ప్రపంచం ఒకే సమయంలో ఒకేలాంటి సమస్య మీద యుద్ధం చేసిన మొదటిసారిగా చెప్పాలి. ఈ మహమ్మారికి చెక్ చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 120కు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతున్నాయి. ఇంత భారీగా సాగుతున్నా.. ఆరు వ్యాక్సిన్ ప్రయోగాల మీదనే ప్రపంచం …

Read More »

హైద‌రాబాద్ బోణీ … క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ షురూ

దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌పైనే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవ‌డంలో భాగంగా అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు. …

Read More »

ఏ అవకాశాన్నీ వదులుకోని రఘురామకృష్ణం రాజు

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిరంతరం తనను గెలిపించిన పార్టీకి షాకులు ఇస్తూనే ఉన్నారు. ‘బొచ్చులో నాయకత్వం‘ అన్న మాటతో మొదలైన ఇసుక వ్యాఖ్యలతో తారాస్థాయికి చేరింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండానే పదవి నుంచి డిస్మిస్ చేయాలంటూ లోక్ సభ స్పీకరుకు వైసీపీ పార్లమెంటరీ విభాగం వినతిపత్రం ఇచ్చింది పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సస్పెండ్ చేస్తే అతనికి మేలు చేసినట్టు అవుతుందన్న ఏకైక కారణంతో సస్పెండ్ …

Read More »

తిరుమల దర్శనాలపై యుటర్న్

ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గత నెల తిరుమల శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభించారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఫలితం లేకపోయింది. కొండపై పదుల సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడుతూ వచ్చారు. అధికారికంగా ఇప్పటికే 160 మంది దాకా కరోనా బాధితులుగా మారారు. కానీ అనధికారికంగా ఆ లెక్క 200 దాటిందన్నది టీటీవీ వర్గాల మాట. ఉద్యోగులతో పాటు అర్చకులు సైతం కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే …

Read More »

క‌ర్ణాట‌క ఫొటోతో జ‌గ‌న్‌కు ఎలివేష‌న్ ఇవ్వ‌బోయి..

Corona

సోష‌ల్ మీడియా కాలంలో ఏది నిజం.. ఏది ఫేక్ అని తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మైపోయింది. ఎక్క‌డెక్క‌డి ఫొటోలో తెచ్చి ఇక్క‌డివ‌ని చూపించి ఎలివేష‌న్లు ఇస్తుంటారు.. అలాగే అప్ర‌తిష్ట పాలు చేయ‌డానికీ ఇలాంటివి ఉప‌యోగించుకుంటుంటారు. తెలిసో తెలియ‌కో కొంద‌రు ఉన్న‌త స్థాయి వ్య‌క్తులు కూడా ఇలాంటి పొర‌బాట్లు చేస్తుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల్లో ఒక‌రైన రాజీవ్ కృష్ణ కూడా ఇలాగే చేశారు. అనంత‌పురంలో 1500 ప‌డ‌క‌ల‌తో కోవిడ్ ఆసుప‌త్రిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం …

Read More »

హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యం పై షాకింగ్ నిజాలు

కోవిడ్ కు చికిత్స చేయాలో లేదో తెలీదు. జస్ట్ అనుమానమే. దాన్ని తేల్చి వైద్యం చేయాలంటే హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల తీరు తెలిస్తే షాక్ కావాల్సిందే. కోవిడ్ అనుమానితులు.. పాజిటివ్ వచ్చినోళ్లు.. ఎవరైనా సరే ఒకటే తీరు. ఒకటే లక్ష్యం. వీలైనంతగా డబ్బుల్ని దోచుకోవటం తప్పించి మరింకేమీ తమకు ప్రాధాన్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల …

Read More »

అంత టెన్ష‌న్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ అంత్యాక్ష‌రి

దేశ‌మంతా క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోయి ఉంటే.. రాజ‌స్థాన్‌లో మాత్రం రాజ‌కీయ వేడి రాజుకుంది. అశోక్ గెహ్లాత్ స‌ర్కారుపై తిరుగుబాటు చేసిన ఉపముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ వ‌ర్గం.. ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. స‌చిన్ వైపు 30 మంది దాకా ఎమ్మెల్యేలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. ఇటీవ‌ల మీడియా ముందు 104 మందితో ప‌రేడ్ నిర్వ‌హించి త‌న ప్ర‌భుత్వానికి వ‌చ్చిన …

Read More »

ఏపీ కొత్త జిల్లాలతో ఇలాంటి సిత్రాలకు కొదవ లేదట

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఇప్పటికే పలు హామీల్ని అమలు చేసిన ఆయన.. తాజాగా ఏపీలో కొత్త జిల్లాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కొత్త జిల్లాలపై కసరత్తుకు కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. కొత్త జిల్లాలకు సంబంధించిన ఎన్నో అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకున్న ప్రాతిపదిక చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ.. …

Read More »

ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎన్నో తెలుసా?

ఒక్క రోజులో వెయ్యి క‌రోనా కేసుల‌ట‌. గ‌త నెల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించి ఈ అప్ డేట్ చూసి వామ్మో వాయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఏపీలో ఒక్క రోజులో 5 వేల కేసుల‌కు పైగా వ‌చ్చాయంటే క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయంటే తీవ్ర‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే విష‌యం. తెలంగాణ‌లో …

Read More »

క‌రోనాను మించిన విల‌యం చూస్తున్న ఆ రాష్ట్రం

ఇప్పుడు దేశ‌మంతా అంద‌రి దృష్టీ క‌రోనా మీదే ఉంది. ఇండియాలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వైర‌స్ ప్ర‌భావంతో అన్ని రాష్ట్రాలూ అల్లాడిపోతున్నాయి. క‌రోనా కేసులు ప‌ది ల‌క్ష‌లు దాటిపోయాయి. వేల‌మంది ప్రాణాలు వ‌దులుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్నీ ఈ మ‌హ‌మ్మారి ధాటికి కుదేల‌వుతున్నాయి. ఐతే ఓ రాష్ట్రం మాత్రం క‌రోనాను మించి విల‌యాన్ని ఎదుర్కొంటోంది. కానీ దాని గురించి ఎవ‌రికీ ప‌ట్టింపు లేదు. ఆ …

Read More »