Trends

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కేజీ ఎంత?

పెను దుమారంగా మారిన తిరుమల లడ్డూ నాణ్యత అంశంపై బోలెడన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తానికి మూలం లడ్డూ నాణ్యత మీద ఉన్న అనుమానంతో..దానికి వినియోగించిన నెయ్యిని పరీక్షలకు పంపగా.. అందులో స్వచ్ఛమైన ఆవునెయ్యికి బదులుగా.. పందికొవ్వు.. గొడ్డు కొవ్వు ఉందన్న అనుమానాలు సంచంనలంగా మారాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వం తప్పు చేసిందని.. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిని కేజీ రూ.320కు కొన్నట్లుగా ఆనం వెంకటరమణారెడ్డి …

Read More »

కుమారి ఆంటీ పెద్ద మనసు

కొంతమంది కొన్నిసార్లు ఇట్టే ఫేమస్ అయిపోతారు. సాదాసీదా జీవితాలే అయినప్పటికీ.. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు కుమారి ఆంటీ. ఐటీ నగరిలో ఫుట్ పాత్ మీద చిన్న హోటల్ పెట్టుకొని.. రుచికరమైన ఫుడ్ ను సరసమైన ధరల్లో అందించే కుమారి ఆంటీ షాపుపై అధికారులు ప్రతాపం చూడటం.. దీనిపై ఆమె ఆవేదనకు.. నెటిజన్లు.. సోషల్ మీడియా అండగా ఉండటం తెలిసిందే. కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్ర …

Read More »

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ మాత్రం తగ్గని రీతిలో దూసుకెళుతోంది. కొన్ని విషయాల్లో హైదరాబాద్ కు సాటి రానట్లుగా పరిస్థితులు ఉన్నాయి. తాజాగా నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించిన రిపోర్టులో హైదరాబాద్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా పేర్కొంది. అతి పెద్ద ఆఫీస్ స్థలాలకు హైదరాబాద్ లో గిరాకీ …

Read More »

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం ఒక ఎత్తు అయితే.. ఈ ఎపిసోడ్ లో అపార్టుమెంట్ కు చెందిన యువతి విషయంలో అనుచితంగా వ్యవహరించిన వైనంపై స్పందించింది. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ అంశం పలు కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. బాధితురాలికి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భేషరతు క్షమాపణలు చెప్పాలన్న ఆదేశాల్ని సుప్రీం …

Read More »

రూ.1.87 కోట్లు.. హైదరాబాద్ లో లడ్డూ వేలం కొత్త రికార్డు

వినాయకచవితి నిమజ్జనం వేళలో నిర్వహించే లడ్డూ వేలం ఎంతటి ఆసక్తిని రేపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది హైదరాబాద్ శివారులోని ఖరీదైన విలాల్ల్లో జరిగిన లడ్డూ వేలం కోటి దాటేసి.. అందరూ వారివైపు చూడగా.. ఈసారి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ.. ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. …

Read More »

భర్తతో రేప్ చేయించి మర్డర్ చేసే భార్య.. కోర్టు వేసిన శిక్ష ఇదే

రీల్ కాదు రియల్ ఉదంతమిది. గతంలో వెలుగు చూసి సంచలనంగా మారిన ఈ దారుణ నేరాలకు పాల్పడే జంటకు రంగారెడ్డి జిల్లా కోర్టులు తాజాగా జీవితఖైదు శిక్ష విధించింది. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయటం.. వారిని అత్యాచారం చేసి.. ఆపై హత్య చేయటం..వారి వద్ద ఉన్న సొత్తును దొంగలించే దారుణ నేరానికి భార్య సహకారం అందించే వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. అలాంటి దుర్మార్గ జంటకు తాజాగా కోర్టు యావజ్జీవ …

Read More »

ఔను.. జ‌గ‌న్ నేర్చుకోవాలి!

మంచో చెడో.. జ‌న‌సేన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ఒక మాట అనేశారు. జ‌గ‌న్ చాలా నేర్చుకోవాలి అని! ఔను. ఇది వాస్త‌వం కూడా. ప్ర‌జ‌ల‌ను ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కే ప‌రిమితం చేయాలని చూసిన జ‌గ‌న్‌.. డ‌బ్బులు ఇస్తు న్నాం.. మ‌న‌కే ఓటేస్తార‌ని భావించిన జ‌గ‌న్‌.. తాజా ఎన్నిక‌ల్లో బొక్క బోర్లా ప‌డ్డారు. జనం డ‌బ్బుకు కాదు.. లొంగేది.. అభిమానానిక‌ని నిరూపించారు. కానీ, జ‌గ‌న్ నేర్చుకోలేక పోయారు. విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. …

Read More »

తారక్ అభయంతో అభిమాని ఆనందం

తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా తమ కుమారుడిని బ్రతికించాలని, చనిపోయేలోపు దేవర చూడాలని కోరుకుంటున్నాడని అతని తల్లితండ్రులు కన్నీళ్లు పెడుతూ చేసిన వీడియో అందరినీ కదిలించింది. ఇది ఎలాగైనా తారక్ కు చేరాలని వేల సంఖ్యలో రీ ట్వీట్లు ట్యాగ్ లు చేశారు. ఎంతో …

Read More »

అండ‌మాన్ రాజ‌ధాని పేరు మార్పు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న అండ‌మాన్ నికోబార్ దీవుల రాజ‌ధాని ‘పోర్టు బ్లెయిర్‌’ పేరును మార్చేసింది. పోర్టు బ్లెయిర్‌కు కొత్త‌గా ‘శ్రీవిజ‌య‌పురం’ పేరును పెట్టింది. ఇక‌, నుంచి అధికారికంగా ఈ పేరు మ‌నుగ‌డ‌లోకి వ‌స్తుంద‌ని కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది. దేశ స్వాతంత్య్ర స‌మ‌రం నుంచి కూడా పోర్టు బ్లెయిర్‌కు ప్రాధాన్యం ఉంది. అప్ప‌ట్లో దేశ స్వాతంత్య్రం కోసం …

Read More »

రూ.2 వేల కోట్ల ట్రేడింగ్ స్కాంలో నటి అరెస్టు

అసోంలో సంచలనంగా మారిన ఒక ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నటి సుమిబోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంకు సంబంధించిన కేసులో ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా అరెస్టు చేశారు. నిజానికి ఈ కుంభకోణం మొదట్లో రూ.22వేల కోట్లుగా చెప్పగా.. ఆ తర్వాత …

Read More »

రజినీ సినిమా లో చేయమని హీరో ని అడిగితే

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఆయన్ని మించిన ఆకర్షణ వేరే ఇంకేదీ అవసరం లేదు. కానీ ఆయన కొత్త చిత్రాల్లో మాత్రం దర్వకులు వేరే ఆకర్షణల్ని బాగానే దట్టిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ‘వేట్టయాన్’తో పాటు ఆ తర్వాత రానున్న ‘కూలీ’ సినిమామాల్లో కాస్టింగ్ చూస్తే మల్టీస్టారర్ తరహాలో కనిపిస్తున్నాయి. ‘వేట్టయాన్’లో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండడం విశేషం. ఇక ‘కూలీ’లో …

Read More »

వందల సంవత్సరాల వెనక్కి ఎస్ఎస్ఎంబి 29

ఒక సినిమా రిలీజ్ అవ్వడం మీద కన్నా మొదలుపెట్టడం గురించి విపరీతమైన ఉత్సుకత కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాటిలో ఇప్పుడు మొదటి వరసలో ఉన్నది మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ. ఫ్యాన్స్ ఎదురు చూపులకు పరీక్ష పెడుతూ జక్కన్న టీమ్ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలాని పనులేవీ ఆగలేదు. వర్క్ షాప్స్, ఆడిషన్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ దాదాపు …

Read More »