యశస్వి జైశ్వాల్.. ఈ ఐపీఎల్లో కోహ్లి, రోహిత్ లాంటి సూపర్ స్టార్ క్రికెటర్లను మించి ఎక్కువ చర్చనీయాంశం అవుతున్న పేరు. ముంబయికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన ఈ కుర్రాడు ఐపీఎల్లో ఈ సీజన్ టాప్ స్కోరర్గా నిలిచే వరకు సాగిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. మహా మహా బ్యాట్స్మెన్ను వెనక్కి నెట్టి అతను పరుగుల వరద పారిస్తున్నాడు ఈ సీజన్లో. కొన్నేళ్ల నుంచి ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్నప్పటికీ.. ఈసారి …
Read More »పాస్టర్ మాటలు నమ్మి ఉపవాసం.. 200 మంది మృతి..
గీత-ఖురాన్-బైబిల్.. ఏం చెప్పినా..చివరి సారాంశం మాత్రం.. దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ.. భగవంతునివైపు దృష్టి పెట్టి.. ఆఖరుకు భగవంతుడిని చేరుకునే మార్గాన్ని అన్వేషించాలనే. అంతే తప్ప.. ఈ దేహాన్ని కృశింపజేసుకుని.. భగవంతుడిని చేరాలని ఏ గ్రంధం కూడా బోధించలేదు. మధ్యలో ఉన్న ఉపవాస నియమాలు.. ఆయా కాలాలను బట్టి.. దేహాన్ని రిపేర్ చేసుకునేందుకు ఉపయోగపడతాయని కూడా పెద్దలు చెబుతారు. అంతేకాదు.. భగవంతుడిని చేరుకునేందుకు సన్మార్గం.. దైవ చింతన.. నీతి నియమాలకు పెద్దపీట …
Read More »ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ.. చితక్కొట్టేశాడుగా!
ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశ్వరూపం చూపించటంతో పరుగుల వరద పారింది. కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించటం ద్వారా సరికొత్త రికార్డును తన పేరుతో క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. యశ్ దాన్ని 13 బంతులకు కుదించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లను భారీగా శిక్షించిన అతను బ్యాట్ తో వీర …
Read More »ఇండియా-పాకిస్థాన్ మెగా ఫైట్ ఆ రోజే..
ప్రపంచ క్రికెట్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా ఇది క్రేజీయెస్ట్ క్రికెట్ మ్యాచ్గా ఉంటోంది. అందులోనూ రెండు దేశాల మధ్య దశాబ్దంన్నరగా ద్వైపాక్షిక క్రికెట్ ఆగిపోవడంతో.. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే క్రికెట్ ప్రపంచమంతా కళ్లప్పగించి చూస్తోంది. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మ్యాచ్ అంటే …
Read More »సూర్య అవతారమే మారిపోయిందే..
దక్షిణాదిన పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో సూర్య ముందు వరసలో ఉంటాడు. గజిని సహా ఎన్నో సినిమాల్లో సూర్య తన పాత్రల కోసం నమ్మశక్యం కాని మేకోవర్లతో కనిపించాడు. సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనూ సూర్య రకరకాల అవతారాల్లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో సూర్య …
Read More »కృష్ణ..కృష్ణా చేసినవే చేస్తున్నావా.. జగనన్నా…
ప్రగతి ఖిలా కృష్ణా జిల్లాలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంటుందంటారు. ఎన్టీయార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ విజయభేరీ మోగించింది. ఈ లోపు కాలచక్రంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. వైసీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాన్ని తగ్గించుకునేందుకు జగన్ చేయని ప్రయత్నమూ లేదు.. కృష్ణా జిల్లాలో పట్టు పెంచుకునేందుకు జగన్ స్వయంగా రంగంలోకి …
Read More »చైనాలో తొలి చాట్ జీపీటీ అరెస్టు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (కృత్రిమ మేధ) ఆటం బాంబ్ కంటే ప్రమాదకరమైనదంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. అందుకు తగ్గట్లే చోటు చేసుకున్న ఈ పరిణామం చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని విపరిణామాలు చోటు చేసుకుంటాయన్న భావన కలుగక మానదు. మానవ మేధస్సును మించిపోయే ఈ కృత్రిమ మేధతో బోలెడన్ని అరాచకాలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళలోనే.. కృత్రిమ మేధతో సిద్ధం చేసిన చాట్ జీపీటీ సాయంతో క్రియేట్ చేసిన …
Read More »అమెరికాలో తుపాకీ పేలుళ్లు.. బైడెన్ నిర్వాకమే కారణమా?!
అమెరికాలో కాల్పులు. ఈ మాట తరచుగా వినిపిస్తూనే ఉంది. 24 గంటల కిందటే.. అమెరికాలో కాల్పులు జరిగి.. 9 మంది మృతి చెందిన దుర్ఘటన.. ప్రపంచాన్ని వణికించేలా చేసింది. ఇంతలోనే.. మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే మాల్స్ను టార్గెట్ చేసుకుంటున్న దుండగులు.. పిట్టలను కాల్చినట్టు మనుషులను కాల్చేస్తున్నారు. ఇదేదో.. సరదా.. అనుకుంటున్నారో.. మరేమో.. తెలియదు కానీ.. ఒకరిద్దరు చేస్తున్న దారుణాలతో కుటుంబాలకు కుటుంబాలే కన్నీరు …
Read More »కేరళలో 20 మంది ప్రాణాల్ని తీసిన పడవ ప్రమాదం
కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలో ఇరవై మంది మరణించారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలో పడవ ఎందుకు బోల్తా పడిందన్న విషయంపై స్పష్టత రావట్లేదు. దీనిపై అధికారులు విచారిస్తున్నారు. తనూర్ పట్టణ తువల్తీరం బీచ్ సమీపంలో 30 మందిలో వెళుతున్న పడవ బోల్తా పడింది. దీంతో.. పలువురు పడవ అడుగు భాగానికి వెళ్లిపోయారు. …
Read More »హైదరాబాద్ మాల్ ప్లే జోన్ లో చిన్నారి చేతి వేళ్లు తెగిపడ్డాయి
అనూహ్య ప్రమాదం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. వీకెండ్ వేళ సరదాగా చిన్నారిని తీసుకెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. సిటీలోని మాల్ ఏదైనా.. ఒక ఫ్లోర్ లో కచ్ఛితంగా ఏర్పాటు చేసేది ప్లే జోన్. మాల్ కు వచ్చే పిల్లలకు ఈ జోన్ కు వెళ్లేందుకు.. అక్కడ గడిపేందుకు తల్లిదండ్రుల్ని ఎంతలా సతాయిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి ప్లే జోన్ లో ఇలాంటి ప్రమాదం …
Read More »గూగుల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఉద్యోగి ఆత్మహత్య!
ప్రపంచ టెక్ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఇంజనీర్ ఒకరు.. ఎన్ వైసీలోని ఆఫీసు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి చెల్సియాలోని సెర్చ్ జెయింట్ హెడ్క్వార్టర్స్లోని 14వ అంతస్తు నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దూకి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గూగుల్ మాన్హాటన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ విషాదం ఇంకా ఉద్యోగి …
Read More »గూగుల్ ఇంజనీర్ ఆత్మహత్య..
ప్రపంచ టెక్ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఇంజనీర్ ఒకరు.. ఎన్ వైసీలోని ఆఫీసు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం అర్థరాత్రి చెల్సియాలోని సెర్చ్ జెయింట్ హెడ్క్వార్టర్స్లోని 14వ అంతస్తు నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దూకి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గూగుల్ మాన్హాటన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ విషాదం ఇంకా ఉద్యోగి …
Read More »