ఆదిపురుష్ వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించినప్పటికీ కాంట్రావర్సీలు మాత్రం ఆగడం లేదు. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ చేయాలని ఏకంగా ప్రధాన మంత్రికి ఉత్తరం రాయడం ఇప్పటికే ప్రకంపనలు రేపింది. తాజాగా రచయిత మనోజ్ ముంతషీర్ కు చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఆయనకు ముంబై పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీతాదేవి భారతదేశంలో పుట్టినట్టు అర్థం వచ్చే డైలాగులు, హనుమంతుడితో చెప్పిన …
Read More »అఫైర్ ఉంటే ఉద్యోగం ఊస్టింగేనట
ఈ హైటెక్ జమానాలో కార్పొరేట్ ఆఫీసులలో యువతీయువకులు, పురుషులు, మహిళలు కలిసి పనిచేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు సహోద్యోగుల మధ్య వివాహేతర సంబంధాలు, అఫైర్లు నడుస్తున్న ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఇటువంటి వ్యవహారాలు కంపెనీలో అంతర్గతంగా ఉద్యోగులకు మాత్రమే తెలుస్తాయి. ఆ అఫైర్ల వల్ల ఏవైనా సమస్యలు వస్తే సదరు ఉద్యోగులు వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటుంటారు. ఒకవేళ యాజమాన్యానికి ఆ అఫైర్ గురించి తెలిసినా వారిని …
Read More »బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో ‘కబాలి’ చిత్ర నిర్మాత అరెస్టు
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టాలీవుడ్ నిర్మాతను పోలీసులు అరెస్టు చేసి.. డ్రగ్స్ నుస్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్ర నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో …
Read More »టీడీపీ.. వైసీపీ రెండు పార్టీల్లోనూ సేమ్ ప్రాబ్లమ్…!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పది పదిహేను మినహా.. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, వైసీపీల్లో ఇద్దరికి మించిన నాయకులు పోటీలో ఉన్నారు. మాకంటే మాకే టికెట్ ఇవ్వాలని.. వైసీపీలో అయితే.. రోజు పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్తవారు ఈ పోటీలో ముందున్నారు. దీంతో నియోజకవర్గాలను పరిశీలిస్తే.. ఒక్కొక్క చోట నలుగురు నాయకులు కూడా రెడీగా ఉన్నారు. అదే సమయంలో కొత్తవారు కూడా బేల చూపులు …
Read More »అప్సర హత్య కేసులో కీలక మలుపు
హైదరాబాద్లో సంచలనం రేపిన అప్సర హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సాయికృష్ణ అనే పూజారి ఆమెను హత్య చేసి ఒక మ్యాన్ హోల్లో పడేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సాయికృష్ణకు ఆల్రెడీ పెళ్లి అయి పిల్లలు ఉండగా.. అప్సరతో అక్రమ సంబంధం పెట్టుకోవడం.. వీళ్లిద్దరూ కలిసి అనేక ప్రాంతాలకు తిరగడం.. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో అతను ఆమెను చంపేసి మ్యాన్ హోల్లో పడేయడం గురించి …
Read More »50 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి అయిన ప్రభుదేవా
నృత్యదర్శకుడిగా పరిచయం అయి.. ఆపై నటుడిగా మారి.. చివరగా దర్శకుడు కూడా అయ్యాడు ప్రభుదేవా. అన్ని రకాలుగానూ అతను ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం అతను నటుడిగా అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే.. డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అడపాదడపా కొన్ని పాటలకు నృత్యరీతులూ సమకూరుస్తున్నాడు. ప్రభుదేవా సినీ జీవితం ఎంత ఆసక్తికరమో.. వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తన మొదటి భార్య రమలతకు దూరమై.. నయనతారతో ప్రేమలో …
Read More »కెనడాలో ఇందిర హత్యపై సంబరాలు.. ఇదేం ఆరాచకం?
ఒక దేశ ప్రధానిని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ప్రదర్శిస్తూ.. దానికి ప్రతీకారం పేరుతో మరో దేశంలో ర్యాలీ నిర్వహించి.. సంబరాలు చేస్తే దాన్నేమనాలి? ఎలా రియాక్టు కావాలి? హింసను ప్రోత్సహించే వారు.. ఆరాచకాలకు మద్దతు పలికే వారు ఎవరైనా సరే.. తీవ్రంగా ఖండించాల్సిందే. అలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించకూడదు. కెనడాలో చోటు చేసుకున్న ఒక ఆరాచక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని వివరాలు తెలిసినంతనే …
Read More »16 వేల గుండె ఆపరేషన్లు చేసి, గుండె పోటు తో మృతి
ఆయన యువ డాక్టర్. పట్టుమని నాలుగు పదుల వయసు పూర్తిగా నిండనేలేదు. కానీ, ఆయన ఈ దేశానికి ఎంతో మేలు చేశాడు. ఎక్కడ నుంచి ఎవరు వచ్చినా.. నాడి పట్టుకుని గుండె చప్పుడును లెక్కగట్టేవారు. ఈ క్రమంలో కొన్ని వేల గుండెల చప్పుళ్లు విని.. ఆగిపోతున్న వాటికి ఊపిరి ఇచ్చి.. చప్పుడు చేసేలా ప్రాణాలు పోశాడు. కానీ… విధి బలీయం. ఇన్ని వేల మంది గుండెలను ఆగకుండా చేసిన ఆయన …
Read More »ఒడిషా విషాదం.. కేటుగాళ్లు తయార్
ఒక పెద్ద ప్రమాదం, దాంతో పాటే విషాదం చోటు చేసుకున్నపుడు మానవత్వంతో స్పందించే వాళ్లు ఒకవైపు ఉంటే.. ఆ సమయంలోనూ దుర్మార్గంగా ఆలోచించి ప్రయోజనం పొందాలని చూసేవాళ్లు ఇంకోవైపు ఉంటారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటనదగ్గది ఇటీవల ఒడిషాలో చోటు చేసుకుంది. మూడు రైళ్లు ఒకదాంతో ఒకటి ఢీకొట్టిన ఈ ప్రమాదంలో దాదాపు మూడొందల మందిదాకా ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఐతే …
Read More »ఇవేం హత్యలు? ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని లేపేసింది
మారుతున్న కాలానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న దారుణ హత్యల వివరాలు తెలిస్తే నోట వెంట మాట రాని పరిస్థితి. బంధాలు.. అనుబంధాల మీద కొత్త సందేహాలు పుట్టుకొచ్చేలా ఉంటున్న ఈ దారుణాల వివరాలు తెలిసినంతనే నోట మాట రాలేని పరిస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం పాతబస్తీలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో డెడ్ …
Read More »ఒడిశా ఘోరంలో కరెంటు షాక్ తోనే 40 మంది చనిపోయారట
వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు …
Read More »షాకిచ్చే రిపోర్టు: గుండెపోటు ముప్పు ఆ రోజే ఎక్కువట
కరోనా ముందుకు భిన్నంగా మహమ్మారి తర్వాత నుంచి వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు ఎక్కువ కావటం.. అప్పటివరకు బాగా ఉన్నవారు.. అమాంతం మరణిస్తున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా.. అప్పటివరకు అందరితో హ్యాపీగా ఉండి.. ఉన్నట్లుండి చోటుచేసుకునే కార్డిక్ అరెస్టుతో ప్రాణాలు విడుస్తున్న వైనాలకు సంబంధించిన వీడియోలు తెగ భయాన్ని.. కొత్త ఆందోళనను గురి చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? …
Read More »