Trends

విదేశాల్లో 10,000 మందికి పైగా భారత ఖైదీలు

విదేశీ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం 86 దేశాల్లో మొత్తం 10,152 మంది భారతీయులు వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక అందులో మరికొందరు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఇందులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ), నేపాల్, కువైట్, ఖతార్, పాకిస్తాన్, అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, స్పెయిన్, …

Read More »

అమెరికాలో మరో విమాన ప్రమాదం.. 8 రోజుల్లో ఇది మూడోది!

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. తాజాగా అలాస్కాలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో, గత ఎనిమిది రోజుల్లో అమెరికాలో మూడు ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పశ్చిమ అలాస్కాలోని నోమ్ …

Read More »

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం ఆస్తులను కేటాయించవచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తికి భారీగా 500 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు లబ్ధిదారుడు మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది. మోహిని మోహన్ దత్తా పేరు టాటా గ్రూప్‌తో పెద్దగా సంబంధం …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ టెన్షన్ ఏంటి హిట్ మ్యాన్?

ఓ సమయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్ గా వెలుగొందిన రోహిత్ శర్మ, ఇప్పుడు తన బ్యాటింగ్ ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. టెస్టు, వన్డే, టీ20 ఏ ఫార్మాట్ లోనైనా ధాటిగా ఆడే రోహిత్, ఈ మధ్య కాలంలో పూర్తిగా బలహీనతను ప్రదర్శిస్తున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలోనూ అతని బ్యాటింగ్ నిరాశపరిచింది. అతి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా ఛాంపియన్స్ …

Read More »

2009 – 2024 కాలంలో ఎంతమంది భారతీయులను బహిష్కరించారో తెలుసా?

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, 104 మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా, ప్రత్యేక మిలిటరీ విమానం ద్వారా వారిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో ఈ అంశంపై వివరాలు వెల్లడించారు. 2009 నుంచి ఇప్పటివరకు మొత్తం 15,668 మంది భారతీయులను అమెరికా బహిష్కరించినట్టు మంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా, …

Read More »

రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు…!

హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.99తో విజయవాడకు వెళ్ళొచ్చా? నిజంగానా? అని ఆశ్యర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఈటీఓ మోటార్స్ ఈ కొత్త చౌక ప్రయాణాన్ని అందిస్తోంది. అది కూడా ఏసీ సౌకర్యంతో కూడిన జర్నీని ఈ సంస్థ మనకు అందించనుంది. ఈ సర్వీసులను తెలంగాణ రవాణా సఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులు మూడు నుంచి నాలుగు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. …

Read More »

అక్రమ వలసల విషయంలో భారత్ స్టాండ్ ఏంటి?

అమెరికా ఇటీవల భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వం భారతీయులను వెనక్కి పంపడం ఇప్పుడు మొదటిసారి కాదని, ఇది గతంలో కూడా కొనసాగిన ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. ఏటా ఎన్నో దేశాల నుండి అక్రమంగా ప్రవేశించిన వలసదారులను అమెరికా తమ దేశాలకు తిరిగి పంపిస్తూనే ఉందని తెలిపారు. ఇదే …

Read More »

డిపోర్ట్ గాదలు.. యూస్ వెళ్లిన విషయం కూడా తెలియదట!

అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక ఆర్మీ విమానంలో వీరిని తరలించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే. అయితే, వీరిలో కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారులకు కూడా ఈ విషయమై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. గుజరాత్‌కు …

Read More »

ఆస్ట్రేలియాకు మరో షాక్.. ఆల్ రౌండర్ హల్క్ రిటైర్మెంట్

ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే గాయాలతో మిచెల్ మార్ష్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో వెబ్ స్టర్‌ను ఎంపిక చేసే అవకాశముంది. అలాగే, కీలక బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమీన్స్ గాయాలతో కోలుకుంటూ ఉండటంతో వారి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు స్టార్ …

Read More »

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం గురించి విన్నోళ్లంతా ‘వావ్’ అనకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాదు.. భర్తను రక్షించేందుకు పెద్ద సాహసమే చేసిందా భార్య. ఇంతకూ ఆమె వయసు ఎంతో తెలుసా? అక్షరాల 56 ఏళ్లను. భర్త కోసం సదరు భార్య పడిన తపన.. అందుకోసం తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చేసిన ప్రయత్నం గురించి …

Read More »

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి అయితే హైదరాబాద్ పోలీసులు అయితే చలానాలు వేయటం, లేదంటే పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారుల్ని ఆపి.. వారి చేత ఫైన్లను క్లియర్ చేస్తుంటారు. కానీ.. బెంగళూరు పోలీసులు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఒక స్కూటర్ మీద ఏకంగా 311 కేసులు నమోదయ్యాయి. ఇంత భారీగా ట్రాఫిక్ నిబంధనల్ని …

Read More »

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత సేవ‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. కొన్ని కొన్ని అయితే.. ఇప్ప‌టికే ఆ సేవ‌ల‌ను అందిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. నిన్న మొన్న‌టి వ‌రకు చాట్ జీపీటీ అంద‌రికీ అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. దీనిని కొన్నాళ్లుగా వినియోగిస్తున్నారు కూడా. అయితే.. దీనికి పోటీగా చైనా తీసుకువ‌చ్చిన డీప్‌-సీక్ ఇప్పుడు మ‌రింత …

Read More »