ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ …
Read More »దేశం కోసం 40 ఏళ్ల వయసులో ఫుట్బాల్ లోకి రీ ఎంట్రీ
భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి మళ్లీ జాతీయ జట్టులోకి రావడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. గత ఏడాది అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలికిన ఛెత్రి, ఇప్పుడు దేశానికి అవసరం వచ్చిన తరుణంలో తిరిగి జట్టులో చేరాడు. ఈ నెలలో జరగనున్న ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచుల కోసం భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF) అతన్ని జట్టులో చేర్చింది. 40 ఏళ్ల వయసులోనూ తన ఆటతో రాణిస్తున్న ఛెత్రి, జట్టుకు …
Read More »US వీసా న్యూ షాక్.. ఇండియన్ కిడ్స్ కి కష్టమే?
అమెరికాలో H-4 వీసాతో ఉండే వేలాది భారతీయ యువత ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి, చదువుకొని, జీవితాన్ని అక్కడే కొనసాగించాలని అనుకున్న వీరికి 21 ఏళ్ల వయస్సు అనంతరం తల్లిదండ్రుల H-1B వీసాపై ఆధారపడే అవకాశం ఉండదు. మునుపటి పాలసీల ప్రకారం వారికి రెండు సంవత్సరాల గడువు ఉండేది, కానీ తాజా వలస పాలసీ మార్పులతో ఆ అవకాశం తగ్గిపోతోంది. దీంతో చాలా మంది భారతీయ …
Read More »OPT స్కామ్.. అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త సమస్య!
అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు OPT (ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం. అంటే, వారు తమ చదువు పూర్తయ్యాక 1 నుంచి 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి మొత్తం 3 ఏళ్లు ఈ అవకాశం ఉంటుంది. కానీ, తాజాగా USCIS (యునైటెడ్ స్టేట్స్ సిటీజేన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త …
Read More »అమెరికాలో 12 ఏళ్ళు.. ఇండియాలో జాబ్ దొరకట్లేదట
అమెరికాలో 12 ఏళ్లు గడిపిన ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భారత్కి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే, ఊహించని సమస్య ఎదురైంది. భారతీయ ఐటీ పరిశ్రమలో ఉద్యోగం పొందడం కష్టంగా మారింది. మిషిగన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన ఈ టెకీ, గత 9 ఏళ్లుగా అమెరికాలో ఫుల్ స్టాక్ డెవలపర్గా పనిచేశాడు. పైథాన్, డీజాంగో, జావాస్క్రిప్ట్, పోస్ట్గ్రెస్క్యూఎల్ లాంటి టెక్నాలజీలలో అనుభవం ఉన్నా, కొత్తగా వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్, …
Read More »గుడ్ న్యూస్… యూపీఐ ద్వారా PF నగదు
ఉద్యోగ భవిష్య నిధి (EPF) ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని సొమ్మును పొందడానికి కొన్ని రోజులు పడుతుండగా, త్వరలోనే ఈ ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని సులభతరం చేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ATM – UPI ద్వారా కూడా నగదు పొందే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పు వల్ల అత్యవసర సమయంలో ఉద్యోగులకు తక్షణ సాయం …
Read More »రోహిత్ కెప్టెన్సీ రికార్డు.. నాలుగు ఐసీసీ ఫైనల్స్లో టీమిండియా!
భారత క్రికెట్ జట్టును ఐసీసీ ఫైనల్కు చేర్చడం ఒక అద్భుతమైన ఘనత. కానీ అదే పని వరుసగా నాలుగుసార్లు చేయగలిగిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. 2023 నుంచి 2025 వరకూ భారత జట్టును ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్కు చేర్చడం ద్వారా రోహిత్ మరోసారి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023), వన్డే వరల్డ్ కప్ (2023), టీ20 వరల్డ్ కప్ …
Read More »ఫైనల్కు కివీస్.. భారత్ పాత బాకీ తీర్చేనా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు న్యూజిలాండ్ అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో భారత్తో తలపడేందుకు సిద్ధమైంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ను ఓడించిన న్యూజిలాండ్పై ఇప్పుడు పాత బాకీ తీర్చుకునే అవకాశంగా ఫ్యాన్స్ చూస్తున్నారు. ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని రనౌట్ అయిన దృశ్యం ఇప్పటికీ అభిమానులను కలచి వేసేదే.. ఈసారి కూడా గ్రూప్ దశలో …
Read More »హార్దిక్ సిక్సులతో మరోసారి మొదలయిన ప్రేమ పుకార్లు
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన బ్యాటింగ్ ప్రెజెన్స్తో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని వీరాభిమానుల్లో ఒకరుగా కనిపించిన జాస్మిన్ వాలియా, హార్దిక్కు ప్రత్యేకంగా హార్దిక అభినందనలు తెలిపిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆమె హార్దిక్ సిక్సర్లకు స్టాండ్స్లోంచి చప్పట్లు కొడుతూ అతనికి మద్దతు ఇచ్చింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర …
Read More »మహా కుంభమేళ : పడవలు నడిపి 30కోట్లు సంపాదించారు
ప్రయాగ్రాజ్లో నిర్వహించిన కుంభమేళా దేశవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరణ ప్రకారం, ఈ ఉత్సవం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని.. ప్రధానంగా, కుంభమేళా వల్ల పలు రంగాల్లో వాణిజ్యం విస్తరించి, వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన …
Read More »భారత్ కి ట్రంప్ పెద్ద షాక్ : ఏప్రిల్ 2 నుండి మొదలు…
అమెరికా నుంచి భారత్కు ఒక కారు దిగుమతి చేసుకుంటే, దాని ధర 10 లక్షలు అయితే, భారత ప్రభుత్వం 100% టారిఫ్ పన్ను విధిస్తే, కస్టమర్ ఆ కారును 20 లక్షలకి కొనాల్సి వస్తుంది. ఇలా చేస్తే, స్థానికంగా తయారయ్యే కార్ల కొనుగోలు పెరిగి, భారత్ కు లాభం కలుగుతుంది. ఇప్పుడు ట్రంప్ కు ఇదే నచ్చడం లేదు. డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య రంగంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. …
Read More »AWS: మొన్న తెలంగాణ – నేడు మహారాష్ట్ర.. ఏపీకి ఎప్పడు?
భారతదేశంలో పెట్టుబడుల ప్రవాహం కొత్త గమ్యస్థానాలను ఆకర్షిస్తోంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారీ పెట్టుబడులు పెట్టనుంది. రూ.68 వేల కోట్లతో (8.2 బిలియన్ డాలర్లు) మహారాష్ట్రలో AWS డేటా సెంటర్ల విస్తరణను ప్రకటించింది. ఇదే తరహాలో ఇటీవలే తెలంగాణకు కూడా రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలు వరుసగా ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించడంలో విజయం సాధించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates