ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘వార్-2’ రిలీజ్ సందర్భంగా అనంతపురంలో లీక్ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో కాల్ ఎంత కలకలం రేపిందో తెలిసిందే. వార్-2 సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ఓ వ్యక్తిని నిలదీస్తూ.. ఎన్టీఆర్ను ఉద్దేశించి దారుణమైన బూతులు మాట్లాడారు ప్రసాద్. ఐతే ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ ఆయన వివరణ ఇస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. …
Read More »భార్యను నోరా ఫతేహీలా మార్చాలన్న భర్త క్రూరత్వం..
ఉత్తరప్రదేశ్ గాజియాబాద్కు చెందిన శాను అనే యువతి తన భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాను తన ఫిర్యాదులో చెప్పిన విషయాలు షాక్కు గురి చేస్తున్నాయి. భర్త శివమ్ ఉజ్జ్వాల్ తనను బోలీవుడ్ నటి నోరా ఫతేహీలా కనిపించాలంటూ రోజూ మూడు గంటలు వ్యాయామం చేయమని బలవంతం చేసేవాడని, చేయకపోతే తినేందుకు ఆహారం కూడా నిరాకరించేవాడని ఆమె వాపోయింది. శాను వివాహం మార్చి 6న …
Read More »హైదరాబాద్ బుల్లెట్ రైలు.. గెట్ రెడీ!
హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్ల ప్రయాణం త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ – ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమై రైల్వే బోర్డుకు చేరింది. అదేవిధంగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలకు తుది సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మార్గాల్లో రైళ్లను గంటకు గరిష్టంగా 350 కి.మీ., సగటుగా 250 కి.మీ. వేగంతో నడిపేలా …
Read More »ప్రపంచం మెచ్చిన ఆ మంచి జడ్జి ఇక లేరు
అమెరికాలోని రోడ్ ఐలాండ్కు చెందిన జడ్జి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ చివరి వరకూ తన ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకున్నారు. కొన్ని వారాల క్రితమే “మీ ప్రార్థనలు నా మనసుకు బలం ఇస్తాయి” అంటూ అభిమానులను అభ్యర్థించిన ఆయన, చివరకు తన చివరి శ్వాస విడిచారు. కోర్టులో న్యాయం చెబుతున్న తీరు వల్లే ఆయనను “ప్రపంచంలోనే ఓ మంచి జడ్జి” అని పిలిచేవారు. అతను చెప్పే …
Read More »గిల్ వైస్ కెప్టెన్సీ.. ఆ ప్లేయర్ కెరీర్ పై ఎఫెక్ట్?
భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది. శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు …
Read More »బెట్టింగ్ యాప్స్ మోసంలో రూ.20,000 కోట్లు
భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం వేగంగా పెరుగుతున్నా, అదే వేగంతో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 కోట్ల మంది ఆటగాళ్లు రూ.20,000 కోట్లకు పైగా నష్టపోతున్నారని ప్రభుత్వ అంచనా. ముఖ్యంగా డబ్బుతో సంబంధమున్న బెట్టింగ్, జూదం తరహా గేమ్స్ కారణంగానే ఈ భారీ నష్టాలు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభ ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లులో ప్రధాన అంశం దేశవ్యాప్తంగా ఒక …
Read More »రోహిత్ – కోహ్లీ: టెన్షన్ పెట్టిన ఐసీసీ
భారత క్రికెట్ అభిమానులను కుదిపేసే విషయం ఒకటి వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు ఎక్కడా లేవు. కేవలం టాప్ 10 నుంచి తప్పించడమే కాదు, టాప్ 100లో కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఇటీవలే రోహిత్ రెండో స్థానంలో, కోహ్లి నాల్గవ స్థానంలో ఉండగా, ఒక్కరాత్రిలోనే ఈ మార్పు రావడంతో సోషల్ మీడియాలో “రిటైర్మెంట్ ఎప్పుడు ఇచ్చారు?” …
Read More »చాహల్ – ధనశ్రీ విడాకుల కథలో కొత్త వివాదం
క్రికెటర్ యూజవేంద్ర చాహల్ – నటి, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాతా చర్చలు ఆగట్లేదు. తాజాగా ధనశ్రీ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ తమ వివాహ విరమణకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా చాహల్ “Be Your Own Sugar Daddy” అనే టి షర్ట్ వేసుకుని చివరి విడాకుల వాదనకు హాజరైన విషయంపై ఆమె మండిపడ్డారు. “అలాంటి మాటలు మెసేజ్లో పంపితే సరిపోయేది, ఎందుకు కోర్టుకు ఆ టి …
Read More »కూకట్పల్లిలో బాలిక హత్య.. మిస్టరీలో ఎన్నో అనుమానాలు
హైదరాబాద్ నగరాన్ని వణికించిన ఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. పదేళ్ల బాలిక సహస్రను దారుణంగా హత్య చేసిన సంఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం, ఈ ఘాతుకం బయటివారు కాకుండా అదే భవనంలో నివసిస్తున్న వారిలో ఎవరో చేయి ఉండవచ్చని అనుమానాలు బలపడ్డాయి. సంగీత్నగర్లోని G+2 భవనంలో నివసించే సహస్ర కుటుంబానికి తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసుల అంచనా. భవనం …
Read More »దేశద్రోహి బీసీసీఐ.. ట్రెండింగ్
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది రెండు దేశాల మధ్య. పాక్తో వాణిజ్య బంధాన్ని చాలా వరకు తెంచుకునే ప్రయత్నంలో పడింది ఇండియా. ఆ దేశానికి వెళ్లే సింధు జలాలకు కూడా అడ్డు కట్ట వేసింది. అది దాయాది దేశానికి ఇండియా ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. పాకిస్థాన్ పేరు చెబితే చాలు …
Read More »బెట్టింగ్ యాప్స్.. తేడా వస్తే కఠిన శిక్షలే..
ఆన్లైన్ గేమింగ్ మోసాలను కట్టడి చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదం పొందిన కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు ద్వారా డిజిటల్ బెట్టింగ్ యాప్స్పై కఠిన నియంత్రణలు, శిక్షలు విధించేందుకు మార్గం సుగమమైంది. ఇది దేశంలో తొలిసారిగా ఆన్లైన్ గేమింగ్ను పద్ధతిగా చట్టబద్ధంగా నియంత్రించడానికి ప్రయత్నం కావడం విశేషం. ముఖ్యంగా నియంత్రణలో లేని బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే మోసాలు, వ్యసన సమస్యలను అరికట్టడమే ఈ బిల్లుకు …
Read More »6 వేల విద్యార్థుల వీసాలను రద్దు చేసిన అమెరికా.. కారణమిదే!
అమెరికా విద్యార్థి వీసాలపై పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. అమెరికా కొత్త విధానాలు విద్యార్థులపై ఆర్థిక, విద్యా, వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దేశ భద్రత పేరుతో తీసుకున్న చర్యలు నిజంగా అంతర్జాతీయ విద్యార్థుల హక్కులకు ముప్పు తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దైన వీసాలలో 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, మత్తులో వాహనాలు నడపడం, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates