ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం స్థలాన్ని వెతుకుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఈ ప్రాజెక్ట్ కోసం ముందంజలో ఉందని సమాచారం. పుణెలో ఇప్పటికే టెస్లా కార్యాలయం ఉండటంతో, కంపెనీకి ఆ రాష్ట్రం సహజమైన ఎంపికగా మారింది. టెస్లా సరఫరాదారులలో చాలా మంది కూడా మహారాష్ట్రలోనే ఉన్నారు, అందుకే కంపెనీ అక్కడే తన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం. ఈ క్రమంలో మహారాష్ట్ర …
Read More »నీ మాటలు సమాజానికే సిగ్గు చేటు : రణవీర్ పై సుప్రీం ఫైర్
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల శృంగారంపై రణవీర్ ఓ టీవీ షోలో అసందర్భ, జుగుత్సాకరంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయ్యాక గానీ… తన వ్యాఖ్యలు ఎంత తప్పో అతడికి తెలియరాలేదు. దీంతో వెంటనే నష్ట నివారణకు దిగిన రణవీర్… తన వ్యాఖ్యలు తప్పేనని బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయినా కూడా …
Read More »టీమిండియా జెర్సీపై పాక్ ‘పాకిస్తాన్’ : బీసీసీఐ ఏమనదంటే…!
టీమిండియా పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అసలు భారత జట్టు వెళుతుందా లేదా అనే అంశంపై మొదటి నుంచి అనేక రకాల చర్చలు వైరల్ అయిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో ఆడటానికి బీసీసీఐ నిరాకరించింది. దీంతో ICC భారత్ మ్యాచ్ లను మాత్రమే దుబాయ్ వేదికగా నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న బంగ్లాదేశ్తో మొదటి మ్యాచ్ ఆడనుండగా, BCCI ఆటగాళ్ల …
Read More »ఇక ఎయిర్ అంబులెన్స్ లు… ఖరీదైనా క్షణాల్లోనే చికిత్సలు
కాంగ్రెస్ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి పేరు వినే ఉంటారు కదా. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన ఆయన పీజేఆర్ గా జనానికి చిరపరచితులు. నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకున్న సందర్భంగా… అక్కడే గుండెపోటుకు గురయ్యారు. పీజేఆర్ ను ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు, ఆయన భద్రతా సిబ్బంది చేయని యత్నం లేదు. గాంధీ …
Read More »దుర్మార్గాలపై కేసులు తప్పవు : జనసేన మనోహర్!
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు విక్టరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుసబెట్టి వైసీపీ అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా ఈ కేసులన్నీ దాదాపుగా టీడీపీ తరఫు నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగానే నమోదు అయ్యాయని చెప్పాలి. ఇప్పుడు కూటమిలోని మరో భాగస్వామి జనసేన నుంచి కూడా వైసీపీకి ఈ తరహా ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు, …
Read More »గాడితప్పిన యూట్యూబర్స్ ఆర్జన కోసం అడ్డదారులు!
సామాజిక మాధ్యమాల్లో అత్యంత బలమైన.. క్షణాల్లోనే ఆకర్షించగల సత్తా ఉన్న మాధ్యమం యూట్యూబ్. దీనికి చదువుతో పనిలేదు. కేవలం ఒక్క క్లిక్ తో వీక్షించే సదుపాయం.. వినే అవకాశం రెండు ఉన్నాయి. దీంతో పండితుల నుంచి పామరుల వరకు ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వాటికంటే.. అత్యంత ప్రజాదరణ పొందుతున్న మాధ్యమంగా యూట్యూబ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆదాయం సంపాయించుకునే అవకాశం …
Read More »గ్రేట్… బ్రాండింగ్ లో భారత కంపెనీ సత్తా!
ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని కీర్తి ప్రతిష్ఠలను ఒడిసిపట్టేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్… టాప్ బ్రాండింగ్ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచి భారతీయులకు గర్వ కారణంగా నిలిచింది. నిజంగానే రిలయన్స్ సాధించిన ఈ ఘనతతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగిపోయిందని చెప్పక తప్పదు. నిన్నటిదాకా బ్రాండింగ్ లో తొలి స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం ఆపిల్ …
Read More »భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ – టికెట్ల కోసం ఐసీసీ కొత్త ప్లాన్!
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా మ్యాచ్లకు ప్రత్యేకంగా అదనపు టికెట్లు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. భారత అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్నందున, ఈ అదనపు టికెట్లు అందుబాటులోకి తెచ్చామని ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీ …
Read More »ట్రాఫిక్ జామ్ : పరీక్ష కోసం ‘పక్షి’లా ఎగిరిన విద్యార్థి!
నిజమేనండోయ్… పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు ఓ విద్యార్థి ఏకంగా పక్షిలా రెక్కలు కట్టుకుని మరీ గాల్లోకి ఎగిరాడు. సకాలంలోనే అతడు పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఎంచక్కా పరీక్ష రాశాడు. చూసే వాళ్లతో పాటు వినే వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అలా పరీక్ష హాల్ లోకి వెళుతున్న విద్యార్థులంతా గాల్లో నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగుతున్న తమ మిత్రుడిని చూసి నోరెళ్లబెట్టేశారు. …
Read More »పవన్ వెళ్ళిన ప్రతిచోటా ‘OG’ ప్రకంపనలు
నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన తమన్ మ్యూజికల్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ సక్సెసయ్యింది. ఎన్నో పాటలతో తమన్ అదరగొట్టేశాడు. అయితే ఓజి టీజర్ లో వినిపించిన థీమ్ సాంగ్ ని ప్రత్యక్షంగా వేదిక మీద ప్లే చేస్తున్నప్పుడు గ్రౌండ్ లో ఉన్న యుఫోరియా వేరే స్థాయికి వెళ్ళిపోయింది. వేలల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు సందర్భం …
Read More »ఢిల్లీ రైల్వే స్టేషన్ వివాదం : మీడియాను తప్పుదోవ పట్టించారా?
ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయినా.. కనీసం మీడియాకైనా సరైన సమాచారం ఇచ్చే విషయంలో రైల్వే శాఖ పాత్ర నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గతంలో రైల్వే ప్రకటనలు ముందు మీడియాకు చేరేవి. కానీ, ఇప్పుడు అంతా గోప్యం. “ఏదైనా ఉంటే.. మా వెబ్సైట్లో చెబుతాం“ అంటూ రైల్వే శాఖ ప్రకటించి మౌనం పాటిస్తోంది. పైగా.. కీలక విషయాల్లో అయితే.. మీడియాను చాలా తప్పుదోవ పట్టిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ఢిల్లీ రైల్వే …
Read More »విషాదం: 20 నిమిషాల్లో 18 మంది ప్రాణాలు పోయాయి
దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి జరగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వదంతి, మరో చిన్న ప్రకటన…ఈ తొక్కిసలాటకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్న వదంతి, ఆ తర్వాత మరో ప్రత్యేక …
Read More »