Trends

సిడ్నీ టెస్ట్‌… టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసీస్‌ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, మ్యాచ్ డ్రా అయినా, రద్దు అయినా సిరీస్ ఆసీస్‌ వశమే అవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌ వచ్చింది. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను గాయంతో చివరి …

Read More »

వారానికి 70 గంటలు పనా.. పెళ్లాం పారిపోతుంది

వారానికి 70 గంటల పనిపై గౌతమ్ అదానీ అదిరే మాటతరచూ వార్తల్లో నిలుస్తూ.. ఏదో ఒక సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. దేశీయ కార్పొరేట్ లో వివాదాల చుట్టూ వినిపించే పేరు ఏదైనా ఉందంటే.. అది గౌతమ్ అదానీనే. ప్రపంచం సంగతి పక్కన పెడితే.. మన దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన పారిశ్రామకవేత్త ఎవరైనా ఉన్నారంటే.. గౌతమ్ అదానీ పేరే వినిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఆయన నోటి నుంచి వ్యాపార …

Read More »

2025లో బిజీబిజీగా టీమిండియా.. కంప్లీట్ షెడ్యూల్

2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా, మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు ఓటమిపాలైంది. ఐసీసీ ట్రోఫీ గెలిచిన ఆనందం, ఆఖరి మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని మరచిపోలేని జ్ఞాపకాలు అయ్యాయి. ఇక 2025లో మరింత ఉత్సాహంగా కొత్త విజయాలను అందుకోవడమే టీమిండియాకు లక్ష్యంగా ఉంది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఆసియా …

Read More »

2024 ముగింపు నాటికి ప్రపంచ జనాభా ఎంత?

ప్రపంచ జనాభా 2024 చివరికి ఊహించని మార్క్ ను చేరనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 800 కోట్లను దాటబోతుందని యుఎస్ సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం ప్రపంచ జనాభాలో 7.1 కోట్లు పెరుగుదల నమోదు కాగా, ప్రస్తుతం మొత్తం జనాభా 8,092,034,511గా ఉందని బ్యూరో వెల్లడించింది. ఇది 0.9 శాతం పెరుగుదలగా ఉన్నప్పటికీ, గత సంవత్సరం నమోదైన 7.5 కోట్ల పెరుగుదలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనిపించిందని …

Read More »

విమాన ప్రమాదం: 181 మందిలో ఆ ఇద్దరే ఎలా బ్రతికారు?

దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్ విమానం రన్‌వేపై అదుపుతప్పి కూలిపోవడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం హృదయవిదారకమైన ఘటనగా మారింది. ఈ ప్రమాదంలో 181 మందిలో 179 మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విడుదలైన దృశ్యాలు హృదయాలను ద్రవింపచేశాయి. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరూ …

Read More »

న్యూ ఇయ‌ర్ వేడుక‌లకు రడీ అవుతున్నారా

మ‌రికొన్ని గంటల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌జ‌లు కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు. భార‌త్ స‌హా.. అన్ని దేశాలూ కూడా.. ఇటీవ‌ల కాలంలో ఘ‌నంగా ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించుకుం టున్నాయి. ఒక్క కొరియా మాత్ర‌మే ఈ వేడుక‌ల‌కు దూరం. తాజాగా 179 మంది ప్ర‌యాణికులు విమాన ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోవ‌డంతో ద‌క్షిణ కొరియా సైతం ఈ సారి అధికారిక వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుంది. …

Read More »

రోహిత్, కోహ్లి… నిరాశలో ఫ్యాన్స్!

బుమ్రా ఎప్పట్లాగే అదరగొట్టాడు. మిగతా బౌలర్లూ రాణించారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత శతకం సాధించాడు. యశస్వి జైస్వాల్ పోరాడాడు. కానీ ఏం లాభం? ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. 155 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (84) గొప్పగా పోరాడాడు. కానీ రిషబ్ పంత్ (30) తప్ప ఎవ్వరూ …

Read More »

ఆస్ట్రేలియా ప్లేయర్ డొక్కలో ఒక్కటిచ్చిన జైస్వాల్

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కొన్ స్టాస్ తన నోటికి పని చెప్పాడు. మ్యాచ్ మొదటి నుంచే స్లెడ్జింగ్ చేయడం ప్రారంభించిన కొన్ స్టాస్, యశస్వి ఏకాగ్రతను భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. అయితే, తనదైన శైలిలో యశస్వి సమాధానం ఇవ్వడం మ్యాచ్‌కు ప్రధాన హైలైట్‌గా మారింది. …

Read More »

హెచ్-1బీ వీసా.. ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి హెచ్-1బీ వీసా వ్యవహారంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికాలో నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను ఆహ్వానించేందుకు ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానంలో లోపాలు ఉన్నాయని, దీనిపై సమూల మార్పులు అవసరమని ఆయన పోస్ట్ చేశారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని, వీటిని నియంత్రించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) లో, హెచ్-1బీ వీసా నియమాలను …

Read More »

జైస్వాల్ ఔట్‌.. థర్డ్ అంపైర్ రివ్యూ తప్పిదమా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఔట్ తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు వరుసగా విఫలమవుతుండగా, జైస్వాల్ మాత్రం నిలకడగా ఆడుతూ భారత జట్టుకు ఆశలు చిగురింపజేశాడు. కానీ 84 పరుగుల వ్యక్తిగత స్కోరులో అతని ఔట్‌ తీరు వివాదాలకు కారణమైంది. పాట్ కమిన్స్ బౌలింగ్‌లో 70.5 ఓవర్ వద్ద …

Read More »

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజయం!

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్‌ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత బ్యాటింగ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో …

Read More »

‘పోస్ట్ నో ఈవిల్’, న‌గ‌రాల్లో పోస్ట‌ర్లు పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం

వైసీపీ హ‌యాంలో దారి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌ల‌ను గాడిలో పెడుతున్నామ‌ని ప‌దే పదే చెప్పిన సీఎం చంద్ర‌బా బు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు నిజంగానే ఆ ప‌ని చేస్తున్నారు. ఇప్పటికి అంత‌ర్గ‌తంగా కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను దారిలోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు తాజాగా సోష‌ల్ మీడియా ను కూడా సంస్క‌రించే ప‌నిని ప్రారంభించారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా అంటే.. బూతుల‌కు, దుర్బాష‌ల‌కు, ప‌రుష కామెంట్ల‌కు వేదిక‌గా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. …

Read More »