Trends

భ‌ర్త చ‌దివించాడు.. ఉద్యోగం వ‌చ్చాక‌.. ల‌వ‌ర్‌తో జంప్‌!

నిజ‌మే.. మీరు చ‌దివింది నిజంగానే జ‌రిగింది. క‌ట్టుకున్న భార్య‌ను ఎంతో ఇష్ట‌ప‌డి.. ప్రేమించిన భ‌ర్త‌.. ఆమెను ఉన్న‌త చ‌దువులు చ‌దివించాడు. ఆమె అబీష్టాన్ని నెర‌వేర్చాడు. తీరా చ‌దువు పూర్తయి.. ఉద్యో గం వ‌చ్చాక‌.. స‌ద‌రు భార్యామ‌ణి.. ల‌వ‌ర్‌తో జంప్ అయిపోయింది!  దీంతో ఆ భ‌ర్త ఇప్పుడు ల‌బోదిబోమం టున్నా డు. ఈ ప‌క్కా మోసం.. మ‌ధ్య ప్రదేశ్‌లో జ‌రిగింది. విష‌యంలో సీరియ‌స్ నెస్ ఉండ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఈ కేసు చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు!

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చ‌దివింది నిజ‌మే! ద్వార‌క ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీట‌ర్‌కు రూ.250.77 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని కాగ్ (కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌) నివేదిక వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మ‌ధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా క‌నిపిస్తోంద‌ని కాగ్ నివేదిక వ్యాఖ్యానించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో బీజేపీపై విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిప‌క్షాల‌కు ఓ ఆయుధం దొరికిన‌ట్ల‌యింది. …

Read More »

హడలెత్తించిన ఎలుక.. గోదావరి ఎక్స్ ప్రెస్ లో పొగలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలానే రైళ్లు నడిచినా.. విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. విశాఖపట్నం వెళ్లే వారు కానీ.. విశాఖ నుంచి హైదరాబాద్ వద్దామని అనుకునే వారు కానీ.. తొలుత వెతికేది గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్లో బెర్తు దొరుకుతుందా? అంటే అతిశయోక్తి కాదు. అంతలా కనెక్టు అయ్యే గోదావరి ఎక్స్ ప్రెస్ లో …

Read More »

ఆస్తి కోసం భార్య‌ను చంపేశాడు.. ట్విస్ట్ ఏంటంటే!

దారుణాల‌కు అంతు పొంతు లేకుండా పోతోంది. కాటికి కాళ్లు చాపుకొన్న వ‌య‌సులోనూ.. ఆస్తుల‌పై మ‌మ‌కా రం పోవడం లేదు. సొంత వారినే కిరాత‌కంగా చంపేస్తున్నారు. పైగా ఉన్న‌త చ‌దువులు చ‌దివి.. స‌మాజంలో పేరున్న‌వారే ఇలాంటి దారుణాల‌కు దిగుతుండ‌డం మ‌రింతగా క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని బంద‌రు ప్రాంతంలో ఉన్న జవ్వాజి న‌గ‌ర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఆయ‌న పేరు లోక‌నాథ మ‌హేశ్వ‌ర‌రావు, వ‌య‌సు 70 …

Read More »

తిరుమ‌ల `న‌ర‌క దారి`కి బాధ్యులు ఎవ‌రు? 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తులు.. కేవ‌లం ద‌ర్శించుకుని త‌నివి తీర్చుకోవాల‌ని రారు. వేయి రూపాల వెంక‌న్న‌ను.. వివిధ మార్గాల్లో వెళ్లి వివిధ రూపాల్లో ద‌ర్శించుకోవాల‌ని.. మొక్కుకుని మ‌రీ అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని న‌డ‌క మార్గాల్లో నారాయ‌ణ‌సేవ చేస్తూ.. ముందుకు సాగుతారు. అయితే.. ఇప్పుడు తిరుమ‌ల శ్రీవారి న‌డ‌క దారి.. న‌ర‌క దారిగా మారిపోయింది. కేవ‌లం వారం ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో చిరుత‌ల దాడి క‌ల‌క‌లం రేపుతోంది. వారం …

Read More »

అన్నవరంలో కొత్త రూల్.. భక్తుల భక్తికి రేషనా?

తినే తండికి రేషన్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. భగవంతుడ్ని భక్తితో ఆరాధించేందుకు సైతం రేషన్ పెట్టడం దారుణం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన గురించి తెలిసినంతనే ఒళ్లు మండిపోతుంది. వసతులు ఏర్పాటు చేయటం కష్టంగా మారితే… కొత్త పరిష్కారాలు వెతకాలి. అంతే కానీ.. భక్తితో వచ్చే వారికి కండీషన్లు పెట్టేసి.. రేషన్ విధించేయటం ఏమిటన్న సందేహం కలుగక మానదు.అన్నవరం దేవస్థానంలో వసతిగదిని ఒకసారి తీసుకుంటే మళ్లీ …

Read More »

రాహుల్ గాంధీతో పెళ్లికి సై అన్న హీరోయిన్

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని సెలబ్రిటీలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ఎప్పుడు అంటూ ఆయనకు ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా రాహుల్ పెళ్లిపై చర్చ జరిగింది. తాను పెళ్లి చేసుకుంటానని తనకు కాబోయే భార్య ఇలా ఉండాలని …

Read More »

మొబైల్స్ ను కంట్రోల్ చేయటం సాధ్యమేనా ?

ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక దరిద్రాలకు మొబైల్ ఫోనే చాలావరకు కారణం అనటంలో సందేహంలేదు. సమాజంలో హింస మితిమీరి పెరిగిపోతోంది. సెక్స్, అఘాయిత్యాలు, మహిళలపై దాడులు లాంటి అనేక సమస్యలకు మొబైల్ వాడకమే కారణమని పోలీసుల దర్యాప్తులో కూడా బయటపడుతోంది. ఈ సమస్య ఒక్క మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా అన్నీ దేశాల్లోను ఉంది. అందుకనే డ్రాగన్ ప్రభుత్వం ముందుగా మేల్కొనబోతోంది. ఎలాగంటే మొబైల్ ఫోన్ వాడకంపై నియంత్రణ విధించబోతోంది. పిల్లలు, …

Read More »

సెక్స్ కోస‌మే.. భ‌ర్త‌ను చంపించింది.. కానిస్టేబుల్ భార్య దురాగ‌తం!

వివాహేత‌ర సంబంధం, శారీర‌క వాంఛ కోస‌మే.. క‌ట్టుకున్న భ‌ర్త‌ను చంపించేసిన ఘ‌ట‌న విశాఖ‌తోపాటు రాష్ట్రంలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. నేరాల‌ను క‌ట్ట‌డిచేసే పోలీసు కుటుంబంలోనే ఈ దారుణం చోటు చేసుకున్న‌నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. విశాఖ‌ప‌ట్నం వన్ టౌన్ పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్ గా ప‌నిచేసే రమేష్ దారుణ హత్యకు గుర‌య్యాడు. తొలుత దీనిని సాధార‌ణ మ‌ర‌ణ‌మే అనుకున్నా.. త‌ర్వాత ఎందుకో అనుమానం వ‌చ్చి.. విచార‌ణ చేప‌ట్ట‌గా గ‌గుర్పొడిచే వాస్త‌వాలు …

Read More »

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు? హింట్ ఇదే

ఈ మధ్యకాలంలో పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్న వైనం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, విడాకులు తీసుకోవడానికి ముందు కొందరు సెలబ్రిటీ కపుల్స్ ఒక కొత్త ట్రెండ్ కి తెర తీశారు. మరికొద్ది రోజుల్లో విడాకులు తీసుకుబోతున్నాం అన్న హింట్ ఇస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ పార్ట్నర్ కు సంబంధించిన వివరాలను తొలగించడం ఈ మధ్యకాలంలో ట్రెండ్ గా మారింది. అక్కినేని నాగచైతన్య-సమంత, మెగా …

Read More »

విండీస్ తో వన్డే సిరీస్ కైవసం…పాండ్యా అసంతృప్తి

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి వన్డేలో దుమ్మురేపిన భారత బ్యాట్స్ మన్లు 352 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచారు. గిల్ 85 పరుగులు, ఇషాన్ కిషన్ 77 పరులుగు, …

Read More »

దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరో తెలుసా?

జులై వచ్చిందంటే ఇన్ కం ట్యాక్స్ మంత్. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్ ను దాఖలు చేయటానికి తుది గడువు జులై 31. నిన్నటితో (సోమవారం) తో ముగిసిన ఈ గడువు ముచ్చట ఇలా ఉంటే.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. దేశంలో అత్యధిక ఆదాయపన్ను కట్టిందెవరు? అన్నది క్వశ్చన్ గా మారింది. అత్యధిక ఆదాయపన్ను అన్నంతనే దేశీయంగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ.. తర్వాతి స్థానంలో …

Read More »