Trends

13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?

ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. కానీ ఇప్పుడు ఒక జట్టు ఏకంగా బిలియన్ డాలర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కల్ సోమనీ నేతృత్వంలోని బృందం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు 13,600 కోట్ల రూపాయలు) కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదలైన కొత్తలో కేవలం 280 కోట్లకే అమ్ముడైన ఈ జట్టు, ఇప్పుడు వేల కోట్ల విలువ పలకడం విశేషం. ఈ భారీ డీల్ …

Read More »

H-1B నిబంధనల మార్పుతో ఎవరికి లాభం?

అమెరికా కలలు కనే ఐటీ నిపుణులకు కీలకమైన H-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు సుమారు 30 నుండి 50 శాతం వరకు తగ్గాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీసా ఫీజులు పెరగడం, లాటరీ విధానంలో తీసుకొచ్చిన కొత్త మార్పులే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కేవలం అదృష్టం మీద …

Read More »

“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగావిచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. …

Read More »

మాగంటి ఇంట్లో మరో విషాదం!

దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి …

Read More »

పెట్రోల్ లేదు… క్రికెట్ టీవీలో చూడండి

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడి అభిమానులకు ఒక చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లను స్టేడియాలకు వచ్చి చూడటం కుదరదని స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 26 నుంచి మే 3 వరకు జరిగే ఈ టోర్నీని కేవలం టీవీల్లో మాత్రమే …

Read More »

నెల రోజుల పసికందుకి ఆకలి మృతి

బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నెల రోజుల పసికందు ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. కన్నవారు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో దిక్కులేక ఆ పసిగుడ్డు కన్నుమూసింది. లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం, కనీసం తిండి కూడా లేక అడుక్కునే స్థితికి చేరుకోవడం ఈ విషాదానికి ప్రధాన కారణం. మొహమ్మద్ షాదాబ్ అనే వ్యక్తి గతంలో …

Read More »

నెంబర్ లేకుండానే వాట్సాప్ చాటింగ్

మీ ఫోన్ నంబర్ ఎవరికీ తెలియకుండానే వాట్సాప్‌లో ఛాట్ చేసే రోజులు రాబోతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు వాట్సాప్ వాడాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి, కానీ ఇకపై ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలో ఒక యూనిక్ పేరుతో అకౌంట్ ని వాడుకోవచ్చు. దీనివల్ల తెలియని వ్యక్తులకు మన వ్యక్తిగత కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రైవసీని కోరుకునే వారికి …

Read More »

హిందూ ముస్లిం భాయ్ భాయ్.. ఇది కదా ఇండియా అంటే

రంజాన్ సందర్భంగా జైపూర్‌లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్‌గాహ్‌లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సోదరభావం, సామాజిక ఐక్యతకు బలమైన సందేశాన్ని అందించింది. ఈద్ ఉదయం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తుల్లో ఈద్‌గాహ్‌కు చేరుకుని ప్రశాంత వాతావరణంలో నమాజ్ నిర్వహించారు. …

Read More »

భార్య ఫోన్‌లో `బ్లూడ్ర‌మ్‌` స్టోరీ.. ప్రియుడు ఏం చేశాడు?

వివాహేత‌ర సంబంధాలు ఎంత‌కైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భ‌ర్త‌ల‌పై భార్య‌లు, భార్య‌ల‌పై భ‌ర్త‌లు క‌సి తీర్చుకుంటున్నారు.(అంద‌రూ కాదు.. 100కు 3 శాతం మంది అనిఇటీవ‌ల స‌ర్వేలు చెప్పాయి) ఈ క్ర‌మంలో భ‌ర్త‌ల‌ను హ‌త్య చేయిస్తున్న భార్య‌ల సంగ‌తులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. తాజాగా గురువారం ఏపీలోని నంద్యాల‌లోనూ ఇలాంటి వివాహేత‌ర సంబంధం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి చంపేసిన భార్య‌.. అత‌నిని రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించింది. అయితే.. …

Read More »

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు కూడా త‌మ య‌జ‌మానుల ప‌ట్ల అంతే ప్రేమ‌ను పెంచుకుంటాయి. ఒక్కొక్క‌సారి య‌జ‌మానులు మృతి చెందిన సంద‌ర్భంలో పెంపుడు జంతువులు కూడా నిద్రాహారాలు మానేసి ప్రాణాలు విడిచిన ఘ‌ట‌న‌లు కూడా వెలుగుచూస్తున్నాయి. అయితే.. దీనికి భిన్నంగా తాజాగా ఓ పెంపుడు పిల్లి మృతి చెందింద‌న్న దిగులుతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య …

Read More »

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక పంచాంగ కర్త చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా పంచాంగకర్త పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …

Read More »

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం అందించేందుకు సిద్ధమవుతోంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా అని అన్ని కేసులకు ఇది వర్తించదన్నది మర్చిపోకూడదు. డిజిటల్ మోసాలకు.. సైబర్ నేరస్తుల బారిన పడినోళ్లకు రికవరీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతదాకా ఎందుకు? సైబర్ మోసాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకున్నా.. వారు చేసే మోసాలకు.. …

Read More »