నీట్ యూజీ పేపర్ లీక్ వివాదంపై ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల బృందం సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయింది. ఈ సమావేశంలో పార్టీ తమ డిమాండ్లను మంత్రి ముందు ఉంచగా, ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఆయన కొంత సమయం కోరినట్లు సమాచారం. …
Read More »మెస్సి ఫ్యాన్స్ ఫీలవ్వకండి
ఫుట్బాల్ ప్రపంచకప్లో ఇండియా ఎప్పుడూ ఆడింది లేకపోయినా, ఈ సారి కూడా పోటీలో లేకున్నా.. ఆ టోర్నీ మీద మన వాళ్లకున్న ఆసక్తి తక్కువేమీ కాదు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అర్ధరాత్రి ఎక్కడ చూసినా ఫుట్బాల్ ప్రపంచకప్ ఫైనల్ సందడే కనిపించింది. ఐతే మన జట్టు లేని టోర్నీలో ఎక్కువమంది కోరుకున్నది అర్జెంటీనా విజయాన్నే. ఎందుకంటే అది లియోనల్ మెస్సి జట్టు. అతను ఇండియన్ ఫుట్బాల్ లవర్స్కు …
Read More »బొద్దింకలపై తుపాకులు ఎక్కుపెట్టిన పోలీసులు!
పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టారు. పార్లమెంటు సహా ఢిల్లీ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి 144 సెక్షన్ విధించిన పోలీసులు.. సీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. సోమవారం ఉదయం నాటికే సుమారు 50 వేల మందికి పైగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సీజేపీ కార్యకర్తలు.. పార్లమెంటు ముట్టడి చేసి తీరుతామని ప్రకటించారు. ఈ …
Read More »ఫిఫా ఫైనల్… దండగ అన్నవాడే గెలిపించాడు
2026 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఊహించని ట్విస్టులతో ముగిసింది. అర్జెంటీనాతో జరిగిన ఈ చారిత్రాత్మక పోరులో ఎవరో ఊహించని ప్లేయర్ స్పానిష్ జట్టుకు అసలైన హీరోగా మారాడు. టోర్నీ అంతటా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొని, అసలు ఇతను జట్టులో దండగ అనే రేంజ్లో విమర్శలు మూటగట్టుకున్న బార్సిలోనా ఫార్వర్డ్ ఫెరాన్ టోర్రెస్, ఎక్స్ట్రా టైమ్లో సంచలన గోల్తో మెస్సీ ఆర్మీ ఆశలను దెబ్బతీసి స్పెయిన్ను జగజ్జేతగా నిలబెట్టాడు. నిజానికి …
Read More »రోహిత్, కోహ్లీ పోరాడినా లాభం లేదు…
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను 2-1 తో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు సాధించగా, భారత్ 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. గాయంతో బుమ్రా దూరమవ్వడం జట్టు బౌలింగ్ లైనప్ ను ఎంతగా దెబ్బతీసిందో ఈ మ్యాచ్ …
Read More »అందరికీ ఆ క్రీమే కావాలి… ఎందుకంటే?
సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్… ఈ పేరు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కుర్రకారు అయితే దీని గురించి మరింత ఎక్కువగా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై ఓ రేంజి చర్చే జరుగుతోంది. ఏంటీ.. ముఖం కడుక్కోవడానికి వాడే క్రీమ్ గురించి సోషల్ మీడియాలో ఇంతగా చర్చ జరుగుతుందా? అంటే…అవును జరుగుతోంది. అప్పుడప్పుడే టీనేజీలోకి అడుగుపెట్టిన వారయితే దీని గురించి మరింత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సరే.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఫేస్ వాష్ …
Read More »భర్త క్షేమం కోసం తిరుమలలో కాలి నడకన పవన్ భార్య
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం తిరుపతిలోని అలిపిరి నుంచి కాలి బాటన బయలుదేరిన అన్న.. శుక్రవారం రాత్రికే తిరుమల చేరుకున్నారు. అనంతరం శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదికారులు ప్రొటోకాల్ మేరకు …
Read More »నిన్న జొన్నగిరి… నేడు రామగిరి
రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ జిల్లాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులతో అలరారుతున్నాయి. తాజాగా బంగారు గనులతో రాయలసీమ రతనాల సీమగా మారిపోతోంది. ఇప్పటికే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్రారంభం కాగా…త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలోనూ గోల్డ్ మైన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలన పూర్తి కాగా… త్వరలోనే బంగారు …
Read More »రోహిత్ శర్మ లేకుండా ప్రపంచ వరల్డ్ కప్?
ఇప్పటికే టెస్ట్, టీ20 లకు దూరమైన హిట్ మ్యాన్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ మొదలైంది. ఇంగ్లాండ్తో గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. బర్మింగ్హామ్లో జరిగిన తొలి వన్డేలోనూ అతను కేవలం 11 పరుగులే చేశాడు. ఇక వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రోహిత్కు జులై 19న జరిగే మూడో వన్డేనే ఈ ఫార్మాట్లో చివరి …
Read More »ఏపీలో మళ్లీ కరోనా కలకలం…?
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి. దాదాపుగా రెండేళ్లకు …
Read More »ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెబుతుండటంతో ఏం జరుగుతుందో అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. గత కొన్ని నెలల్లోనే సుమారు 100 మంది నుంచి 120 మంది దాకా రాజీనామాలు చేశారని తెలుస్తోంది. మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో ఈ సంఖ్య చిన్నదే అయినా, కీలక స్థానాల్లో ఉన్నవారు వెళ్లిపోవడం …
Read More »వరల్డ్ కప్లో ఇండియా vs పాక్… మూడుసార్లు?
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కొత్తగా ప్రకటించిన టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ దాయాదుల మధ్య ఒకే వరల్డ్ కప్లో ఏకంగా మూడు మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ కొత్త పద్ధతి వల్ల చిన్న జట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates