47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్ను సాధించింది భారత్. 1973లో ప్రపంచకప్ ఆరంభం కాగా.. 1978 నుంచి మన జట్టు ఆ టోర్నీలో పోటీ పడుతోంది. 2005, 2017 ప్రపంచకప్ల్లో ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన ఇండియా.. మూడో ప్రయత్నంలో తుదిపోరులో గెలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో కప్పును సొంతం చేసుకుంది. పురుషుల జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిస్తే ఇండియా అంతా ఎలా సెలబ్రేట్ …
Read More »బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!
కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఏడాది వయసున్న చిన్నారి ఉండడం, ఆ పసిపాప …
Read More »అమెరికాలో ఆకలీ కేకలా?
ప్రపంచానికి అగ్రగామిగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం ఆకలి సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం మరేదో కాదు, అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నెలకొన్న ‘షట్డౌన్’. బడ్జెట్పై కాంగ్రెస్, శ్వేతసౌధం మధ్య నెలకొన్న పేచీ కారణంగా, పేద ప్రజలకు అందే అత్యవసర సంక్షేమ పథకాల నిధులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో, దాదాపు 4.2 కోట్ల మంది అమెరికన్లు తమ ఆహారం కోసం ఉచిత కేంద్రాల ముందు తెల్లవారుజామునే క్యూలు కట్టాల్సిన దయనీయ …
Read More »ఇంటర్నేషనల్ డెబ్యూ లేదు… కానీ వరల్డ్ కప్ గెలిపించాడు
భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించినప్పుడు, తెరవెనుక ఒక వ్యక్తి అందరికంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యారు.. ఆయనే టీమ్ హెడ్ కోచ్ అమోల్ అనిల్ మజుందార్. 11,000 పైగా ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించినా, దేశీయ క్రికెట్లో ఒక వెలుగు వెలిగినా, అమోల్ మజుందార్కి ఇండియన్ టీమ్కు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. అయినా, తన కోచింగ్ పవర్తో మహిళల జట్టుకు వరల్డ్ కప్ సాధించిపెట్టి, …
Read More »‘బాహుబలి’ రాకెట్: దేశానికి లాభమేమీటంటే..
రీసెంట్గా ఇస్రో లాంచ్ చేసిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే, 4,410 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్ను ఇండియా నుంచి పంపడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల, ఈ రాకెట్ దేశానికి ఎలా యూజ్ అవుతుంది, అలాగే ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. ఫారెన్ హెల్ప్ అవసరం లేదు …
Read More »బౌలింగ్ ఇవ్వలేదని బ్యాట్ తో కోపాన్ని చూపించాడా?
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్టార్ పర్ఫార్మర్ వాషింగ్టన్ సుందర్. అయితే, ఈ మ్యాచ్లో సుందర్ ఆడిన విధానం చూస్తే, బౌలింగ్ ఇవ్వలేదన్న కోపాన్ని బ్యాటింగ్పై చూపించాడా అని ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సుందర్ ఒక ఆఫ్ స్పిన్నర్ అయినప్పటికీ, అతనికి ఈ మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. సాధారణంగా ఆల్రౌండర్ అయిన సుందర్కు కనీసం …
Read More »హైదరాబాదీయులకు స్వీట్ న్యూస్.. మెస్సీ వచ్చేస్తున్నాడు
ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సి. ఈ అర్జెంటీనా క్రీడాకారుడు ఫుట్ బాల్ క్రీడను అభిమానించే వారికి ఒక దేవుడిగా కొలుస్తారు. 5 అడుగుల 7 అంగుళాలు ఉండే మెస్సీకి సంబంధించిన విశేషాలు అన్ని ఇన్ని కావు. అతడి జీవితాన్ని చూస్తే.. సినిమాటిక్ గా ఉంటుంది. చిన్నతనంలోనే అరుదైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొని.. వాటిని అధిగమించటం ఒక ఎత్తు.. ప్రపంచ …
Read More »సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం …
Read More »సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని వెంటాడి చంపేసిన దంపతులు
షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణ నేరాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందినదే. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందన్న ఆగ్రహంతో.. ఆ బైక్ ను ఛేజ్ చేసుకుంటూ వెళ్లటమే కాదు.. ఆ వ్యక్తిని తమ కారుతో గుద్దేసి చంపేసిన ఆరాచకం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో …
Read More »భార్య జీతమే భర్త తీసుకున్న లంచం
రాజస్థాన్లో ఐటీ డిపార్ట్మెంట్కు చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ ప్రద్యుమన్ దీక్షిత్ చేసిన స్కామ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకునే రెండు ప్రైవేట్ కంపెనీల నుంచి, అతని భార్య పూనమ్ దీక్షిత్ దాదాపు రెండేళ్లలో ఏకంగా రూ.37.54 లక్షలు ‘జీతం’ రూపంలో తీసుకుంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ రెండేళ్లలో ఆమె ఆఫీసులకు ఒక్కసారి కూడా పని చేయడానికి వెళ్లలేదు. ప్రద్యుమన్ దీక్షిత్ రాజ్కామ్ ఇన్ఫో సర్వీసెస్లో …
Read More »బంగారం ధరలు మళ్ళీ డౌన్.. కారణం ఇదే!
కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ పండుగ సీజన్ ముగిసే లోపు బంగారం కొందామనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చినా, ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ తగిలింది. ఒక్క వారం రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 3,557 (2.80 శాతం) పడిపోయింది. ఈ పతనం వెనుక ఉన్న అసలు కారణం అమెరికా చైనాకు సంబంధించిన ఒక డీల్ అని తెలుస్తోంది. వీరి మధ్య ఒక ట్రేడ్ డీల్ …
Read More »ICUలో శ్రేయాస్ అయ్యర్.. ఆ గాయం ప్రాణాలకే ప్రమాదమా?
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్కు, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా సిడ్నీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ పరిస్థితిని చూసిన వైద్యులు, ఈ గాయం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates