బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సోషల్ మీడియాలో రెండురోజుల కిందట పెట్టిన ఒక పోస్టు.. ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఆయన ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ.. పోస్టులో ఉన్న సందేశం.. ఆయన చేసిన కామెంట్లు మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది భవిష్యత్తు రాజకీయాలకు సంకేతమా? అనే సందేహాలు కూడా తెరమీదికి వచ్చాయి. అయితే.. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ఇంతకీ నడ్డా …
Read More »అవినాష్ ఐదోసారి – కష్టమేనా…
వివేకాహత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలున్నందున హాజరు నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని అవినాష్ హైకోర్టలో వేసిన పిటిషన్ కు న్యాయస్థానం స్పందించకపోవడంతో నాలుగోసారి ఆయన హాజరు కావాల్సి వచ్చింది నాలుగున్నర గంటల విచారణ తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు. గురువారం మళ్లీ.. అవినాష్ ఇంటికి వెళ్లిపోయి పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలనుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఆయనకు …
Read More »ఏపీకి అప్పులు ఇవ్వొద్దు.. ఇచ్చినా జాగ్రత్త: కాగ్ హెచ్చరికలు
ఏపీ పరువు మంటగలిసిపోయింది. దేశంలో ఏ రాష్ట్రానికీ.. పట్టని దుస్థితి పట్టింది. ఏపీకి అప్పులు ఇవ్వొద్దని.. ఇచ్చినా.. ఇవ్వాలని అనుకున్నా..ఒకటికి పది సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్లాలని.. ఆ తర్వాత మీ కొంపలే మునిగిపోయినా.. ఎవరూ కాపాడలేరని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తాజాగా కుండబద్దలు కొట్టింది. 2021 మార్చి నెల చివరి వరకు ఏపీ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించింది. అంటే, 2019-21 మధ్య రెండేళ్ల నాటి పరిస్థితులపై తీవ్ర …
Read More »ట్రెండింగ్లో ‘జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా’
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో “జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా” హ్యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో 8వ ప్లేస్లో ఉంది. సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తవుతుండగా.. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా డాక్టర్ సునీతకు న్యాయం చేయాలని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. జస్టిస్ ఫర్ వైఎస్ వివేకా ట్యాగ్తో వేల సంఖ్యలో నెటిజెన్లు సందేశాలను పెడుతున్నారు. …
Read More »సిగ్నల్ ఇచ్చిన జగన్.. ముగ్గురు మంత్రులు అవుట్?
ఏపీ కేబినెట్ సమావేశం తరువాత సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మంత్రులలో దడ మొదలైంది. ఎలక్షన్లకు ఏడాది ముందు తమ పదవులు ఊడితే జనాలకు ముఖం ఎలా చూపించాలా అని ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం జగన్ తన మంత్రులలో కొందరిని గట్టిగా హెచ్చరించారు. పనితీరు బాగులేదంటూ ఆయన ఆగ్రహించారు. నాలుగేళ్లలో మనం ఏ చేశామో చెప్పడమే కాదు ప్రతిపక్షాల విమర్శలను …
Read More »జగన్ను దుమ్ము దులిపేసిన చంద్రబాబు..!
ఏపీ సీఎం జగన్ను టీడీపీ అధినేత చంద్రబాబు దుమ్ము దులిపేశారు. మాజీ మంత్రి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన జగన్పై విరుచుకుపడ్డారు. “జస్టిస్ ఫర్ వివేకా” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన …
Read More »మా నాన్న హత్యను.. ‘కామన్’ అన్నారు: సునీత
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇదే రోజున 2019 తెలతెల వారుతుండగా.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివేకా మరణంపై ఉలిక్కిపడ్డాయి. తొలుత రెండు మూడు గంటల పాటు అసలు ఏం జరిగిందనే విషయంపై ఒక ప్రత్యేక సందిగ్ధావస్థ నెలకొంది. ఓ వర్గం టీవీ.. గుండెపోటు అని ప్రచారం చేసింది. కానీ, రెండు గంటలు గడిచిన …
Read More »పాదయాత్రగా అసెంబ్లీకి కోటంరెడ్డి!
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే , నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆయన సభకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. రెండో రోజు మాత్రం వచ్చీరావడంతో కాక పుట్టించారు. నెల్లూరు రూరల్ నుంచి నేరుగా గుంటూరుకు వచ్చిన ఆయన రాత్రి అక్కడే బస చేశారు. తర్వాత.. కారులో సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్దకు చేరుకున్నారు. …
Read More »వారాహిని నిలిపేసి.. అంబులెన్సుకు దారిచ్చిన పవన్
నాయకులు.. సినిమా యాక్టర్లు అన్న తర్వాత వారిని అభిమానించే వారు.. ఆరాధించే వారికి కొదవ ఉండదు. కానీ.. వారందరికి కాస్తంత భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు. తమ నటుడు కమ్ నాయకుడి మీద వారు చూపించే అభిమానం రోటీన్ కు కాస్త భిన్నంగా ఉంటుంది. పవన్ ను ఆరాధించే చాలామంది.. ఆయన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తుంటారు. తమ ఇంట్లో మనిషిగా మాట్లాడుకోవటం కనిపిస్తూ ఉంటుంది. …
Read More »టీడీపీతోనే జనసేనాని
జనసేన పదవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మచిలీపట్నం వేదికగా నిర్వహించిన సభకు లక్షలాది మంది తరలి వచ్చారు. తొలుత వారాహి వాహనంపై బయలుదేరి వెళ్లిన పవన్ అడుగడుగునా జనం ఆయన్ను ఆపి సంఘీభావం ప్రకటించడంతో వేగంగా ముందుకు కదల్లేకపోయారు. దానితో వారాహి దిగి కాన్వాయ్గా ఆయన సభా స్థలికి చేరుకున్నారు. రాత్రి పది తర్వాతే ఆయన స్పీచ్ మొదలైంది. దాదాపు గంటన్నర ప్రసంగంలో పవన్ అనేక అంశాలను ప్రస్తావించారు. …
Read More »జూలైలో షిఫ్ట్.. విశాఖ నుంచే ఏపీ పాలన.. తేల్చేసిన జగన్
ఎవరు ఏమంటే అనుకోని.. ఏది ఏమైపోతే.. పోనీ.. అనుకున్నదే సాధించాలని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్టుగా ఉన్నారు. విశాఖకు తరలిపోయే విషయం.. రాజధానిగా మార్చే విషయం.. ఒకవైపు న్యాయస్థానంలో ఉండగానే ఆయన మాత్రం విశాఖ కు వెళ్లిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకు కేవలం కామెంట్లకే పరిమితమైన జగన్ ఇప్పుడు ముహూర్తం కూడా రెడీ చేసుకున్నారు తాజాగా జరుగుతున్న …
Read More »పవన్పై ఇంత అక్కసెందుకు పేర్నిగారూ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు నాయకుడు, వైసీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అదే అక్కసు వెళ్లగక్కారు. తన సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో ఈ రోజు సాయంత్రం పవన్ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు ముందే అలెర్ట్ అయినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో తనపై దాడి చేసేముందే.. తాను దాడి చేస్తే.. బెటర్ అనుకున్నారో..ఏమో పవన్పై విరుచుకుపడ్డారు. బందర్లో జరిగే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates