Political News

గెలిచి ఉంటే మోడీ… ఓడిన ఫ‌లితం ఎవ‌రి ఖాతాలో?!

Narendra Modi

క‌ర్ణాట‌క‌లో బీజేపీ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. 2007లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న బీజేపీ అప్ప‌ట్లోనే 78 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని.. అప్ప‌టి నుంచి ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదుగుతూ వ‌చ్చింది. ఘ‌నంగా గ‌త 2018 ఎన్నిక‌ల్లో 104 స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు వీటికి భిన్నంగా కేవ‌లం 65 స్థానాల‌కు ప‌డిపోయింది. అయితే.. ఓట‌మి విష‌యాన్ని పక్క‌న పెడితే.. బీజేపీ గెలిచి ఉంటే.. ఇదంతా …

Read More »

క‌ర్ణాట‌క ఫ‌లితం.. వైసీపీకి నేర్పుతున్న లెస్స‌న్ ఏంటి?

కొన్ని కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. కార్య‌కార‌ణ సంబంధాలు ఉంటాయి. అలానే ఏపీ స‌రిహ‌ద్దు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌లు… ఏపీలో 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల‌కు సంబంధం ఉంటుందా? అంటే..ఉంటుంద‌నే అంటున్నారుప‌రిశీల‌కులు. ప్ర‌తి ప‌క్ష పార్టీల‌ను పక్క‌న పెడితే.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓట‌మికి.. ప్ర‌ధానంగా ఆపార్టీ అనుస‌రించిన అంశాలే కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. అధికారం ఉంద‌ని.. త‌మ‌కు తిరుగులేద‌ని.. ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని ఒక‌ర‌కంగా రెచ్చిపోయిన క‌ర్ణాట‌క బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లు …

Read More »

ఈ అతి.. జ‌గ‌న్ కొంప ముంచుతోందా…?

ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ఆయ‌న పొర‌పాటు ఉందా.. లేదా.. ఆయ‌న ఆదేశాలు ఉన్నాయా? లేవా? అనే విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే క్షేత్ర‌స్థాయిలో అధికారులు, పోలీసులు చేస్తున్న అతి.. నేరుగా సీఎం జ‌గ‌న్ పీక‌కు చుట్టుకుంటోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి చెట్లు కొట్టేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించి ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే..ఆయ‌న ఉంటున్న ఇంట్లోనే వంద‌ల‌కు వంద‌ల చెట్లు పెంచుతున్నారు. కానీ, సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో మాత్రం ఆయా …

Read More »

ఆయన బీజేపీలోకి వెళ్తున్నారా… ?

ఆయన మూడేళ్ల పాటు మంత్రిగా చేశారు. వైసీపీలో తిరుగులేని నాయకుడని అనిపించుకున్నారు. ఇప్పుడు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. మనకొద్దీ వైసీపీ అనుకుంటూ కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అవంతీ శ్రీనివాస్. ఉత్తరాంధ్రలో, అందులోనూ వైసీపీలో నిన్న మొన్నటి దాకా కీలక నేత. సాధారణంగా పదవి పోతే ఏ నేతకైనా ప్రాధాన్యం తగ్గడం సహజమే కానీ అవంతి పరిస్థితి దారుణంగా ఉంది. సొంతపార్టీ నాయకులు కూడా పలకరించడం లేదు. …

Read More »

బీజేపీ ఓట‌మి.. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ వైర‌ల్

తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారం చ‌లాయిస్తూ.. ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు గెలుస్తూ.. త‌మ‌కు మెజారిటీ లేని చోట కూడా వ‌క్ర మార్గాల్లో అధికారం చేజిక్కించుకుంటూ దేశ రాజ‌కీయాల్లో ఆధిప‌త్యాన్ని చాటుతూ వ‌స్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. అలాంటి పార్టీకి శ‌నివారం గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ద‌క్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం బీజేపీ చేజారింది. ఆ పార్టీ ఓట‌మి ఊహించిందే కానీ.. మ‌రీ ఈ స్థాయిలో చిత్త‌వుతుంద‌ని.. కాంగ్రెస్ పార్టీ …

Read More »

సిద్ధ.. శివ.. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. గడిచిన కొద్ది నెలలుగా హాట్ హాట్ గా మారిన కన్నడ రాజకీయం ఒక కొలిక్కి వచ్చినట్లే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ లభించటంతో కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీగా అవతరించింది. మొత్తం 224 స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 113 స్థానాలు అవసరం కాగా.. బీజేపీ 64 స్థానాలతో ఆగిపోతే.. జేడీఎస్ 20 స్థానాల్ని (19 స్థానాల్లో గెలుపు.. ఒక స్థానంలో …

Read More »

హీరోగా ఫెయిల్.. రాజకీయంగానూ ఫెయిల్

బాగా డబ్బున్నంత మాత్రాన హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిపోతారని గ్యారెంటీ లేదు. అదే సమయంలో రాజకీయంగా ఘన వారసత్వం ఉన్నంత మాత్రాన ఆ రంగంలో విజయవంతం అవుతారని కూడా చెప్పలేం. ఈ రెండు విషయాల్లోనూ అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఐతే కర్ణాటకకు చెందిన ఒక కుర్రాడికి బోలెడంత డబ్బు, రాజకీయ ఘన వారసత్వం ఉందని.. ఇటు సినీ రంగంలో, అటు రాజకీయ రంగంలో అడుగు పెట్టాడు. …

Read More »

టీడీపీలోకి మేక‌పాటి.. మారుతున్న నెల్లూరు రాజ‌కీయం!

నెల్లూరు రాజ‌కీయాల్లో కీల‌క‌మైన కుటుంబం మేక‌పాటి ఫ్యామిలీ. ఆది నుంచి కాంగ్రెస్‌లో ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న సోద‌రుడు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు.. త‌ర్వాత వైసీపీకి చేరువ‌య్యారు. అయితే.. వైసీపీలో ఇటీవ‌ల నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేశార‌ని భావించిన వైసీపీ.. చంద్ర‌శేఖ‌రరెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. ప్ర‌స్తుతం ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. దీంతో తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారు. ఇదిలావుంటే.. తాజాగా ఆయ‌న టీడీపీలో చేరే …

Read More »

స‌త్తెనప‌ల్లి : అంబ‌టికి సెగ మామూలుగా లేదే…!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో మార్పులు జరిగాయి. తాజాగా జనసేన నుంచి వచ్చినటువంటి ఎర్రం వెంకటేశ్వర రెడ్డి పార్టీలో చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో సత్తెనపల్లిలో వైసిపి మరింత పుంజుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని మంత్రి రాంబాబు సైతం చెప్పుకొచ్చారు. సత్తెనపల్లిలో వైసిపి పుంజుకుంటుందని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసిపి గెలుస్తుందని తెలిపారు. అయితే …

Read More »

ఈమె కోసం వైసీపీ గాలమేస్తోందా ?

తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయం బాగా వేడి పెంచేస్తోంది. టీడీపీ నేత వరుపుల రాజా హఠాత్తుగా చనిపోవటంతో నియోజకవర్గం ఇన్చార్జిగా ఆయన భార్య సత్యప్రభను చంద్రబాబునాయుడు నియమించారు. మరీ నియామకం తాత్కాలికమా లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈమెకే టికెట్ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా అన్నది తెలీదు. ఇదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పర్వత పూర్ణచంద్రప్రసాద్ యాక్టివ్ గానే ఉన్నా నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత కూడా ఉంది. …

Read More »

కాంగ్రెస్‌కు ఊపిరి.. క‌ర్ణాట‌క తీర్పుతో చ‌రిత్ర‌!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. ఆది నుంచి కూడా హంగ్ ఏర్ప‌డుతుంద‌ని.. ఏ పార్టీకి పెద్ద‌గామెజారిటీ రాద‌ని భావించిన రాష్ట్రంలో దాదాపు 38 ఏళ్ల చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తూ.. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ దిశ‌గా దూసుకుపోతోంది. దాదాపు 130 స్థానాల‌కు పైగా కాంగ్రెస్ ద‌క్కించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది ఎలా ఉన్న‌ప్పటికీ మేజిక్ ఫిగ‌ర్ అంటే.. అసెంబ్లీలో అధికారం ద‌క్కించుకునేందుకు కావాల్సిన సీట్ల సంఖ్య 113 దాటిపోవడంతో కాంగ్రెస్ పార్టీ …

Read More »

క‌ర్ణాట‌క నాడి ప‌ట్టుకోలేక‌పోయిన స‌ర్వేలు

ఎన్నిక‌లు.. ఓట్లు.. అన‌గానే ముంద‌స్తు స‌ర్వేలు.. అంటూ.. కొన్ని మీడియా సంస్థ‌లు స‌ర్వేలు వండి వారుస్తా యి. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేలు కూడా ఇస్తాయి. అయితే.. ఎప్పుడు ఎలా ఉన్నా.. ఈ సారి మాత్రం సర్వే సంస్థ‌లు క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోలేక పోయాయి. హంగ్ వ‌స్తుంద‌ని.. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాద‌ని.. అనేక సంస్థ‌లు వెల్ల‌డించాయి. ఒక‌టి రెండు సంస్థ‌లు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా …

Read More »