Political News

టెక్క‌లి టాక్‌: ఎవ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఏపీలోని ప్ర‌ధాన ప‌క్షాల‌కు.. కొన్నికొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు టెస్టులు పెడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుం చి ప్ర‌స్తుతం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ఇక్క‌డ నుంచి 2014, 2019 ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడు విజ‌యం సాధించారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఆయ‌న‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నించింది. అయిన‌ప్ప‌టికీ.. టెక్క‌లిలో …

Read More »

జమిలి ఎన్నికలు మోడీ హయాంలో ఉండవిక !

త‌ర‌చుగా ఈ దేశంలో వినిపించే మాట‌.. జ‌మిలి ఎన్నిక‌లు! కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నా.. అదిగో జ‌మిలి ఎన్నిక‌లు.. ఇదిగో జ‌మిలి ఎన్నిక‌లు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు వ‌స్తుంటాయి. ఇక‌, రాజ‌కీయ పార్టీలు కూడా దీనిపై కామెంట్లు చేయ‌డం.. ప‌రిపాటిగా మారింది. అయితే.. తాజాగా ఈ విష‌యంలో ఉన్న అన్ని శంక‌ల‌కు.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చెక్ పెట్టింది. జ‌మిలి అంత ఈజీకాదు! అని ఒక్క మాట‌తో …

Read More »

వినుకొండలో గాయ‌ప‌డిన ‘కార్య‌క‌ర్త‌’

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇటు టీడీపీ, అటు వైసీపీ ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ప‌దుల సంఖ్య‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ప్ర‌స్తుతం స్థానిక ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఆయా ఆసుప‌త్రుల‌కు నాయ‌కులు వెళ్లి ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లుచేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇంత మంది కార్య‌క‌ర్త‌లు.. తీవ్ర గాయాలపాలు కావ‌డానికి ఎవ‌రిది త‌ప్పు? అనే చ‌ర్చ స్థానికంగా తెర‌మీదికి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం …

Read More »

పవన్ ను లాగిపెట్టి కొట్టాలనుంది: వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ లో 30 వేల మంది మహిళల మిస్సింగ్ కరెక్టేనంటూ కేంద్ర మంత్రి స్వయంగా చెప్పడంతో ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ మహిళా కమిషన్, ఏపీ డీజీపీ ఇరకాటంలో పడ్డారు. ఆ గణాంకాలపై ఎవరికి వారు వివరణనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేంద్రం చెప్పిన లెక్కలపై సమాధానమివ్వాలంటూ ఏపీ మహిళా కమిషన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలకు …

Read More »

పవన్ వి తప్పుడు లెక్కలు: ఏపీ డీజీపీ

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు సేకరించిన డేటా సంఘ విద్రోహ శక్తులకు వెళుతోందని, ఏపీలో దాదాపు 30 వేల మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, పవన్ వి కాకి లెక్కలు అని వైసీపీ నేతలు కొట్టి పారేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ చెప్పిన గణాంకాలు కరెక్టేనని ఏకంగా …

Read More »

ఆముదాలవ‌ల‌స రాజ‌కీయం స‌ల‌స‌ల‌మంటోందే!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం స‌ల స‌ల‌మంటోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ చిత్ర‌మైన రాజ‌కీయం క‌నిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు పోటాపోటీగా రాజ‌కీయాల‌లో త‌ల‌ప‌డ‌తారు. మ‌ళ్లీ వారానికి ఒక‌సారైనా ఇళ్ల‌లో క‌లుసుకుంటారు. ఇదీ.. ఇక్క‌డి రాజ‌కీయం. వారే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌, ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం. ఇద్ద‌రూ కూడా వ‌ర‌సుకు మేన‌ల్లుడు, మేన‌మామ‌లు. కానీ, రాజ‌కీయంగా …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు …

Read More »

డేంజ‌ర్లో క‌డెం ప్రాజెక్టు

భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టు ప్ర‌మాదంలో ప‌డేలా క‌నిపిస్తోంది. వ‌ర‌ద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 ల‌క్ష‌ల 87 వేల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహం వ‌స్తోంది. ప్రాజెక్టులో ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 697 అడుగుల‌కు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గ‌రిష్ఠ నీటి మ‌ట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వ‌ర్షం కార‌ణంగా మ‌రింత వ‌ర‌ద ప్ర‌వాహం ప్రాజెక్టును …

Read More »

జనసేన … ఇంకా ఇంకా స్పీడు పెంచాలండీ

జ‌న‌సేన పార్టీ విష‌యం ఏపీలో త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని.. చెబుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రు ఆపుతారో చూద్దామ‌ని కూడా అంటు న్నారు. ఓకే.. ఎవ‌రు ఆపుతారు..? ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు కాబ‌ట్టి.. ఎన్నిక‌ల్లో వారే ఎవ‌రినైనా ముందుకు న‌డిపించాలి.. లేదా వెన‌క్కి తిప్పి కొట్టాలి. సో.. ఈ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన ఊపు ఏమేర‌కు పెరిగింద‌నే …

Read More »

టార్గెట్ వైసీపీ.. టీడీపీ వివేకా వెబ్‌సైట్ లాంచ్‌

ఏపీలో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వివిధ అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసు కువెళ్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతోంది. అదేస‌మ‌యంలో ఇప్పుడు మ‌రో కార్య‌క్ర మానికి కూడా శ్రీకారం చుట్టింది. తాజాగా కొత్త‌గా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనిలో సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి …

Read More »

అది కుంత‌ల రాజ్యం.. ఇది గుంత‌ల రాజ్యం: నారా లోకేష్

ఏపీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “బాహుబ‌లి సినిమాలో కుంత‌ల రాజ్యం చూశాం.. ఇప్పుడు ఏపీలో గుంత‌ల రాజ్యం చూస్తున్నాం ” అని పంచ్‌లు పేల్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో కీల‌క వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి …

Read More »

ఉమెన్ ట్రాఫికింగ్.. ఏపీ, తెలంగాణ‌ల లెక్క తేల్చిన కేంద్రం!

ఉమెన్ ట్రాఫికింగ్‌. ఈ విష‌యం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. వారాహి యాత్ర 2.0 చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరులో నిర్వ‌హించిన స‌భ‌లో ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఏపీ ముందుంద‌ని, వ‌లంటీర్లు పెద్ద ఎత్తున దీనిని ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానించి రాజ‌కీయ దుమారానికి తెర‌దీశారు. ఇక‌, ప‌వ‌న్‌కు వైసీపీ నుంచి అదే రేంజ్‌లో ఎదురు దాడి వ‌చ్చింది. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ …

Read More »