తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నాయకులు తలమునకలవుతున్నారు. ఈ క్రమంలో అసలు తింటున్నారో తినడంలేదో కూడా పట్టించుకోవడం లేదు. కేవలం మంచి నాళ్లతోనే గడిపేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల ప్రచారంలో సీఎం తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచార రథంలోనే కవిత కళ్లు తిరిగి పడిపోయారు. జగిత్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాలలో నిర్వహించిన రోడ్షోలో ఎమ్మెల్సీ కవిత స్పృహతప్పి పడిపోయా రు. డిహైడ్రేషన్ కారణంగా …
Read More »ఆచరణ సాధ్యంకాని హామీలతో నాశనమేనా ?
రాష్ట్రం ఎలాగపోయినా పర్వాలేదు తాము అధికారంలోకి రావటమే టార్గెట్టుగా పెట్టుకున్నాయి పార్టీలు. అందుకనే ఆచరణసాధ్యంకాని హామీలను ఇచ్చేస్తున్నాయి. ఇచ్చిన హామీలను ఎలా అమలుచేస్తారని నిలదీస్తే ఏవో కాకమ్మ కథలు చెబుతాయి. ఖర్చలు తగ్గించుకుంటామని, నిధుల దుబారాను అరికడతామని, పథకాల అమలులో అనర్హులను ఏరివేస్తే కావాల్సినన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని అంటాయి. అలా మిగిలిన నిధులతో తాము ప్రకటించిన హామీలను ఈజీగా అమలుచేయచ్చని నమ్మబలుకుతాయి. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన …
Read More »కేసీయార్ ప్లాన్ రివర్స్ కొట్టిందా ?
రైతుబంధు పథకం పేరుతో కేసీయార్ వేసిన ప్లాన్ రివర్సు కొట్టినట్లే ఉంది. విషయం ఏమిటంటే 2018 ఎన్నికల నాటి రైతు రుణమాఫీ హామీని కేసీయార్ ఇప్పటికీ సంపూర్ణంగా అమలుచేయలేదు. రాబోయే ఎన్నికల్లో రైతులు ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లేస్తారో అన్న భయంతోనే హడావుడిగా రైతురుణమాఫీని మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి ఇంకా సుమారు 20 లక్షల రైతుల ఖాతాల్లో రు. 8 వేల కోట్లు పడాలి. ఖజానాలో డబ్బుల్లేవు, సమీకరణ సాధ్యంకాలేదు. …
Read More »అంతా పర్సనల్ ప్రాఫిటే.. జనాలూ ఇదే కోరుతున్నారా?!
“మేం అధికారంలోకి వస్తే.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రైతులకు ఉపయోగపడేలా.. ఈ ప్రాంతం లో ఎత్తిపోతల పథకాలను అమలు చేస్తాం. ఈ ప్రాంతంలో విద్యాలయాలను నిర్మిస్తాం. యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తాం”- కొంచెం వెనక్కి వెళ్లి… అప్పటి ఎన్నికలను పరిశీలిస్తే.. ఇలాంటి హామీలే దాదాపు అన్ని పార్టీల్లోనూ వినిపించేవి. ఇది సమాజోద్ధరణకు ఎంతో ఉప యోగపడేవి. అయితే, వ్యక్తిగత లబ్ధి అప్పట్లో లేదా? అంటే.. ఉండేది. కానీ, ఇప్పటి మాదిరిగా …
Read More »‘లావు’ తగ్గింది.. వైసీపీకి దూరమేనా..?
ఔను.. ఇప్పుడు ఈ మాటే వైసీపీలో జోరుగా వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విజ్ఞాన్ సంస్థల సీఈవో.. లావు శ్రీకృష్ణ దేవరాయులుకు, పార్టీకి మధ్య గ్యాప్ జోరుగా పెరిగిపోయిందనే వాదన వినిపిస్తోంది. రైతులు రాజధాని కోసం ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన నేరుగా వారి శిబిరాలకు వెళ్లి పరామర్శించిన నాటి నుంచి సీఎం జగన్ ఆయనకు అప్పాయింట్ మెంట్ …
Read More »నేతల సెంటిమెంట్ల జోరు.. ఓటర్లు కరుణిస్తారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు గెలుపు గుర్రం ఎక్కేందుకు నానా ప్రయాస పడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. అయితే.. ఎక్కడో తేడా అయితే కొడుతోంది. భారీ ఎత్తున పోటీ ఉండడం.. బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్కు, ఈ రెండు పార్టీల నుంచి బీజేపీకి సెగ పెరు గుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు సెంటిమెంట్లు అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మరి వాటికి …
Read More »రేవంత్ రెడ్డి ‘డిసెంబరు-9’ సెంటిమెంట్ విన్నారా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల సెంటిమెంట్లను తెరమీదికి తెస్తున్నారు. కొందరు తెలంగాణ ఇచ్చింది తామేనని తమకు ఓటేయాలని కోరుతున్నారు. మరికొందరు సోనియమ్మ గ్యారెంటీలు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకొందరు.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను చూపిస్తున్నారు. మొత్తానికి ఈ సెంటిమెంట్లు ఓ రేంజ్లో పారిస్తున్నారు. ఏం చేసినా.. ఓటరు దేవుడి అనుగ్రహం కోసమే కదా! ఈ పరంపరలో కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్రెడ్డి సరికొత్త సెంటిమెంటు …
Read More »టీడీపీ-జనసేన పొత్తు.. సమన్వయమే అసలు సమస్య!
వచ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పక్షాలైన టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇరు పార్టీల అధినేతలు కూడా తరచుగా భేటీ అవుతున్నారు. అయితే.. ఈ విషయంలో క్షేత్రస్థాయి పరిణామాలు మాత్రం ఇరు పార్టీలకు మింగుడు పడడం లేదు. పొత్తుల విషయంలో క్షేత్రస్థాయి నాయకులకు వివరించి.. సమన్వయం సాధించే దిశగా వేస్తున్న అడుగులు కూడా ఒకింత తడబడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన-టీడీపీ …
Read More »చంద్రబాబు రెండోసారి సీఎం ఎలా అయ్యారో చెప్పిన జగన్!
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఏపీకి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. ఈ మూడు సార్లు బాబు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో.. తాజాగా ఏపీ సీఎం, వైసీపీఅధినేత జగన్ వివరించారు. ముఖ్యంగా రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణాలు వెల్లడించారు. తాజాగా సీఎం జగన్ ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని …
Read More »కాంగ్రెస్ కూల్ : రెబల్స్ దారికొచ్చినట్లే ?
కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ దారికొచ్చినట్లేనా ? గ్రౌండ్ లెవల్లో వ్యవహారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వివిధ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి నామినేషన్లు వేసిన కొందరు తిరుగుబాటు అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు సరే మరి అభ్యర్ధుల గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారా ? అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. నామినేషన్లను ఉపసంహరించుకున్న సీనియర్ నేతలు సుమారు 12 మందున్నారు. సూర్యాపేటలో రెబల్ …
Read More »కేటీఆర్ నన్ను తిడితే… నేను కేసీఆర్ ను తిడతా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస మర్యాద ఇవ్వకుండా అదే పనిగా నోరు పారేసుకుంటున్నారంటూ టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్.. హరీశ్ అండ్ కో విరుచుకుపడటం తెలిసిందే. వయసులో పెద్దవాడైన ముఖ్యమంత్రిని పట్టుకొని అన్నేసి మాటలు ఎలా అంటారు? అంటూ రేవంత్ పై విరుచుకుపడే వారికి మళ్లీ నోట మాట రాకుండా సమాధానం ఇచ్చేశారు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. తనపై వస్తున్న …
Read More »కాంగ్రెస్ మేనిఫెస్టోలో అదిరే హామీలు ఇవే!
తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల హామీని ప్రకటించింది. కేసీఆర్ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. ప్రభుత్వ లోపాల్ని తరచూ తెర మీదకు తీసుకొచ్చే ఆ పార్టీ.. తమ ఎన్నికల హామీలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను చూస్తే.. కేసీఆర్ సర్కారు అమలు చేసే పథకాల్ని కంటిన్యూ చేయటంతో పాటు.. మరిన్నిఆకర్షణీయమైన హామీల్నిఇచ్చేందుకు వీలుగా ప్రకటన చేసిందని చెప్పాలి. నిరుపేద కుటుంబాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates