Political News

రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే విజెలన్స్ విచారణలో తేలింది. ఈ విచారణను మరింత ముందుకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వం ఏమిచేస్తుందన్న విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. విజిలెన్స్ విచారణలో అవినీతికి ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ప్రభుత్వం తర్వాత స్టెప్ గా జ్యుడీషియల్ విచారణ చేయించబోతోందనే ప్రచారం పెరిగుతోంది. జ్యుడీషియల్ విచారణ …

Read More »

నేత‌లు జైలుకు వెళ్తే.. ఇంత సింప‌తీనా?

రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఏదో ఒక వివాదంలోనో.. అక్ర‌మాలు, అవినీతిలోనో చిక్కుకుని జైలు పాల‌వ‌డం ప‌రిపాటిగా మారిన విష‌యం తెలిసిందే. ఇలా.. జైలు పాలైన నాయ‌కుల‌కు ప్ర‌జ‌ల్లో సింప‌తీ పెరుగుతుండడం కూడా తెలిసిందే. గ‌తంలో జైలుకు వెళ్లిన వారు.. త‌ర్వాత కాలంలో కీల‌క ప‌ద‌వులు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ త‌ర‌హా జైలు సింప‌తీ అనేది కేవ‌లం మ‌న‌కే ప‌రిమితం కాలేదు. పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ క‌నిపించింది. అక్క‌డ …

Read More »

సీఎం రేవంత్ ‘చారిత్ర‌క’ నిర్ణ‌యాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద‌విని చేప‌ట్టిన రోజు నుంచి చారిత్ర‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. నంది అవార్డుల పేరును గ‌ద్ద‌ర్ అవార్డులుగా మార్చారు. గ‌ద్ద‌ర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీ వేదిక‌గా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లుసంచ‌ల‌న‌ ప్రకటన చేశారు. దీనికి కార‌ణం వివ‌రిస్తూ.. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఐదేళ్ల పాల‌న త‌ర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?

ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మ‌గా రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కేవీపీ రామచంద్ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఐదేళ్ల త‌ర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మ‌ను వాడుకుంటారా? అని ఆయ‌న నిల‌దీశారు. “ప‌థ‌కాలు అమ‌లు చేశాం.. సంక్షేమం అమ‌లు చేశాం. ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి మ‌రీ.. ప్ర‌జ‌ల‌కు పంచామ‌ని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నిక‌ల‌కు వెళ్ల డం ఎందుకు? ఇలా …

Read More »

ప‌ద‌వీ `ర‌త్నం` మోడీదేనా?

స్వ‌తంత్ర భార‌త దేశంలో ఒకే సంవ‌త్స‌రం.. ఐదుగురికి అత్యున్న‌త పౌర పుర‌స్కారాల‌ను అందించిన ఘ‌న‌త ప్ర‌దాని న‌రేంద్ర మోడీకే ద‌క్క‌నుంది. అయితే.. ఈ ఐదు రాత్నాలు పొందిన వారిలో జీవించి ఉన్న వారు ఇద్ద‌రే. మిగిలిన ముగ్గురు జీవించి లేరు. సో.. భార‌త ర‌త్నాలు ప్ర‌క‌టించిన వారికి కీర్తి ద‌క్కితే.. ఆ ర‌త్నాల శోభ మాత్రం నిక్క‌చ్చిగా ద‌క్కేది ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీకే! ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం. సాధార‌ణంగా ఏ …

Read More »

ఏపీకి తిరిగి వ‌చ్చిన జ‌గ‌న్‌.. మోడీతో ఏం చ‌ర్చించారు?

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని ఏపీకి తిరిగి వ‌చ్చారు. ఢిల్లీలో ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేం ద్ర మోడీతోను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తోనూ భేటీ అయ్యారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన‌.. అధికారిక ప‌ర్య‌ట‌నపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఒక విధంగా చెబుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రో విధ‌మైన చ‌ర్చ‌సాగుతోంది. దీంతోఅస‌లు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఏం చ‌ర్చించార‌నేది ఆస‌క్తిగా మారింది. ముందుగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు …

Read More »

చిలక‌లూరిపేట లో వార్ వ‌న్‌సైడ్ అయ్యిందా?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరి పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి టీడీపీ పాగా వేస్తుందా? టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు గెలుపు త‌థ్య‌మా? ఆయ‌న ఖ‌చ్చితంగా మ‌ళ్లీ శాస‌న‌స‌భ‌లో అడుగు పెడ తారా? అంటే గుంటూరు జిల్లా పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణంతో పాటు జిల్లా రాజ‌కీయ విశ్లేష‌కులు నూటికి నూరు శాతం అవున‌నే అంటున్నారు. దీనికి కార‌ణం.. గ‌త ఐదేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధీ లేక‌పోవ‌డం, వైసీపీలో అంత‌ర్గ‌త …

Read More »

మెరుస్తున్న ర‌త్నాలు.. పీవీ స‌హా ముగ్గురికి భార‌త‌ర‌త్న‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 400 సీట్ల‌ను తెచ్చుకుంటాన‌ని ప్ర‌క‌టించిన ద‌రిమిలా.. వేస్తున్న అడుగులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇటీవ‌లే.. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భార‌త‌రత్న ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో ముగ్గురికి కూడా ర‌త్నాలు ప్ర‌క‌టించింది. అయితే.. దీనివెనుక పూర్తిగా రాజ‌కీయ వ్యూహం ఉండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌కు చెందిన మాజీ …

Read More »

‘ఆమంచి’ వ్యూహం ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్‌ !

బాప‌ట్ల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే ఫైర్‌బ్రాండ్ ఆమంచి కృష్ణ మోహ‌న్ వ్య‌వ‌హారం దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని అంటున్నారు. పార్టీ ప‌రంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మాన‌సికంగా ఆమంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కంచుకోట చీరాల నుంచే పోటీ చేయాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రుచూరు ఇంచార్జ్‌గా ఉన్నారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఆమంచికి ప‌రుచూరు సూట్ అవుతుందా ? అంటే …

Read More »

ఈ నియోజకవర్గం జనసేనకేనా ?

రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో జనసేన పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చేసింది. జనసేనకు 25 సీట్ల వరకు కేటాయించ్చచనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే సడెన్ డెవలప్మెంట్ గా బీజేపీ సీన్ లోకి వచ్చింది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా చేరే అవకాశాలున్నాయని సమాచారం. సరే, బీజేపీ విషయాన్ని పక్కన పెట్టేసినా జనసేన కోరుకుంటున్న నియోజకవర్గాల జాబితాను …

Read More »

బీఆర్ఎస్ పై ‘పట్నం’ దెబ్బ

బీఆర్ఎస్ లో కీలకనేత, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. తన కుటుంబంతో కలిసి పట్నం గురువారం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరటానికి మాజీమంత్రి కుటుంబం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం. ముందుగా అన్నీ మాట్లాడుకున్న తర్వాతే పట్నం దంపతులు ముఖ్యమంత్రిని కలిసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో పట్నం కుటుంబానికి మంచిపట్టుంది. అలాంటి పట్నం తొందరలోనే కాంగ్రెస్ లో …

Read More »

ఒకే జిల్లాలో నాలుగు సీట్లు.. జ‌న‌సేన డిమాండ్ బాగుందే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సీట్ల పంప‌కాల విష‌యంపై ఇరు పార్టీల మ‌ధ్య చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే.. తాజాగా పార్టీ నేత‌ల నుంచి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ఏకంగా.. నాలుగు స్థానాల‌ను జ‌న‌సేన కోరుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి ఎటూ తేల్చ‌లేక‌.. ఇరు పార్టీలూ వాయిదాల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నాయ‌ని అంటున్నారు. జ‌న‌సేన కోరుతున్న వాటిలో విజ‌య‌వాడ ప‌శ్చిమ …

Read More »