Political News

ఇది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కాదు

కాంగ్రెస్ పార్టీ మారింది. అవును.. దేశంలో ఇత‌ర చోట్ల ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ‌లో మాత్రం వేరే లెవ‌ల్ అనే చెప్పాలి. ఇది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాట‌కు మాట స‌మాధానం ఇస్తూ.. ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లంగా కౌంట‌ర్ ఇస్తూ.. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెంచుకుంటూ.. బ‌లోపేత‌మ‌వుతూ తెలంగాణ‌లో పార్టీ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి న‌డిపిస్తుండ‌గా.. ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు కూడా అండ‌గా నిలబ‌డుతుండ‌టంతో పార్టీ …

Read More »

వైఎస్ జగన్ మౌనం చాలా ప్రమాదకరం

ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాల గురించి అస్సలు ప్రస్తావించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అది వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామనీ …

Read More »

  అన్న‌య్య అండ‌.. కూట‌మికి కొండంత బ‌లం

జ‌గ‌న్ అరాచ‌క పాల‌న నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విముక్తి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా, ఏపీ అభివృద్ధే అజెండాగా తాము కూట‌మిగా ఏర్ప‌డ్డామ‌ని జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ చెబుతున్నాయి. ఈ సారి ఏపీలో కూట‌మిదే అధికారం అని ధీమాతో ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో ఈ మూడు పార్టీలు మ‌రింత సంతోషంలో మునిగిపోతున్నాయి. ప‌ద్మ‌భూష‌ణ్ చిరంజీవి లాంటి వ్య‌క్తి అండ‌గా నిలిస్తే అంత‌కంటే కావాల్సింది ఇంకేం ఉంటుంద‌ని అంతా …

Read More »

బీజేపీలో మాధవీలతకు ఎందుకంత ప్రాధాన్యం ?

దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుండి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుండి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ …

Read More »

ఆ ఒక్క ఫోటోతో మోడీ నోట మాట రాకుండా చేశాడు

మనిషికి మరణం ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా రావచ్చు. కానీ జన్మ మాత్రం ఒక్క అమ్మ ద్వారానే సంభవిస్తుంది. అందుకే ఎంతటి వారికైనా అమ్మతో అనుబంధం ప్రత్యేకం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న నానుడి వచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ కూడా అతీతుడు కాదు. తల్లితో ఆయనది ప్రత్యేక అనుబంధం. అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు కూడా. 2022 డిసెంబర్ 30న మోడీ మాతృమూర్తి హీరాబెన్ 100 …

Read More »

చిరంజీవిపై విమర్శల దాడి చేస్తే వైసీపీకేంటి లాభం.?

వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం. రాజకీయమన్నాక …

Read More »

జ‌న‌సేన‌లో కోటీశ్వ‌రురాలు.. మాధ‌వి ఆస్తులు వంద‌ల కోట్లు!

సామాన్యుల‌కు టికెట్ లు ఇస్తామ‌ని.. వారిని గెలిపించుకుంటామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. స‌మ‌యా నికి త‌గిన విధంగానే(అంటే.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇస్తున్న టికెట్లు.. వారి అభ్య‌ర్థుల ఆర్థిక బ‌లం, అంగ బ‌లాల‌ను దృష్టిలో ఉంచుకునే) అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కోటీశ్వ‌రుడు అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఆయ‌న టికెట్ ఇచ్చిన వారిలో ఒకే ఒక మ‌హిళ ఉన్నారు. ఆమే లోకం మాధ‌వి. బ్రాహ్మ‌ణ …

Read More »

రెడ్డి ఉద్య‌మ నాయ‌కుడిగా కాపు ఉద్య‌మ నాయ‌కుడు

ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా ఉన్న వైసీపీ, టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి నాయ‌కులు మాట‌ల‌కు ప‌దును పెంచుతున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన త‌ర‌ఫున స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఉన్న‌వారు స‌వాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు 20 రోజుల ముందుగానే.. రాష్ట్రంలో రాజ‌కీయం కాకెక్కింది. కేక‌పుట్టిస్తోంది. తాజాగా 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, టాలీవుడ్ న‌టుడు.. పృథ్వీ రాజ్‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, స‌వాళ్లు విసిరారు. …

Read More »

అన్న జ‌గ‌న్‌కు ఉన్న 82 కోట్ల బాకీపై ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్‌

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా త‌న అన్న‌ సీఎం జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఎక్క‌డా పేరు చెప్ప‌కుండానే.. చెల్లెళ్ల‌కు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను కూడా.. గిఫ్ఠ్ ఇచ్చిన‌ట్టుగా భావిస్తారని ష‌ర్మిల అన్నారు. శ‌నివారం క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా నామినేషన్ వేసిన షర్మిల‌.. అనంత‌రం ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఆస్తులు, అప్పుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీనిలో త‌న అన్న సీఎం …

Read More »

మొన్న నాలుగో పెళ్లాం.. ఇప్పుడు పరదాల మహరాణి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం …

Read More »

అరవింద్ మాటల వెనుక అంతరార్థం ఏంటి ?

‘’తెలంగాణలో బీజేపీతో కొట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ ఎన్నడూ కొట్లాడింది లేదు. తన పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కరంట్ సరఫరా చేశానని ఓట్లడిగే హక్కు ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉన్నది’’ అంటూ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ‘’కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక ఎజెండా అంటూ లేదని, దేశాన్ని …

Read More »

ఉండి నుంచే ఆర్ఆర్ఆర్.. మొత్తం ఐదు మార్పులు

మొత్తానికి సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆదివారం నాడు మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చేశారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రఘురామ కృష్ణంరాజు అభ్యర్థిత్వం విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఆయన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. …

Read More »