కేంద్ర బడ్జెట్లో కొన్ని వరాలు ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యంగా ప్రస్తుతం గ్రాము 7000 దాటిపోయిన బంగారంపై కొంత ఊరట కల్పించారు. బంగారం కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా.. దేశీయ మార్కెట్ బంగారం ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అదేవిధంగా ధనవంతులు మాత్రమే ధరించే ప్లాటినమ్ ధరలు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వీటిపై కూడా కస్టమ్ డ్యూటీని 6.4 శాతానికి తగ్గించనున్నారు. దేశంలో ప్రస్తుతం స్టార్టప్లకు …
Read More »కొత్త పన్ను విధానం ఇదే!
కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన ఏడుమాసాల బడ్జెట్లో వేతన జీవికి ఊరట పెద్దగా లభించలేదు. పైగా.. కొత్త పన్ను విధానంలోకి మారేందుకు ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించా రు. ఇప్పటికే ఉన్న కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లు మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో ప్రధానంగా కొంత మేరకు ఊరట ఇచ్చే అంశం.. స్టాండర్డ్ డిడక్షన్ పెంపు మాత్రమే. దీనిని 50 వేల నుంచి రూ.75 వేల …
Read More »వైసీపీ వేధింపులు.. ఎంపీడీఓ బలి
వైసీపీ వేధింపులకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎంపీడీఓ బలయ్యాడు. వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి కాంట్రాక్టర్ రెడ్డప్ప ధవేజీ చేస్తున్న బెదిరింపులు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని, ప్రసాదరాజు అండదండలతోనే ఈ వేధింపులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖను కుటుంబసభ్యులకు పంపించడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న మండవ వెంకట రమణరావు …
Read More »తెలంగాణ ఊసేలేని కేంద్ర బడ్జెట్!!
మిత్రులకు మాత్రమే పరిమితం అన్నట్టుగా వ్యవహరించిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చోటు పెట్టక పోవడం గమనార్హం. నిజానికి గత 2019 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఇప్పుడు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు 8 స్థానాలను బీజేపీకి అప్పగించారు. దీంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని అందరూ ఎదురు చూశారు. కానీ, తాజాగా వెలువరించిన బడ్జెట్లో తెలంగాణ ఊసు ఎక్కడా వినిపించ లేదు. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలకు ముందు.. సీఎం …
Read More »మిత్రులకు న్యాయం చేసిన మోడీ!
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. తన మిత్ర పక్షాలకు కొంత మేరకు న్యాయం చేశారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే.. మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ప్రస్తుత ఎన్డీయే కూటమిలో ఏపీలోని టీడీపీ, బిహార్ అధికార పార్టీ జేడీయూ(జనతాదళ్ యునైటెడ్)లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మోడీ సర్కారు వీరి మద్దతు లేకపోతే.. పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో తాజాగా విడుదలచేసిన బడ్జెట్లో ఈ రెండు రాష్ట్రాలకు లేదనకుండా .. …
Read More »రూ.2.2 లక్షల కోట్లు .. మూడు కోట్ల ఇండ్లు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని ఇళ్లులేని పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశామని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గృహ నిర్మాణాలకు రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని అన్నారు. …
Read More »కేంద్ర బడ్జెట్: ఏపీపై వరాలు ఇవే!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్లో ఏపీపై కొంత మేరకు వరాల జల్లు కురిసిందనే చెప్పాలి. ఆశించిన దానిలో సగంలోపే ఉన్నా.. గత ఐదేళ్ల బడ్జట్తో పోల్చుకుం టే మాత్రం కొంత మేరకు ఆశాజనకంగానే ఉంది. ఏపీకి కేటాయించిన బడ్జెట్ ఇదీ.. + రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయ. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు. …
Read More »కేంద్ర బడ్జెట్: అమరావతికి 15000 కోట్లు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఏపీకి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం.. కలలు కంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం కొంత మేరకు ఫలించిందనే చెప్పాలి. తాజాగా బడ్జెట్ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్., ఏపీ అమరావతి ప్రాజెక్టుకు విడతల వారీగా ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెలువరించిన బడ్జెట్లో రూ.15000 కోట్ల రూపాలయను కేటాయించారు. …
Read More »కేసీఆర్ ఎంట్రీ ఖాయమయ్యింది ?!
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శస్త్రచికిత్స నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండి సమావేశాలకు హాజరు కావడం లేదని, శాసనసభలో తాము నిలదీస్తామనే …
Read More »కొడాలి నాని పీఎపై దాడి !
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ అచంట లక్ష్మోజీపై దాడి జరిగింది. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకొని వస్తున్న లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో లక్ష్మోజీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుడివాడ ఏరియా ఆస్పత్రికి …
Read More »జగన్ పై పవన్ సీరియస్
వైసీపీ అధినేత జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్కు ప్రజలు బుద్ధి చెప్పినా ఆయనకు ఇంకా తత్వం బోధపడలేదని.. ఇంకా తెలిసి రాలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో సభకు వచ్చిన జగన్ పేరు పెట్టి ఓ పోలీసును హెచ్చరించడాన్ని పవన్ సీరియస్గా తీసుకున్నారు. దీనిపై అవసరమైతే.. కేసు నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అయిందన్న …
Read More »అంత ఖరీదైన టాయిలెట్ నేను కూడా చూడలేదు : బాబు
రుషికొండ. వైసీపీ ఓటమికి ప్రధానపాత్ర పోషించింది ఇదే అని చెప్పక తప్పదు. అక్కడ ఉన్న పర్యాటక శాఖ వసతి గృహాలను కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్డడం తీవ్ర చర్చ, విమర్శలు, ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్కడ నిర్మించిన ఖరీదైన భవనం పర్యాటకులకోసమే అని వైసీపీ చెబుతున్నా, తాము తిరిగి అధికారంలోకిి వస్తే విశాఖ రాజధానిగా పాలన చేస్తామని జగన్ చెప్పిన నేపథ్యంలో రుషికొండ మీద ఉండేందుకే దానిని నిర్మించారన్నది వైసీపీ వ్యతిరేకవర్గాల వాదన. ఈ పరిస్థితులలో …
Read More »