Political News

మండలిలో కవిత కన్నీటిపర్యంతం

తెలంగాణ శాసనమండలిలో బీఆర్‌ఎస్‌ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, సభలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం చేసిన తన ప్రయత్నాలను అడ్డుకున్నారని, పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్లు, పత్రికలు కూడా తనకు మద్దతుగా నిలవలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తనను ఘోరంగా అవమానించిందని కవిత పేర్కొన్నారు. పార్టీలో అంతర్గత గౌరవం …

Read More »

యువత పల్స్ పట్టుకున్న పవన్ కళ్యాణ్

యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో యువ రాజకీయ నేతగా కూడా యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ మద్దతును ప్రకటిస్తోంది. ఈ పరిణామం పవన్ రాజకీయ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. యువత …

Read More »

హ‌రీష్‌. గుంట‌న‌క్క‌: క‌విత

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత‌.. హ‌రీష్‌రావుపై ఆ పార్టీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన క‌విత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాలంలో ఆమె హ‌రీష్‌రావుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆదివారం సూర్యాపేట‌లో ప‌ర్య‌టించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. హ‌రీష్ కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. ‘గుంట‌న‌క్క‌’అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏం జ‌రిగింది? ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో బీఆర్ఎస్ నాయ‌కుల …

Read More »

భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితర ప్రముఖులు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో అధికారుల పర్యవేక్షణలో ట్రయల్ ల్యాండింగ్ కార్యక్రమం నిర్వహించారు. భోగాపురం …

Read More »

చంద్రబాబుతో రేవంత్ రెడ్డి క్లోజ్ రూమ్ డిస్కషన్

తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ సమయంలో మాట్లాడిన రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుతో తనకు జరిగిన క్లోజ్ రూమ్ సంభాషణ గురించి ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టిందని, ప్రతి రోజు 3 టీఎంసీల నీటిని వినియోగించాలని అనుకుందని రేవంత్ చెప్పారు. అయితే, ఆ తర్వాత కూటమి …

Read More »

ఈసారి ఎన్నికల్లో హవా ఎవరిది?

తెలంగాణ‌లో ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. దీనిలో అధికార‌ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇక‌, దీనికి ముందు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక కూడా జ‌రిగింది. దీనిలోనూ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మ‌రానికి తెర‌దీయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 117 మునిసిపాలిటీల‌కు.. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా మునిసిపాలిటీల‌కు.. గ‌త ఏడాదే ఐదేళ్లు పూర్త‌య్యాయి. దీంతో ప్ర‌త్యేక అదికారుల …

Read More »

డ్ర‌గ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్టు

క‌డ‌ప జిల్లాలోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శ‌నివారం సాయంత్రం జ‌రిపిన దాడిలో సుధీర్ రెడ్డి స‌హా ఆయ‌న స్నేహితు లు డ్ర‌గ్స్ తీసుకుంటున్న‌ట్టు గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంట‌నే డ్ర‌గ్స్ టెస్ట్ చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఎమ్మెల్యే కుమారుడిపైనా.. ఆయ‌న స్నేహితుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం.. వారిని డీ …

Read More »

‘తెలంగాణ’ వివాదంపై తేల్చేసిన పవన్

కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా.. తెలంగాణ మీద ప్రేమ, ఇష్టం తప్ప నాకు ఇంకోటి ఉండదు.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో కొద్ది రోజుల క్రితం రేగిన ఓ వివాదానికి సంబంధించి ఆయన ఇలా క్లారిటీ ఇచ్చేశారు. కొందరు నాయకులు కోనసీమ సౌందర్యాన్ని పొగడటం వల్లే ఇప్పుడు ఆ ప్రాంతానికి “దిష్టి” తగిలిందని ఆయన అన్నట్లు ఒక వివాదం మొదలైంది. దీనిపై కొందరు తెలంగాణ …

Read More »

డీసీఎం పవన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దోస్తీ ఇప్పటిది కాదు

వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు. రాజకీయంగా పార్టీలూ వేరే. అయినా వారి మధ్య స్నేహబంధం మాత్రం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు తెలంగాణలోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న దీక్షా విరమణ మండపం, 96 గదులతో కూడిన వసతి సముదాయానికి ఈ రోజు …

Read More »

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. ముఖ్యంగా నియోజకవర్గ రాజకీయాల్లో దూకుడు చూపించిన వారు, పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వెనక్కి తగ్గక …

Read More »

అంజ‌న్న‌ సన్నిధిలో పవన్ – ధర్మశాలకు శంకుస్థాపన

తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో ఉన్న‌ ప్ర‌సిద్ధ‌.. కొండ‌గ‌ట్టు ఆంద‌జ‌నేయ‌స్వామి(అంజ‌న్న‌)ని ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శించుకున్నారు. శ‌నివారం.. ఉద‌యం.. మంగ‌ళగిరి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జ‌గిత్యాల జిల్లాలోని కొండ‌గ‌ట్టుకు చేరుకున్నారు. ఆల‌య అధికారులు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న వెంట‌..ఏపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు కూడా పాల్గొన్నారు. అనంత‌రం.. అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం.. ప్ర‌త్యేక పూజ‌లు …

Read More »

2026.. ఎన్నికల నామ సంవత్సరమే!

నూతన సంవత్సరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలను తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు రాజకీయాలు దుమ్ము రేపనున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో 2026 తొలి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రం అసోం, కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న రాష్ట్రం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటితో …

Read More »