Political News

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ దారిన తాము వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎవ‌రికి అనుకూలంగా ఉన్న రాజ‌కీయాల‌ను వారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగానే కాకుండా.. ప్ర‌భుత్వానికి కూడా వారు చెడ్డ‌పేరు తెస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఈ క్ర‌మంలో ముఖ్యంగా 9 మంది టీడీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రింత వివాదాస్పదంగా …

Read More »

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే.. ముందుండాలి. వాటిని వినియోగించుకోవాలి. ఈ విష‌యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన పెద్ద అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌నే అభిప్రాయం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వినిపిస్తోంది. ప్ర‌ధానంగా మూడు విష‌యాల్లో వైసీపీ ఈ అవ‌కాశాన్ని వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 1) మూడు రాజ‌ధానులు: మూడు రాజ‌ధానులు అనే ఫార్ములా జ‌గ‌న్ …

Read More »

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్ కూడా తీస్తుంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీయించుకున్న ఘ‌న‌త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఓవైపు వైసీపీకి క‌లిసొచ్చేలా యాత్ర‌, యాత్ర‌-2 లాంటి తీయించుకున్న ఆ పార్టీ.. తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ‌తో …

Read More »

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా బిల్లును ప్ర‌తిపాదించిన విధానంలోనే చంద్ర‌బాబు దూర‌దృష్టి క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎక్క‌డా కూడా బిల్లులో రాజ‌ధాని ప్రాంతానికి స‌రిహ‌ద్దులు ఇవీ.. అని ప్ర‌స్తావించ‌లేదు. దీనికి కార‌ణం.. భ‌విష్య‌త్తులో రాజ‌ధానిని ప్ర‌పంచ‌స్థాయి న‌గరంగా తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్ప‌మే!. త‌ద్వారా.. రాజ‌ధాని ప‌రిధిని ఇప్పుడే పేర్కొంటే.. భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావిస్తున్న …

Read More »

అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే… అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగకుండా తాము అధికారంలోకి వస్తే మరో బిల్లు పెట్టలేమా? అంటూ భిన్న వాదనలతో స్వైర విహారం చేస్తున్నారు. ఈ తరహా వైఖరితో జనంలో పార్టీ బాగా పలచన అయిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంగా ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు వైసీపీ సీనియర్ నేత, …

Read More »

సీఎం కుర్చీపై అనిరుధ్ రెడ్డి కన్ను

ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో అయితే గల్లీ లీడర్ కూడా సీఎం పోస్టుకు అర్హుడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నా.. ఆ పోస్టుపై లెక్కలేనంత మంది గురి పెడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే…టాప్ పోస్టులను ఆశిస్తూ సాగే నేతల సంఖ్య చాంతాడంత ఉంటుంది. తాజాగా ఈ …

Read More »

జైలుకు వెళ్లేందుకు నాని రెడీ అయ్యారా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత పలు అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు సంధిస్తున్న నానిపై పలు కేసులు నమోదు అయినా… ఆయన అరెస్టు కాలేదు. అయితే తాజాగా నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పోలీసు అధికారులపై బాడీ షేమింగ్ చేశారంటూ నానిపై ఈ కేసు …

Read More »

‘వైసీపీ చేసింది రాష్ట్ర ద్రోహం’

అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభ‌య స‌భ‌లు ఆమోదించటం ప‌ట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. ఈ బిల్లుకు దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన పార్టీలు కూడా మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని.. కానీ, వైసీపీ మాత్రం మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇది ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన ద్రోహ‌మ‌ని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి …

Read More »

జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించేవారు.. సైలెంట్ అయ్యారేంటి?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను స‌మ‌ర్థించేవారు.. ఉన్నారా?  అంటే.. ఉన్నారు. ఇటు సోష‌ల్ మీడియా వేదిక‌గా.. అటు రాజ‌కీయంగా కూడా ఆయ‌న‌ను .. ఆయ‌న విధానాలను త‌ర‌చుగా స‌మ‌ర్థించే నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఇక‌, జ‌ర్న‌లిస్టులు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు కూడా ఈ జాబితాలో కొంద‌రు ఉన్నారు. జ‌గ‌న్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. వారు మీడియా ముందుకు రావ‌డ‌మో.. సోష‌ల్ మీడియాలో వీడియోలు చేయ‌డ‌మో.. అంద‌రికీ తెలిసిందే. మూడు …

Read More »

పార్టీ పేరుతో ఊహించని షాక్ ఇస్తున్న కవిత?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు, సిద్ధాంతాలను ఈ నెల 25 ప్రకటిస్తానని కూడా ఆమె ఇదివరకే వెల్లడించారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె పార్టీ పేరు ఏమిటన్న విషయం దాదాపుగా వెల్లడైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఆమె తన …

Read More »

ఉత్తర పార్టీ నేతల ప్రశంసలకు బాబు విస్మయం

పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుపై ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన 18 పార్టీల‌కు చెందిన ఎంపీలు ప్ర‌సంగించారు. ఇరు స‌భ‌ల్లోనూ సుమారు 4 గంట‌ల పాటు ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చ సాగింది. ఆయా చ‌ర్చ‌ల్లో ఢిల్లీ, యూపీ, పంబాజ్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌రాఖండ్‌, బీహార్ స‌హా.. ప‌లు రాష్ట్రాల‌కుచెందిన ప్రాంతీయ పార్టీల ఎంపీలు మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప‌లువురు సీఎం చంద్ర‌బాబు దూర‌దృష్టిని …

Read More »

మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని …

Read More »