Political News

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు చేయాల్సిందే. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ తీరునే అవలంబిస్తున్నారు. మొన్నటిదాకా ఆమెలోని ఈ తీరు ఓ మోస్తరుగానే ఉన్నా…ఇటీవలి కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయిందని చెప్పాలి. తాజాగా ఇడుపు కాయితం పేరిట వస్తున్న ఓ సినిమాపై జరుగుతున్న వివాదం నేపథ్యంలోనూ ఆమె పవన్ …

Read More »

వైసీపీకి అమరావతిలో నో ఎంట్రీ?

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శనివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు… రాజధానిలోకి వైసీపీ నేతల ఎంట్రీని దాదాపుగా నిలిపివేసిందనే చెప్పాలి. అమరావతిని రాజధానిగా గుర్తించడానికే ఇష్టపడని వైసీపీ నేతలకు అమరావతితో ఏం పని అన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఆదివారం సమావేశమై… రాజధానిలోకి వైసీపీ ఎంట్రీని కఠినతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించిన …

Read More »

బండికి బెంగ పోయిన‌ట్టేనా?

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ కు ప‌ద‌వీ గండం తొల‌గిపోయిన‌ట్టేన‌ని జాతీయ మీడియా స‌హా.. బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ నెల‌లోనే అంటే.. కొద్ది రోజుల్లోనే ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం .. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో …

Read More »

నిర్మ‌ల‌మ్మ‌కు శాఖ మార్పు… ?

కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్ర‌క్షాళ‌న ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కీల‌క‌మైన ఆర్థిక శాఖ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా ఈ శాఖ‌కు మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాలు స‌హా.. బీజేపీ పెద్ద‌లు కూడా చూచాయ‌గా చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె స్థానంలో ఆర్ బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న …

Read More »

ప్రతి దానిపై విమర్శలేనా జగన్?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో ప‌లు అంశాల‌పై కూట‌మి ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పీపీపీ నుంచి సాయికృష్ణ మిస్ట‌రీ వ‌ర‌కు అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. దీనిలో వేటిలోనూ వైసీపీ పైచేయి సాధించ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. అయినా.. పైచేయి తమ‌దేన‌ని ప‌దే ప‌దే చెబుతున్న జ‌గ‌న్‌.. తాజాగా స్మార్ట్ కిచెన్‌ల గురించి కీల‌క వ్యాఖ్య‌లుచేశారు. వీటి ద్వారా ప్ర‌భుత్వ బ‌డుల్లో మ‌ధ్యాహ్న భోజ‌నం …

Read More »

‘పదవుల కోసమే’ అంటే పవన్ ఊరుకోరు

వ‌చ్చే ఎన్నిక‌ల‌తోపాటు.. పార్టీ ప‌రంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించేందుకు ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీల‌కు చెక్ పెట్టేందుకు.. సీనియ‌ర్ నాయ‌కులు కావాల‌ని భావిస్తున్న జ‌న‌సేన పార్టీ ఇప్ప‌టికే చేరిక‌లను ప్రోత్స హించాల‌ని నిర్ణ‌యించింది. పార్టీలు ఏవైనా కూడా.. వ‌చ్చే నాయ‌కుల‌కు ఎర్ర తివాచీ ప‌రిచి ముందుకు సాగాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల 20 రోజుల కింద‌ట చేరిక‌ల‌ క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. వ‌చ్చే ఆరు మాసాల్లో పార్టీలో సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం …

Read More »

హైదరాబాదు రోడ్డుపై స్పందించిన ట్రంప్

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ.. “హైదరాబాద్‌లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు. ఈ విధంగా గౌరవించబడిన తొలి అమెరికా అధ్యక్షుడిని నేనే. ఈ గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన …

Read More »

చంద్రబాబు… అసలైన జెన్ జీ..!

ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే అని చెప్పుకొచ్చారు. పరిపాలనకు టెక్నాలజీలు అనుసంధానం చేసే అతికొద్ది నేతలలో చంద్రబాబు నాయుడు పేరు మొదటిగా వినిపిస్తుంది. రాజకీయాల్లో కూడా ప్రస్తుతం జెన్ జీ ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆయనకు …

Read More »

టీడీపీ కార్యకర్తల దాడిలో కానిస్టేబుల్ కు గాయాలు?

అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. నల్లజెండాలతో గో బ్యాక్ మావిగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్లు, కోడిగుడ్లతో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసు కానిస్టేబుల్‌ ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. …

Read More »

నానాజీ వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదేస‌మ‌యంలో కొన్ని కీలక వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇటీవ‌ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే, జ‌న‌సేన నాయ‌కుడు పంతం నానాజీ మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ స్పందించారు. నానాజీ చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను స‌మ‌ర్థించ‌బోన‌న్న ఆయ‌న‌.. ఇదేస‌మ‌యంలో ఆ ప్రాంతానికే చెందిన వైసీపీ నాయ‌కులు నీతిమంతంగానే రాజకీయాలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. ముఖ్యంగా …

Read More »

వైసీపీ నేతలను తగ్గొద్దంటున్న పవన్

వైసీపీ నేతల విమర్శల్లో ఉపయోగించిన భాషపై జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మీకు అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి తిట్టేసి ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందా.. ? అంటూ ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ, వైసిపి నేతల మధ్య కొంతకాలంగా ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. తమ పార్టీ అధినేత జగన్ ను జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దూషించారంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన …

Read More »

అమరావతిలో అలజడి.. వైసీపీ అగ్గి రాజేస్తోందా?

రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా కాలం తర్వాత మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నేతలు చేపట్టిన పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపించిన వైసీపీ, ఇప్పుడు సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో మరోసారి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజధాని …

Read More »