కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరూర్నగర్లో నిర్వహించిన యువ సంగ్రా మ సదస్సు(సభ)లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కితే..యువతకు బలిపీఠం వేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావని.. కేవలం లూటిఫికేషన్లకు మాత్రమే అవకాశం ఉంటుందని …
Read More »మహిళల జోలికి వస్తే ఎవరైనా ఒకటే
గుంటూరులో మహిళపై దాడి చేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుబంధం లేదా పార్టీ సభ్యత్వం రక్షిస్తుందని ఎవరైనా భావిస్తే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15న ఇంటి ముందు మోటార్తో నీరు పట్టుకుంటున్న మహిళతో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి వాగ్వాదానికి …
Read More »విజయ్ అడుగుజాడల్లో జగన్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు గానీ… ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు ఏవైనా ఏ ఒక్క పార్టీతో పొత్తు అన్న మాటే లేకుండా ఒంటరిగా పోటీకి దిగుతారని… సింహం సింగిల్ గా వస్తుందంటూ వారు చెబుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరైనా జగన్ అడుగుజాడల్లో నడవాల్సిందే గానీ… ఆయన ఏ …
Read More »అభిమానం సరే… పవన్ కు కాస్త రెస్ట్ ఇవ్వండి సార్!
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు, పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారి నుంచి ఆయన పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే. అతి మొహమాటస్తుడైన పవన్ కల్యాణ్ ఎవరినీ కాదనలేని పరిస్థితిలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ నేపథ్యంలో పరోక్షంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పార్టీ నాయకులు “ …
Read More »20వ రోజుకు చేరిన దీక్ష… సోనమ్ పరిస్థితేంటి?
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసిన నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యులైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేబినెట్ నుంచి తొలగించాలన్న డిమాండ్ తో వాంగ్ చుక్ దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న …
Read More »మరోసారి హామీల ప్రస్తావన తెచ్చిన సీఎం
ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనం అయిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని బాగు చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చామని .. ప్రజలు నమ్మి తమను అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీని అడుగడుగునా నిలబెట్టుకుంటున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను …
Read More »స్థానికంలో లెక్కలు వేరుగా ఉంటాయి: జనసేన
త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలోని ఆశావహులకు అందరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని జనసేన ముఖ్య నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆశావహులను నిరాశపరిచే ప్రసక్తి లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో పనిచేసేందుకు ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు సంసిద్ధులు కావాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న చోట ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేసేందుకు …
Read More »విజయ్ సర్కార్ను కూల్చే కుట్ర… ఏంటి ఈ ప్రాజెక్ట్ మేఘాలయ?
తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రాజెక్ట్ మేఘాలయ పేరుతో కొందరు వ్యక్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు భారీగా నగదు ఆశచూపి వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్లు చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను సంప్రదించే ప్లాన్ లో ఉన్నట్లు …
Read More »ఏపీలో ‘లోకల్’ రంగం రెడీ!
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం… స్థానిక పోరుకు సెప్టెంబరు నెలను ఎంపిక చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. గ్రామ పంచయతీల నుంచి నగర పాలక సంస్థల దాకా వరుసబెట్టి… అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎన్నికలను …
Read More »వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండటం, ఆయా అంశాలపై కీలక నిర్ణయాలను కేడర్ తో పంచుకోవడం వంటి పలు కీలక పనులను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ సూపర్ యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ను పార్టీ అధినేత వైఎస్ …
Read More »కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు సాకారం!. 2004-14 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైడ్రోజన్ రైలును తీసుకురావాలని ప్రణాళికలు చేసింది. కానీ, సాకారం కాలేదు. ఆ తర్వాత పగ్గాలుచేపట్టిన మోడీ.. కేవలం 5 సంవత్సరాల్లోనే హైడ్రోజన్ రైలు సాకారానికి నడుంబిగించారు. తాజాగా ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం …
Read More »ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ముద్రగడ… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగారు. అనారోగ్యంతో ముద్రగడ మరణించారు గానీ… ఇంకొంతకాలం ఆయన బతికి ఉంటే గవర్నర్ పదవిని కూడా చేపట్టేవారే. నిజమా? అంటే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates