నాయకులు పద్ధతిగా వ్యవహరించాలని.. మర్యాదగా మెలగాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు తమకు తోచిన విధంగానే వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చినట్టే చేస్తున్నారు. దీంతో అటు తాము వివాదాల్లో చిక్కుకోవడంతోపాటు.. ఇటు పార్టీని ప్రభుత్వాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్.. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »అజహరుద్దీన్ మినిస్ట్రీపై వీడిన సస్పెన్స్
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారంపై మూడేళ్లుగా వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నామినేషన్లను గవర్నర్ ఆమోదించలేదు. మరోవైపు, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రిగా అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు పూర్తి కావస్తోంది. అజ్జు భాయ్ మంత్రి …
Read More »రాఘవా… బీజేపీలో చేరడం కలిసి రాలేదా?
ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా..ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం మీడియా, సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కట్ చేస్తే..ఆప్ ను వీడి బీజేపీలో చేరిన చద్దాపై అదే మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చద్దాను జెన్ జీ నేతగా భావించిన జెన్ జీ …
Read More »ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత… నిజమేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. దేశవ్యాప్తంగా కొన్నాళ్ల కిందట పెట్రోలు, డీజిల్కు కొరత ఏర్పడుతుందన్న అంచనాలు వచ్చాయి. కానీ, వాటిని అధిగమించేలా కేంద్రం వ్యవహరించింది. ఇప్పుడు ఇతర దేశాల నుంచి పెట్రోలు, డీజిల్ను దిగుమతి చేసుకుని.. కొరతకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. ఏపీలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. అనూహ్యంగా కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడిన మాట వాస్తవమే. రాష్ట్రంలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల …
Read More »‘కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి’
తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీని ప్రకటించిన మాజీ ఎంపీ, మాజీఎమ్మెల్సీ కవిత.. సంచలన ప్రకటనలు చేశారు. తాను తెలంగాణకు అమ్మగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. “నా మనసులో ఉన్న మాటను మీకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలోని 3 కోట్ల 50 లక్షల మంది ప్రజలకు అమ్మగా ఉండాలని ఉంది. అలా అయితేనే.. మీ కష్టాలు తీర్చగలిగేందుకు.. అమ్మగా ఆ బాధ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.“ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ …
Read More »కొత్త పార్టీ పేరుతో భలే షాక్ ఇచ్చిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. మాజీ సీఎం కేసీఆర్ తనయ.. కవిత పార్టీ పేరును ప్రకటించారు. `తెలంగాణ రాష్ట్ర సేన`(టీఆర్ ఎస్)గా ఆమె తన పార్టీని ప్రకటించారు. మేడ్చల్లోని మునీరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో కవిత సొంత పార్టీ పేరును ప్రకటించారు. తొలుత ఆమె హైదరాబాద్ నుంచి ప్రత్యేక ర్యాలీగా మునీరాబాద్ చేరుకున్నారు. అనంతరం.. ఇక్కడి ఓ కన్వెన్షన్ హాల్లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. జీవితంలోనే ప్రత్యేకం.. …
Read More »ఆపరేషన్ లోటస్… ఇక, వైసీపీ వంతేనా?
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం `ఆపరేషన్ లోటస్` ప్రారంభించింది. రాజ్యసభ సహా లోక్సభలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో తాజాగా ఎవరూ ఊహించనివిధంగా ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్)కి చెందిన ఏడుగురు ఎంపీలను బీజేపీ తనదైన శైలిలో తన కూటమిలో చేర్చుకుంది. ఇది నిజానికి ఎవరూ ఊహించనిపరిణామమే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా ఒక్కరే పార్టీ నుంచి దూరమవుతారని ఆప్ …
Read More »టీడీపీలో వీళ్ల కొరత వేధిస్తోందా…?
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేసే వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీరి ప్రధాన లక్ష్యం పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వ్యక్తిగతంగా వారు వెళ్లడం కాదు వారి …
Read More »సాయిరెడ్డి సొంత పార్టీ… లీకిచ్చేశారుగా!
వైసీపీ నుంచి బయటకు వచ్చి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన వేణుంబాకం విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నారా? సరికొత్తగా ఆయన రాజకీయాలు ప్రారంభించనున్నారా? అంటే.. స్వయంగా ఆయనే ఔననే విధంగా కొన్ని లీకులు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ చేస్తున్న నేపథ్యంలో మనీలాండరింగ్ …
Read More »మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై సీఎం చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి సహా.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పోతుల సునీత.. ఇప్పటికే చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. వచ్చే సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం …
Read More »బీఆర్ ఎస్కు అవకాశం ఇస్తే ఎలా?
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగానే ఈ ఫిర్యాదులు ఢిల్లీ వరకు చేరుతున్నాయన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇటీవల రాజ్యసభ సభ్యత్వం దక్కని కొందరు నేతలు.. సహా మంత్రి వర్గంలో చోటు ఆశించిన మరికొందరు కూడా సీఎం వ్యవహార శైలిని తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ ఎస్కు …
Read More »వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన.. ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో తనను వివేకానందరెడ్డి దారుణ హత్యలో ఇరికించే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు కూడా పెద్ద దస్తగిరి హత్యలో ఇరికించేందుకు టీడీపీ వారిని ఎంచుకున్నారని తెలిపారు. ఇలాంటి పార్టీలు, వ్యక్తులతో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రజల మధ్యకు కూడా తీసుకు వెళ్లాలని సూచించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates