మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది. మరో డీఎస్సీకి, టెట్కు అభ్యర్థులు సిద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ డీఎస్సీ నిర్వహణ, ఎంపికపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో డీఎస్సీలో ఉద్యోగాలు రాని అభ్యర్థులతో సమావేశం నిర్వహించిన జగన్, ఈరోజు ప్రెస్మీట్ పెట్టి డీఎస్సీ ప్రక్రియపైనే అనుమానాలు …
Read More »ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి మారుతోందా? ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తానని చెబుతున్న జగన్కు.. అసలు ఈ ఛాన్సే చిక్క కుండా చేసేలా.. ఆయన స్వయంకృతాలే ఆయనను వెంటాడనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ మద్యం కుంభకోణం కేసు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఏముంది.. అంతా అయిపోయింది.. అనుకున్న …
Read More »పవన్ పేరు ఎందుకు మారింది?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్ననాటి నుంచి తన పేరు ఎలా మారుతూ వచ్చిందో, ‘పవన్’ అనే పదం తన పేరులో ఎలా చేరిందో వివరించారు. తన అసలు పేరు ‘శ్రీ కల్యాణ్ కుమార్’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమలలోని యోగ నరసింహస్వామి ఆలయంలో నామకరణం సందర్భంగా ఆ పేరు పెట్టారని చెప్పారు. …
Read More »కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన నేతల్లో స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తోంది. ఏదో ప్రధాని చెప్పిన పని కూడా చేయాలి కదా… అలా ఫొటోలకు ఫోజులిస్తే సరిపోతుంది కదా అన్న చులకన భావనను ఇప్పటి నేతలు ఆశ్రయించడం లేదు. ప్రధానే కాకుండా ఇతరులు ఎవరైనా మంచి మాటలు చెబితే…వాటిని పాటించడంలో అమితాసక్తి చూపుతున్నారు మన …
Read More »ఏపీ పాఠశాలల్లో చాగంటి పాఠ్యాంశాలు..!
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సరళమైన భాషలో చాగంటి ప్రవచనాలను పుస్తకాలుగా అందించనున్నట్టు పేర్కొంది. వీటిని పాఠ్యాంశాలుగానే చూడాలని తెలిపింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా చాగంటి ప్రవచనాల పుస్తకాలను ఇస్తున్నట్టు తెలిపింది. …
Read More »జన’సేన’ జాగ్రత్త పడాలా?
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం వహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలపై తరచుగా నివేదికలు తప్పించుకుంటున్నారు. సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. అయితే, మరో కీలక పార్టీగా ఉన్న జనసేన పరిస్థితి ఏంటి అనేది చర్చ నియాంశంగా మారింది. మొత్తం 21 స్థానాల్లో పోటీ …
Read More »జగన్ వాయిస్ లో బేస్ తగ్గింది
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బహిరంగ సభల్లో అయితే ఆయన వాయిస్ నిజంగానే సింహనాదంలా వినిపిస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థులను తూలనాడే సమయంలో జగన్ వాయిస్ ఓ రేంజిలో పేలుతుంది. ఇవే మనమంతా ఇప్పటిదాకా జగన్ లో చూసిన ప్రత్యేక అంశాలు. అదేంటో గానీ… బుధవారం విశాఖ పర్యటనలో జగన్ లో ఆ …
Read More »బీజేపీ ఎఫెక్ట్: కాంగ్రెస్లో మమత పార్టీ విలీనం?
నిన్న మొన్నటి వరకు తననుమించిన నాయకురాలు లేదని.. జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పుతానని ప్రకటనలు గుప్పించి.. రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ.. బీజేపీ దెబ్బతో అల్లల్లాడిపోతున్నారు. గత ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ.. అనంతరం.. తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచే ఆటుపోట్లు …
Read More »మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ కిందే పరిగణించరు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. తనను వేధించిన సమస్యను ఆ పార్టీ అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిరసనలకు దిగిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ… తాజాగా గురువారం నాడు ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ భేటీలో తనను వేధించిన సమస్యపై …
Read More »మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేతగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ బాటన నడిపిన మోదీ… ఆ వెంటనే ప్రధాని పీఠం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ వరుస విజయాలు సాధించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రధాని …
Read More »మానవత్వం చూపండి: జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పమార్శించారు. బాదితుల పరామర్శ కోసం బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన జగన్… తొలుత బాధిత కుటుంబాలను సందర్శించి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను కూడా జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా ప్రమాదాలు …
Read More »పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో అంతర్భాగమైన తెలంగాణలోకి, హైదరాబాద్ లోకి అడుగు పెట్టరాదని తనపై ఆంక్షలు విధించడం సబబు కాదని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను ఇటీవలే చేసిన ‘తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?’ అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ కోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates