Political News

తెలంగాణాలో ఇది మూడో బర్తరఫ్

తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అత్యధికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుండగా కొద్ది మంది మాత్రం కొండా సురేఖ వాదనలను బలపరుస్తున్నారు. అయితే కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణా ఏర్పడిన తర్వాత రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను మననం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన …

Read More »

`కోటి ఇళ్లు` చుట్టేశారు.. స‌రే.. ల‌క్ష్యం నెరవేరిన‌ట్టేనా?!

`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూట‌మి పార్టీ టీడీపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మం స‌రికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మ‌రో వారం రోజుల్లో ముగియ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కార్య‌కర్త‌లు, నాయ‌కులు కోటి మంది ఇళ్ల‌కు వెళ్లి .. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించిన‌ట్టుగా పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. త‌ద్వారా కూట‌మి స‌ర్కారు గ్రాఫ్ పెరిగిన‌ట్టు వివ‌రించింది. ఇది వినూత్న కార్య‌క్ర‌మమ‌ని, రికార్డు సొంత‌మైంద‌ని పేర్కొంది. ఇక …

Read More »

కొండా సురేఖకు బీఆర్ఎస్ లో నో ఎంట్రీ

మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ కార్యచరణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సురేఖ బీజేపీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. అయితే, అనూహ్యంగా గులాబీ గూటికి చేరేందుకు సురేఖ మొగ్గు చూపుతున్నట్లు ఆమె వ్యాఖ్యలు ఉంటున్నాయి. కేసీఆర్ చాలా మంచోడంటూ సురేఖ కితాబిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారని స్పష్టమైంది. ఈ క్రమంలోనే …

Read More »

`సైబ‌ర్ గ‌ణ‌ప‌తి`.. పోలీసుల వినూత్న ప్ర‌య‌త్నం పాటిద్దామా!

మ‌రో ప‌ది రోజుల్లో దేశ‌వ్యాప్తంగా గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రి వేడుక‌లు ప్రారంభం కానున్నాయి. వివిధ రూపాల్లో గ‌ణ ప‌తి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసి మొక్క‌డం.. పూజ‌లు చేయ‌డం, ఆడిపాడి ఆనందించ‌డం.. ఇవ‌న్నీ.. మ‌న కు క‌నిపిస్తాయి. అయితే.. ఇత‌ర విగ్ర‌హాల‌కు.. గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌కు తేడా ఉంది. వినాయ‌క విగ్ర‌హాల‌ను మ‌నం కావాల‌నుకున్న రూపంలో తీర్చిదిద్దుకునే స్వేచ్ఛ ఉంది. అదే అయ్య‌ప్పో.. కుమార‌స్వామో అయితే.. అలా చేసేందుకు అవ‌కాశం లేదు. దీంతో గ‌ణ‌ప‌తి …

Read More »

ప్రైవేటు స్కూళ్లు ఎవరివైనా సరే…

ఏపీలోని ప్రైవేటు స్కూళ్లు దాదాపు ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యాల‌కు ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌భుత్వం వేసిన అంచ‌నాల ప్ర‌కారం.. రాష్ట్రంలో 70 శాతం మేర‌కు ప్రైవేటు స్కూళ్లు.. అధికార‌, ప్ర‌తిప‌క్ష(ప్ర‌ధాన కాదు) పార్టీల నేతల‌కు చెందిన వారే నిర్వ‌హిస్తున్నారు. మిగిలిన 30 శాతం మంది మాత్ర‌మే ఇండివిడ్యువ‌ల్‌గా నెట్టుకు వ‌స్తున్నారు. దీంతో ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను ప్రైవేటు స్కూళ్లు పాటించ‌డం …

Read More »

దమ్ముంటే పరకాలలో పోటీచేయాలి – సుస్మిత సవాల్

కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విరుచుకొని పడటం దీనికి సంకేతంగా భావించాలి. సురేఖ బర్తరఫ్ ను తీవ్రంగా ఖండించిన ఆమె అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించడం సంచలనంగా మారుతుంది. సీఎం రేవంత్ తన తల్లి మీద పోటీ చేసి గెలవాలని సవాల్ చేయడంతో …

Read More »

కొండా సురేఖ ప్రయాణం ఎటు?

అంతా అనుకున్నట్లే అయ్యింది. మొదట్నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మంత్రి కొండా సురేఖ మీద వేటు పడింది. ఆమె రాజీనామా చేయడానికి అంగీకరించక పోవడంతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు సిఫార్సు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు …

Read More »

జగన్ పాదయాత్ర 2.0 – ఆరోజే ఎందుకు?

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు తేదీ ఖరారైందా? ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా 2027 జులై 8న జగన్‌ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2027 నుంచి మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేస్తానని జగన్‌ గతంలో పలుమార్లు …

Read More »

అగ్ర‌రాజ్యంలో `అథ‌మ‌` రాజ‌కీయం… మ‌హిళ‌లు విస్మ‌యం!

అగ్ర‌రాజ్యం అమెరికాలో త్వ‌ర‌లోనే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌న దేశంలో మాదిరిగా ఐదేళ్ల‌కు ఒక‌సారి ఎన్నిక‌లు అక్క‌డ జ‌ర‌గ‌వు. నాలుగేళ్ల‌కు ఒక‌సారి అధ్య‌క్ష ఎన్నిక‌లు వ‌స్తాయి. అందులోనూ రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత‌.. అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు బీజం ప‌డుతుంది. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను అనుస‌రించి మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. దీనిలో వ‌చ్చే అనుకూల‌త‌ల ఆధారంగా నాలుగేళ్ల త‌ర్వాత‌.. ఆయా పార్టీలు అధ్య‌క్ష అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తాయి. ఈ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు కూడా.. అచ్చంగా …

Read More »

బెదిరింపులకు భయపడను… స్నేహానికి ప్రాణమిస్తా

నన్ను బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటే కుదరదు, స్నేహంతో మాత్రమే నన్ను గెలవగలరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెదిరింపులతో తననెవరూ భయపెట్టలేరని వ్యాఖ్యనించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఎం చంచల్ గూడ నుంచి ఐఎస్ సదన్ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్బంగా చంచల్ గూడ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మంత్రి కొండా …

Read More »

జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు భారీ ఊరట… తక్షణమే విధుల్లోకి!

నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్‌ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. …

Read More »

టీడీపీ రక్తం ఉన్నవాళ్లే ఇలా చేస్తారు: కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై కొండా సురేఖ తొలిసారి స్పందించారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించకుంటే తాను వెళ్లిపోతానని కాంగ్రెస్ హై కమాండ్ ను రేవంత్ రెడ్డి బెదిరించారని సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చాడని, టీడీపీ రక్తం ఉన్నవారే ఇటువంటి రాజకీయాలు చేస్తుంటారని సురేఖ …

Read More »