ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ నిజం చేసి చూపించారు. అయితే.. ఆయనకు ఎవరో దీనిని శిక్షగా వేసింది కాదు. ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానమే.. ఇంత సమయం ఆయనను నిలబెట్టింది. ఎక్కడా విసుగు విరామం లేకుండా నారా లోకేష్.. ఏడున్నరగంటల పాటు నిలబడి.. ప్రజలకు సేవలు …
Read More »అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి జుగుప్సాకరంగా దుర్భాషలాడిన వైనంపై అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అరెస్టై విడుదలైన అంబటి తీరు ఏ మాత్రం మారలేదు. హోం మంత్రి అనితకు సిగ్గు, శరం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. …
Read More »పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే తదితర నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే దాదాపు 4 గంటలపాటు …
Read More »మోదీ ఇంటి ముందు రాహుల్… హై టెన్షన్
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ముట్టడికి సీజేపీ కార్యకర్తలు, యువత ప్రయత్నించడం…వారిపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ …
Read More »పవన్ కబ్జా చేశాడా… హైడ్రా కమిషనర్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫామ్ హౌస్ గురించి ఈ మధ్య ఒక వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పవన్ కోడి చెరువును కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నాడని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు వీడియోలు పోస్ట్ చేయడం.. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఐతే దీనిపై డిప్యూటీ …
Read More »మోదీ జీ… ఇంత ఆలస్యం అయితే ఎలా?
నీట్ పేపర్ లీక్ ఇష్యూపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యారు. ఎగ్జామ్స్ పారదర్శకంగా జరగడం దేశ బాధ్యత అని, లీక్కి కారణమైన వాళ్లపై గట్టి యాక్షన్ ఉంటుందని చెప్పారు. కానీ, ఈ గొడవ స్టార్ట్ అయి, రోడ్లపైకి వచ్చి, పార్లమెంట్ దాకా రచ్చ వెళ్లిన తర్వాత మోదీ మాట్లాడటంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఢిల్లీ వీధుల్లో ఒకవైపు ప్రొటెస్ట్లు జరుగుతుంటే, ఇంకోవైపు సోషల్ మీడియాలో నిరసనకారుల …
Read More »సంతాప తీర్మానంలోనూ రాజకీయమేనా?
నిత్యం.. ఇరవై నాలుగంటలూ రాజకీయాలతో మమేకం అయ్యే రాజకీయ నాయకులు సున్నిత అంశాలను ఫీల్ అయ్యే దశ నుంచి.. సందర్భం ఎలాంటిదైనా సరే.. తమ మాటే తప్పించి.. మిగిలినవేమీ పట్టని తీరుతో వ్యవహరిస్తారా? కనీసం కాస్తపాటి మర్యాదను సైతం ప్రదర్శించలేరా? కాలధర్మం చేసిన సభ్యుల సంతాప సందేశాల వేళలోనూ రాజకీయాల్ని పక్కన పెట్టలేరా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో విపక్షానికి చెందిన కొందరు సభ్యుల (అతి …
Read More »ఈ-20 పెట్రోల్పై ఆయన కుండబద్దలు కొట్టేశారు
కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ఆవిష్కరణగా ప్రమోట్ చేసుకుంటున్న ఈ-20 పెట్రోల్ విషయంలో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ పెట్రోల్ వినియోగంతో మైలేజీ దారుణంగా పడిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు జనాలను కంగారు పెట్టిస్తున్నాయి. ఐతే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు ఎవరూ దీని గురించి ఓపెన్గా మాట్లాడట్లేదు. ఇలాంటి టైంలో టాలీవుడ్ సీనియర్ నటుడు విజయకృష్ణ నరేష్.. ఈ20 …
Read More »టీడీపీ లో ఇలా అయితే.. మళ్లీ బ్యాడైపోతారు… !
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పదే పదే చెబుతున్నారు. ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో కీలక నాయకుల సంగతి ఏంటి ? వారి దూకుడుకు కళ్లెం వేయకపోతే.. వచ్చే నష్టం ఏంటి? అనే విషయాలను ఇద్దరూ లైట్ తీసుకుంటున్నారా ? చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారా …
Read More »‘మోడీ చెప్పే నీతులు ఆయనకు వర్తించవా?’
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే.. ప్రధాని మోడీ!. ఆయనను లక్ష్యంగా చేసుకుని మేధావుల నుంచి తటస్థ రాజకీయ నాయకుల వరకు వేలాది మంది పోస్టులు పెట్టారు. సమస్యలు రావడం సహజం. కానీ, బల ప్రయోగం సరికాదు. చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి అంటూ.. ప్రపంచ దేశాలకు పదే పదే సూచించే ప్రధాని ఇప్పుడు కాక్రోచ్ జనతా …
Read More »బాబు కు అవకాశం ఉన్నా అహంకారం ఉండదు
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు కొందరు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా సీఎం బాబు ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని, రొయ్యల మేత విషయంలో రైతులకు సహకరించాలని కోరుతూ ముగ్గురు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ …
Read More »షర్మిల కు నొప్పి లేకుండా… కాంగ్రెస్ ఆపరేషన్!
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై పార్టీ అధిష్టానం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఆమెతో పార్టీ పుంజుకుంటుందని.. ఏపీలో విభజన కారణంగా కోల్పోయిన ప్రాభవం.. పెరుగుతుందని అంచనా వేసుకుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత కూడా పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates