బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి.. సొంతగా పార్టీ పెట్టుకున్న కల్వకుంట్ల కవిత.. పాదయాత్ర చేస్తానని కొన్నాళ్ల కిందట ప్రకటించారు. జిల్లాలు, గ్రామాలు, మండలాలను కూడా తాను చుట్టి వస్తానని ప్రకటించారు. అప్పట్లో కొన్ని గ్రామాల్లోనూ ఆమె యాత్ర చేశారు. నిజామాబాద్ నుంచి ప్రారంభించిన యాత్ర.. అక్కడక్కడ సాగినా.. ఆ తర్వాత ఆగిపోయింది. నిజానికి అప్పటికి ఆమె పార్టీని ప్రకటించలేదు. ఇక, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీని ప్రకటించిన …
Read More »భారత్కు 2 సవాళ్లు.. తక్షణం మేల్కోవాలి!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతగా ఉంది. కాల్పుల విరమణ పాటిస్తు న్నప్పటికీ.. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ తాజాగా చేసిన హెచ్చరిక తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు బలమైన ప్రతిదాడులు చేస్తూనే.. ఇరాన్.. తన పరిధిలోని హార్ముజ్ జలసంధిపై పట్టు బిగించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం భారత్ …
Read More »చంద్రబాబు `ఈవీ` మంత్రం..!
ఏపీ సీఎం చంద్రబాబు సమస్యలను తనదైన శైలిలో అర్థం చేసుకోవడంతోపాటు.. వాటికి పరిష్కారాలను కూడా తనదైన శైలిలోనే చూపిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన సమస్య పెరిగిపోయింది. దీంతో ఇంధనపొదుపు కోసం ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు పొదుపు బాట పడుతున్నారు. తాజాగా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి తన కార్యాలయానికి చేరుకునేందుకు రెండు కిలో మీటర్లు నడిచి వచ్చారు. తద్వారా.. 50-60 లీటర్ల డీజిల్ను పొదుపు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం …
Read More »నాయకుల ఇబ్బందిని పవన్ లైట్ తీసుకున్నారా?
ఏపీలో కూటమి పార్టీ ప్రభుత్వం బలంగా ఉంది. వచ్చే 15 ఏళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని కూడా చెబుతోంది. ఉన్నతస్థాయిలో సీఎం, డిప్యూటీసీఎంగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కలివిడిని ప్రదర్శిస్తున్నారు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇక, మిత్రపక్షం బీజేపీకూడా కలివిడిగానే ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా.. ప్రభుత్వానికి అనుకూలంగా నే ఉన్నారు. అయితే.. ఈ పరిణామం.. నాణేనికి ఒకవైపు మాత్రమే!. రెండో వైపు క్షేత్రస్థాయిలో నాయకుల …
Read More »సుప్రీంకోర్టుకు వెళ్లిన `కేబీఆర్ పార్క్`.. విషయం ఏంటి?
ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్క్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పార్క్కు సమీపంలో ఉన్న భారీ నుంచి అతిభారీ వృక్షాలనుఎట్టి పరిస్థితిలోనూ నరికేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూల చట్టాలను యథాతథంగా అమలు చేయాలని నిర్దేశించింది. అంతేకాదు.. ప్రభుత్వమే చెట్లను కూల్చి వేస్తోందన్న న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారం చాలా శోచనీయమని… ప్రభుత్వమే కూల్చేస్తే.. ఇక, ప్రైవేటు వ్యక్తులను …
Read More »కవిత జైలుకెళ్తే… కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా?
పోస్కో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కొడుకు చేసిన తప్పునకు బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినదిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘాటుగా …
Read More »ఢిల్లీలో పసుపు జండా రెపరెప..!
దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి ఆత్మ గౌరవానికి తూట్లు పడుతున్నాయని నాడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు ఆవేదనకు లోనయ్యారు. అలాంటి పరిస్థితులను రూపుమాపి.. ఢిల్లీ నడి వీధుల్లో తెలుగోడి పవర్ ఏమిటో చూపాలన్న కసితో సాగిన ఎన్టీఆర్… తెలుగు దేశం పార్టీ (టీడీపీ)పేరిట పార్టీని స్థాపించి సత్తా చాటారు. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీ జెండా ఇప్పుడు ఢిల్లీ నడి వీధుల్లో …
Read More »అంబటి నోట ‘లవ్ క్యాష్’ మాట
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరసన బాట పట్టారు. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్న డిమాండ్ తో సోమవారం ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. గుంటూరులో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాలుపంచుకున్న అంబటి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేశ్ పై విరుచుకుపడిపోయారు. ఈ సందర్భంగా ఆయన లోకేశ్ …
Read More »కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణం, హాజరు కాని విజయ్!
కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీశన్తో పాటు 20 మంది మంత్రులతో కూడిన కొత్త కేబినెట్ కూడా ఒకేసారి ప్రమాణస్వీకారం చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కేరళ రాజకీయాల్లో కొత్త …
Read More »పోయే వాళ్లు పోండి: జగన్ దారిలో మమత?
రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. ఇలాంటి వారిలో ఏపీ మాజీ సీఎం జగన్ ఒకరు. ఆయన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా మార్పు రాకపోగా.. పార్టీలో ఉన్నవారిని కించపరిచేలా వ్యవహరించారన్న వాదన ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో బలమైన నాయకులు పార్టీని వదిలేశారు. ఇప్పుడు.. జగన్ దారిలోనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, …
Read More »నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తు.. అదే అమరావతి
ఏపీ రాజధాని విషయంలో అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వాస్తవానికి ఏ నగరం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకున్నప్పుడు.. దానికి సంబంధించిన ప్రచారం లభిస్తుందని తెలిపారు. కానీ, అమరావతి విషయంలో మాత్రం నిర్మాణ దశలో ఉండగానే.. రాజధానిపై దేశవ్యాప్తంగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. నమ్మకం-లక్ష్యం-భవిష్యత్తుకు రాజధాని అమరావతి నిలువెత్తు నిదర్శ నంగా ఉందన్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ కోసం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన …
Read More »రజినీ ‘అసూయ’ కామెంట్… కమల్ ఏమన్నారు?
ఒకప్పుడు తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్కు దరిదాపుల్లో నిలిచే హీరో ఇంకొకరు కనిపించే వారు కాదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, బిజినెస్, వసూళ్ల విషయంలో ఆయన రేంజే వేరుగా ఉండేది. కానీ విజయ్ అనే హీరో చూస్తుండగానే.. ఇంతింతై అని ఎదిగిపోయి, సూపర్ స్టార్ను దాటేశాడు. ఇది రజినీ అభిమానులకు రుచించలేదు. రజినీ సైతం విజయ్ విషయంలో అసూయ చెందుతున్నాడా అన్నట్లు ఉంటోంది ఆయన వ్యవహార శైలి. ‘జైలర్’ ఆడియో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates