Political News

ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులు ఓటమి పాలవుతున్నారు. లక్ష పెట్టుబడి పెట్టి కోటి సంపాదించాలనుకునే రాజకీయ వ్యాపారులు గెలుస్తున్నారు. దీనివల్ల చట్ట సభల్లో ప్రజల గొంతు వినిపించడం ఆగిపోయింది. రాజకీయ అవినీతి పెచ్చు మీరింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడుతోంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత …

Read More »

సోనియా వందేమాతరాన్ని ఆపమన్నారా

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ఆ వీడియోలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేనినో అడ్డుకుంటున్నట్లు కనిపిస్తుంది. వందేమాతర గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దేశ వ్యాప్తంగా దుమారం రేపిన ఈ వీడియో ఇరు పార్టీల మధ్య …

Read More »

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే కేంద్రంగా శ్రీకారం చుట్టారు. దీప్కే త‌న సొంత గ్రామం మ‌హారాష్ట్ర‌లోని పంప్రిలో ఉన్న పాఠ‌శాల‌ల‌ను శ‌నివారం సంద‌ర్శించారు. పాఠ‌శాల‌లో దుస్థితిని ప‌రిశీలించారు. మౌలిక స‌దుపాయాల‌పై చ‌ర్చించారు. గ్రామ‌స్తుల‌తో భేటీ అయ్యారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌పై చ‌ర్చించారు. అనంత‌రం.. పాఠ‌శాల‌లు ఉన్న ప్రాంతాల్లో త‌న బృందంలో ప‌ర్య‌టించారు. దేశ‌వ్యాప్తంగా ఈ …

Read More »

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సతీమణితో కలిసి పాల్గొన్నారు. కానీ ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నట్టు కనిపించలేదు. ఒక …

Read More »

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని చూస్తే అదే అర్థమవుతుంది. చెన్నై కంటే వేగంగా హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అవగాహన చేసుకోవచ్చు. వీకెండ్ అయ్యేసరికి నంబరు ఏమైనా మారతాయేమో చూడాలి. మొన్నటికి మొన్న డిసి కూడా ఇదే తరహాలో మన దగ్గరే స్పీడ్ చూపించింది. దెబ్బకు లోకేష్ కనగరాజ్ …

Read More »

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5 వేల క‌ళాకార కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు మెరిపించింది. చిన్న‌, సూక్ష్మ‌స్థాయి క‌ళారూపాల‌ను రూపొందించే క‌ళాకారులు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. వీరు రూపొందించే క‌ళాకృతుల‌కు దేశ‌విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అయితే.. వీరు ఉప‌యోగించే `క‌ల‌ప‌` ల‌భించ‌క‌పోవ‌డం.. భారీ ధ‌ర‌లు ప‌లుకుతుండ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ …

Read More »

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన పార్టీ అయిన, ప్రత్యర్థి పార్టీ అయినా…కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన నైజం. తనను ఓడించిన ప్రజలపై అలగడం కూడా జగ్గారెడ్డికే చెల్లింది. రాహుల్ గాంధీ తన కోసం సంగారెడ్డి వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డిలో ప్రచారం …

Read More »

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి…ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే…అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి అని అడుగుతోంది..ఇంకేం చెప్పాలి…అది కూడా వాస్తవం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే, తాను ఈ వ్యాఖ్యలు చేసింది ఒక సగటు భారతీయుడిగా అని, ఒక పార్టీ ప్రతినిధిగా కాదని …

Read More »

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉత్సాహంగా కనిపించారు. అనంతరం జరిగిన సభలో యువతను ఉద్దేశించి అమూల్యమైన సందేశం ఇచ్చారు. వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే …

Read More »

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, విజయ్ తో విడాకుల పిటిషన్ ను ఆయన భార్య సంగీత విత్ డ్రా చేసుకోవడంతో విజయ్, త్రిషల మధ్య పుకార్లకు తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఇద్దరి మధ్య సెల్యూట్ ల ఎక్స్ఛేంజ్ వ్యవహారం తాలూకు …

Read More »

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న వాద‌న వినిపిస్తోంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ముస్తాఫా ఒత్తిడికి త‌లొగ్గిన పార్టీ.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తెకు అవ‌కాశం ఇచ్చింది. ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు. గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అయినా.. పార్టీకేడ‌ర్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంతో ఆమె విఫ‌ల‌మ‌య్యారు. అంత‌ర్గ‌త వివాదాల‌తో ముందుకు సాగుతున్నారు. మ‌రోవైపు …

Read More »

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం వల్ల కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. విద్యార్థినులు, మహిళా ఉద్యోగులు, గృహిణులు…ఇలా ఏడాది కాలంగా అన్ని వర్గాల మహిళల అభిమానాన్ని ఈ పథకం చూరగొంది. అంతేకాదు మహిళలను ఎన్డీఏకు చేరువ చేస్తున్న ఫ్రీ బస్సు …

Read More »