Political News

మొన్న నాలుగో పెళ్లాం.. ఇప్పుడు పరదాల మహరాణి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హోదాను మరిచిపోయి.. సందర్భం చూసుకోకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రతిసారీ వ్యక్తిగత విమర్శలే చేస్తుంటారు. పదేళ్లుగా ఆయనది ఒకటే పాట.. కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు పవన్ అని. పవన్‌కు అయింది మూడు పెళ్లిళ్లే అయినా.. ఇంకొకటి కలిపి నాలుగు పెళ్లిళ్లు అంటూ కామెంట్ చేసేస్తుంటారాయన. స్కూల్ పిల్లలతో జరిగిన సమావేశంలోనూ పవన్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి మాట్లాడడం …

Read More »

అరవింద్ మాటల వెనుక అంతరార్థం ఏంటి ?

‘’తెలంగాణలో బీజేపీతో కొట్లాడింది ఒక్క కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ ఎన్నడూ కొట్లాడింది లేదు. తన పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కరంట్ సరఫరా చేశానని ఓట్లడిగే హక్కు ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉన్నది’’ అంటూ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ‘’కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక ఎజెండా అంటూ లేదని, దేశాన్ని …

Read More »

ఉండి నుంచే ఆర్ఆర్ఆర్.. మొత్తం ఐదు మార్పులు

మొత్తానికి సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చేసింది. ఆదివారం నాడు మంచి ముహూర్తం చూసుకుని అభ్యర్థులందరికీ బీఫారాలు ఇచ్చేశారు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రఘురామ కృష్ణంరాజు అభ్యర్థిత్వం విషయంలోనూ క్లారిటీ వచ్చేసింది. ఆయన కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. …

Read More »

హిందూపూర్ గ్రౌండ్ రిపోర్ట్.! బాలయ్య హ్యాట్రిక్ పక్కా.!

టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందనున్నారా.? అదీ మంచి మెజార్టీతో.? ఔననే అంటున్నారు హిందూపురం నియోజకవర్గ ప్రజలు.! రాష్ట్రంలో హిందూపురం ఓ ఇంట్రెస్టింగ్ నియోజకవర్గమనే చెప్పాలి. కేవలం నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తుండడమే కాదు, ఇతరత్రా ఫ్యాక్టర్స్ చాలానే వున్నాయ్. కుల సమీకరణాలు సహా, చాలా ఈక్వేషన్స్ హిందూపూర్ నియోజకవర్గాన్ని చాలా చాలా స్పెషల్‌గా మార్చేశాయి. అయితే, ఓ ఏడాది …

Read More »

బీఫారాలు ఇచ్చేశారు..జెండాల‌ను త‌గుల బెట్టారు

టీడీపీలో కీల‌క ఘ‌ట్టానికి పార్టీ అధినేత చంద్ర‌బాబు తెర‌దీశారు. కూట‌మిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాల‌కు టీడీపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్ర‌బాబు 144 మంది అభ్య‌ర్థులకు పార్టీ త‌ర‌ఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్ల‌మెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాల‌కు కూడా.. ఆయ‌న ఆయా అభ్య‌ర్థుల‌కు బీఫారాలు అందించారు. ఉండ వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో …

Read More »

ఆ నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్

పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుండి బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ నుండి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, భువనగిరి నుండి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణలు ఇప్పటికే నామినేషన్లు …

Read More »

కడపలో షర్మిల ఎత్తులు ఫలిస్తాయా ?

కడప జిల్లా మీద వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేధాల మూలంగా ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల మధ్య పెరిగి పెద్దయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. ఆ తర్వాత …

Read More »

పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్య తీవ్రమైనదా.?

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటన నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారు పవన్ కళ్యాణ్. అనంతరం, ఆయన కోలుకున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే వున్నారు. జనసేన పార్టీకి సంబంధించినంతవరకు పవన్ కళ్యాణ్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుకే, జనసేనాని ఎన్నికల ప్రచారం …

Read More »

  బావ‌మ‌రిదినే ఆప‌లేక‌పోయారు..

తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ మ‌రింత దారుణంగా మారుతోంది. ఆ పార్టీ త‌ర‌పున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు కాంగ్రెస్‌లోకి చేరుతూనే ఉన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగి ఎన్ని మాట‌లు చెప్పినా ప‌రిస్థితుల్లో మార్పు రావ‌డం లేదు. ఇక కేటీఆర్‌, హ‌రీష్ రావు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేద‌నే చెప్పాలి. ముఖ్యంగా ట్ర‌బుల్ షూట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేటీఆర్ వ్యూహాలు ఇప్పుడు ప‌నిచేయ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో, …

Read More »

  అక్క‌డ బోణీ కొడితే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు అధికార వైసీపీకి, టీడీపీకి కీల‌కంగా మారాయి. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం జ‌గ‌న్‌.. ఈ సారి కూట‌మిని అధికారంలోకి తేవ‌డం కోసం బాబు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నిక‌లు మాత్రం హోరాహోరీగా ఉండే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌నే టాక్‌. ఏ స‌ర్వే కూడా ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని చెప్ప‌డం లేదు. అన్ని స‌ర్వేలు టీడీపీ కూట‌మిదే విజ‌య‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. …

Read More »

  సీమ‌లో అన్న‌ను దెబ్బ‌కొట్ట‌డ‌మే టార్గెట్‌!

Sharmila

రాయ‌ల‌సీమ గ‌డ్డ అంటే వైఎస్ కుటుంబానికి కంచు కోట‌. ఇక్క‌డి రాజకీయాల్లో ఆ కుటుంబానిదే ఆధిప‌త్యం. ఇప్పుడు వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కూడా పొలిటిక‌ల్‌గా అదే బ‌లం. ఇప్పుడీ బ‌లంపై దెబ్బ‌కొట్టేందుకు జ‌గ‌న్ చెల్లి వైఎస్ ష‌ర్మిల వ‌చ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న ష‌ర్మిల‌.. రాయ‌ల‌సీమ‌లో అన్న‌కు షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు అమ‌లు చేస్తున్నార‌నే టాక్  వినిపిస్తోంది. రాయ‌ల‌సీమ‌లో కాంగ్రెస్ …

Read More »

ఆ రెండూ స్థానాలు రేవంత్ కు సవాలే !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండే భిన్న పరిస్థితులు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నా రేవంత్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో కనీసం 10కి తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన ఆవశ్యకత ఉండగా, రేవంత్ సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరి, సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న మహబూబ్ నగర్ …

Read More »