Political News

ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పద్మనాభం అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు …

Read More »

చాలా రోజుల తర్వాత జగన్‌ ను అలా చూసి…

రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కూడా అలాంటి ప్రత్యేక శైలి ఉంది. చాలా రోజుల తర్వాత అదే మేనరిజాన్ని మళ్లీ ప్రదర్శించడంతో వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల సభలో జగన్ ప్రసంగం …

Read More »

వాసిరెడ్డికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళా నాయ‌కురాలు.. వాసిరెడ్డి ప‌ద్మకు పొలిటిక‌ల్‌గా లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. దీంతో త్వ‌ర‌లోనే ఆమె టీడీపీ కండువా క‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ప్ర‌తి విష‌యంలోనూ దూకుడుగా ఉండే వాసిరెడ్డి ప‌ద్మ దాదాపు 20 ఏళ్ల‌కుపైగానే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. వైసీపీ అధికార ప్ర‌తినిధిగా.. ఆ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. …

Read More »

ముద్రగడ నివాసంలో రాజకీయమెందుకు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా  తీవ్ర అనారోగ్యంతో సతమతం అవుతున్న ముద్రగడ… కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని ఆయన సొంతూరు కిర్లంపూడికి తరలించగా… మంగళవారం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ మరణంపైనా రాజకీయాలేమిటన్న దిశగా పలువురు చర్చించుకుంటున్నారు. కిర్లంపూడిలోని ముద్రగడ …

Read More »

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రా ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటైన ఫ్యాన్స్ అసోసియేష‌న్ ఈ కార్యక్ర‌మాన్ని ప్ర‌క‌టించ‌గానే క‌ల‌క‌లం రేగింది. త‌మిళ‌నాట విజ‌య్ సైతం ఇలాగే అభిమానులతో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టడం ద్వారా జ‌నాల‌కు చేరువయ్యాడ‌ని.. తార‌క్ కూడా ఇదే బాట‌లో సాగుతున్నాడ‌నే విశ్లేష‌ణ‌లు రావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఐతే ఈ కార్య‌క్ర‌మంతో …

Read More »

రాయ‌ల‌సీమ‌కు మరో పేరు

రాయ‌లసీమ‌ను కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల సీమ‌గా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌స్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ పెట్టుబ‌డికి రెడీ అయింది. 3000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డితో రాయ‌ల‌సీమ‌లో ప్లాంటు పెట్టేందుకు సిద్ధ‌మైంది. క‌డ‌ప‌లో దీనిని స్థాపించ‌నున్నారు. మంత్రి నారా లోకేష్‌.. దీనికి ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారు. ఇటీవ‌ల కాలంలో క‌డ‌ప స‌హా క‌ర్నూలు, అనంత పురంపై కూట‌మి స‌ర్కారు ఫోక‌స్ పెట్టింది. ఇప్పటికే సోలార్, విండ్, …

Read More »

ప‌నికిరాని రూల్స్ మీద బాబు గారి కన్ను

బూజు ప‌ట్టిన‌, ప్ర‌జ‌ల‌కు ప‌నికిరాని రూల్స్‌ను బుట్ట‌దాఖ‌లు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్‌ను సంస్కరించుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్(తిరిగి రాయ‌డం) చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌరసేవలు, రాష్ట్రంలో యూరియా …

Read More »

జ‌గ‌న్‌కు… త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుందే!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఎట్ట‌కేల‌కు ప్ర‌జ‌ల విష‌యంలో త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌న్న టాక్ వినిపిస్తోంది. తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న గ‌తానికి భిన్నంగా.. కాన్వాయ్ దిగి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు నేరుగా న‌డుచుకుంటూ వెళ్లారు. త‌న కోసం వేచి ఉన్న‌వారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అంతేకాదు.. వారిని అక్క‌డే ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా.. ఓర్పుగా కూడా ఆల‌కించారు. గ‌తంలో ఈ ప‌రిస్థితి లేద‌న్న విష‌యం తెలిసిందే. …

Read More »

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన మృత్యు ఒడికి చేశారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ కొంతకాలం పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ల …

Read More »

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు మీమర్లు, ట్రోలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. జగన్ కూడా వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకుండా వారికి సరిపడా కంటెంట్ ఇచ్చి వెళ్లిపోతుంటారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే వైసీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఆయన ఏం మాట్లాడతారో, ఏం …

Read More »

ఆ సంస్థ‌తో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

`RAW NTR` పేరుతో `ఊరూవాడా` సామాజిక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నార‌ని.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తార‌ని పెద్ద ఎత్తున జ‌రుగుతున్న ప్ర‌చారానికి… అస‌లు `RAW NTR` సంస్థ‌కు త‌న‌కు కూడా ఎలాంటి సంబంధం లేద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ కార్యాల‌యం ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన జారీ చేసింది. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను న‌మ్మ‌రాద‌ని విశ్వ‌సించ‌రాద‌ని కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రో జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు.. ఎవ‌రో చెప్పిన …

Read More »

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. జన్ సురాజ్ పార్టీ స్థాపించి బీహార్ లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఆయన సోమవారం తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల చిట్టా విప్పారు. పీకే ప్రకటించిన లెక్కల ప్రకారం …

Read More »