వైసీపీ అధినేత జగన్పై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. 30 ఏళ్లపాటు తనదే పీఠం అని మురిసిపోయారు. ప్రచారం చేసుకున్నారు. కానీ, ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుందో అదే చూపించారు. తద్వారా.. పాలనలో ఆయన విఫలమయ్యారన్న సంకేతాలు వచ్చాయి. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడి పోయిన దరిమిలా.. తన పాలన అద్భుతమని చెప్పుకొనే పరిస్థితి జగన్కు లేకుండా …
Read More »కూటమికి జోష్: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సానుకూలం?
మరో 12 రోజుల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. మొత్తం 5 స్థానాలను కూటమి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంది. మొత్తం 175 మందిలో 168 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అయితే.. తప్ప.. గుండు గుత్తగా ఐదు స్థానాలు కూటమికి దక్కడం సాధ్యంకాదు. కానీ, ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో మరో నలుగురి కోసం కూటమి …
Read More »టీడీపీ ఎత్తులకు రాచమల్లు పై ఎత్తులు
కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. విపక్షం వైసీపీకి గట్టి పట్టున్న కడప, పులివెందులలోనే టీడీపీ వ్యూహాలు అమలు అవుతుంటే…టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రొద్దుటూరులో మాత్రం ఆ పార్టీ వ్యూహాలను అక్కడి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తూ అధికార పక్షానికే షాకులిస్తున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడికక్కడ నగర పంచాయతీలు మొదలుకుని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో పాలక …
Read More »కోటంరెడ్డి ‘రికార్డు’పై లోకేశ్ అదిరేటి ప్రశంస
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఎమ్మెల్యేగా ఏది చేసినా ఇతరులకు చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పక తప్పదు. ఆది నుంచీ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ వస్తున్న ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే… ఆదివారం ఓ రికార్డును సొంతం చేసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు ఏకంగా 105 అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. నిజంగానే ఈ తరహాలో ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా ఇన్నేసి పనులను ఒకే రోజు ప్రారంభించిన …
Read More »రంగన్న డెత్.. వైసీపీకి డెత్ బెల్స్!
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కీలక సాక్షి, వివేకా ఇంటి వాచ్ మెన్.. రంగన్న మరణం.. వైసీపీని నిలువునా దహించేస్తోంది. తొలుత ఈ మరణాన్ని పోలీసుల ఖాతాలో వేస్తూ.. వైసీపీ అనుకూల మీడియా సహా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కొందరు రంగంలోకి దిగి.. రంగన్న భార్యతో పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే తన భర్త …
Read More »కూటమి అప్పులు – వైసీపీ అప్పులు – జగన్ కు ఇది తెలుసా ..!
రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నా.. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఏపీ అనేకాదు.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకప్పుడు.. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు.. ఉండేవి. కానీ, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. గ్రాంట్ల వ్యవస్థను దాదాపు 20 శాతానికి తగ్గించేసి.. కేవలం ఎంపిక చేసిన వాటికే గ్రాంట్లు ఇచ్చే సంస్కృతిని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పులు చేయక తప్పని పరిస్థితి …
Read More »నాగబాబు మిస్టర్ క్లీన్.. సోదరులతో రుణానుబంధం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించాలి కదా. నిబంధనల మేరకు ఈ వివరాలను …
Read More »బెయిల్ రాగానే బ్యాటింగ్ తిరిగి మొదలైందే
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని తీరుపై ఇటీవలి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం కేంద్రంగా రాజకీయం చేస్తున్న నాని… వైసీపీ వాదనలను బలంగా వినిపించే నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా ఈగ వాలిందంటే చాలు వెంటనే ప్రతిస్పందించే నాని… గత కొంతకాలంగా అసలు మీడియా …
Read More »తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి చంద్రబాబు: నారా లోకేష్
గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే.. ఏపీని ఆర్థికంగా, అభివృద్ది పరంగా ముందుకు నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థ నిర్వహిం చిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణలు ఏపీ అవకాశాలు తన్నుకుపోయే అవకాశం ఉందన్న ప్రశ్న కు ఆసక్తికర సమాధానం చెప్పారు. “తెలంగాణకు హైదరాబాద్ వంటి నగరం …
Read More »బోరుగడ్డ ప్రత్యక్షం… కూటమిపై సంచలన ఆరోపణలు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు. మంత్రి నారా లోకేశ్ లను కేవలం గంట వ్యవధిలోనే చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడికీ వెళ్లలేదట. చెన్నైలోనే ఉన్నారట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే అనిల్… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టైైన సంగతి తెలిసిందే. అయితే తల్లి ఆరోగ్యాన్ని కారణంగా చూపి మధ్యంతర …
Read More »ఏర్పాట్లే ఇలా ఉంటే… సభ ఊహకే అందట్లేదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆవిర్భవించి ఈ నెల 14కు 11 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల సమక్షంలో ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండటంతో ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం పిఠాపురం పరిధిలోని చిత్రాడలో ఆవిర్భావ వేడకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి …
Read More »ఆలస్యంగా ఆహ్వానం పంపారు.. మేము రాము
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన అధికారిక నివాసం ప్రజా భవన్ లో శనివారం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులో ఈ భేటీని నిర్వహించాలని భట్టి తలచారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి అధికార కాంగ్రెస్ తో పాటు మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రమే …
Read More »