Political News

మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. ఇతరులు ఒక కార్పొరేషన్ లో …

Read More »

బంగ్లాదేశ్‌ కొత్త ప్రధాని.. భారత్‌కు ప్లస్సా? మైనస్సా?

బంగ్లాదేశ్ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా షేక్ హసీనా హవా నడిచింది. ఆమె భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రురాలిగా ఉండేవారు. కానీ ఇటీవలి హింసాత్మక గొడవలతో ఆమె దేశం విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్, తన బిఎన్‌పి పార్టీతో ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మార్పు ఇరు దేశాల …

Read More »

మధిరలో టీడీపీ అభ్యర్థి విజ‌యం!

తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థులు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచారు. ముఖ్యంగా ఏపీ స‌రిహ‌ద్దును ఆనుకుని ఉన్న ఖమ్మం జిల్లాలోని మ‌ధిర మునిసిపాలిటీలో ముగ్గురు మ‌హిళా అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపైనే పోటీచేశారు. వీరిలో మ‌ధిర 10వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన బోడేపూడి రేవతి ఘనవిజయం ద‌క్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి రిటర్నింగ్ అధికారి రేవతి గెలుపును అధికారికంగా ప్రకటించడంతో ఆమె అనుచరులు, మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి. …

Read More »

పుష్ప స్టైల్లో ‘తగ్గేదే లే’ అంటున్న అంబటి

మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు …

Read More »

మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?

అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి దిగిన ఈ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అధికార పార్టీకి ఈ ఎన్నికలు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన …

Read More »

నెలలో 6,433 సుపథం టికెట్లు జారీ… వైవీ పీఏ పనే?

కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా ఉన్న కదురు చిన్నప్పన్న తనకు 2018 వరకు మాత్రమే పీఏగా పనిచేశాడని, ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఉచిత దర్శన టోకెన్లకు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. రూ.300 సుపథం టికెట్లు ఆన్లైన్ ద్వారా …

Read More »

‘బాబ్రీ’ మసీదు పనులు ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దంగా కేంద్రంగా మరోసారి బాబ్రీ అంశం రాజకీయ చర్చలకు దారితీసింది. జనతా ఉన్నాయన్‌ పార్టీ అధ్యక్షుడు హుమాయున్‌ కబీర్‌ బుధవారం ఖురాన్‌ పఠనం అనంతరం మసీదు నిర్మాణ పనులను ప్రారంభించినట్టు ప్రకటించారు. అయోధ్యలో కూల్చివేయబడిన నిర్మాణ నమూనాను ఆదర్శంగా తీసుకుని మసీదు నిర్మిస్తామని, రెండేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. “అల్లాహ్‌ కృపతో మా బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తి అవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించడం …

Read More »

ట్రెండు మార్చిన నారా లోకేష్

అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేష్ సరికొత్త రాజకీయ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ‘ఆత్మీయ విందు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రత్యేకతను చూపిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ప్రజాప్రతినిధులను వారి కుటుంబ సమేతంగా ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమే కాకుండా, పరస్పర అనుబంధాన్ని బలోపేతం చేసే …

Read More »

లడ్డూ వివాదాన్ని కోర్టుకు వదిలేస్తేనే బెటరా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఇది నెల్లూరు ఏసీబీ కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ నివేదిక వెలుగు చూడడంతో రాజకీయంగా వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. అయితే దీనిని పొడిగించడం …

Read More »

వైసీపీ మతాన్ని వాడుకుంటుందా? పవన్ ఏమన్నారు?

వైసీపీ నేత‌లు, ఆ పార్టీ వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో వైసీపీ స‌భ్యులు రాజ‌కీయ నినాదాలు చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అంతేకాదు.. స‌భ‌లో అల‌జ‌డి సృష్టించేందుకు ప్ర‌యత్నించార‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు సీరియ‌స్‌గా తీసుకోవాల న్నారు. ఇక‌, మ‌తాన్ని సైతం.. రాజ‌కీయంగా వాడుకునేందుకు వైసీపీ కుట్ర‌లు చేస్తోంద‌ని …

Read More »

బూత్ లో జగ్గారెడ్డి బూతులు

కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ వచ్చి తన తరఫున ప్రచారం చేసినా తనను ఓడించారని, సంగారెడ్డి నుంచి భవిష్యత్తులో పోటీ చేసే ప్రసక్తే లేదని ప్రజలపై జగ్గారెడ్డి అలిగిన వైనం వైరల్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయమని అడగబోనని జగ్గారెడ్డి చెప్పారు. కానీ, అదే …

Read More »

అసెంబ్లీ నుండి వాకవుట్… ఎవరికి నష్టం?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎప్పటిలాగే బాయ్ కాట్ చేసింది. అటెండెన్స్ టార్గెట్ గా సభకు వచ్చిన వైసీపీ సభ్యులు ఆ పని పూర్తిచేసి .. సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. అసెంబ్లీలో 11వ తేదీన 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా అంటూ వైసీపీ సభ్యులనుద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. అంతకుమించి ఎక్కువ సమయం …

Read More »