ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ.. ఎవరికి వారు పార్టీలో స్వతంత్ర నాయకులుగా వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం. ఇది .. పార్టీని ముందుకు తీసుకువెళ్లకపోగా.. మరింత వెనక్కి నెడుతోందని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కన్నబాబును ఉత్తరాంధ్ర ఇంచార్జ్గా నియమించిన తర్వాత.. పార్టీలో సహకారం కొరవడింది. దీంతో ఆయనను కేవలం విశాఖకు పరిమితం చేశారు. అయినా కూడా …
Read More »‘చంద్రబాబు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు’
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా పాలన చేస్తున్నారని.. విమర్శించారు. తాజాగా వైసీపీ అనుకూల నాయకుడు, ప్రభుత్వ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై స్పందించిన జగన్.. భారీ ప్రకటన విడుదల చేశారు. అన్యాయంగా వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారని అన్నారు. ఉద్యోగులు రాజకీయాల్లో భాగం …
Read More »విజయ్ గురించి చంద్రబాబు ఒక్కమాట
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి.. సొంత పార్టీ పెట్టుకున్న అగ్రనటుడు విజయ్పై స్పందించారు. “విజయ్ పార్టీపై మీరేమంటారు?“ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. “విజయ్ గురించి ఏం చెబుతాం. ఆయన కొత్తగా పార్టీ పెట్టారు. కొత్తపార్టీలను ప్రజలు ఏమేరకు స్వాగతిస్తారో చూడాలి. …
Read More »కరణం `కల` ఏమైందబ్బా ..!
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న ఆయన కోరిక ఇప్పటి వరకు నెరవేరలేదు. వచ్చే ఎన్నికల నాటికి అయినా.. నెరవేరుతుందా? అంటే.. చెప్పడం కష్టమేనని అంటున్నారు. అసలు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంది? అంటే.. పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. వైసీపీ-టీడీపీకి సమాన డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్న నాయకులు ఏదో …
Read More »ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆడిన వ్యూహంలో నియోజకవర్గాల పెంపు వాయిదా పడిపోయింది. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. అయితే జమ్మూకశ్మీర్ లో సీట్ల సంఖ్య పెంపు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు …
Read More »నో డౌట్: కేసీఆర్తోనే కవిత ఢీ!
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న మొన్నటి వరకు రాజకీయ పరమైన విమర్శలతో దూసుకుపోయారు. అయితే.. ఆమె ఎన్ని విమర్శలు చేసినా.. సొంత సొదరుడు.. కేటీఆర్ సహా కుటుంబ సభ్యుడు హరీష్రావుపైనా విమర్శలు గుప్పించినా.. తన తండ్రి, బీఆర్ ఎస్ పార్టీ అదినేత కేసీఆర్ను మాత్రం పక్కన పెట్టారు. ఆయన జోలికి పెద్దగా వెళ్లలేదు. వెళ్లినా.. …
Read More »తమిళనాట మైకులు బంద్… ఎవరి సత్తా ఎంత?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు.. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ తమ ఎన్నికల ప్రచారాలను నిలిపివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ప్రచారం ముగింపు రోజు.. ఎన్నికల సంఘం భారీ ప్రకటన చేసింది. 5 గంటలకే ప్రచారం ముగించాలని.. ఎక్కడైనా ఏ అభ్యర్థి అయినా.. 5 గంటల తర్వాత.. ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు అధికారుల …
Read More »కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. పార్టీ అధినేతలు పొత్తు ధర్మం అనుసరించి నడుచుకుంటూ ఉంటే… నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నేతలు మాత్రం తమ తమ మాటలు నెగ్గలేదంటూ ఒకరిపై మరొకరు విరుచకుపడిపోతున్నారు. ఈ తరహా ఘటనలతో పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేనల మధ్య ఇలాంటి ఘటనలే …
Read More »మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలుగువారి మధ్య విభేదాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, పార్లమెంట్ ఆమోదంతోనే ఇది అమల్లోకి వచ్చిందని …
Read More »మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన ముఖం, పెదాల రంగుల్లో వ్యత్యాసం కనిపించిందంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో సాయంత్రం సమయంలో తీసిన వీడియోలో ఒక విధంగా కనిపించిన మోదీ, తమిళనాడులోని కోయంబత్తూరులో మధ్యాహ్నం చిత్రీకరించిన మరో వీడియోలో భిన్నంగా కనిపిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఈ మార్పు ఎలా సాధ్యమైందన్న …
Read More »అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే …
Read More »తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగించారు. “అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే…” అంటూ సభను ప్రారంభించిన ఆయన, తన పుట్టినరోజు రోజున తమిళనాడులో ప్రజల మధ్య ఉండటం ప్రత్యేక ఆనందంగా ఉందని తమిళంలోనే చెప్పారు. ప్రారంభం నుంచే స్థానిక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates