కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ను జైలు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించారని స్వయంగా జగన్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. కేవలం తనను అవమానించేందుకే జైలులో గ్రిల్ ముందు నిలబెట్టి ఫొటో తీశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మామూలుగా ఎవరినైనా కూర్చోబెట్టి ఫొటో తీసి పంపిస్తారని, కానీ, …
Read More »పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నాందేడ్ లోని గురుద్వారాలో సుఖ్ బీర్ సింగ్ పై కత్తితో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ దాడిలో సుఖ్ బీర్ సింగ్ కుడి చేతికి గాయమైంది. ఆయనతోపాటు భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. సుఖ్ బీర్ ను హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి …
Read More »ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్ సేన శుద్ధి చేయడం వివాదాస్పదంగా మారింది. రాజకీయ ర్యాలీ విషయంలో ఒక మత సంస్థ జోక్యం చేసుకోవడమే కాకుండా అవాంఛనీయంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుశ్చర్య ను కేంద్ర ప్రభుత్వం కూడా ఖండించింది. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానిలో గల రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ …
Read More »అమరావతికి మహర్దశ… బాబు ప్రయత్నం ఫలిస్తుంది!
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రాజధానిని ఇతర నగరాలైన విజయవాడ, మంగళగిరి, మచిలీపట్నం, హైదరాబాద్తో కలుపుతాయి. మొత్తం 5 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయమైన ఈ ప్రాజెక్టులను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 1) …
Read More »యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు ఒక హెడ్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని కొట్టడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పోలీసులు వాడి యాక్షన్ కు తగినట్లుగానే రియాక్షన్ చూపించారు. అయినప్పటికీ పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో ఒక యువకుడు జనం రద్దీగా వున్న రోడ్డులో తిరుపతి ఒన్ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ …
Read More »జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?
ఇదేమీ ఊహాజనిత వార్తకాదు. కొందరు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో గత రెండు రోజులుగా జరుగుతున్న అత్యంత గోప్యమైన చర్చ!. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీపగ్గాలను తన నుంచి తన వారసుడు.. మాజీ మంత్రి కేటీఆర్కు అప్పగించేయాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఆయన అత్యంత సన్నిహిత మేధావులతో ఫామ్ హౌస్లో చర్చలు కూడా ప్రారంభించారని సమాచారం. …
Read More »అయ్యన్న అలా.. జగన్ ఇలా… ఇద్దరి ఆశలూ తీరేనా?
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఎప్పటి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్పడమే కాదు.. అంతర్జాతీయ వేదికలపైనా ఆయన తన వాణిని వినిపిస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా.. వేతనాలు తీసుకునే ఎమ్మెల్యేలను ఉపేక్షించ రాదన్నది ఆయన ఆలోచన. ఇది మంచిదే. ప్రజల సొమ్మును ఊరికేనే ఇవ్వడాన్ని ఎవరూ సహించరు. దీంతో ఆయన సభకు రాకుండా వేతనాలు తీసుకునే వారిపై చర్యలు తీసుకునేలా.. ఆ సొమ్మును తిరిగి వసూలు చేసుకు నేలా చట్టాన్ని రూపొందించాలన్నది …
Read More »మోదీ రాహుల్ షేక్ హ్యాండ్
ఉప్పు నిప్పులా ఒకరి మీద మరొకరు ఎప్పుడూ చిటపటలాడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు నవ్వుతూ పలకరించు కోవడం, కుశల సమాచారాలు మాట్లాడుకోవడం రెండు రోజుల క్రితం ఒక శుభాకార్యంలో కనిపించింది. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం చూసి విసుగెత్తిన వారికి ఇది ఉత్సాహం కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యింది. ఇంతకూ ఏం జరిగిందంటే… నేషనల్ కాంగ్రెస్ పార్టీ …
Read More »మార్పు తప్పదు మిత్రమా… కూటమి తేల్చేసింది!
కూటమిలో నాయకులకు కలివిడితప్పదు. ఈ విషయాన్ని గతంలో అనేక సందర్భాల్లో టీడీపీ-జనసేన కూడా స్పష్టం చేశాయి. అయినప్పటికీ.. కొందరు నాయకులు మాత్రం తమ పంథాను మార్చుకోలేక పోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఒంగోలు రాజకీయం.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావుల మధ్య ఏర్పడిన మాటల యుద్ధం.. కూటమిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వెంటనే పార్టీలు సమన్వయ కమిటీని హాజరు పరచడం.. నాయకులకు …
Read More »వైసీపీ హయాంలో గ్రూప్ -1లో అక్రమాలు నిజమే
డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు నిరాధార ఆరోపణలు గగ్గోలు పెడుతున్న వైసీపీ అసలు గుట్టు బయట పడింది. గత ప్రభుత్వం పాలనలో నిర్వహించిన గ్రూప్ -1 లో పలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఆరోపణల నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం వేసిన సిట్ తుది నివేదికను హై కోర్టుకు సమర్పించింది. గ్రూప్ -1 మూల్యాంకనంలో నాటి జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించినట్లు సిట్ నిర్ధారించింది. ఏపీపీ ఎస్సీ నిబంధనలకు …
Read More »జైలు నేతలకు పరామర్శ… సమర్థించుకున్నారా జగన్?
ప్రస్తుతం వివిధ కేసుల్లో చిక్కుకుని.. జైలు పాలైన కొందరు నాయకులను, మాజీ మంత్రులను వైసీపీ అధినేత జగన్ ఓదారుస్తున్న విషయం తెలిసిందే. నేరుగా ఆయా జిల్లాలకు, జైళ్లకు వెళ్లి నాయకులకు భరోసా కల్పిస్తున్నారు. అయితే.. ఈ జైలు పరామర్శలపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అదే సమయంలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. “జగన్కు జైలుకు అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఆయన …
Read More »పార్టీలు కావాలా.. ఉద్యోగాలు కావాలా… పోలీసులు తేల్చుకోవాలి!
వైసీపీ నాయకులతో వేదికలు పంచుకుంటున్న టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి వివరణ తీసుకుంటున్నారు. పార్టీ పరంగా లైన్ దాటడానికి వీల్లేదని కూడా చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ పరంపరలో పోలీసులు కూడా చేరారు. “ఇక, పోలీసులే అర్థం చేసుకోవాలి.“ అని ముక్తసరిగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులతో కలివిడిగా ఉండడం, శాంతిభద్రతల విషయాన్ని లైట్ తీసుకోవడం వంటి పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates