Political News

పాద‌యాత్ర‌కు లోకేష్ రెడీ.. ఈ ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా?

టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్ త్వ‌ర‌లోనే పాద యాత్ర‌కు రెడీ అవుతున్నారు. మాజీ సీఎం చంద్ర‌బాబు ఈవిష‌యాన్ని చూచాయ‌గా చెప్పేశారు. పాద‌యాత్ర ద్వారా.. నారా లోకేష్‌ను గ్రామ గ్రామానా తిప్పాల‌ని.. భావిస్తున్న‌ట్టు.. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సీనియ‌ర్ల‌కు ఆయ‌న క్లూ ఇచ్చారు. నిజానికి చంద్ర‌బాబు ఈ విష‌యంలో కొంత డోలాయ‌మానంలో ఉన్నారు. పాద‌యాత్ర త‌నే చేయాల‌ని.. గ్రామ గ్రామాన …

Read More »

జ‌గ‌న్ దౌర్భాగ్య పాల‌న‌కు ఇదే రుజువు: చంద్ర‌బాబు ఫైర్‌

ఒంగోలులో  ఓ కుటుంబం నుంచి ఆర్టీఏ అధికారులు కారు స్వాధీనం చేసుకున్న‌ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలే ని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని …

Read More »

చంద్ర‌బాబు కొన్న బ‌స్సులో జ‌గ‌న్.. జిల్లాల యాత్ర‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త్వ‌ర‌లోనే జిల్లాల ప‌ర్య‌ట‌న చేప‌ట్ట‌నున్నారు. త‌న ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలపై ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌నకు జ‌గ‌న్ బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సును వినియోంగించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ‌మే అధికారికంగా వెల్ల‌డించింది. జ‌గ‌న్ చేసే జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు.. బుల్లెట్ ప్రూఫ్ బ‌స్సులు వినియోగించ‌నున్నారు.. అంటూ. ఫొటోల‌ను కూడా పంచుకుంది. అయితే.. ఈ బ‌స్సులు.. చంద్ర‌బాబు హ‌యాంలో కొనుగోలు చేయ‌డం …

Read More »

మంత్రుల జగన్ భజన.. మొద‌టికే మోసం?

Jagan Mohan Reddy

ఏ పార్టీలో అయినా.. నేత‌ల‌కు.. అధిష్టానం మ‌ధ్య స‌ఖ్య‌త అవ‌స‌ర‌మే. అయితే. ఆ స‌ఖ్య‌త ఎంత వ‌ర‌కు ఉండాలి? అనేది కీల‌కం. ఒక నాయ‌కుడుగా.. ఉండ‌డం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్య‌త ఒక్క‌టే ఉంటుంది. ఈ క్ర‌మంలో అధినాయ‌క‌త్వానికి ఎంతో విన‌యంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవ‌రూ ఏమీ ప‌ట్టించుకోరు. అస‌లు నాయ‌కుడిగా కూడా స‌ద‌రు వ్య‌క్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక‌, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 …

Read More »

జగన్ తీసుకున్న క్లాసు సరిపోతుందా?

నేతల మధ్య పంచాయితీలు ముదిరిపోకుండా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయకపోతే అవే పంచాయితీలు ముందు ముందు బాగా ముదిరిపోతాయని అందరికీ తెలిసిందే. పంచాయితీ సర్దుబాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిందిదే. నెల్లూరులో తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య విభేదాలు చాలాకాలంగా ఉన్నా ఎప్పుడూ బహిరంగం కాలేదు. అయితే క్యాబినెట్లోకి అనిల్ బదులు కాకాణి చేరగానే …

Read More »

మేం బుర‌ద రాజకీయాలు చేయం.. జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ఫైర్‌

బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు మీ లాగా బురద రాజకీయాలు చేయడం చేతకాదని ఆయన దుయ్యబట్టారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.., వారిని ఆదుకోవటంలో   ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ …

Read More »

వైసీపీ నేతలను జనం ఉరి తీయాలి: చంద్రబాబు

ముఖ్యమంత్రి జగన్ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కలగొల్లగూడెంలో పర్యటించిన ఆయన.. జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేసి తీరాలని ప్రజలకు పిలుపుని చ్చారు. బుధ‌వారం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఉద‌యం అంతా హ‌డావుడిగా క‌నిపించారు. అనంత‌రం..  రాత్రి పొద్దుపోయాక ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని నెక్కలగొల్లగూడెంలో పర్యటించారు. అడవి నెక్కలం గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి పర్యటన …

Read More »

జీవీఎల్‌.. మండుతున్న రాజ‌కీయంలో పెట్రోల్ పోస్తావా?

దేశంలో `జేసీబీ` రాజకీయాలు మంట మండిస్తున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ, యూపీలోని యోగి ఆదిత్య‌నాథ్ స‌ర్కారుల‌పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. జేసీబీల‌ను మీ ఇళ్ల‌మీద‌కే పంపిస్తామ‌ని.. అప్పుడు ఎలాంటి వివాదాలు ఉండ‌వ‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ ఏపీకి చెందిన ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు.. ఈ రాజ‌కీయ మంట‌లో త‌న‌దైన శైలిలో పెట్రోల్ పోశారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని …

Read More »

సీఎం సర్దుకు పొమ్మన్నారు.. మంత్రి వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల రచ్చపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వివాదం సహా అనేక అంశాలను సీరియస్ గా తీసుకున్న సీఎం.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని తాజాగా `క్లాస్` ఇచ్చారు. ఈ విషయంపై కాకాణి, అనిల్ ఇద్ద‌రు వేర్వేరుగా నెల్లూరు నుంచి  సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు.  కార్యాలయంలో సీఎంతో భేటీ …

Read More »

జ‌గ‌న్‌లో టీడీపీ కంటే పెద్ద భయం ఇదేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్.. ఇటీవ‌ల ఒక వ్యాఖ్య చేశారు. “మ‌నం.. టీడీపీని చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఆ పార్టీకి అనుకూలం గా ఉన్న మీడియాతోనే మ‌నం పోరాడాల్సింది“ అని! ఈ మాట అని ప‌ట్టుమ‌ని రెండు వారాలు కూడా గ‌డ‌వ‌కుండా.. దీనికి మించిన స‌మ‌స్య జ‌గ‌న్‌కు ఎదురైంద‌ని.. సొంత పార్టీలో సీనియ‌ర్ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీ టీడీపీ క‌న్నా.. జ‌గ‌న్ `ఇదే` పెనుస‌వాలుగా మారింద‌ని చెబుతున్నారు. దీనిని …

Read More »

ఈ మాత్రం చాల‌దు.. ఇంకా పెంచాలి.. జ‌గ‌న్‌కు నేత‌ల‌ సూచ‌న‌

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారుతు న్నాయి. కొన్నాళ్లుగా  తీవ్ర ఆరోప‌ణ‌లు.. అవినీతి వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్న విజ‌య‌సాయిరెడ్డికి పార్టీ బాధ్య‌త‌ల నుంచి ముఖ్యంగా విశాఖ‌ప‌ట్నం, ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు. దీంతో విశాఖలో టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు జ‌గ‌న్ చెక్ పెట్టారు. నిజానికి విజ‌య‌సాయిరెడ్డి పార్టీలో కీల‌క‌నాయ‌కుడు. గ‌త ఎన్నిక‌ల నుంచి కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పార్టీ స‌మ‌న్వ‌య క‌ర్త‌గా …

Read More »

సాయి రెడ్డి: అనూహ్యమా.. అవ‌స‌రం తీరిపోయిందా ? 

వైసీపీ ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల నియామకాల్లో అనూహ్యం అనుకున్న ప‌రిణామాలు కొన్ని జ‌రిగాయి. అయితే ఇవి అనూహ్య‌మా లేకా అవ‌స‌రార్థం చేసిన నిర్ణ‌య‌మా అన్న‌ది ఇప్ప‌టికీ అంతు తేల‌డం లేదు. వాస్త‌వానికి ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ గా వ‌చ్చేందుకు ఎప్ప‌టి నుంచో మంత్రి బొత్స కొన్ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. కానీ సాయి రెడ్డి ఉన్న కార‌ణంగా బొత్స హ‌వాకు కానీ క‌నీసం ఆయ‌న మాట‌కు కానీ విలువ లేకుండా పోయింద‌ని …

Read More »