Political News

`48 వేల కోట్ల‌`కు రాజ‌కీయ రంగు.. ఏం తేలిన‌ట్టు!

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మ‌రో కొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ల్తీసారా, జేబ్రాండ్స్ అంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ, వైసీపీల మ‌ధ్య రాజ‌కీయం సాగిన విష‌యం తెలిసిందే. దీని పై.. ఇరు పార్టీల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అసెంబ్లీ ముగియ‌డంతో .. ఈ వివాదం కూడా ముగిసిపోయింది. అయితే.. ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు మ‌రో సంచ‌ల‌న …

Read More »

జ‌న‌సేన దూర‌దృష్టి కోల్పోతోందా?  గ్రౌండ్ టాక్‌

ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ కొమ్ములు విరిచేస్తామ‌ని.. ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. ఒక పార్టీ అధికారంలోకి రావ‌డం అంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో తేలికేమీ కాదు. ఏదో నాలుగు డైలాగులు.. ప‌ది విమ‌ర్శ‌లు చేసేసి.. ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించే ప్ర‌య‌త్నం చేసే ప‌రిస్థితి ఇప్పుడు …

Read More »

ప‌సుపు ద‌ళంలో పండు వెన్నెల‌..

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి రేప‌టికి(మంగ‌ళ‌వారం) 40 వ‌సంతాలు నిండుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు.. ప‌సుపుద‌ళం సిద్ధ‌మైంది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. జాతీయ‌స్థాయిలోనూ.. పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా అమెరికా.. బ్రిట‌న్‌, దుబాయ్ దేశాల్లోనూ.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పసుపు పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అదేస‌మ‌యం జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించాల‌ని.. చంద్ర‌బాబు ఇప్ప‌టికే పిలుపు నిచ్చారు. …

Read More »

కాపులపై బీజేపీ కన్ను పడిందా?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కాపుల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కర్నూలు జిల్లా అహోబిలంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలకు చెందిన బలిజల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో కాపులని, రాయలసీమ జిల్లాల్లో బలిజలని అంటారు. కొద్దిరోజులుగా కాపుల ఓట్లన్నింటినీ బీజేపీ వైపు మళ్లించేందుకు కమలనాథులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతలు కానీ ఓటర్లు …

Read More »

40 వసంతాల వేదిక‌గా.. ఆత్మ‌స్థుతేనా.. ఆత్మావ‌లోక‌నం ఉంటుందా?

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆవిర్భ‌వించి.. మ‌రో మూడు రోజుల్లో.. 40 ఏళ్లు పూర్తికానున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో ప్ర‌స్తుతం ఉన్న‌వాటిని గ‌మ‌నిస్తే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న త‌మిళ‌నాడు అధిక‌కార పార్టీ త‌ర్వాత టీడీపీనే ఉంది. మ‌రీ ముఖ్యంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీనే సీనియ‌ర్ మోస్ట్‌. తెలంగాణ‌లో ఉన్న టీఆర్ ఎస్ కానీ, ఏపీలో ఉన్న వైసీపీ కానీ.. టీడీపీ ముందు.. జూనియ ర్లే. ఈ …

Read More »

ఆ నేత‌ల రాజ‌కీయం చ‌రిత్రేనా? ఏపీలో కీల‌క చ‌ర్చ‌

ఉమ్మ‌డి రాష్ట్రంలో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పిన చాలా మంది నాయ‌కులు..  ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించడం లేదు. రాజ‌కీయాల్లో కొత్త నీరు ఎంత అవ‌స‌ర‌మో.. పాత నీరు కూడా అంతే అవ‌స‌రం. దీంతో ఇలాంటి వారు ఏం చేస్తున్నారు? ఎక్క‌డ ఉన్నారు.. అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి, మాజీ నేతలు ఎంవీ మైసూరా రెడ్డి, కావూరి సాంబశివ‌రావు, న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, క‌నుమూరి బాపిరాజు, గాదె …

Read More »

తెలంగాణ ఐఏఎస్ అధికారి.. 450 కోట్ల మ‌ల్టీఫ్లెక్స్?

సాధార‌ణ ఉద్యోగులే.. భారీ ఎత్తున స్థిరాస్తులు సంపాయించుకుంటున్న రోజులు ఇవి. అయిన దానికీ.. కాని దానికీ.. చేతులు చాపుతూ.. ప్ర‌జ‌ల నుంచి లంచాలు పీడించి మ‌రీ వ‌సూలు చేస్తున్న అధికారులు పెరిగి పోతున్నార‌ని.. దేశ‌వ్యాప్తంగా స‌ర్వే చేసిన‌..ఏడీఆర్‌.. ఇటీవ‌ల సంచ‌ల‌న నివేదిక నివేదిక వెల్ల‌డించింది. ఎక్క‌డ ఏ అధికారిపై ఏసీబీ కానీ, సీబీఐ కానీ, ఈడీ కానీ..ఎలా ఎవ‌రు దాడులు చేసినా.. వంద‌ల కోట్ల రూపాయ‌ల అక్ర‌మ సంపాద‌న వెలుగు …

Read More »

ఏం చేద్దాం.. వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న రీజ‌న్ ఇదే!

వైసీపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు తెర‌దీశాయి. ప్ర‌స్తుతం ఆర్థిక ప‌రిస్థితి ఏ మాత్రం బాగోలేద‌ని.. రాష్ట్రం ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించాల‌ని.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది. మ‌రోవైపు.. రాష్ట్రం ఎక్కువ‌గా అప్పులు చేస్తోంద‌ని. కేంద్రం కూడా ఇటీవ‌ల‌పార్లెమంటు స‌మావేశా ల్లో స్ప‌ష్టం చేసింది. లెక్క‌ల వారిగా కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. ఇదిలావుంటే.. రాష్ట్రంలో బీజేపీ కూడా దూకుడు పెంచింది. రాష్ట్రానికి ఆదాయం లేద‌ని.. …

Read More »

నోట్ దిస్ పాయింట్ బాబూ.. ఆ యువ నేత చెప్పింది క‌రెక్టే!!

టీడీపీలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావాలి.. ఇదే..పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఒక కీల‌క విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఏంట‌నేది.. ప్ర‌ధానంగా నాయ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. గ‌త ఎన్ని క‌ల్లో పార్టీ ఓట‌మికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే… వీటిలో ఎన్నింటి కి ఇప్ప‌టి వ‌ర‌కు చెక్ …

Read More »

జగన్‌కు విజయమ్మ షాక్.. నిజమేనా?

వైఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు చాన్నాళ్ల నుంచి చర్చనీయాంశంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల కారణంగా జైలు పాలైనపుడు.. ఆయన కోసం రోడ్డు మీదికి వచ్చి సుదీర్ఘ కాలం, దూరం పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గకుండా చేసిన సోదరి షర్మిళ.. చివరికి తన అన్న తనకు ఏ విధమైన న్యాయం, సాయం చేయకపోవడంతో ఆగ్రహించి తెలంగాణలో కొత్తగా వైఎస్సార్ …

Read More »

కోర్టులో కేసు వేయబోతున్న గంటా

తన రాజీనామా ఆమోదం కోసం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోర్టులో కేసు వేయబోతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా గంటా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలోనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజీనామా లేఖ స్పీకర్ తమ్మినేని సీతారాం దగ్గర పెండింగ్ లో ఉంది. తన రాజీనామాను ఆమోదించాలని ఈ మధ్యనే గంటా లేఖ రాసినా స్పీకర్ నుండి స్పందన కనబడలేదు. అందుకనే మరోసారి స్పీకర్ …

Read More »

మంత్రివర్గం పోరు.. రోజాకు అవకాశముందా ?

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యమయ్యే కొద్దీ మార్పులు, చేర్పులపై మీడియాలో ఊహాగానాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే నగిరి ఎంఎల్ఏ రోజాకు అవకాశం ఖాయమంటూ ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి 2019లోనే రోజా మంత్రవుతారంటు చాలామంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అవకాశం దక్కలేదు. దాంతో క్యాబినెట్ ర్యాంకుండే ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ పదవి టర్మ్ కూడా అయిపోయింది. ఇంతకాలానికి మళ్ళీ మంత్రివర్గం వ్యవహారం తెరమీదకు వచ్చింది. …

Read More »