రాజకీయాల్లో నాయకులు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం కామనే. అధికారంలో ఉన్న పార్టీపై విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. పొద్దున లేచినప్పటి నుంచి నేతలకు ఇదే పని. కానీ రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తూ ఇతర విషయాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకులను గౌరవించడం ముఖ్యం. అలా అయితేనే పాలిటిక్స్ క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్నట్లే కనిపిస్తున్నారు. రాజకీయాలను ఓ …
Read More »జగన్ ప్రమాణస్వీకారం లోగుట్టు ఇదేనా?
ఓవైపు సర్వేలన్నీ కూడా ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పటం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ సైతం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయంగా తేల్చేశారు. అది కూడా ఒకసారి కాదు రెండుసార్లు. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక తెలుగు టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈసారి …
Read More »కూటమి విజయం కోరుకుంటున్న వైసీపీ అభ్యర్థులు?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులపై సీఎం జగన్తో సహా వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఎంతమంది జతకట్టినా వైసీపీ గెలుపును ఆపలేరని అన్నారు. కానీ ఇప్పుడు అంతా తలకిందులైందనే చెప్పాలి. జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూటమి గెలవాలని వైసీపీ అభ్యర్థులు కోరుకుంటున్నారని సమాచారం. అందుకు ఓ కారణం ఉంది. ఎన్నికల్లో ఉన్నదంతా …
Read More »షాకింగ్: మోడీకి.. ఓవైసీ మద్దతు.. !
ప్రధాని నరేంద్ర మోడీతో ఉప్పు -నిప్పుగా వ్యవహరించే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా టంగ్ మార్చారు. మోడీ గత కొన్నాళ్లుగా ప్రకటిస్తున్న పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)ను తిరిగి తీసుకుంటామన్న వ్యవహారంపై అసదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మద్దతిస్తామని.. తాము కూడా కోరుకుంటున్నది ఇదేనని తేల్చి చెప్పారు. పీవోకే.. భారత్లో అంతర్భాగమని తాము ఆది నుంచి చెబుతున్నట్టు ఓవైసీ తెలిపారు. అయితే.. తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని …
Read More »ఈ ఏపీ బీజేపీ లీడర్లు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ఫలితాల కోసం నిరీక్షణే ముగిసింది. ఎవరికి వారు రిజల్ట్పై నమ్మకంతో ఉన్నారు. అధికార వైసీపీ మరోసారి గద్దెనెక్కుతుందా? లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందా? అన్నది జూన్ 4న తేలుతుంది. ఈ లోగా నాయకులు రిలాక్స్ అవుతున్నారు. కానీ బీజేపీలోని కొంతమంది లీడర్లు మాత్రం ఎన్నికల ప్రచారంలోనూ అట్టిముట్టనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత …
Read More »పిన్నెల్లికి వైసీపీ మద్దతు.. !!
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంది మహాభారతం. పోనీ.. మనం భారత కాలంలో లేకపోయినా.. కనీసం.. కళ్లుముందు కనిపిస్తున్న నిజానికి ఒప్పుకొనే కలికాలాన్నికూడా దాటి అధఃపాతాళానికి పడిపోయామా? అని అనిపిస్తోంది. ఎందుకంటే.. కళ్లముందు కనిపిస్తున్నది.. వైసీపీ ఎమ్మెల్యే, పైగా 20 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడు.. నేరుగా పోయి..ఒక పోలింగ్ బూత్లో ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా.. బరితెగించి.. ఈవీఎంను, వీవీ ప్యాట్ను నేలకేసి కొట్టారు. పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా.. …
Read More »సోనియా చేత.. సోనియా వలన..
తెలంగాణ ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ వచ్చే నెల 2న(పోలింగ్ ఫలితానికి రెండు రోజుల ముందు) తెలంగాణకు రానున్నారు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. 2013-14 మధ్య యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ ఇచ్చినప్పటికీ.. సుదీర్ఘ పోరాటాల అనంతరం.. రాష్ట్ర …
Read More »మాచర్ల ఘటనపై చంద్రబాబు ఆందోళన.. ఫోన్ చేసి ఆరా!
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి సృష్టించిన అరాచకంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇది దిగజారుడు తనమని వ్యాఖ్యానించారు. వైసీపీ మూకలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడతాయని తాము ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. స్థానిక పోలీసులు తమ హెచ్చరికలను లైట్ తీసుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. …
Read More »పీకే ఏమైనా బ్రహ్మనా? బొత్స లాజిక్ మిస్ ?
నచ్చినోళ్లను నెత్తిన ఎక్కించుకోవటం.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేసినట్లుగా మాటలు మాట్లాడటం ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రాజకీయాల్లో ఈ ధోరణి ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. మరి.. ముఖ్యంగా ఏపీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. రాజకీయం కాస్తా వ్యక్తిగత వైరంగా మారిన వేళ.. తమకు తగ్గట్లుగా మాట్లాడితే …
Read More »ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు ?
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో తెలంగాణలలో మిగిలిపోయిన ఆరు మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు ? అనే చర్చ మొదలయింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఏఏ సామాజిక వర్గాలకు ఈ సారి విస్తరణలో చోటు లభిస్తుంది ? సీనియర్లను తీసుకుంటారా ? కొత్తవాళ్లకు ప్రాధాన్యం ఇస్తారా ? అధిష్టానం నిర్ణయిస్తుందా ? సీఎం రేవంత్ కు ఛాయిస్ ఇస్తుందా ? …
Read More »దర్శి యమ కాస్ట్ లీ గురూ !
అక్కడ 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏకంగా 2.6 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 90.91 శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రమంతా 82 శాతం ఓటింగ్ జరిగితే అక్కడ దానిని మించిపోయింది. ఇక్కడ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు ఏకంగా రూ.200 కోట్లు అన్న ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి ఇప్పుడు ఏపీ ఎన్నికలలో హాట్ టాపిక్ గా …
Read More »ఆర్ ట్యాక్, యూ ట్యాక్స్ అంటా..
అవినీతి, కుంభకోణాలంటూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇక్కడి సంపదనంతా కాంగ్రెస్ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ, అమిత్ షా తదితర బీజేపీ అగ్రశ్రేణి నేతలంతా కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఆ పార్టీ స్థానిక నేతలు కొత్త ప్రచారం ఎత్తుకున్నారు. ఇప్పుడు యూ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates