Political News

మోడీతో చంద్ర‌బాబు.. ర‌హ‌స్య చ‌ర్చ‌లు

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా నెల‌ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ ఉంటుంద‌నే అంచ‌నాలను నిజం చేస్తూ.. ఆయ‌న ప్ర‌ధాని మోడీతో ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. గ‌తంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయ‌కులు కొంద‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష కూడా చేశారు. అనంత‌రం.. …

Read More »

ఒక‌టి క‌వ‌ర్ చేయొచ్చు.. కానీ..

jagan

వైసీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం ప్రారంభ‌మంది. సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో కీల‌కమైన ఒక విష‌యాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అదే.. `రివ‌ర్స్ టెండ‌రింగ్‌` అన్ని పనుల్లోనూ రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం అనుస‌రిస్తామ‌న్నారు. అయితే.. ఇప్పుడు ఇదే కామెంట్ పార్టీ విష‌యంలోనూ వినిపిస్తుండ‌డ‌మే తీవ్రంగా నాయ‌కుల‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. “ఒక‌టి అంటే.. నెట్టుకువ‌స్తాం.. రెండంటే.. నెట్టుకొస్తాం.. కానీ, ఇన్ని విషయాల్లో రివ‌ర్స్ అయితే.. ఏం చేయాలి“ ఇదీ.. వైసీపీ నాయ‌కులు …

Read More »

మోడీకి లొంగిపోయిన కేసీఆర్‌: రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌.. ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు కావ‌డం లేదని ప్రకటించడంపై  మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై మోడీని కేసీఆర్‌ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు. కానీ, నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం అంటే.. మోడీకి లొంగిపోయిన‌ట్టేన‌ని రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వ …

Read More »

రేవంత్ ప్రశ్నకు రాజగోపాల్ సమాధానం చెప్పగలరా ?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పదే పదే లేవనెత్తుతున్న ప్రశ్న ఒకటే. అదేమిటంటే ఓటుకు నోటు కేసులో 30 రోజులు జైలుకు వెళ్ళొచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను ఎలా పనిచేయగలనని. రేవంత్ ను ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా రాజగోపాల్ ఇదే ప్రశ్నను పదే పదే బహిరంగంగానే లేవనెత్తుతున్నారు. నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు క్రాస్ ఓటింగ్ కోసం రూ. …

Read More »

మాజీ మంత్రి ఒంట‌రి పోరు?

ఆయ‌న ఎస్సీ సామాజిక వ‌ర్గానికి నాయ‌కుడు. ప్ర‌భుత్వ మాజీ ఉద్యోగి. 2014లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. టీడీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌నే రావెల కిశోర్‌బాబు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఆయ‌న టీడీపీ హ‌యాంలో మంత్రి అయ్యారు. అయితే.. ఆయ‌న అన‌తి కాలంలో వివాదాల‌కు కేంద్రంగా మారారు. సొంత పార్టీ నాయ‌కురాలు.. గుంటూరు జెడ్పీ చైర్మ‌న్‌తో వివాదాల‌కు దిగారు. అదేస‌మ‌యంలో కుమారుల …

Read More »

కాంగ్రెస్.. కోమటిరెడ్డి బ్రదర్స్ ను లైట్ తీసుకుందా ?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. మునుగోడు ఎంఎల్ఏకి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో వెంటనే అందరి దృష్టి అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైకి మళ్ళింది. ఎందుకంటే అన్నదమ్ములిద్దరు ఏ విషయంలో అయినా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. రాజగోపాల్ పార్టీని వదిలేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుండో వినిపిస్తోంది. కొన్నిసార్లు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా కాంగ్రెస్ …

Read More »

డైరెక్ట్ ఎటాక్… కసి తీర్చుకుంటున్న రేవంత్ ?

మొహమాటం లేదు. డొంకతిరుగుడు లేదు. చెప్పదలచుకున్నది, అనదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా ? అవును పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే నల్గొండ జిల్లాలో రేవంత్ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ విషయంలో రేవంత్ డైరెక్టు ఎటాక్ మొదలుపెట్టేశారు.  రాజగోపాల్ ను ఉద్దేశించి నీచ్ కమీన్ కుత్తే …

Read More »

భారమైపోతున్న సలహాదారులు

సలహాదారులు, కన్సల్టెన్సీ..పేరు ఏదైతేనేమి వేతనాలు, బత్యాల పేరుతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటమే అవుతోంది. తాజాగా జ్వాలాపురం శ్రీకాంత్ ను  దేవాదాయశాఖలో సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ అనంతపురంకు చెందిన వ్యక్తి. అసలు దేవాదాయశాఖలో సలహాదారు పోస్టే లేదు. అయినా కొత్తగా కేవలం శ్రీకాంత్ కోసమే పోస్టును సృష్టించి మరీ నియమించినట్లుంది. అసలు దేవాదాయశాఖలో సలహాదారుగా శ్రీకాంత్ ఏమి చేస్తారో ? ఏమి …

Read More »

ఎంపీలను కూడా అరెస్టు చేయవచ్చు

మామూలు జనాలకు, ఎంపీలకు మధ్య తేడా ఏమీ లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టంగా ప్రకటించారు. క్రిమినల్ కేసుల్లో ఎంపీలను కూడా విచారణకు అదుపులోకి తీసుకోవటంలో తప్పేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎంపి మల్లికార్జున ఖర్గేను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిపించటాన్ని కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం పెట్టారు. ఇదే విషయమై ఉభయ సభల్లో పెద్ద గోలే చేశారు. సభ ఒకసారి వాయిదా పడిన తర్వాత …

Read More »

ఢిల్లీకి చంద్ర‌బాబు… బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ!

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు చాలా నెల‌ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈ ద‌ఫా ఆయ‌న‌కు బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ ఉంటుంద‌నే అంచ‌నాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. గ‌తంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయ‌కులు కొంద‌రు క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష కూడా చేశారు. అనంత‌రం.. ఆయ‌న ఢిల్లీ వెళ్లి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, …

Read More »

అందరినీ జగన్ నిరాశ పరిచారా?

అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అన్నట్లుగా తయారైంది వ్యవహారం. గతంలో చెప్పినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గురువారం నుండి కార్యకర్తలతో సమావేశాలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో తాను సమావేశమవుతానని జగన్ గతంలో చెప్పిన విషయం గుర్తుండేవుంటుంది. చెప్పినట్లుగానే కుప్పం నియోజకవర్గం నుండే తన భేటీని మొదలుపెట్టారు. సరే భేటీలో కుప్పంను గెలవాలన్నారు. సర్పంచ్ నుండి మున్సిపాలిటీ వరకు అన్నీ గెలిచిన వైసీపీ ఎంఎల్ఏగా మాత్రం ఎందుకు గెలవదని …

Read More »

ఏం లాభం జ‌గ‌న‌న్నా.. ప‌రువు తీస్తున్నారుగా

YS JAgan

ఒక‌రు త‌ర్వాత‌.. ఒక‌రు. ఒక‌రిని మించి మ‌రొక‌రు.. అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. దీంతో అటు.. పార్టీకి ఇటు ప్ర‌భుత్వానికి, మ‌రోవైపు.. పార్టీ అధినేత జ‌గ‌న్‌కు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతు న్నాయి. అంతేకాదు.. పార్టీ నేత‌లు చేస్తున్న త‌ప్పుల‌కు.. అంటున్న కామెంట్ల‌కు.. జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల్సి వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.. అప్పులు చేస్తున్నారంటూ.. విప‌క్షాలు వాయించేస్తున్నాయి. దీని నుంచే స‌మాధానం చెప్ప‌లేక ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా …

Read More »