Political News

2014లో జరిగింది మరిచారా?

ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేక ధోరణి ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా తమకు అలవాటుగా వచ్చే తీరును మార్చుకోవటం అంత తేలిక కాదు. తమ తీరు వల్ల తమకు చెడ్డపేరు వస్తుందని తెలుసుకొని తమను తాము మార్చుకునే వాళ్లు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తప్పును ప్రస్తావించినా ఊరుకోలేరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే కోవకు చెందుతారని చెబుతారు. ఆయన అంచనాలు తప్పుగా …

Read More »

యువ‌గ‌ళం తెచ్చే ఓట్లెన్ని? లెక్క‌లు ఇవీ..!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గ‌త ఏడాది 2023, జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువగ‌ళం పాద‌యాత్ర‌.. రాష్ట్రంలో దుమ్మురేపింది. ఎక్క‌డో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభించిన ఈ యాత్ర‌.. అనేక ఇబ్బందులు.. అనేకానేక విరామాల అనంతరం.. విశాఖ‌ప‌ట్నంలో ముగిసింది. మ‌ధ్య మ‌ధ్య అనేక వివాదాలు కూడా త‌లెత్తాయి. మొత్తానికి యాత్ర‌ను ముగించారు. అయితే.. దీనివెనుక మూడు ల‌క్ష్యాలు ఉన్నాయి. మ‌రి ఇవి ఏమేర‌కు స‌క్సెస్ అయ్యాయి …

Read More »

పిఠాపురంలో ఇలా ఎందుకు జ‌ర‌క్కూడ‌దు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో అంచ‌నాలు వ‌చ్చాయి. ఎవ‌రి వాద‌న వారే వినిపిస్తున్నారు. ఇక్క‌డ ఎవ‌రు మాట్లాడినా.. ఎవ‌రు విశ్లేషించినా.. కాపు ఓటు బ్యాంకు గురించి చ‌ర్చిస్తున్నారు. మంచిదే. 75 వేలుగా ఉన్న కాపుల ఓట్ల‌లో 60 వేలు వ‌రకు. ప‌వ‌న్‌కు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఇక‌, 68 వేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే మాత్రం …

Read More »

పిన్నెల్లి అష్ట‌దిగ్భందం.. ఈ రోజు వ‌స్తుంద‌ని ఊహించ‌లేదా!

ఎంత ఎగిరితే.. అంతా కింద‌కే ప‌డాలి.. త‌ప్ప‌దు! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి వ్య‌వ‌హారం కూడా అచ్చంగా అలానే ఉంది. నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం.. అనుకున్న ఆయ‌న‌కు అష్ట‌దిగ్భంధం ఎదురైంది. కాలు క‌దిపితే.. కేసు పెట్ట‌మంటూ.. హైకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మాచ‌ర్ల‌లోకి అడుగు పెట్ట‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రితోనూ మాట్లాడడానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఎవ‌రి …

Read More »

వాళ్లంతా జ‌గ‌న్ మ‌నుషులు.. ప్ర‌మోష‌న్లు ఆపండి: చంద్ర‌బాబు

ఏపీలో మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న కొంద‌రు అధికారుల‌కు క‌న్ఫ‌ర్డ్ ఐఏఎస్ లు ఇవ్వాల‌ని.. ప్ర‌మోష‌న్ క‌ల్పించాల‌ని కోరుతూ.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి యూపీఎస్సీకి సిఫార్సు చేశారు. ఇది రాజ‌కీయంగా వివాదం రేపింది. దీనిపై విదేశాల్లో ఉన్న చంద్ర‌బాబు లేఖ రాశారు. నేరుగా యూపీఎస్సీ కి చంద్ర‌బాబు లేఖ సంధించారు. వాళ్లంతా జ‌గ‌న్ కార్యాల‌యం మ‌నుషుల‌ని పేర్కొన్నారు. ఇలా కొంద‌రికి మాత్ర‌మే ప్ర‌మోష‌న్ …

Read More »

సడెన్ గా షర్మిల ఎంట్రీ

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి ఆయ‌న సోద‌రి, ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. “జ‌గ‌న్ గారూ.. సిగ్గుతో త‌ల‌దించుకుంటా రో.. సిగ్గులేకుండా మిన్న‌కుంటారో!” అని తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “ఇదేనా.. అక్క‌చెల్లెమ్మ‌ల‌పై ప్రేమ‌” అని నిల‌దీశారు. ఈ మేర‌కు ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో సూటి పోటి ప‌దాల‌తో సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఎన్నికల అనంత‌రం.. విదేశాల‌కు వెళ్లిన ష‌ర్మిల‌.. అక్క‌డ నుంచే ఏపీలో జ‌రిగిన …

Read More »

పవన్ ఓడిన రెండు సీట్లూ పవనే గెలిపిస్తున్నాడా?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు షాక్ త‌ప్ప‌లేదు. ఆయ‌న భీమ‌వ‌రం, గాజువాక‌లో పోటీ చేయ‌గా రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి జెండా ఎగ‌ర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్క‌డ వైసీపీ క‌థ ముగిసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు పిఠాపురం …

Read More »

టీడీపీలో త‌రం కోసం.. స్వ‌రం మార్పు!

తెలుగుదేశం పార్టీ ప‌గ్గాలు నారా లోకేష్‌కు ఇవ్వాలంటూ.. స్వ‌రాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి.. మ‌రో ప‌దిరోజుల్లో ఫ‌లితం రానున్న నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కమో.. అనూహ్య‌మో తెలియదు కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప‌గ్గాల‌ను.. నారా లోకేష్‌కు ఇప్ప‌గించాల‌న్న డిమాండ్లు.. స్వ‌రాలు తెర మీదికి వ‌స్తున్నాయి. కొన్ని రోజుల కింద‌ట‌.. బండారు.. కూడా ఇలానే వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌ను జాతీయ అధ్య‌క్షుడిగా చూడాల‌ని కార్య‌కర్త‌లు కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ఇక‌, జేసీ ప్ర‌భాక‌ర్ …

Read More »

వీళ్లు గెలిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు

తెలంగాణ‌లో గ‌తేడాది చివ‌ర్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌లూ ముగిశాయి. త్వ‌ర‌లో స‌ర్పంచ్ త‌దిత‌ర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇవే కాకుండా త్వ‌ర‌లోనే మ‌రోసారి ఎమ్మెల్యే ఎన్నిక‌లూ జ‌రిగే అవ‌కాశం ఉంది. అవును.. ఈ సారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కొంత‌మంది ఎమ్మెల్యేలూ పోటీ చేశారు. వీళ్లు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే అప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స్థానాల్లో ఎమ్మెల్యేల‌ను …

Read More »

ఆ ఇద్ద‌రే మాట్లాడుతున్నారు.. మిగ‌తా బీఆర్ఎస్ నేత‌లు ఎక్క‌డా?

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయాల‌న్నా.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాల‌న్నా.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలో ప్ర‌ధానంగా ఇద్ద‌రు నేత‌లే క‌నిపిస్తున్నారు. త‌మ పార్టీపై కాంగ్రెస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కూ వీళ్లే కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఆ ఇద్ద‌రే.. కేటీఆర్‌, హ‌రీష్ రావు. ఇప్పుడు పేప‌ర్ల‌లో, ఛానెళ్ల‌లో, సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు. మ‌రి మిగ‌తా బీఆర్ఎస్ నేత‌లు ఎక్క‌డా? అంటే స‌మాధానం మాత్రం దొర‌క‌డం లేదు. ప్ర‌తిప‌క్షంలో ఏ పార్టీ ఉన్నా …

Read More »

పరువు నిలిపే వారసులు ఎవరు ?

ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా నడుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం వారి వారసులు ఎనిమిది మంది ఈ ఎన్నికలలో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వైఎస్ కుమారుడు వైఎస్ జగన్మోహన్ …

Read More »

‘చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ‌లో నాకు ఒక పేజీ ఖాయం’

టీడీపీ అధినేత చంద్రబాబు క‌నుక త‌న ఆత్మ‌క‌థ‌ను పుస్త‌కం రూపంలో తీసుకువ‌స్తే.. దానిలో త‌న‌కు ఒక పేజీని ఖ‌చ్చితంగా కేటాయిస్తార‌ని.. పార్టీసీనియ‌ర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆత్మ‌కథ‌ను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు తాను పెద్ద‌కొడుకు వంటి వాడిన‌ని చెప్పారు పార్టీ కోసంచంద్ర‌బాబు రాష్ట్రంలో క‌ష్ట‌ప‌డ్డార‌ని.. తాను విజ‌య‌వాడ‌లో పార్టీకోసం ప‌నిచేశాన‌ని అన్నారు. …

Read More »