Political News

వైసీపీలో ఫైర్ త‌గ్గితేనే బ్రాండ్‌ నిల‌బ‌డేది…!

వైసీపీలో నాయ‌కుల వ్య‌వ‌హార శైలి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపింద‌నేది వాస్త‌వం. ఈ విష‌యంలో రెండో మాట‌కు తావులేదు. బూతులు మాట్లాడ‌డం.. రెచ్చగొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. టీడీపీ సీనియ‌ర్ల‌పైనా ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ‌డం ఒక ఫ్యాష‌న్ అని ఎక్కువ మంది భావించారు. ఇలా చేయ‌డ‌మే రాజ‌కీయ మని అనుకున్నారు. అంతేకాదు.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌నుస‌న్నల్లో ప‌డాలంటే కూడా.. ఇలానే చేయాల‌న్న వాద‌న కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో కొడాలి నాని, రోజా, …

Read More »

శ‌భాష్ స్పీక‌ర్‌గారూ… ఊపిరి పీల్చుకో మీడియా!

ఏపీలో కొత్త‌గా ఎన్నికైన అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మీడియాకు స్వేచ్ఛ క‌ల్పిస్తూ.. ఆయ‌న తొలి సంత‌కం చేశారు. అసెంబ్లీ కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేయ‌డంలో మీడియాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆంక్ష‌ల‌ను ఆయ‌న తొల‌గించారు. ప్ర‌తిమీడియాకు స్వేచ్ఛ ఉండాల‌ని.. మీడియా ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉండాల‌ని అయ్య‌న్న ఆకాంక్షించారు. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు స‌హా.. అసెంబ్లీకి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను లైవ్‌లో ప్ర‌సారం చేసుకునేందుకు …

Read More »

ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్కు

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేల‌మంది మ‌హిళ‌ల అదృశ్యం మీద గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ప‌వ‌న్ డిప్యూటీ సీఎం అయిన నేప‌థ్యంలో వైసీపీ వాళ్లు ఒక‌ప్ప‌టి జ‌న‌సేనాని ఆరోప‌ణ‌లను గుర్తు చేసి చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వ‌చ్చాక ఇలాంటి విష‌యాల‌ను నాయ‌కులు మ‌రిచిపోతుంటారు. కానీ ప‌వ‌న్ అలా …

Read More »

జ‌నంలోకి రండి సారు.. లేదంటే కారు ప‌రారు

ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. మ‌హామ‌హుల‌కే ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఓట‌మి కార‌ణాల‌ను విశ్లేషిస్తూ, ప్ర‌జ‌ల్లో ఉంటూ తిరిగి పార్టీని ఎలా గెలిపించాల‌న్న దానిపై దృష్టి పెట్టాలి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ దాటి రానంటున్నారు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. పార్టీ ఖాళీ అయ్యే ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయినా అధినేత ఫాం హౌజ్‌లోనే ఉంటానంటే ఎలా అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఆందోళ‌న …

Read More »

‘వైసీపీని ప్రజలు వెక్కిరించారు, మనం ఇక పనిచేద్దాం’

‘వికసిత్ భారత్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి. రాష్ట్రాన్ని నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్‎గా తీర్చిదిద్దేoదుకు అంతా కలసి కట్టుగా కృషి చేద్దాం. నాటి శాసనసభలో ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం నన్ను ఎంతో బాధించింది. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా గౌరవంగా సభ నడుపుకుందాం. ప్రజలు కూడా తమకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి గౌరవ సభకు పంపారు. అందుకే వారి …

Read More »

రుషికొండ ప్యాలెస్ ను కొంటా: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖప‌ట్నంలోని రుషికొండపై వైసీపీ హ‌యాంలో నిర్మించిన ఇంద్ర‌భ‌వ‌నం.. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొం దిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో దీనిని నిర్మించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. అంత‌క‌న్నా ఎక్కువ సొమ్మునే దీనికి కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వైసీపీ ప‌డిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఇంకా నిర్ణ‌యం …

Read More »

లోకేష్ బాగానే మాట్లాడాడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడిపై మంత్రి నారా లోకేష్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి శాసనసభలో ప్రసంగించిన నారా లోకేష్…అయ్యన్నపాత్రుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టం అని లోకేష్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని, ఎప్పుడూ ప్రజల …

Read More »

వైసీపీ కార్యాలయం.. ఏడాదికి ఎకరాని వెయ్యి

Vizag YSRCP Office Rent - One THousand Per Year

గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు తమను వేధించి, అదే పనిగా టార్గెట్ చేసిన వైసీపీకి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇప్పుడు బదులు తీర్చుకునే పనిలో పడింది. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చి వేయించడమే కాక.. ఆ శిథిలాలను కూడా తొలగించకుండా చంద్రబాబు దాన్ని చూసి కుమిలిపోవాలనే ఎత్తుగడ వేసిన …

Read More »

బాబు పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘మ‌న‌కు గుర్తింపు రావాలంటే స‌మ‌ర్దుడైన ఆట‌గాడితో పోటీప‌డాలి. ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పోటీ ప‌డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు న‌డిపే అవ‌కాశం నాకు వ‌చ్చింది. గ‌తంలో నేను 12 గంట‌లే ప‌నిచేస్తే చాల‌నుకునేవాడిని. కానీ ఇప్పుడు మ‌నం కూడా చంద్ర‌బాబులా 18 గంట‌లు ప‌ని చేస్తూ ఆయ‌న‌తో పోటీ ప‌డ‌దామ‌ని అధికారులు, స‌హ‌చ‌రుల‌తో చెప్పాను” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. బ‌స‌వ‌తారకం ఆసుప‌త్రి …

Read More »

అయ్యన్నపై పవన్ కామెంట్స్..సభలో నవ్వులు

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూటమి తరఫున శాసనసభాపక్ష నేతగా సీఎం చంద్రబాబు తొలిసారిగా సభలో ప్రసంగించారు. అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా శాసనసభలో మాట్లాడారు. తన తొలి స్పీచ్ లోనే తన మార్క్ పంచ్ డైలాగులు, కామెడీ …

Read More »

పిరికితనంతోనే వైసీపీ సభ్యులు రాలేదు: చంద్రబాబు

ఏపీ 16వ శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత సభాధ్యక్షుడి హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగానికి గురై ప్రసంగించారు. గతంలో తాను కౌరవ సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఆనాడు తన సతీమణిని దూషించారని, …

Read More »

రెడ్డి నాన్న‌గారూ.. కాపుల గురించెందుకు?: ముద్ర‌గ‌డ కుమార్తె

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబ పోరుతో కుమిలి పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా మ‌రోసారిఆయ‌న‌కు కుమార్తె నుంచి షాక్ త‌గిలింది. వైసీపీని వెనుకేసుకు వ‌స్తూ.. ఆయ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ముద్ర‌గ‌డ ఎన్నికల‌కు ముందు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదేవిధంగా ప‌వ‌న్‌ను ఓడించ‌క‌పోతే పేరులో రెడ్డిని చేర్చుకుంటా నని కూడా చెప్పారు. చివ‌ర‌కు అదే పని చేసి.. ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా పేరుమార్చుకున్నారు. …

Read More »