ఉమ్మడి గుంటూరు జిల్లా శివారు ప్రాంతమైన తాడేపల్లిలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన(తుది దశకు చేరుకుంది) వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాజాగా అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణమని.. అనుమతులు లేకుండా నిర్మించారని పేర్కొంటూ.. శనివారం తెల్లవారు జామున ఈ నిర్మాణాన్ని నేల మట్టం చేశారు. పైగా వైసీపీకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఈఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
Read More »ఇది కరక్టేనా జగన్?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అన్నట్టుగానే చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టా రు. ఆయనతోపాటు.. 10 మంది సభ్యులను కూడా రాకుండా చేశారు. శుక్రవారమే పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్.. సభకు వెళ్లే విషయంపై తన పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ‘మీ ఇష్టం’- అని జగన్ చెప్పినా.. అంతర్లీనంగా.. తాను వెళ్లడం లేదని చెప్పేశారు. దీంతో ఇతర సబ్యులు కూడా.. శనివారం సభకు …
Read More »జగన్ అండ్ కో ఎప్పటికీ మారరు?
ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తాము ఏం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం.. పరిస్థితులకు తగ్గట్లుగా తాము మార ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టడం చాలా అవసరం. 2019లో చిత్తుగా ఓడాక తెలుగుదేశం, జనసేన ఆ పని చేశాయి. వైసీపీ వైఫల్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ తాము చేయాల్సిన పోరాటమంతా చేశాయి. ఐతే ఇప్పుడు వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా …
Read More »భారతీరెడ్డి పీఏ అరెస్టు?
ఏపీ రాజకీయాల గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. వైరల్ అయ్యే పోస్టుల మీద తరచూ ఒక లుక్ వేసే అలవాటున్న వారందరికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి పీఏ వర్రా రవీంద్రారెడ్డి. గడిచిన ఐదేళ్లలో అతగాడు పెట్టిన పోస్టులు.. వాటిల్లోని కంటెంట్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత …
Read More »ఎవరికీ అవసరం లేని ఎర్రబెల్లి
ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ఆ సీనియర్ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు అయోమయంలో పడింది. మునిగిపోతున్న పడవ లాంటి పార్టీలో నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సీనియర్ నాయకుడు ఎవరో కాదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. టీడీపీలో నుంచి బీఆర్ఎస్లో చేరిన ఈ వరంగల్ లీడర్ డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఘనత …
Read More »సభకు నమస్కారం.. తేల్చేసిన జగన్!
అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా? అనే అంశంపై వైసీపీ అధినేత జగన్ తేల్చేశారు. ఇక, వెళ్లకూడదని నిర్ణయించేసుకున్నారు. శుక్రవారం సభకు హాజరైన ఆయన.. ప్రమాణం చేశారు. అనంతరం.. తనకు కేటాయించిన చాంబర్కు వెళ్లిపోయి.. తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. వారితోనూ ఈ విషయంపై చర్చించారు. వెళ్దామా? వద్దా? అని ప్రశ్నించారు. దీనికి వారు తమ నిర్ణయాన్ని జగన్కే వదిలేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఎవరికీ చెప్పకుండానే తన నిర్ణయం ప్రకటించేశారు. …
Read More »కేజ్రీవాల్కు వచ్చింది.. మరి కవితకు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడమే ఆలస్యం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్కు బెయిల్ వస్తే బీఆర్ఎస్ లీడర్లకు ఆనందం ఎందుకు అనుకుంటున్నారా? ఇదే కేసులో నిందితురాలిగా జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కూడా త్వరలోనే బెయిల్ వస్తుందనే ఆశలే కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు …
Read More »కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. టార్గెట్ కేసీఆర్!
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని గద్దెదించేసిన ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు.దీంతో వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా.. పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయారు. అయితే.. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అధికారం కోల్పోయినా.. 33 మంది ఎమ్మెల్యేలను దక్కించుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే నిలబెట్టుకుంది. కానీ… ఇప్పుడు …
Read More »అయ్యన్న ఏకగ్రీవమే.. నామినేషన్ దాఖలు!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ మోస్ట్ నాయకుడు, నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆయనకు పోటీగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అయ్యన్న రేపు బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. తాజాగా 175 మంది ఎమ్మెల్యేల్లో 172 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. జీవీ ఆంజనేయులు(వినుకొండ) వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ(ఆచంట నియోజకవర్గం) వివిధ కారణాలతో సభకు రాలేదు. …
Read More »‘జగన్ ఐపీఎస్’లకు చంద్రబాబు షాక్!
ఏపీలో జగన్ పాలన సాగిన సమయంలో ఆయన అనుకూలంగా పనిచేశారని.. ఎవరిపై కేసులు పెట్టమం టే వారిపై కేసులు పెట్టి.. ఎవరిని అరెస్టు చేయమంటే వారిని అరెస్టు చేశారని.. విమర్శలు ఎదుర్కొని.. బ్యాడ్ అయిపోయిన ముగ్గురు ‘జగన్ ఐపీఎస్’లకు సీఎం చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. వారిలో ఒక్కరికి మాత్రమే తిరిగి పోస్టింగు ఇచ్చిన ప్రభుత్వం.. మిగిలిన ఇద్దరిని మాత్రం పక్కన పెట్టింది. దీంతో జగన్ హయాంలో చెలరేగిపోయిన ఐపీఎస్లు …
Read More »కొడాలిపై కేసు.. ఇక దబిడిదిబిడే!
అధికారం ఉంది కదా అని నోటికి ఎంత వస్తే అంతే వాగే వైసీపీ నేతల్లో ముందుగా వినిపించే పేరు కొడాలి నానిదే. రాజకీయ వర్గాల్లో ఇది అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న అయిదేళ్లలో నాని నోటికి ఎదురు లేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకుని ఆయన బూతు పురాణాన్ని కొనసాగించారు. ఎన్నో అన్యాయాలు, అక్రమాలు చేశారనే ఆరోపణలు నానిపై ఉన్నాయి. కానీ గత ఎన్నికల్లో ఓటమితో …
Read More »కాలర్ పట్టి మరీ.. బాల్క సుమన్ అరెస్టు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ బాల్క సుమన్ అరెస్టయ్యారు. అయితే. . అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. బాల్క సుమన్ కాలర్ పట్టుకుని.. గుంచిమరీ పోలీసులు ఆయనను జీపులోకి బలవంతంగా నెట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు.. ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. అరెస్టు ఎందుకు? మంచిర్యాల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates