తెలంగాణలోని కేసీఆర్ సర్కారుకు కేంద్రం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా కలిపి మొత్తం 6,800 కోట్ల రూపాయలను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు …
Read More »దేశానికి 5 రాజధానులు ఉంటే తప్పేంటి
ప్రాంతీయ భేదం తలెత్తకుండా దేశానికి ఐదు రాజధానులు ఉండాలని అసోం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వశర్మ ప్రతిపాదించారు. ప్రతి జోనుకు ఒకటి చొప్పున ఐదు రాజధానులు అవసరమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం సీఎం అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడుతున్నప్పుడు… ఆయనకు పక్క రాష్ట్రాలను ఎగతాళి చేసే అలవాటు ఉందని తెలిపారు. రాష్ట్రాల …
Read More »ఆంధ్రా అష్టదిగ్బంధం.. కాలు కదిపితే నిఘా నేత్రం!
మరొక్క రోజులో వినాయచవితి పండుగ. పిల్లాపాపలతో అందరూ ముచ్చటగా చేసుకునే తొలి పండుగ. ఇంటిల్లి పాదీ బయటకు వచ్చి.. అంతో ఇంతో సంతోషంగా గడిపే సమయం. కానీ.. ఇది ఏపీ ప్రజలకు దూరం కానుంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పు డు పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. కాలు కదిపితే.. ఎవరు ఉద్యోగో.. ఎవరు సామాన్య పౌరులో తెలుసుకునేందుకు పోలీసులు వెంటాడేస్తున్నారు. దీంతో బయటకు వచ్చే పౌరులు తమ గుర్తింపు పత్రాలతో రావాల్సిన …
Read More »వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బ
ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బతగిలింది. గతంలో ప్రతిపక్షాలు సహా ప్రజాస్వామ్య వాదులు.. స్వచ్ఛంద సంస్థలు ఏం చెప్పాయో.. ఇప్పుడు అక్షరాలా.. హైకోర్టు కూడా అదే చెప్పింది. రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేసిన కొన్ని పథకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో.. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే.. వీటిని …
Read More »మోడీ గోల్ మాల్ ప్రధాని: కేసీఆర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విరుచుకుపడే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా.. క్యామెడీ పంచ్లు రువ్వారు. బీజేపీని పారద్రోలి కేంద్రంలో రైతు ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. గోల్మాల్ ప్రధాని అంటూ.. పంచ్లు వేశారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని వెల్లడించారు. కార్పొరేట్ దొంగలకు దోచి …
Read More »ఈసారి ఆ ఫైర్ బ్రాండ్ గెలుపు కష్టమేనా?
అనిల్ కుమార్ యాదవ్. మాజీ నీటిపారుదలశాఖా మంత్రి. మాట తూటాలు పేల్చే మంత్రిగా ఆయన పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్ చాలా తక్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం… అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు. 2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. …
Read More »ఆ మంత్రి గ్రాఫ్ పడిపోయిందా?
వైసీపీ అధినేత సీఎం జగన్ తన మంత్రి వర్గంలో మరోసారి ఛాన్స్ ఇచ్చిన మంత్రుల్లో ఉన్నత విద్యావంతుడు.. డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒకరు. ఆయన రాజకీయాలకు కొత్తే అయినా.. పెద్దగా సీనియర్ కాకపోయినా.. ఎంతోమంది సీనియర్లను.. పార్టీ జెండాను భుజాన వేసుకుని ఆది నుంచి పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి.. సీఎం జగన్.. సీదిరికి మంత్రి పదవి ఇచ్చారు. ఇది రాజకీయంగా వివాదానికి దారితీసినప్పటికీ.. జగన్ పట్టించుకోలేదు. పశుసంవర్థక …
Read More »వైసీపీ దాగుడు మూతలు?
రాజకీయాల్లో ఎక్కడైనా.. ఎప్పుడైనా.. కొన్ని పరిణామాలు.. ఊహించనివి ఉంటాయి. పార్టీలు.. నాయకులు కూడా అక్కడ నెలకొన్ని పరిస్థితిని.. పరిణామాలను అంచనా వేసుకుని.. ముందుకు సాగుతుంటారు. కాబట్టి.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నా.. చూసీ చూడనట్టే వ్యవహరిస్తారు.. అయితే.. ఇది ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పర్వాలేదు. కానీ, లెక్కకు మించిన నియోజక వర్గాల్లో అయితే.. ఎలా ఉంటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో జరుగుతున్న …
Read More »ఏపీలో ఓటు మంత్రాలు.. మూడే
ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్నవారు.. వచ్చితీరాలని చెబుతున్న పార్టీ అధినేతలు కూడా.. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న కీలకైన మూడు అంశాలను పక్కన పెట్టారనే వాదన వినిపిస్తోంది. వాటిలో కీలకమైన.. ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం.. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఉన్నాయి. ఈ మూడు కూడా ప్రజల్లో ఇప్పటికీ.. కీలక అంశాలుగానే చర్చ సాగుతోంది. ఈ సెంటిమెంటును సాధించుకోవాలనే తపన కూడా.. ప్రజల్లో ఉంది. గత ఎన్నికల్లో ఈ మూడు అంశాలను …
Read More »మూడు రాజధానులకే ఏపీ మొగ్గు..
ఏపీలో వివాదానికి కారణమైన మూడు రాజధానుల విషయం.. మరోసారి తెరపైకి రానుందా? ప్రభుత్వం తన పట్టును సమర్థించుకునేందుకు.. సాధించుకునేందకే ప్రాధాన్ం ఇస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. 2020లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్.. మూడు రాజధానుల ప్రకటన చేశారు. దీనిపై పెద్ద దుమారమేరేగింది. రాజధాని రైతులు.. ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు.. అమరావతికే మొగ్గు చూపింది. రాజధాని అమరాతినే అభివృద్ది చేయాలని.. …
Read More »ఏపీలో పొలిటికల్ సెగలు
ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ తీరును ఎండగడుతూ.. ఇప్పటికే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా తమముళ్లను సమాయత్తం చేస్తోంది. సెప్టెంబరు 1 నుంచి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. అదే రోజున ఉద్యోగులు కూడా సీపీఎస్ కోసం ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయనున్నారు. `సీఎం ఇంటి ముట్టడి`కి, మిలియన్ మార్చ్కు …
Read More »వైఎస్ భారతిపై టీడీపీ సంచలన ఆరోపణ
ఢిల్లీలో వెలుగు చూసిందని బీజేపీ నేతలు చెబుతున్న లిక్కర్ కుంభకోణంపై అనేక వార్తలు.. వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇది రాజకీ యంగా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలపైనా.. ఆరోపణలు వచ్చాయి. బీజేపీ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కవిత పాత్ర ఉందని ఢిల్లీలో ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె పరువునష్టం దావా వేశారు. అయితే.. ఇప్పుడు ఈ వివాదంలో …
Read More »