మాజీ ఎంపీ.. రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఆయన ఈ సంబరాలను ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. “ఒకవైపు ఏపీ ఏడుస్తోంది.. మరో వైపు తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నారు” అని చెప్పారు.. 2014, జూన్ రెండు నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రాన్ని …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో పరాజయం పాలయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిగిన ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీని విజయం వరించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో ఎన్నికల కమీషన్ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. రాష్ట్రంలో అధికార …
Read More »ఔర్ ఏకబార్ ఓకే.. ‘చార్ సౌ’ పారలేదు!!
కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు ఢిల్లీ గద్దెనెక్కుతారు? అనే విషయం కూడా ఈ సారి ఉత్కంఠకు గురిచేసింది. అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు ఈ దఫా కూడా కూటమిగానే ముందుకు వచ్చాయి. అంతేకాదు.. ప్రచారాన్ని పరుగు లు పెట్టించాయి. దీనిలో ప్రధానంగాపీఎం మోడీ పరివారం అంతా కూడా.. “ఔర్ ఏక్బార్-4 సౌ.. పార్!” నినాదం వినిపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా.. ఈ కూటమి ఇదే …
Read More »కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందా ?
దేశవ్యాపితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హంగామా మొదలయింది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ అని మెజారిటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని, అశాస్త్రీయం అని ఇండియా కూటమి వర్గాలు వాదిస్తున్నాయి. ఇండియా కూటమి గరిష్టంగా 150 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతుండగా, 295 స్థానాలు గెలుచుకుంటామని అంటున్నాయి. ఎన్డీఎ కూటమికి సర్వే సంస్థలన్నీ 281 స్థానాల నుండి …
Read More »లేనిపోని గొడవకు పోయి కేసీఆర్కు చిక్కులు!
అధికారం ఉందనే అహంకారంతో.. తెలంగాణలో తనకు తిరుగేలేదనే అతి విశ్వాసంతోనే కేసీఆర్ పరిస్థితి ఇలా మారిందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పవర్ఫుల్ లీడర్గా ఉన్న బీఎల్ సంతోష్ జోలికి కేసీఆర్ వెళ్లడమే ఆ పార్టీ కొంప ముంచిందని బీఆర్ఎస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూసిన కేసీఆర్ బీజేపీని ఇబ్బందుల్లో పెడదామని అనుకున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో …
Read More »వైసీపీకి భారీ షాక్.. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీదే నిర్ణయం: హైకోర్టు
ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ నెల 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో ఆ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల ఫలితాల ముందు వైసీపీకి భారీ …
Read More »రెండు స్థానాల్లోనూ జనసేనకు జై!
పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటున్నారనే విషయాన్ని పలు స్ట్రాటజీ సంస్థలు ముందస్తు ఫలితాన్ని వెల్లడించాయి. దీనిలో నమ్మదగిన సంస్థగా ఉన్న ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు..జనసేనకు జై కొట్టాయి. జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఈ పార్టీ విజయం దక్కించుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు ఎమ్మెల్యే జనసేన పార్టీ మచిలీపట్నం.. కాకినాడ స్థానాలలో పోటీ చేసింది. అయితే.. ఈ రెండు కూడా …
Read More »ఓట్లు-సీట్లు కూటమివే.. మెజారిటీ సంస్థల వెల్లడి
ఏపీలో నరాలు తెగే ఉత్కంఠకు కారణమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలు.. సర్వత్రా ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కోసం .. అందరూ ఎదురు చూశారు. తాజాగా శనివారం సాయంత్రం 6.30 తర్వాత.. పలు సంస్థలు ఆయా వివరాలు వెల్లడించాయి. అయితే.. మెజారిటీ సంస్థలు.. కూటమి(టీడీపీ+బీజేపీ+జనసేన)కే జై కొట్టాయి. ఆ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. దాదాపు 12-15 సంస్తలు …
Read More »ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. ఆయా సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని శాసనసభ స్థానాలు వస్తాయి అన్నది ప్రకటించాయి. మొత్తం 12 సంస్థలు ఇప్పటి వరకు తమ అంచనాలను వెల్లడించాయి. ఇందులో ఏడు సర్వేలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పగా, ఐదు సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఆయా సంస్థల సర్వేలు ఇలా ఉన్నాయి. టైమ్స్ నౌ… టీడీపీ …
Read More »వైసీపీ తరఫున బెట్టింగుల్లేవ్?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. శనివారమే దేశవ్యాప్తంగా చివరి దశ లోక్సభ ఎన్నికలు పూర్తి అవుతుండడంతో శనివారం సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటికి రాబోతున్నాయి. వీటితోనే ఫలితాల మీద ఒక అంచనా వచ్చేస్తుందని భావిస్తున్నారు. కాగా ఏపీలో ఎన్నికలు అయిన దగ్గర్నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో వేల కోట్ల …
Read More »పవన్ గెలవాలని.. మోకాళ్లపై ఏడు కొండల మెట్లు ఎక్కేసిన లేడీ డాక్టర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని.. ఆయన పిఠాపురంలో గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వారు తమ అభిమాన నాయకుడి విజయంకోసం.. మొక్కుల కూడా మొక్కుతున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఓ లేడీ డాక్టర్ కూడా చేరిపోయారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన డాక్టర్ రామలక్ష్మి.. ఆర్ ఎంపీ డాక్టర్. ఈమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం. అలాగని పార్టీల పరంగా కాదు. నటన …
Read More »ముగిసిన సమరం.. నరాలు తెగే ఉత్కంఠ!
దేశంలో 18వ పార్లమెంటు ఎన్నికలు.. అదేసమయంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. నిజానికి భారత దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఎన్నికలు జరిగిన సందర్భాలు లేవు. ఏకంగా ఏడు దశలు.. రెండు మాసాలకు పైగా సమయం.. వంటివి.. ఎప్పుడూ లేదు. మార్చి 15న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ నాటి నుంచి ప్రారంభమైన ఎన్నికల సమరం.. తొలి దశ నుంచి చివరి దశ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates