Political News

ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన ప‌రిణామాలు!

Vizag Steel Plant

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా క‌ల‌క‌లం రేపిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశానికి దాదాపు తెర‌ప‌డింది. గ‌త రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై పార్ల‌మెంటులోనూ మోడీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. దీనిపై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు లేఖ‌లు రాసి స‌రిపుచ్చింది. ప్రైవేటీక‌ర‌ణ చేయొద్ద‌ని అప్ప‌టి సీఎం …

Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీ మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

వ‌ల్ల‌భ‌నేని వంశీ. ఈ పేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అసెంబ్లీలోను, బ‌య‌టా.. అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయకుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. 2019లో టీడీపీ త‌ర‌ఫున కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వంశీ.. త‌ర్వాత కాలంలో వైసీపీ పంచ‌న చేరి ఆ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. …

Read More »

ఢిల్లీలోనే బుగ్గ‌న‌.. జ‌గ‌న్‌కు బెంగేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వంతో ఢీలా ప‌డ్డ వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌డం లేద‌నే చెప్పాలి. ఎన్నిక‌ల్లో ఘోరా ప‌రాజ‌యం కార‌ణంగా వైసీపీని వీడే నాయ‌కుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టికే కొంత‌మంది పార్టీకి గుడ్‌బై చెప్ప‌గా.. ఇప్పుడు మ‌రికొంత‌మంది నాయ‌కులు కూడా ప‌క్క‌చూపులు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కూడా త్వ‌ర‌లోనే వైసీపీనీ వీడ‌బోతున్నార‌నే …

Read More »

ప్రొఫెస‌ర్‌గా ల‌క్ష్మీపార్వ‌తి.. అదే జ‌గ‌న్ మాయ‌!

పీహెచ్‌డీ చేసే విద్యార్థుల‌కు గైడ్‌గా ఉండాలంటే స‌బ్జెక్టుపై లోతైన అవ‌గాహ‌న‌, ఎంతో అనుభ‌వం ఉండాలి. అందుకు స‌రైన అర్హ‌త‌లు ఉండాలి. కానీ అవేమీ లేకున్నా స‌రే జ‌గ‌న్ అండ ఉంటే చాలు ఏ ప‌ద‌వి అయినా ప‌ట్టేయొచ్చు అనేందుకు ఇది మ‌రో రుజువు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న క‌టాక్షం కోసం అధికారులు ఏం చేయాలో అంతా చేశారు. ఆ క్ర‌మంలోనే వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు ల‌క్ష్మీపార్వ‌తిని ఏయూ తెలుగు …

Read More »

మాజీ మంత్రి వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే.. కోర్టులో కేసు

అధికారం ఉంద‌నే అహంకారంతో జ‌గ‌న్ అండ్ కో చేసిన అరాచ‌కాలకు జ‌నం ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని పాతాళానికి తొక్కారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా రెచ్చిపోయారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు, అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు వాట‌న్నింటికీ వైసీపీ నాయ‌కులు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీద‌రి అప్ప‌ల‌రాజును వ‌దిలేదే …

Read More »

యాక్ష‌న్‌-రియాక్ష‌న్‌: వైసీపీపై సొంత నేత ఓ రేంజ్‌లో!!

యాక్ష‌న్‌కు రియాక్ష‌న్ వ‌చ్చింది. అధికారం కోల్పోయిన వైసీపీపై సొంత నేత‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. తాజాగా క‌దిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ అధినేత జ‌గ‌న్ స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి ఆయ‌న‌కు ఈ ద‌ఫా టికెట్ ఇవ్వ‌లేదు. అయితే.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తో అంట‌కాగుతూ.. సిద్దారెడ్డి పార్టీ వ్య‌తిరేక కార్య‌కలాపాలు చేస్తున్నారంటూ ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేశారు. ఈ ప‌రిణామాల‌తో సిద్దారెడ్డి తాజాగా రియాక్ష‌న్‌కు …

Read More »

మోడీ దగ్గర జగన్ అప్పుల చిట్టా పెట్టా: చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం జగన్ రాష్ట్ర ఖజానాలోని డబ్బులను పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టిన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో అప్పుల అప్పారావుగా మారిన జగన్ అందిన కాడికి ఇటు బ్యాంకు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్న వ్యవహారంపై కాగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు…జగన్ చేసిన అప్పులపై కీలక …

Read More »

టీడీపీలో ప‌ద‌వుల ర‌గ‌డ‌.. ఏం జ‌రుగుతోందంటే..!

ఉత్తరాంధ్ర టిడిపిలో పదవుల కలకలం రేగింది. కీలకమైన నాయకులకు సీఎం చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, పదవి ఇస్తారని ఆయన వర్గం ఆశించింది. కానీ అట్లాంటిదేమి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా …

Read More »

మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ నిజమేనా ?!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా టీడీపీ టికెట్ దక్కించుకుని రాజకీయ అరంగేట్రం చేసిన మల్లారెడ్డి ఆ తరువాతి పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. 2014లో మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తనకు మల్లారెడ్డి అడ్డురావడంతో …

Read More »

బిగుస్తున్న ఉచ్చు .. కొడాలి నాని జాడెక్కడ ?!

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా, లేకున్నా, వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని. సంధర్భం, సమయంతో సంబంధం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు. కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ …

Read More »

రాజీనామా విషయంలో రాజీ లేదంటున్న బీజేపీ !

తెలంగాణలో ఎనిమిది శాసనసభ, ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలిచాం. 2028లో 88 శాసనసభ స్థానాలు గెలుచుకుని తెలంగాణలో కాషాయజెండా ఎగిరేస్తాం అని తెలంగాణ బీజేపీ నేతలు ఈ మధ్య తరచుగా చెబుతున్నారు. అయితే ఈ నేతల మాటలకు, ఆ పార్టీ చేతలకు పొంతన కుదరడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తీవ్ర వత్తిడి చేసి తమ పార్టీలో చేర్చుకుంటుంది. అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ …

Read More »

హ‌రీష్‌కు చెక్‌.. కేటీఆర్ పాద‌యాత్ర!

బీఆర్ఎస్ పార్టీలో నెంబ‌ర్ 2గా భాసిల్లుతున్న మాజీ మంత్రి కేటీఆర్‌.. పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న వార్త‌లు హోరెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప్లాన్ అంతా రెడీ అయింద‌ని.. రోడ్డు మ్యాప్ కూడా రెడీ అయింద‌ని బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. అన్నీ కుదిరితే వ‌చ్చే శ్రావ‌ణ మాసం నుంచే మాజీ మంత్రి కేటీఆర్ పాద‌యాత్ర‌కు రెడీ అవుతార‌ని తెలుస్తోంది. బాస‌ర లోని స‌ర‌స్వ‌తీ ఆల‌యం నుంచి ఆయ‌న పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి జిల్లా, …

Read More »