Political News

చిరంజీవితో గంటా భేటీ.. పొలిటిక‌ల్ ఇంట్ర‌స్టేనా?

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.. తాజాగా మెగా స్టార్ చిరంజీవితో భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ మూవీ స‌క్సెస్ లో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌లో గంటా శ్రీనివాస‌రావు.. చిరుతో భేటీ అయి.. అభినందించారు. అయితే.. ఈ సందర్భంగా.. వీరి మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌స్తావ‌న కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా …

Read More »

జేసీ దివాకర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బీజేపీ

దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసిందంటే చాలు దానివెనుక బీజేపీ హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకంటే ఇప్పటివరకు జరిగిందిదే కాబట్టి. ఇప్పుడిదంతా ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ విచారించింది కాబట్టే. హైదరాబాద్ లో ఈడీ అధికారులు జేసీని సుమారు 8 గంటల పాటు విచారించారు. అశోక్ లేల్యాండ్ నుండి …

Read More »

ఏపీలో సెంటిమెంట్ పిండే ఐడియా వేసిన బీజేపీ

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ను విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏపీలోకి అడుగుపెట్టేముందే కేసీయార్ క్షమాపణలు చెప్పాలట. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీయార్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వద్దామని అనుకుంటున్నారంటు నిలదీశారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులదండ వేసి కాళ్ళు, చేతులు తొలగించిన వ్యక్తి కేసీయార్ అంటు మండిపడ్డారు. సరే రాష్ట్ర విభజన సందర్భంగా కానీ …

Read More »

ఈ ప్రశ్నలకు కేసీఆర్ వద్ద ఆన్సరుందా?

కేసీయార్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటుపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపోతున్నారు. కేసీయార్ జాతీయ పార్టీ పై రాజకీయ పార్టీలు నెగిటివ్ గా స్పందించటం లేదు. బీజేపీ నేతలు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కేసీయార్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం సున్నితంగానే వ్యతిరేకతను తెలిపారు. సరే పార్టీ నేతలుగా ఎవరెలా స్పందించినా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు విపరీతంగా …

Read More »

బీఆర్ఎస్‌పై వైసీపీ స్టాండ్ ఎలా ఉందంటే…!

బీఆర్ఎస్‌.. భార‌త రాష్ట్ర స‌మితి .. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ. దేశ‌వ్యాప్తంగా.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌దా.. లేదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌న తెలుగు వాడు.. పెట్టిన పార్టీ కాబ‌ట్టి.. తెలుగు వారిగా.. ఒకింత గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే అవుతుంది. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీల‌ను జాతీయ పార్టీగా మార్చ‌డంలో ఇప్ప‌టికే టీడీపీ లైన్‌లో ఉంది. టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నిక‌ల సంఘంలో గుర్తింపు పొందింది. అయితే.. …

Read More »

కాంగ్రెస్‌లోకి కీల‌క టీఆర్ఎస్ నేత‌.. ?

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపై మంచి ప‌ట్టున్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. కమ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన తుమ్మ‌ల‌.. టీడీపీ త‌ర‌ఫున కొన్ని ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల్లో ఉన్నారు. అయితే.. రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత‌..ఆయ‌న టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. త‌ర్వాత‌.. జ‌రిగిన ఉపఎన్నిక‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని అప్ప‌గించారు. 2018లో జ‌రిగిన ముందస్తు ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి పోటీ చేశారు. అయితే.. …

Read More »

వైసీపీకి ఓటేయ‌క‌పోతే.. పింఛ‌న్లు ఆగిపోతాయ్‌: ఎమ్మెల్యే వార్నింగ్

అధికార పార్టీ నేత‌లు.. ప్ర‌జ‌ల‌కు చేస్తున్న హెచ్చ‌రిక‌లు.. తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కే ఓటు వేయాల‌ని.. లేక‌పోతే.. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని.. నాయ‌కులు త‌ర‌చుగా హెచ్చరిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కోవ‌లో ఇప్పుడు ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌త్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే ప‌ర్వత పూర్ణ‌చంద్ర ప్ర‌సాద్ కూడా చేరిపోయారు. ఆయ‌న కూడా ప్ర‌జ‌ల‌ను బెదిరించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కులు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి వెళ్తున్న విష‌యం …

Read More »

పాల‌పిట్ట వివాదం.. సీఎం కేసీఆర్ చిక్కుకున్నారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ వివాదంలో చిక్కుకున్నారు. సెంటిమెంట్ కోసం అధికారులను రిస్క్‌లో పడేసారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. దసరా రోజు పాలపిట్టను చూస్తే శుభమని తెలంగాణలో ఆచారం ఉంది. దీంతో పాలపిట్టను చూడడం కోసం ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆ పిట్ట‌ను తెప్పించుకున్నారు. దీనిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పక్షిగా పాల‌పిట్టను అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీని ప్ర‌కారం.. ఈ ప‌క్షిని బంధించ‌డం.. పెంచ‌డం.. చంపి తిన‌డం …

Read More »

ఏపీ స‌ర్కారుపై మాజీ ఐఏఎస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ స‌ర్కారుపై ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్న ప్ర‌భుత్వ మాజీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు..తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ్యూహం రెడీ అయింద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణారావు.. హైద‌రాబాద్ కేంద్రంగా.. ఏపీ స‌ర్కారుపై త‌ర‌చుగా విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. రాష్ట్రం ఆర్తిక సంక్షోభంలో చిక్కుకుంద‌ని …

Read More »

ఢిల్లీకి ష‌ర్మిల: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Sharmila

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలను ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారు. పార్టీల సంగ‌తి ప‌క్క‌న పెడితే..ప్ర‌జ‌లు సైతం ఆమెను ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి లేదు. దీంతో ఏదో ఒక ర‌కంగా.. మీడియాలో ఉండాల‌ని.. క‌వ‌రింగ్ పొందాల‌ని.. తెగ ఉబ‌లాట ప‌డుతున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలోనే తాజాగా ష‌ర్మిల‌.. ఢిల్లీ వెళ్లారు. శుక్ర‌వారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారట‌. కాళేశ్వరం ప్రాజెక్టులో …

Read More »

మునుగోడులో కాంగ్రెస్ తాజా వ్యూహం

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికలో పార్టీల స్పీడు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధిని ప్రకటించటంలో కేసీయార్ వెనకాముందు ఆడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రంగంలోకి దిగిపోయారట. ఒకపుడు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచింది. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయింది. సరే ఇప్పటి పరిస్దితి ఏమిటంటే గెలవాలనే …

Read More »

నో విలీనం..మిత్రపక్షమంతే

జాతీయపార్టీ బీఆర్ఎస్ లో విలీనం విషయంలో జేడీఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. తమ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని కొట్టేశారు. తమ రెండుపార్టీలు మిత్రపక్షాలేనని స్పష్టంగా చెప్పారు. కర్నాటక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు కుమారస్వామి చెప్పారు. 2023లో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోను తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోను రెండుపార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే …

Read More »