తెలుగు దేశం పార్టీలో కొన్నిదశాబ్దాలుగా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల, రాజమండ్రికి చెందిన బుచ్చయ్య, అనంతపురానికి చెందిన పరిటాల, ఉమ్మడికృష్ణాకు చెందిన దేవినేని, విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి వంటి అనేక కుటుంబాలు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పోషించాయి కూడా. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. ఆయా కుటుంబాలు రాజకీయంగా టీడీపీని బలోపేతం చేశాయి. అయితే.. ఏ కుటుంబానికీ.. దక్కని అరుదైన …
Read More »డిప్యూటీ సీఎంగా పవన్.. అధికారాలు ఎలా ఉంటాయి?
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పాలు పంచుకున్న జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. వీటిలోనూ కేవలం ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి కూడా.. ఆ పార్టీకే దక్కింది. వాస్తవానికి ఎన్నికలకు ముందు గెలిస్తే చాలని అనుకున్న జనసేన పార్టీ.. ఆదిశగా తన ప్రచారం చేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ‘సీఎం-సీఎం’ అంటూ అరుపులు, కేకలు పెట్టినా.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సంయమనంతో వ్యవహరించారు. …
Read More »మంచి చేశాం.. మంచి చేశాం: జగన్ అదే పాట
వైసీపీ అధినేత జగన్.. ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మంచి చేశాం.. అయినా.. ఓడిపోయాం. ఎలా జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో అర్ధం కావడం లేదు” అని అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నడూ చేయలేని విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన అందించామన్నారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్రం కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న నలుగురు లోక్సభ సభ్యులు, …
Read More »మహిళా మంత్రులకు జై.. చంద్రబాబు భారీ ప్రాధాన్యం!
ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరంతా కూడా టీడీపీ నుంచి విజయం దక్కించుకున్నవారే కావడం గమనార్హం. అయితే.. తాజాగా వారికి కేటాయించిన శాఖలను చూస్తే.. చంద్రబాబు వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో తెలుస్తుంది. అత్యంత కీలకమైన పదవులను మహిళా నేతలకు ఆయన కట్టబెట్టారు. వంగలపూడి అనిత: విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఈమె పార్టీలో కీలక నాయకురాలు. ప్రస్తుతం మంత్రిగా …
Read More »బాబుది ఎడ్యుకేటెడ్ కేబినెట్
24 మంది మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే చంద్రబాబు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. బీజేపీ నుండి మంత్రి …
Read More »ఏపీ టీడీపీ పగ్గాలు మారాయి.. మరోసారి బీసీకే జై కొట్టిన బాబు!
ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తరాంద్రకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు.. ఆ పదవిని వదులుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కల్పించా రు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ బాధ్యతలను రెండింటినీ సమన్వయం చేయడం ఇబ్బంది అవుతుందని భావించిన చంద్ర బాబు.. అచ్చెన్నాయుడిని పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. 2020లో పార్టీ బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు …
Read More »పవన్ కు ఇష్టమైన పనే అప్పగించిన బాబు
ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. గ్రామీణ పాలనను పూర్తిగా అప్పగించేశారు. పవన్కు కూడా.. గ్రామీణ పాలనపై అవగాహన ఉండడం. ఆయనకు కూడా.. గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టం ఉండడంతో చంద్రబాబు ఆయన మనసెరిగి కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని మంత్రులకు పలు శాఖలు కేటాయిస్తూ.. చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. రాష్ట్ర పురోభివృద్ధికి కీలకమైన …
Read More »‘నామా’కు టీడీపీ పగ్గాలు?
తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్రమంలో ఆయన తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. గతంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. తర్వాత.. ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి …
Read More »బాబుకు ఆమె బొకే ఇవ్వబోతే..
శ్రీ లక్ష్మి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఐఏఎస్ అధికారిణి. వైఎస్ హయాంలో ఆమె అడ్డగోలుగా వ్యవహరించి ముఖ్యమంత్రి తనయుడైన జగన్కు మేళ్లు చేసిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న తెలిసిందే. అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం కూడా అనుభవించారామె. ఐతే అంత జరిగాక కూడా శ్రీలక్ష్మిలో ఏ మార్పూ రాలేదనే చర్చ జరిగింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆమెకు ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చారు. గత ఐదేళ్లలో …
Read More »జగన్ను ఇంతమాట అనేశావేంటి బుచ్చయ్యా!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఉన్న కసినంతా ఆయన బయట పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఓటమి భారంలో ఉన్న జగన్.. నాయకులను ఊరడిస్తున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ.. వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు. మనకు 40 శాతం ఓటు బ్యాంకు ఉందని అది ఎటూ పోలేదని కూడా …
Read More »లోకేష్, భరత్.. యువ మంత్రులకు పెద్ద శాఖలు!
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్కు మరిన్ని బాధ్యతలు పెంచారు సీఎం చంద్ర బాబు. రాష్ట్ర విద్యాశాఖ మొత్తాన్నీ ఆయన చేతిలోనే ఉంచారు. అదేవిధంగా కీలకమైన ఐటీ శాఖను కూడా నారా లోకేష్కు అప్పగించారు. గతంలోనూ నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. కానీ, అప్పట్లో ఐటీ శాఖను మాత్రమే ఆయనకు బాబు పరిమితం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్కు బాధ్యతలు పెంచా రు. ప్రస్తుతం …
Read More »రద్దన్నదే ముద్దయింది కదా జగన్!
జగన్.. అంటే ఏంటి? అని ఇటీవల జాతీయ రాజకీయ నాయకుడిని ప్రశ్నిస్తే.. ‘అర్ధంకాని పేజీ’ అని బదులిచ్చారు. నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే.. తాను తీసుకున్న నిర్ణయాలను ఆయన ఒక్కసారి అద్దం ముందు నిలబడి ‘ఇవి సరైనవేనా?’ అని ఆలోచించుకుంటే.. ఆయనకే తత్వం బోధపడుతుంది. ఒక్కసారి ఇచ్చిన ఛాన్స్ను ఒబ్బిడిగా వినియోగించుకుని ..ప్రజల మన్ననలు పొందాల్సిన ముఖ్యమంత్రి .. ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్తోనే పరిమితం కానున్నారనే కామెంట్లు మొదలయ్యారు. ఇక్కడ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates