Political News

వైసీపీ పాల‌న‌లో పంచాయ‌తీ మంత్రి ఎవ‌రో?: ప‌వ‌న్ వ్యంగ్యాస్త్రాలు

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా వైసీపీ పాల‌న‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనాటి పాల‌న లో పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎవ‌రో కూడా ఆ పార్టీ వారికే తెలియ‌ద‌ని అన్నారు. ఇక‌, ప్ర‌జ‌ల‌కు ఏం తెలుస్తుంద‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని కంకిపాడులో నిర్వ‌హించిన `ప‌ల్లె పండు గ-పంచాయ‌తీ వారోత్స‌వాలు` కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌హ‌దారి ప‌నుల‌కు పవ‌న్ క‌ల్యాణ్ ప్రారంభోత్స‌వం చేశారు. అనంతరం ప‌వ‌న్ …

Read More »

నేత‌ల‌కు ప‌గ్గాలు.. సీఎం నిర్ణ‌యం ఇదీ!

ఏపీలో రాజ‌కీయ ముఖ చిత్రం మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు.. ఎలా వ్య‌వహరించినా.. ఇప్పుడు ఇక‌, వారికి ప‌గ్గాలు వేస్తూ.. సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. “నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉన్నార‌నేది నాక‌న‌వ‌స‌రం. ఇక నుంచి మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే” అని బాబు తేల్చిచెప్పారు. తాజాగా ప్ర‌తి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియ‌మించారు. అయితే.. ఇక్క‌డ మంత్రులు ఇంచార్జ్‌లుగా వ‌స్తే.. కేవ‌లం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలే …

Read More »

‘అప‌విత్ర‌త ఒక్క తిరుమ‌ల‌కే ప‌రిమితం కాలేదు’

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్ గ‌జ‌ప‌తి రాజు తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ హ‌యాంలో ఒక్క తిరుమ‌ల మాత్ర‌మే అప‌విత్రం కాలేద‌ని.. అన్ని ఆల‌యాలు అపవిత్ర‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. ఎక్క‌డా ప‌విత్ర‌త అన్నమాటే లేకుండా పోయింద‌న్నారు. ప్ర‌సాదాల నుంచి అన్న సంత‌ర్ప‌ణ‌ల వ‌ర‌కు అన్నీ అప‌విత్రంగానే సాగాయ‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ఆల‌యానికి చెందిన ర‌థం గుర్రాల …

Read More »

కేటీఆర్ గో బ్యాక్‌- మిన్నంటిన నినాదాలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు భారీ సెగ త‌గిలింది. కేటీఆర్ గో బ్యాక్ నినాదాలతో ఆయ‌న ఉలిక్కి ప‌డ్డారు. శ‌నివారం రాత్రి మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాల‌యం మాజీ ప్రొఫెస‌ర్ జీ. ఎన్‌. సాయిబాబా భౌతిక దేహాన్ని హైద‌రాబాద్‌లోని మౌలాలీలో ఉన్న ఆయ‌న నివాసంలో ఉంచారు. అభిమానులు, ఆయ‌న పూర్వ విద్యార్థుల సంద‌ర్శ‌న కోసం ఏర్పాట్లు చేశారు. ఈ స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ సాయిబాబా పార్థివ …

Read More »

ఓజీ అంటే.. పవన్ కు మోడీ అనే వినిపిస్తోందట

మీరు ఓజీ.. ఓజీ అంటుంటే.. నాకు మోడీ-మోడీ అనే వినిపిస్తోంది అని ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా త‌న అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కృష్నాజిల్లా కంకిపాడులో నిర్వ‌హించిన ప‌ల్లె పండ‌గ‌ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. సినిమాల్లో త‌న‌కు ఏ ఇత‌ర న‌ట‌ల‌తోనూ పోటీ లేద‌ని చెప్పారు. హీరోలందరూ బాగుండాల‌నే కోరుకుంటాన‌ని తెలిపారు. అయితే.. సినిమాల‌క‌న్నా ముందు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ప్ర‌తి ఒక్క‌రూ దృష్టి పెట్టాల‌ని కోరారు. ముఖ్యంగా …

Read More »

వైసీపీ నేత కొడుక్కి యాంకర్ అప్పు.. తీర్చమంటే దాడి

అధికారంలో ఉన్న వేళలో బోలెడన్ని విమర్శలతో.. ఆరోపణలతో తరచూ వార్తల్లో ఉండే వైసీపీ నేతలు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరి తీరులో ఇంకా మార్పు రాలేదు. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. ఒక యాంకర్ మీదా.. ఆమె తండ్రి మీదా వైసీపీ నేత ఒకరు దాడి చేసి గాయపర్చిన ఉదంతం చోటు చేసుకుంది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం …

Read More »

జత్వానీ కేసులో చంద్రబాబు సంచలన నిర్ణయం

Jethwani

బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన కొందరు నేతలు పోలీసుల సహకారంతో ఆమెపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యా సాగర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరికొందరు వైసీపీ కీలక నేతల హస్తముందని, సీనియర్ పోలీసు అధికారుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. …

Read More »

ర‌ఘురామ కేసులో సంచ‌ల‌న ప‌రిణామం..

టీడీపీ నేత‌, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గుంటూరు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యా దు.. అనంత‌ర ప‌రిణామాల్లో తాజాగా సంచ‌ల‌న ఘ‌ట్టం చోటు చేసుకుంది. వైసీపీ హ‌యాంలో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో త‌న‌ను సీఐడీ అధికారులు నిర్బంధించి.. క‌స్ట‌డీలో చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని.. త‌న‌ను చంపేందుకు కూడా కృట్ర ప‌న్నార‌ని ర‌ఘురామ ఫిర్యాదుచేసిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స‌హా.. గుంటూరు డీఎస్పీగా …

Read More »

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం.. అమెరికా ఏం చేస్తోందంటే..

ఇరాన్ ఇటీవల అమెరికా సైనిక సిబ్బందిని ఇజ్రాయెల్‌లోని ప్రదేశాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది. కానీ, అమెరికా మరింత దూకుడుగా ఇజ్రాయెల్‌కు మద్దతు అందిస్తోంది. ఆ దేశంలో అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడుల ప్రతిఘటనా చర్యగా, ఇజ్రాయెల్ ఈ వ్యవస్థలను చక్కగా ఉపయోగించేందుకు సిద్ధమవుతుందని అమెరికా పేర్కొనడం, పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఇరాన్ కు అమెరికా శతృదేశాలు …

Read More »

దసరా మద్యం అమ్మకాలు: తెలంగాణలో మరో న్యూ రికార్డ్

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

తెలంగాణ పండుగల్లో ఉండే జోష్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక దసరా పండుగ సమయంలో సుక్కా ముక్కా లేదంటే కిక్కు ఉండదనేది కొందరి అభిప్రాయం. ఈసారి మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దసరా పండుగ సీజన్‌లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు రూ. 1,100 కోట్లకు పైగా చేరుకున్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.  11వ తేదీకి ఒక్కరోజే రూ. 200.44 కోట్ల విలువైన …

Read More »

పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశా..:  జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తాను ‘తోపుగా’ అభివ‌ర్ణించుకున్న జ‌గ్గారెడ్డి.. రాజ‌కీయాల్లో దూకుడుగా ఉంటే త‌ప్పులేద న్నారు. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ్గారెడ్డి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఏ నాయ‌కుడికైనా పార్టీకైనా ఓట‌మి అనేక పాఠాలు నేర్పిస్తుంద‌ని తెలిపారు. అయితే.. తాను పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌రం …

Read More »

జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంట్లు ఏమైపోయారు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు న‌మ్మిన బంట్లు చాలా మందే ఉన్నారు. అయితే.. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క‌రు ఉన్నారు. రాజ‌కీయంగా కొంద‌రు ఉంటే.. ఆధ్యాత్మికంగా కొంద‌రు ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. కొంద‌రు జ‌గ‌న్‌కు ద‌న్నుగా ఉంటే.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక మ‌రికొంద‌రు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు తిరుమ‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ర‌మ‌ణ దీక్షితులు జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. అదేవిధంగా విశాఖ శార‌దా పీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర కూడా జ‌గ‌న్‌కు ద‌న్నుగా …

Read More »