Political News

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు… త‌ప్ప‌కుండా పాటించాల‌ని కూడా ఆయ‌న విన్న‌వించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో పుస్త‌క మ‌హో త్స‌వం(బుక్ ఎగ్జిబిష‌న్‌) ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు. …

Read More »

బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు షాక్

వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్యరమైన పోస్టులు పెట్టారని కేసులు నమోదైన సంగతి తెలిసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వ్యక్తిత్వ హననానికి అనిల్ పాల్పడిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే అనిల్ పై పలు కేసులు నమోదు కాగా..ఆయనను పోలీసులు అరెస్టు …

Read More »

న్యూఇయర్ బ్లాస్ట్.. మద్యం అమ్మకాల్లో న్యూ రికార్డు

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం వినియోగం చేయడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ప్రత్యేకంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాల విలువ వెయ్యి కోట్లను దాటింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 520 …

Read More »

షెల్ట‌ర్ కోస‌మే వైసీపీ నేత‌లు: చంద్ర‌బాబు

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ నుంచి ప‌లువురు నాయ‌కులు కాదు.. ఎక్కువ సంఖ్య‌లోనే నాయ‌కులు ప‌క్క‌దారి ప‌డుతున్నారు. వారి వారి రాజ‌కీయాల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుని.. కూట‌మి పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే.. ఈ చేరిక‌ల వ్య‌వ‌హారం.. కూట‌మి పార్టీలుగా ఉన్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పెంచుతోంది. …

Read More »

హైద‌రాబాద్‌కు సీఎం రేవంత్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌.. మెట్రో విస్త‌ర‌ణ‌

హైద‌రాబాద్ వాసుల‌కు.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవ‌త్స‌రం 2025 సంద‌ర్భంగా శుభాకాంక్ష‌ల‌తో పాటు కానుక‌ను కూడా అందించారు. హైద‌రాబాద్ మెట్రోను ఉత్త‌ర ప్రాంతానికి కూడా విస్త‌రించారు. ఈ ప్రాంతంలో మెట్రో విస్త‌రించాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ ఉంది. గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టినా.. అడుగులు ముందుకు సాగ‌లేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను సిద్ధం చేయాల‌ని తాజాగా అధికారుల‌ను ఆదేశించారు. …

Read More »

19 నుంచి చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ప్ర‌యాణం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ నెల 19వ తేదీ నుంచి పెట్టుబ‌డుల కోసం ప్ర‌పంచ ప్ర‌యాణం చేయ‌నున్నారు. ఏపీలో ఆయ‌న ప‌గ్గాలు చేప‌ట్టిన నాటి నుంచి పెట్టుబ‌డుల‌పై దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. అనేక సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే ఆయ‌న రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేస‌మయంలో మ‌రికొన్ని గ‌తంలోనే పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చి.. వైసీపీ జ‌మానాలు వెన‌క్కి మ‌ళ్లిపోయాయి. వాటిని కూడా తాజాగా చంద్ర‌బాబు ఆహ్వానించారు. త్వ‌ర‌లోనే ఆయా సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నాయి. …

Read More »

2024 ఒక గేమ్ ఛేంజ‌ర్‌గా నిలిచింది

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తి రాజ‌ధానికి తీసుకు వ‌స్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి నిర్మాణం పూర్త‌యితే.. అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్ర‌మ‌కు కూడా ఇక్క‌డ మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తెలిపారు. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌లో చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఇప్పుడు హైద‌రాబాద్‌.. సిని ప‌రిశ్ర‌మ‌కు హ‌బ్‌గా మారింది. ఇది టీడీపీ ప్ర‌భుత్వం వేసిన అడుగుల కార‌ణంగానే సాధ్య‌మైంది. అదేవిధంగా అమ‌రావ‌తిలో కూడా అడుగులు వేస్తున్నాం. అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి …

Read More »

2025 చంద్ర‌బాబు తొలి సంత‌కం.. దేనిపై చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. 2025 నూత‌న సంవ‌త్స‌రం తొలిరోజు చాలా చాలా బిజీగా గ‌డిపారు. అయితే.. స‌హ‌జంగానే తొలి సంవ‌త్స రం ప్రారంభం రోజున అభినందించేందుకు వ‌చ్చేవారు.. పుష్ప‌గుచ్చాలు తెచ్చేవారితో చంద్ర‌బాబు బిజీగా గ‌డ‌ప‌లేదు. అస‌లు ఎవ‌రినీ రావొద్ద‌ని కూడా ఆయ‌న ఆదేశించిన‌ట్టు తెలిసింది. దీంతో ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోఈ రోజు ఒక్క పుష్ప గుచ్ఛం కూడా క‌నిపించ‌లేదు. విషెస్ చెప్పేవారు కూడా.. ఎవ‌రూ రాలేదు. ఉద‌యం 10 గంట‌ల‌కే ఆఫీసుకువ‌చ్చిన …

Read More »

‘జగన్ వేసిన చిక్కుముడులు విప్పుతున్నా’

నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు దేశ ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మంగళగిరిలో పార్టీ నేతలు, ఉన్నతాధికారులు,కార్యకర్తలు చంద్రబాబుకు న్యూ ఈయర్ విషెస్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…జగన్ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో ప్రజలు, అధికారులు, పోలీసులు, మీడియా చాలా ఇబ్బంది పడ్డారని, 2024లో తాము అధికారంలోకి …

Read More »

మోడీ ద‌గ్గ‌ర జ‌గ‌న్ ముద్ర చెరిగిపోతుందా ..!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ద‌గ్గ‌ర వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక ముద్ర ఉన్న విష‌యం తెలిసిందే. ఒకానొక సంద‌ర్భంలో కేంద్ర మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మోడీకి జ‌గ‌న్ ద‌త్త‌పుత్రుడు అని వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మోడీకి-జ‌గ‌న్‌కు మ‌ధ్య అవినాభావ ఆత్మీయ‌త ఉంద‌ని.. అందుకే కేసులు కూడా ముందుకు సాగ‌డం లేద‌న్న వాద‌న వినిపించింది. మొత్తంగా గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై ఒక్క కేసు కూడా ముందుకు సాగ‌క‌పోవ‌డం …

Read More »

పోలీసుల విచారణలో జయసుధ పై ప్రశ్నల వర్షం

మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక, ఈ కేసులో పేర్ని నానిని కూడా ఏ6గా చేర్చారు. అయితే, తదుపరి ఆదేశాల వరకు నాని పై చర్యలు …

Read More »

2025: చంద్ర‌బాబు డైరీ ఫుల్‌!

నూత‌న సంవ‌త్స‌రం-2025 వ‌చ్చేసింది. ఎన్నో ఆశ‌లు.. ఎన్నెన్నో ఆశ‌యాల‌తో కొంగొత్త సంవ‌త్స‌రం ఆవిష్కృత‌మైంది. ఏ సంవ‌త్స‌రానికైనా 365 రోజులు ఉన్న‌ట్టుగానే.. 2025లోనూ అన్నేరోజులు ఉంటాయి. కానీ, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఈ రోజులు అన్నీ చాలా డిఫ‌రెంట్‌. ఏ రోజూ.. మునుప‌టి సంవ‌త్స‌ర‌పు రోజుల మాదిరిగా ఉండే అవ‌కాశ‌మే లేదు. దీనికి కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు! ప్ర‌తిరోజూ పండ‌గే అన్న త‌ర‌హాలో ఏపీని వ‌డివ‌డిగా అడుగులు వేయించేలా చంద్ర‌బాబు 2025 …

Read More »