Political News

మోదీ కులంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా బీసీ జన గణన, ఎస్సీ వర్గీకరణపై జరిగిన సమావేశంలో మాట్లాడిన సందర్బంగా మోదీ కులాన్ని ప్రస్తావించిన రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మోదీపై ఏ ఒక్కరు చేయనంత స్థాయిలో రేవంత్ విమర్శలు గుప్పించిన తీరు కలకలం రేపుతోంది. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలతో రానున్న కొద్ది …

Read More »

“వైసీపీ అరెస్టులు సక్రమం!… టీడీపీ అరెస్టులు అక్రమమా?”

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో కూటమి పాలన మొదలయ్యాక జరుగుతున్న పరిణామాలపై వైరి వర్గాలు విస్తుపోయే రీతిలో ఆరోపణలు గుప్పిస్తున్న వైనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో పాలన సవ్యంగా సాగిందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. కూటమి పాలనలో ఇప్పుడు జరుగుతున్నవన్నీ తప్పులేనని వాదిస్తున్నారు. ఇందుకు న్యాయం, చట్టం, రాజ్యాంగం అంటూ భారీ డైలాగులు చెబుతున్నారు. అయితే సదరు ఆరోపణలకు కూటమి సర్కారు నుంచి కూడా …

Read More »

వంశీ అరెస్టు పై జగన్ మౌనం?

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్న వంశీ… ఆ కేసును నీరుగార్చేందుకు ఏకంగా ఫిర్యాదుదారుడినే భయపెట్టి… కిడ్నాప్ చేసి…కేసు విత్ డ్రా చేసుకునే దిశగా నయా ప్లాన్ అమలు చేశారంటూ పోలీసులు కొత్త కేసు కట్టారు. ఆ కేసులోనే ఆయనను అరెస్ట్ చేసి… గురువారం మధ్య రాత్రి దాటిన …

Read More »

15 మందితో లిస్ట్… 9 మందితో షార్ట్ లిజ్ట్.. లక్కీ లీడర్ ఎవరో??

దాదాపుగా 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఇటీవల ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 5ననే వెలువడ్డాయి. అయితే ఇంకా అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అటే కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చోట నుంచి కార్యకలాపాలు సాగించే ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు కూడా ఒకే పార్టీకి దక్కిన నేపథ్యంలో క్షణాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా …

Read More »

ఎంత మంది పిల్ల‌లున్నా ఓకే.. ఏపీ సంచ‌ల‌న నిర్ణ‌యం

స్థానిక ఎన్నికల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న‌ను ప‌క్క‌న పెట్టింది. ఇక నుంచి ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అర్హులేన‌ని పేర్కొంటూ తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా న్యాయ శాఖ కూడా ప్ర‌త్యేక ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ …

Read More »

‘వంశీ’ ఇలాంటి వాడా.. పోలీసులు ఏమ‌న్నారంటే!

తాజాగా 14 రోజ‌లు రిమాండ్ ప‌డ్డ వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి సంబంధించిన ప‌లు విష‌యాల‌ను పోలీసులు త‌మ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విష‌యాలు తెలిస్తే.. “వంశీ ఇలాంటి వాడా” అని అన‌కుండా ఎవ‌రూ ఉండ‌లేరు. టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిపై పోలీసుల‌కు పిర్యాదు చేయ‌డంతోపాటు కోర్ట‌లో కేసు వేసిన‌.. స‌త్య‌వ‌ర్థ‌న్‌ను వంశీ ఆయ‌న అనుచరులు ఎంత‌గా వేధించారో.. ఎలాంటి శిక్షలు విధించారో పోలీసులు క‌ళ్ల‌కు …

Read More »

నెక్ట్స్ టార్గెట్‌.. ‘బూతుల మంత్రే’నా?: సోష‌ల్ మీడియా టాక్‌

వైసీపీ పాల‌న‌లో ‘బూతుల మంత్రి’గా ఫేమ‌స్ అయిన మినిస్ట‌ర్‌.. కొడాలి నాని. అప్ప‌ట్లో ఆయ‌న నోరు విప్పితే.. ‘వాడు-వీడు-అమ్మ మొగుడు’ అంటూ ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌పై విరుచుకుప‌డే వారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నాయ‌కుడు దేవినేని ఉమా తొలిసారి కొడాలిని ‘బూతుల మంత్రి’ అని సంబోధించారు. ఇది ఆ త‌ర్వాత కాలంలో కొడాలికి ఒక ‘బిరుదు’గా మారిపోయింది. కాగా.. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేక‌పోగా.. కొడాలి కూడా గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం …

Read More »

తెల్లవారుజున అరెస్ట్.. అర్థ రాత్రి జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ జైలుకు వెళ్లారు. వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచగా… న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీ అరెస్ట్, ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు గురువారం ఉదయం నుంచి రాత్రి దాకా ఏపీలో పెను ఆసక్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ …

Read More »

వైసీపీ నేత అబ్బయ్య చౌదరిపై కేసు… రీజనేంటంటే..?

ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువ నేత కొఠారు అబ్బయ్య చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బయ్యతో పాటుగా ఆయనకు చెందిన కొందరు అనుచరులపైనా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్, గన్ మన్ ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన …

Read More »

ఐప్యాక్ ను జగన్ గుడ్డిగా నమ్మారా…?

2019 ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లు, 25 ఎంపీ సీట్లలో 22 సీట్లు సాధించింది. ఇది నిజంగానే గ్రాండ్ విక్టరీ కిందే లెక్క. అంతకుముందెన్నడూ తెలుగు నేలలో ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాని మెజారిటీనేనని చెప్పాలి. ఈ మెజారిటీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓ రకమైన గుడ్డి నమ్మకాన్ని పెంచి పోషించిందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2019లో ఆ …

Read More »

వంశీ అరెస్ట్ అయినరోజే… టీడీపీలోకి ఆళ్ల నాని

ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గురువారం తెల్లవారుజామున ఆ పార్టీకి చెందిన కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామం నుంచి వైసీపీ తేరుకోకముందే…రాత్రికంతా పార్టీకి చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని పార్టీని …

Read More »

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధింపు

కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ లో అధికార పార్టీగా బీజేపీనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన …

Read More »