Political News

నోరు చెడ్డదైతే ఎప్పటికైనా జైల్ కే అనిల్‌..

వైసీపీ కార్య‌క‌ర్త‌, గుంటూరు జిల్లా ప‌ట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీట‌ర్‌గా న‌మోదైన బోరుగ‌డ్డ అనిల్‌ను రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలుకు తర‌లించ‌నున్నారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల అనంత‌రం.. ఫ‌లితాలపై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. చేసిన దారుణ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జూన్ 1న గుంటూరు పోలీసులు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలోనే బుధ‌వారం …

Read More »

నేనేమీ అందాల భామ‌ల కోసం ప‌నిచేయ‌ట్లేదు: రేవంత్‌

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ కామెంట్లు చేశారు. మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అంశంపై ఆయ‌న మాట్లాడుతూ… ఇది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తాను చేప‌ట్టిన బృహ‌త్ సంక‌ల్పంగా పేర్కొన్నారు. నేనేమీ అందాల మేడ‌లు క‌ట్టుకునేందుకు, దోచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేదు. నేనేమీ అందాల భామ‌ల కోసం ప‌నిచేయ‌డం లేదు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టేందుకు ప‌నిచేస్తున్నా అని వ్యాఖ్యానించారు. మూసీ …

Read More »

‘ఏమో-తెలీదు-గుర్తులేదు’: స‌జ్జ‌ల స‌మాధానాలు!

తాజాగా వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ స‌ర్కారుకు కీల‌క స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృ ష్నారెడ్డి.. అంద‌రు చెప్పిన‌ట్టే స‌మాధానాలు చెప్పారు. 2021, అక్టోబ‌రు 19 నాడు జ‌రిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగ‌ళ‌గిరి పోలీసులు స‌జ్జ‌ల‌కు నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను తాజాగా మంగ‌ళ‌గిరి స్టేష‌న్ సీఐ శ్రీనివాస‌రావు విచారించారు. గురువారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 4 గంట‌లలోపు రావాల‌ని పేర్కొన్నారు. …

Read More »

విచారణకు సజ్జల..పోలీసులకు వేలు చూపించి పొన్నవోలు

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్ తదితరులపై ఆ దాడి కేసులో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారంతా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఈ దాడి కేసులో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. ఈ …

Read More »

కేంద్రంలో చంద్రబాబే కింగ్ మేకర్…ఆ ఫొటో వైరల్

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంతో పాటు ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సారి బీజేపీకి ఆశించినన్న సీట్లు రాకపోవడంతో మిత్ర పక్షాలపై ఎన్డీఏ ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే దేశంలోని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. దీంతో, 21 ఎంపీ సీట్లున్న ఏపీ ఎన్డీఏ కూటమి …

Read More »

నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. దీంతో, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. ఈ ప్రకారం సంజీవ్ కన్నా పేరును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫారసు లేఖ రాశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం …

Read More »

రేవంత్ సర్కారు తీసుకున్న కొత్త అప్పు వర్సెస్ తీర్చిన కిస్తీ

అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం చూస్తున్నదే. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత భారీ ప్రాజెక్టులు చేపట్టింది లేదు. సంక్షేమ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించిన విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి.అయితే.. చేసిన పనిని చెప్పుకోవటంలో దొర్లుతున్న తప్పులే సర్కారుకు ఇబ్బందికరంగా మారాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ విసయం మీద ఫోకస్ చేసిన రేవంత్ …

Read More »

బోరుగడ్డ అనిల్ అరెస్టు.. కంప్లైంట్ ఎప్పటిదంటే?

వైసీపీ అధినేత.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆరాధిస్తూ.. ఆయన రాజకీయ వ్యతిరేకుల్ని వ్యక్తిగత శత్రువులుగా భావించే కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు బోరుగడ్డ అనిల్ కుమార్. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం.. తాను టార్గెట్ చేసిన వారి స్థాయిని వదిలేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తత్త్వం ఉన్న బోరుగడ్డ అనిల్ ను తాజాగా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు.ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2021లో …

Read More »

బాలయ్యకు పరీక్ష గా మారిన హిందూపురం

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు పైనే అవుతున్నా.. నందమూరి బాలక్రిష్ణకు ఇబ్బంది పడేలాంటి పరిణామం పెద్దగా ఎదురుకాలేదనే చెప్పాలి. నిజానికి తన స్థాయికి తగ్గట్లు పదవులు పొందే వీలున్నా.. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా పరిమితమైన పాత్రను పోషిస్తున్నారనే చెప్పాలి. సినీ నటుడిగా బిజీగా ఉండే ఆయన రాజకీయాల్లో తనదైన మార్కును చూపించలేరన్న మాటకు భిన్నంగా ముచ్చటగా మూడుసార్లు గెలవటం ద్వారా.. తన అధిక్యతను ప్రదర్శించారు. అయినప్పటికీ మంత్రి పదవి …

Read More »

అయిష్టంగానే ‘ఐఏఎస్‌’ల‌ అడుగులు!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన ఐఏఎస్ అధికారులు రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం త‌మ‌కు కేటాయించిన రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లారు. అయితే.. వాస్త‌వానికి ఒక చోట నుంచి మ‌రో చోట‌కు వెళ్లేందుకు ఐఏఎస్ సంతోషం వ్య‌క్తం చేస్తారు. త‌మ ప‌నితీరును మ‌రింత మెరుగు ప‌రుచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తారు. కానీ, తాజాగా ఏపీ నుంచి తెలంగాణ‌కు, తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ అయిన‌.. యువ ఐఏఎస్‌లు మాత్రం అయిష్టంగానే ఆయా …

Read More »

చంద్ర‌బాబు.. మీడియాకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు మాస్టారు అవ‌తారం ఎత్తారు. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని స‌మ‌గ్రంగా వివ‌రించారు. అయితే.. స‌హ‌జంగా ముఖ్య‌మంత్రికి అధికారులు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇస్తారు. కానీ, ముఖ్య‌మంత్రి మాత్రం తాజాగా మీడియాకు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా అనేక విష‌యాలు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇలానే ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో వ‌చ్చే నాలుగేళ్ల‌లో …

Read More »

రతన్ టాటాకు AP సరైన గౌరవం

ఏపీ మాజీ సీఎం జగన్ అమరావతి రాజధానిపై కక్షగట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంపై కుల ముద్ర వేసిన జగన్…ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారు. దీంతో, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన అపఖ్యాతి ఏపీ మూటగట్టుకుంది. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు అమరావతికి ఊపిరి పోశారు. …

Read More »