Political News

ఏసీబీ విచారణకు కేటీఆర్… వాట్ నెక్ట్స్..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ఏ 1గా ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ 2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. …

Read More »

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు లేదు.. ఆ వార్త‌లు న‌మ్మొద్దు: ఏపీ ప్ర‌భుత్వం

ఏపీలో కీల‌క‌మైన ఇంట‌ర్మీడియెట్ తొలి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశార‌ని, రెండేళ్లుక‌లిపి ఒకేసారి నిర్వ‌హిస్తున్నార‌ని పేర్కొం టూ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ప‌లు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. ఇది విద్యార్థుల‌కు ఊర‌ట‌నిచ్చే అంశంగా కొంద‌రు పేర్కొన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక చేప‌ట్టిన భారీ సంస్క‌ర‌ణ‌గా కూడా ప్ర‌చారంలోకివ‌చ్చింది. ఇది క్ష‌ణాల్లోనే వైర‌ల్ అయింది. అయితే.. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది. ప‌రీక్ష‌ల ర‌ద్దు అనేది ఏమీ …

Read More »

షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా …

Read More »

మోదీని గ్లోబర్ లీడర్ ను చేసిన చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక పేరిట ఆంధ్రా వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక మీద ఏపీలో చేపట్టిన, చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు మోదీ …

Read More »

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని గురువారం తెల్ల‌వారుజాము నుంచి ప్రారంభించ‌నుంది. అయితే.. వివిధ ప్రాంతాల నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్న‌మే తిరుప‌తి చేరుకున్న భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో గుమిగూడారు. ఇక‌, క్యూలైన్ల‌లోకి వారిని బుధ‌వారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఒకేసారి అనుమ‌తించ‌డంతో తోపులాట‌, తొక్కిస‌లాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌దుల సంఖ్య‌లో …

Read More »

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని ప‌ల‌క‌డం అంద‌రినీ ఆశ్చ ర్యానికి గురి చేసింది. ప్ర‌తి వాక్యంలోనూ ఆయ‌న న‌మో అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరును ప్ర‌స్తావించారు. తాజాగా విశాఖ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత స‌భ‌లో నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌రేంద్ర మోడీ …

Read More »

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత …

Read More »

మోడీ రాక‌తో 7.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నికల్లో ఎన్డీయేను న‌మ్మార‌ని.. అందుకే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఘ‌న విజ‌యం అందించారని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీకి ఘ‌న విజ‌యం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్టు తెలిపారు. విశాఖ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొన్న స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగం క్లుప్తంగానే సాగింది. కేవ‌లం 10 నిమిషాల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ప్ర‌సంగాన్ని …

Read More »

“మా బంధం ద్రుఢ‌మైంది..” బీజేపీతో పొత్తుపై చంద్ర‌బాబు

బీజేపీతో త‌మ బంధం ద్రుఢ‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాము బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తామ‌ని చెప్పారు. విశాఖ‌లో నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌తిష్ఠ‌ను ప్రపంచ స్థాయికి చేర్చార‌ని చెప్పారు. ఆయ‌న చేప‌ట్టిన అనేక కార్య‌క్ర‌మాలు ప్ర‌పంచ దేశాలు …

Read More »

వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చారు: లోకేశ్

విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో …

Read More »

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పే, అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది అంటూ మోదీ తెలుగులో ప్రసంగించగానే చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా సభికులంతా చప్పట్లు కొట్టారు. తెలుగులో మోదీ మాటలు విని …

Read More »

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలిపారు. ఆయ‌న ల‌క్ష్యాలు త‌మ‌విగా భావిస్తామ‌ని చెప్పారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 2.3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అభివృద్ది ప‌నుల‌కు ప్ర‌ధాని శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడా రు. తొలుత తెలుగులోనే ఆయ‌న ప్ర‌సంగం ప్రారంభించారు. అనంత‌రం హిందీలో కొన‌సాగించారు. హిందీ …

Read More »