Political News

జ‌గ‌న్ జీవో… వైసీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా!

ఇటీవ‌ల వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పార్టీ సోష‌ల్ మీడియాపై ప‌దునైన వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా పుంజుకునేలా చేయాల‌ని, తాము యుద్ధం చేస్తున్న‌ది కేవ‌లం టీడీపీపైనే కాద‌ని.. ఆ పార్టీని, కూట‌మిని స‌మ‌ర్థించే మ‌రికొన్ని మీడియా సంస్థ‌ల‌పై కూడా అని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియాను యాక్టివేట్ చేయాల‌ని కూడా ఆయ‌న సూచించారు. దీంతో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం.. త‌మ‌కు ప‌గ్గాలు అప్ప‌గించేశారు..రెచ్చిపోదాం.. …

Read More »

గుంటూరు వైసీపీ సైలెంట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉండే జిల్లా గుంటూరు. అలాంటి జిల్లాలో పార్టీ ప‌రుగులు పెట్టాలి. నాయ‌కులు క‌లివిడిగా ఉండాలి. అయితే.. ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గుంటూరులో ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు వైసీపీలో క‌నిపించ‌డ‌మే లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో విజృంభించిన వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డింది. అయినా.. …

Read More »

15+15+11 = అమ‌రావ‌తికి నిధుల వ‌ర‌ద‌!

చంద్ర‌బాబు ఆలోచ‌న‌లు.. ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు తీరేందుకు ఆట్టే స‌మ‌యం ప‌ట్టేట్టు లేదు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధుల బెడ‌ద దాదాపు తొలిగిపోయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి భారీ ఎత్తున ప‌నులు ప్రారంభించేందుకు వీలుగా స‌ర్కారుకు మూడు మార్గాల్లో ఆర్థిక సాయం అంద‌నుంది. కేంద్రం ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్లో రూ.15000 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో 1400 కోట్ల రూపాయ‌ల‌ను …

Read More »

‘జ‌గ‌న్ చేసిన దుర్మార్గాలను సీరియ‌ల్‌గా తీస్తే..’

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కుడు, ఒక‌ప్ప‌టి జ‌గ‌న్ స్నేహితుడు, ప్ర‌స్తుత మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావ‌న్నారు. ఆయ‌న చేసిన దుర్మార్గాల‌ను సీరియ‌ల్‌గా తీస్తే.. కొన్ని సంవ‌త్స‌రాల పాటు ప్ర‌సారం చేసుకోవ‌చ్చ‌న్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి గొట్టిపాటి.. జ‌గ‌న్ పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు ధ్వంస‌మ‌య్యాయ‌ని అన్నారు. ఇప్పుడు వాటిని స‌క్ర‌మ‌మార్గంలో పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు రేయింబ‌వ‌ళ్లు …

Read More »

మాజీ ఎంపీ నందిగంపై ఎటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌..ఇప్ప‌ట్లో జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. టీడీపీ ఆఫీసుపై 2021లో జ‌రిగిన దాడి నేప‌థ్యంలో న‌మోదైన కేసులో ఆయ‌న తొలుత అరెస్టు అయ్యారు. 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. బెయిల్ వ‌చ్చింది. కానీ, ఇంత‌లోనే.. అమ‌రావ‌తిలోని వెంక‌ట పాలెంలో ఉన్న ఎస్సీ కాల‌నీలో మ‌రియ‌మ్మ …

Read More »

1996 నాటి చంద్రబాబును చూస్తున్నా: రామ్మోహన్ నాయుడు

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడలో 2 రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై రామ్మోహన్ …

Read More »

డ్రోన్లు.. రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్

రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ సమ్మిట్ ఏపీలో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. …

Read More »

ఏపీ-తెలంగాణ‌.. తిరుమ‌ల లొల్లి!

ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న హామీల వివాదాలు కొన‌సాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్ప‌టికే నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే.. ఇవి నేరుగా ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌పై పెద్దగా ప్ర‌భావం చూపించ‌డం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ ప్ర‌జ‌లు ఇరు రాష్ట్రాల్లోనూ త‌మ త‌మ కార్య‌కలాపాల‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఇరు రాష్ట్రాల మ‌ధ్య తిరుమ‌ల వ్య‌వ‌హారం లొల్లిగా మారే ప్ర‌మాదం ఏర్ప‌డింది. తాజాగా తెలంగాణ‌కు చెందిన జ‌డ్చ‌ర్ల …

Read More »

బ‌డ్జెట్‌పై బాబు వ్యూహం.. ఈ సారికి ఉందా.. లేదా..?

ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ ప్ర‌భుత్వాలు తమ‌కు వ‌చ్చే ఆదాయాన్ని, చేసే వ్య‌యాన్ని కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. అసెంబ్లీలో ప్ర‌క‌టించి ఆమేర‌కు చేయాలి. ఇది దేశ‌వ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏటా చేసే ప‌నే. అయితే.. ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంతో ఓటాన్ అకౌంట్‌(4 మాసాల‌కు) వైసీపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టింది. ఏప్రిల్ నుంచి జూలై వ‌ర‌కు ఇది కొన‌సాగింది. జూన్‌లో …

Read More »

స‌జ్జ‌ల అరెస్టు… డేట్ ఫిక్స్ అయిందా..?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మైన‌ట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి కొంత త‌ట‌పటాయింపు అయితే జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసులో విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయ‌న 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లోనే ఆయ‌న‌ను ఉంచారు. అయితే.. దీనికంటే బ‌ల‌మైన కేసు కోసం అన్వేష‌ణ సాగుతున్న‌ట్టు …

Read More »

అవినాష్ కోసం.. అన్నీ వ‌దులుకుంటున్నారా?

నిత్యం నిప్పులు చెరుగుతూ.. త‌న కంటిపైకునుకు లేకుండా చేస్తున్న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల విష‌యంలో జ‌గ‌న్ నాలుగు కాదు..న‌ల‌భై అడుగులు వెన‌క్కి వేస్తున్నార‌న్న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఆమెకు ఆస్తుల్లో పంప‌కాల‌ను.. చేసేయాల‌ని, ఆమె కోరుకున్న విధంగానే ఇచ్చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించిన బెంగ‌ళూరు వేదిక‌గా సెటిల్‌మెంట్ కూడా జ‌రిగిపోయింద‌ని అంటున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. జ‌గ‌న్ మొండిగా ఉన్న ఈ విష‌యంలో …

Read More »

ఇదే నిజ‌మైతే.. ష‌ర్మిల ఫేడ్ అవుట్!!

అన్నా చెల్లెళ్లు క‌లిసి పోయార‌ని.. ఆస్తుల పంప‌కాల‌కు సంబంధించిన వివాదాల‌ను కొలిక్కి తెచ్చుకుంటున్నార‌ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల విష‌యంలో వ‌స్తున్న వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.త‌ర‌చుగా బెంగ‌ళూరుకు వెళ్తున్న జ‌గ‌న్‌.. ఈ విష‌యంపై ఎక్కువ‌గానే దృష్టి పెట్టిన‌ట్టు కొన్నాళ్లుగా వార్తలు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆస్తుల వివాదం స‌మ‌సిపోయే ద‌శ‌కు చేరుకుంద‌ని అంటున్నారు. ఇక‌, ష‌ర్మిల వ్య‌వ‌హార శైలి కూడా గ‌త …

Read More »