మొగల్తూరు… మెగాస్టార్ చిరంజీవి సొంతూరు. ఆ ఊరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబడిపోయింది. సర్కారీ పాఠశాలలకు నిధులు విడుదల కావడమే గొప్ప. అలాంటిది అప్పటికే ఉన్న భవనాలను ఆధునీకరించేందుకు నిధులు అంటే అస్సలు ఊహించడానికే వీలు కాదు. అలాంటిది ఇప్పుడు మెగాస్టార్ సోదరుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని మొగల్తూరు హైస్కూల్ కు మహార్దశే పట్టింది. తన స్వగ్రామం అభివృద్ధిపై పవన్ దృష్టి సారించిన సంగతి …
Read More »‘జమిలి’కి జెల్ల కొట్టింది కాంగ్రెస్సేనా..?
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా… జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలకు అనుకూలంగా పకడ్బందీగా పావులు కదుపుతున్న నేపథ్యంలో జమిలి జరిగితే పరిస్థితి ఎలా ఉంటాయన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, భారత మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు …
Read More »గిరిజన మహిళల ఆప్యాయతకు పవన్ ఉగాది గిఫ్ట్ లు
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మనసు ఎంత సున్నితమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ విషయం అయినా తన మనసుకు నచ్చిందంటే… దాని కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంత దూరం అయినా వెళతారు. అది సినిమా అయినా..నిజ జీవితం అయినా ఆయన అదే వైఖరితో సాగుతారు. ఇప్పుడు రాజకీయ నేతగా ఉచ్ఛ దశలో ఉన్న పవన్ మరింతగా సున్నితంగా మారిపోయారని చెప్పక …
Read More »ఈ విషయంలో వంశీది తప్పా.. అధికారులది తప్పా?!
వల్లభనేని వంశీ. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. కానీ, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ. వివిధ కేసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సుమారు రెండు మాసాలకు పైగానే వంశీ జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. వంశీని బయటకు వదిలితే.. టీడీపీ నాయకుడు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను చంపేసే ప్రమాదం ఉందంటూ.. కోర్టు …
Read More »వైసీపీ దాష్టీకాలపై పోరాడిన జర్నలిస్టుకు చంద్రబాబు ఘన సత్కారం!
వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలపై పోరాడిన సీనియర్ జర్నలిస్టు, ఓ ప్రధాన పత్రికలో సబ్ ఎడిటర్గా, రిపోర్టర్గా పనిచేసి రిటైర్ అయిన.. అంకబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు సమున్నత సత్కారం ప్రకటించారు. అమరావతి రాజధాని ఉద్యమం సహా.. డాక్టర్ సుధాకర్ను రెండు చేతులు వెనక్కి విరగ్గట్టి నడిరోడ్డుపై అరెస్టు చేసిన తీరును అంకబాబు ప్రశ్నించారు. అంతేకాదు.. తన సోషల్ మీడియా, సొంత చానెల్ ద్వారా.. వైసీపీ ప్రభుత్వ …
Read More »సిట్ ముందుకు శ్రవణ్… ‘ట్యాపింగ్’ కొలిక్కి వచ్చేనా?
తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన ఆయన తన ఇంటికి వెళ్లకుండా.. నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న ప్రత్యేక …
Read More »‘వక్ఫ్’కు వైసీపీ వ్యతిరేకం… అంతలోనే ఎంత మార్పు?
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి ఏపీలోని విపక్షం వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం పార్లమెంటులో అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకమంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని మిథున్ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ …
Read More »వైసీపీ వదులుకుంది.. టీడీపీ పట్టుకుంటోంది ..!
రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విషయం తెలిసిందే. మైనారిటీ ముస్లింలకు.. పింఛన్లు ఇవ్వడంతోపాటు పాస్టర్లకు రూ.5000 చొప్పున నెలనెలా భత్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మక్కా యాత్రలకు వెళ్తే.. అక్కడ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీలకు ఇంత చేసినా.. గత ఎన్నికల్లో తమను ఓడించారన్న ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. …
Read More »కొలికపూడి వైసీపీ బాట పడితే.. ఏం జరుగుతుంది ..!
టీడీపీ నాయకుడు, ఎస్సీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ.. అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకి సవాళ్లు విసరడం వంటివి దుమారం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న స్వయంప్రకటిత మేధావి.. కొలికపూడి.. అధిష్టానానికి 24 గంటల సమయం ఇవ్వడం.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న రమేష్ను తప్పించాలని పట్టుబట్టడం వంటివి రాజకీయ వర్గాల్లోచర్చకు దారితీసింది. అయితే.. ఈ వ్యవహారం వెనుక …
Read More »టీడీపీ రికార్డును ఎవరూ చెరపలేరు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డును ఎవరూ చెరపలేరని.. ఎవరూ తిరగరాయలేరని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. పార్టీ నాయకులు, అభిమానుల మధ్య 43 కేజీల కేక్ను కట్ చేసి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »పోలీసు కస్టడీకి వంశీ.. కేసు ఏంటంటే!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గన్నవరం స్థానిక కోర్టు.. ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో విజయవాడకు వచ్చిన గన్నవరం పోలీసులు.. ఇక్కడి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని.. కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. తొలుత ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. …
Read More »అమరావతిలో బాబు సొంతిల్లు… ఐదెకరాల్లో నిర్మాణం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే. రాష్ట్ర విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ఏపీ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించగా…రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండరాదన్న భావనతో…రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. తొలి ఐదేళ్లతో పాటు రెండో ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటే… అమరావతి ఎలా ఉండేదన్నది ఇప్పటికీ ఊహకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates