బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారు ఏం చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవు అనే ఆరోపణలు తరచూ వస్తూ ఉంటాయి. అంతేనా.. వారికి ఘన స్వాగతాలు, మర్యాదలకు లోటు కూడా ఉండదు. గతంలో రాజస్థాన్(బీజేపీ పాలిత రాష్ట్రం)లో రేప్ కేసులో దోషులుగా తేలిన వారు జైలు నుంచి బయటకు వస్తే.. వారికి బీజేపీ నాయకులే.. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇది అప్పట్లో పెను దుమారం రేపింది. ఇక, …
Read More »చిక్కుల్లో విజయ్… ఎల్టీటీఈ ప్రభాకరన్కు నివాళి!
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్షషశలు గుప్పిస్తున్నాయి. ఇదేసమయంలో కాంగ్రెస్ పార్టీని కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. దీనికి కారణం.. ఎల్టీటీఈ(లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈలం) చీఫ్.. వేలుపిళ్లై ప్రభాకరన్కు విజయ్ తాజాగా నివాళులర్పించడమే. ఇదే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎవరీ ప్రభాకరన్.. …
Read More »తగ్గని జోగి దూకుడు
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను అదేవిధంగా నకిలీ మద్యం కేసులోను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు. అదే సమయంలో ఆయన పై చంద్రబాబు నివాసం పై జరిగిన దాడి కేసు కూడా వెంటాడుతోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ జోగి మధ్య కూడా అనేక వివాదాలు ఉన్నాయి. పలు కేసులు కూడా …
Read More »చేపల పులుసు పెట్టి.. మత్స్యకారులను ఫిదా చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏటా ప్రభుత్వం ఇస్తున్న రూ.20 వేల నగదును వారి వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం.. సభలో మాట్లాడారు. అక్కడితో చంద్రబాబు నెల్లూరు షెడ్యూల్ ముగిసింది. అనంతరం ఆయన కుప్పం వెళ్లాలి. కానీ, మత్స్యకారుల …
Read More »ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా ఎమ్మెల్యేల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా రూపొందిన తాజా రాజకీయ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ 1,810 మంది ఎమ్మెల్యేలతో దేశంలోనే అత్యంత బలమైన రాజకీయ శక్తిగా నిలిచింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, …
Read More »‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేస్తానని జగన్ చెబుతున్న నేపథ్యంలో అదే విషయాన్ని టార్గెట్ చేసుకున్న షర్మిల.. పాదయాత్ర చేసినంత మాత్రాన.. వైఎస్ రాజశేఖరరెడ్డికి వారసులు కాలేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు వైఎస్ పేరు చెప్పి అధికారంలోకొచ్చి మేడలు, మిద్దెలు కట్టుకున్నారనని దుయ్యబట్టారు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం వైఎస్ వారసత్వం కాదని ఎద్దేవా చేశారు. …
Read More »ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… నాడు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె హోదాతో పాటుగా సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగిన కల్వకుంట్ల కవితను ఓడించిన నేతగా అరవింద్ కు మంచి మైలేజీ ఉందని చెప్పాలి. నిజామాబాద్ ఎంపీగా వరుసగా రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అరవింద్… ఎందుకనో గానీ ఇటీవల …
Read More »బీజేపీ కేంద్ర మంత్రికి కాంగ్రెస్ ఎంపీ మద్దతు
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై పోస్కో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే దేశ చట్టాలను గౌరవించిన బండి ఫ్యామిలీ భగీరథ్ ను పోలీసుల ఎదుట హాజరు పరచింది. కుమారుడు చేసిన తప్పునకు తండ్రి రాజీనామా చేయాలంటూ వైరి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ …
Read More »రాహుల్ కాదంటే… రేవంతే ప్రధానా?!
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు ప్రయత్నం చేస్తాం. అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చకు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి రాహుల్ను ప్రధానిని చేయాలని.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాహుల్ కోసం.. ఉద్యమాలకు కూడా కొందరు …
Read More »విజయ్ గెలిచింది ‘ఇన్ స్టాగ్రామ్’ తోనా…?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో నుంచి వచ్చిన స్టార్ హీరో విజయ్ నేరుగా సీఎం కుర్చీ ఎక్కేశారు. అప్పటిదాకా విజయంపై ధీమాతో సాగిన తాజా మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పదవిని వదులుకోక తప్పలేదు. అయితే తాజాగా విజయ్ సాధించిన విజయంపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం ఇన్ …
Read More »అవసరమైతే కారుణ్య మరణం… కుక్కల దాడిపై సంచలన తీర్పు!
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు అవసరమైతే చట్టప్రకారం కారుణ్య మరణం ప్రసాదించవచ్చని స్పష్టం చేసింది. అంటే నొప్పి తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసేయడం. ఈ మేరకు గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ప్రజలకు రక్షణ కల్పించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సరైన …
Read More »బాబుతో బాలినేని… వైసీపీ బాగా డిస్టర్బ్ అయినట్టే
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబుతో చాలా అంశాలపై చర్చ జరిపానని… అందులో ప్రధానంగా రాజకీయ అంశాలే ఉన్నాయని బాలినేని స్వయంగా పేర్కొన్నారు. ఈ మేరకు బాబుతో తన భేటీకి సంబంధించిన ఫొటోలతో పాటు అక్కడ జరిగిన అంశాలను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates