Political News

ఆప‌రేష‌న్ లోట‌స్‌… ఇక‌, వైసీపీ వంతేనా?

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం `ఆప‌రేష‌న్ లోట‌స్` ప్రారంభించింది. రాజ్య‌స‌భ స‌హా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఎంపీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో తాజాగా ఎవ‌రూ ఊహించ‌నివిధంగా ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్‌)కి చెందిన ఏడుగురు ఎంపీల‌ను బీజేపీ త‌న‌దైన శైలిలో త‌న కూట‌మిలో చేర్చుకుంది. ఇది నిజానికి ఎవ‌రూ ఊహించ‌నిప‌రిణామ‌మే. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న రాఘ‌వ్ చ‌ద్దా ఒక్క‌రే పార్టీ నుంచి దూర‌మ‌వుతార‌ని ఆప్ …

Read More »

టీడీపీలో వీళ్ల కొర‌త వేధిస్తోందా…?

టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రచారం చేసే వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల కొంతమంది కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వీరి ప్రధాన లక్ష్యం పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించాలి. ప్రజల్లోకి వెళ్లాలి. వ్యక్తిగతంగా వారు వెళ్లడం కాదు వారి …

Read More »

సాయిరెడ్డి సొంత పార్టీ… లీకిచ్చేశారుగా!

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసిన వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లోనే కొత్త పార్టీ పెట్ట‌నున్నారా? స‌రికొత్త‌గా ఆయ‌న రాజ‌కీయాలు ప్రారంభించ‌నున్నారా? అంటే.. స్వ‌యంగా ఆయ‌నే ఔన‌నే విధంగా కొన్ని లీకులు ఇచ్చారు. శుక్ర‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ఆయ‌న నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి విచార‌ణ చేస్తున్న నేప‌థ్యంలో మ‌నీలాండ‌రింగ్ …

Read More »

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై సీఎం చంద్ర‌బాబు పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ బ‌ల్లి క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి స‌హా.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న పోతుల సునీత‌.. ఇప్ప‌టికే చైర్మ‌న్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. వ‌చ్చే స‌మావేశాల్లో వీటిపై చర్చించే అవ‌కాశం …

Read More »

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంగానే ఈ ఫిర్యాదులు ఢిల్లీ వ‌ర‌కు చేరుతున్నాయ‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఇటీవ‌ల రాజ్యస‌భ స‌భ్య‌త్వం ద‌క్క‌ని కొంద‌రు నేత‌లు.. స‌హా మంత్రి వ‌ర్గంలో చోటు ఆశించిన మ‌రికొంద‌రు కూడా సీఎం వ్య‌వ‌హార శైలిని త‌ప్పుబడుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో బీఆర్ ఎస్‌కు …

Read More »

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. ఆ పార్టీతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌ను వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని.. ఇప్పుడు కూడా పెద్ద ద‌స్త‌గిరి హ‌త్య‌లో ఇరికించేందుకు టీడీపీ వారిని ఎంచుకున్నార‌ని తెలిపారు. ఇలాంటి పార్టీలు, వ్య‌క్తుల‌తో చాలా అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు కూడా తీసుకు వెళ్లాల‌ని సూచించారు. …

Read More »

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ తెలంగాణకు తదుపరి డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనునట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆనంద్ పనిచేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు పర్యాయాలు అవకాశం దక్కించుకున్న ఆనంద్… పోలీసింగ్ లో తనదైన మార్కును చూపారు.  ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ …

Read More »

శిల్పా రవికి ఈసారి టికెట్ లేనట్టేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ విధంగా నడుస్తున్నాయి.. అనే విషయాలు ఆసక్తిగా మారాయి ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో టిడిపి నాయకుడు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ నేతృత్వంలో కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంగానే కాకుండా ఇరుగుపొరుగు జిల్లాలకు చెందిన మైనారిటీ వర్గాన్ని ఆయన హజ్ యాత్రకు తీసుకువెళ్లే విషయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ …

Read More »

బీజేపీలో పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి కోడలు

టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి…ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ మారబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తన రాజకీయ వారసత్వం కోసం ఈ దఫా ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి పార్టీ మారడం లేదని స్వయంగా ఆయన కోడలు ప్రీతిరెడ్డి శుక్రవారం తేల్చిపారేశారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ కార్యలయానికి వెళ్లిన ప్రీతి …

Read More »

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో అనంతబాబును సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనంతబాబును అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన వెంట ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అనంతబాబు అరెస్టు కావడంతో ఆపై పోలీసులు …

Read More »

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్లో అవలంబిస్తున్న ప్రభుత్వ విధానాలను మంత్రులు అధ్యయనం చేశారు. ముఖ్యంగా కార్పొరేషన్ లో మున్సిపాలిటీలలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేరువ అవుతున్న తీరును మంత్రులు తెలుసుకున్నారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సింగపూర్ మోడల్ …

Read More »

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ ఘ‌ట‌న‌ల‌కు కూడా అవ‌కాశం లేకుండా ఎన్నికల సంఘం ప‌క్కా ఏర్పాట్లు చేసింది. దీంతో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఓటింగ్ న‌మోదైంది. 88.9 శాతం(శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ప్ర‌క‌టించిన లెక్క ప్ర‌కారం) ఓటింగ్ న‌మోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రేంజ్‌లో ఓట్లు పోలింగ్ కావ‌డం …

Read More »