Political News

విజయ్ చెప్పేశాడు.. ఇక బీజేపీనే తేల్చుకోవాలి!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు మాసాల్లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ మే మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని బీజేపీ నిర్ణయించుకుంది. కానీ దీనికి సరైన ప్రాతిపదిక, బలమైన మద్దతు లభించకపోవడం గమనార్హం. ఇటీవల ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్‌ను ఎన్డీయే కూటమిలో చేర్చుకున్నారు. అదే విధంగా …

Read More »

రాజధానికి మువ్వన్నెల శోభ

అమరావతి రాజధాని పరిధిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పచ్చదనం, సుందర ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ఈ ప్రాంతం వేడుకలకు మరింత శోభను ఇచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించే ఈ వేడుకలు పాల్గొన్న వారందరికీ మరిచిపోలేని అనుభూతిని అందించింది. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర …

Read More »

వైరల్ ఫోటో – సర్దార్ ‘పవన్’ సింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన పవన్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా సనాతన ధర్మ సంబంధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే నాందేడ్ లో సచ్ ఖండ్ గురుద్వారాను పవన్ నేడు సందర్శించారు. ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ …

Read More »

‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన సోదరుడు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలపై, సీఎం రేవంత్ రెడ్డిపై కవిత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కవిత చేరతారని ప్రచారం జరుగుతున్నా…అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అని, కానీ, తాను వ్యతిరేకిస్తున్నానని …

Read More »

అమరావతిపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఏం జరిగింది?

ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాశ్వతమని, దీనిని ఎవరూ కదల్చలేరని ఆయన స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు మాట్లాడారు. రాజధానిని కదపడం ఎవరి వల్లా కాదన్నారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన రాజధానిని పటిష్ఠం చేస్తున్నామని చెప్పారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాజధాని …

Read More »

సుజ‌నా ఆద‌ర్శం… ఫ‌స్ట్ టైమ్ విజ‌య‌వాడ‌లో!

రాజ‌కీయాల‌కు కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో నాయ‌కుల దూకుడు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విష‌యంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవ‌లం మాట‌ల‌కేనా?  ప‌నుల‌కు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే.. ముందు మాట‌లు.. త‌ర్వాతే ప‌నులు అన్న‌ట్టుగా నాయ‌కులు ఇక్క‌డ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. కానీ.. దీనికి భిన్నంగా తొలిసారి విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఆయ‌న అసెంబ్లీకి …

Read More »

టీడీపీలో కోవర్టులు: చింతమనేని

టీడీపీ ఫైర్ బ్రాండ్ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా తాను చెప్పాలనుకున్న మాటలను చెప్పేసే ముక్కుసూటి నైజం చింతమనేని సొంతం. అదే తరహాలో, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గతంలో సొంత పార్టీని కూడా ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తన పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక రేపాయి. …

Read More »

రాష్ట్రానికి జగన్ ఇచ్చిన ఆస్తి

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు సెట‌ర్లు పేల్చారు. “జ‌గ‌న్ ఈ రాష్ట్రానికి గొప్ప ఆస్తి ఇచ్చాడు. నేను కూడా అనుకుంటా.. అప్పుడ‌ప్పుడు.. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల‌ని.“ అని వ్యాఖ్యానించారు. వైసీపీ హ‌యాంలో 80 వేల ట‌న్నుల చెత్తను క‌నీసం ఎత్త‌కుండానే వెళ్లిపోయార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఆ వార‌స‌త్వ చెత్త‌ను ఇప్పుడు శుభ్రం చేస్తున్నామ‌న్నారు. “జ‌గ‌న్ ఇచ్చిన సంప‌ద ఇదే“ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గ‌త వైసీపీహ‌యాంలో చెత్త‌ను కూడా …

Read More »

మున్సిపల్ సమరంలో కవిత… కానీ ఎలా?

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మునిస‌ప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని బీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ ఎంపీ క‌విత నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సొంత పార్టీ పెట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్‌, గుర్తు, జెండా రూప‌కల్ప‌న వంటి ప‌నుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాము మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోమ‌ని ఇటీ వ‌ల ఆమె ప్ర‌క‌టించారు. 2029లో జ‌రిగే …

Read More »

గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి ఫైర్… బళ్లారిలో ఏం జరుగుతోంది?

కర్ణాటకలోని బళ్లారిలో మైనింగ్ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ గొడవను కంట్రోల్ చేయలేదని ఆ …

Read More »

గోదావరి పుష్కరాలు: చంద్రబాబు అప్పుడే మొదలెట్టేశారు!

Chandrababu godavari

ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ ఈ పుష్కరాలు నిర్వహించినా, ప్రధాన ప్రాంతం మాత్రం (అంటే సముద్రంలో కలిసే అంతిమ ప్రాంతం) రాజమండ్రి సమీపంలోనే ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరం అంటేనే అధిక ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో అంటే 12 ఏళ్ల కిందట కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు వచ్చే …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు.. స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా బీఆర్ ఎస్ ముఖ్య నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు విచారించారు. సుమారు 7 గంట‌ల‌పాటు విచారించిన త‌ర్వాత‌.. ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడారు. ఆ వెంట‌నే కొన్ని మీడియా ఛానెళ్ల‌లో ఈ విచార‌ణ పై వార్త‌లు వ‌చ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది చ‌ట్ట విరుద్ధం కాద‌ని, భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల‌తోనే …

Read More »