Political News

జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం ఎదురైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోలింగ్ ఫలితాలు స్పష్టమయ్యే సరికి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు మరోసారి నిరూపించారంటూ పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ ఎస్‌కు మరియు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. తాము …

Read More »

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. 2021 22లో పరకామణిని లెక్కించే సమయంలో విదేశీ డాలర్లను దొంగిలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ను సతీష్ గుర్తించారు. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు …

Read More »

కేకే సర్వే ఫెయిల్.. ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన 11వ తేదీ సాయంత్రం అనేక సర్వేలు వచ్చాయి. వీటిలో నాగన్న సర్వే నుంచి స్మార్ట్ పోల్స్, పబ్లిక్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. అయితే ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఈ విషయంలో బీఆర్ ఎస్‌కు పట్ట …

Read More »

బీహార్ దంగ‌ల్‌: ఎన్డీయేకు అనూహ్య విజ‌యం!

దేశంలో అత్యంత ఉత్కంఠ‌కు దారితీసిన కీల‌క‌మైన ఎన్నిక బీహార్ అసెంబ్లీ పోలింగ్. 243 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. నిజానికి ఈ ఎన్నిక‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అత్యంత కీల‌కంగామారింది. ఎందుకంటే.. ఈ ఎన్నిక‌ల్లోగెలిచి తీర‌క‌పోతే.. ఇక‌, పార్టీల‌కు ప్ర‌మాదక‌ర సంకేతాలు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపించింది. ఈ నేప‌థ్యంలోకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హా గ‌ఠ్ …

Read More »

బీహార్ రిజల్ట్.. పవన్, లోకేష్ ఏమన్నారంటే

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ పక్షం అఖండ మెజారిటీ సాధించడంతో ఏపీలోని కూటమి నేతల్లో పుల్ జోష్ నెలకొంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. బిహార్ లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంలో సీఎం నితీశ్‌కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నా ని మేజిక్ మరోసారి పనిచేసిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నాయకత్వానికి, నితీశ్‌కుమార్ నమ్మకమైన …

Read More »

న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం.. కాంగ్రెస్ మార్పు ఇప్ప‌టి నుంచే!

జూబ్లీహిల్స్ ఒకే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితం కూడా రావడం విశేషం అనే చెప్పాలి. మహా గెలిస్తే 4000 లేదా 5000 ఓట్లతో గెలుస్తామన్న వాదన ఆది నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. అయితే, ప్రభుత్వం విజయం దక్కించుకున్నప్పటికీ ఇది ఒక హెచ్చరిక గానే భావించాల్సి ఉంటుందని …

Read More »

టీడీపీ సానుకూల ఓటు ఎవ‌రికి ప‌డింది: ఇదే చ‌ర్చ‌!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో టిడిపి అనుకూల ఓటు ఎవరికి పడింది? అసలు ఎవరికి పడాలి? ఇదీ ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదు. పైగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని కూడా ఆ పార్టీ చెప్పలేదు. ఆది నుంచి తటస్థంగానే వ్యవహరిస్తామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు అధికారపక్షం కాంగ్రెస్ …

Read More »

నిన్న రీన్యూ.. నేడు బ్రూక్ ఫీల్డ్.. తగ్గేదెలే!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చేసింది. బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రూ.లక్షా 10 వేల కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు. వైసీపీ హయంలో తిరిగి వెళ్ళిపోయిన రిన్యూ కంపెనీ ఏపీకి తిరిగి వస్తుందంటూ నిన్న లోకేష్ బిగ్ బ్రేకింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ రాష్ట్రంలో 12 బిలియన్ డాలర్లు (₹1.1 లక్ష కోట్ల) …

Read More »

ఏమిటో ఈ మార్పు… పిలిచి మరీ ఓదార్పు!

ఓటమి తర్వాత ఓఏడాది పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకే పరిమితం అయి అప్పుడప్పుడూ తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత అడపా దడపా పరామర్శల పేరుతో పర్యటనలు చేపట్టారు. ఆ సమయంలోనే ప్రజలను కలుస్తున్నారు. అయితే రెండు మూడు రోజులుగా తాడేపల్లిలో తనను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఇస్తున్నారు. ప్రజలకు దూరంగా ఉంటున్నారనే అపవాదును తుడిచి వేసేందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టినట్లు పలువురు భావిస్తున్నారు. వైఎస్ …

Read More »

పెట్టుబడిదారులకు సీఎం నెవెర్ బిఫోర్ ఆఫర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌రికొత్త ఆలోచ‌న చేశారు. హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం ప‌లుకుతున్నామ‌ని చెప్పారు. ఢిల్లీలో జ‌రిగిన భార‌త్‌-అమెరికా పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ కంపెనీల ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. దేశంలో పెట్టుబడుల‌కు విస్తార‌మైన అవ‌కాశాలు ఉన్న న‌గ‌రంగా హైద‌రాబాద్ గుర్తింపు …

Read More »

జ‌గ‌న్ కోసం కేసులు… వైసీపీ కేడ‌ర్ ఆగ్ర‌హం ..?

వైసీపీ కేడ‌ర్‌లో తీవ్ర అసంతృప్తి.. ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై వైసీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర‌స‌న‌లో కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే.. వారిపై నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల పేరుతో కేసులు న‌మోద‌వుతున్నాయి. మాజీ మంత్రుల నుంచి ఇత‌ర నాయ‌కుల వ‌ర‌కు కూడా కేసులు న‌మోదవుతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఎందుకంటే.. నాయ‌కులు, మాజీ మంత్రుల‌పై కేసులు న‌మోద‌వుతున్నా.. వారు …

Read More »

పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి సవాల్

తాము అటవీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్టు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న ఆరోప‌ణ‌లు స‌రి కాద‌ని వైసీపీ నాయ‌కుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ 104 ఎక‌రాల అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించింద‌ని.. ఇవి వార‌సత్వంగా ఎలా సంక్ర‌మించాయో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. అధికారుల‌ను ఆదేశించారు. ఇదేస‌మ‌యంలో దానికి సంబంధించి త‌మ‌కు నివేదిక అందించాల‌ని కూడా ఆదేశించారు. ఎక్క‌డైనా అట‌వీ భూముల్లో వార‌స‌త్వం …

Read More »