Political News

బీజేపీ సీట్లు- చంద్రబాబు నిర్ణయం

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు వేళ టీడీపీ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా రెండు కీల‌క నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్(క‌మ్మ సామాజిక వ‌ర్గం), క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జీలుగా నియమించారు. మరోవైపు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో 2014 సీన్ …

Read More »

4 స్థానాల్లో ప్ర‌క‌ట‌న..రెడ్ల‌కే పెద్ద‌పీట‌

తెలంగాణలోని పార్ల‌మెంటు స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 స్థానాలు ఉండ‌గా.. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో న‌లుగురికి మాత్ర‌మే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్ల‌కే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. …

Read More »

అక్కడ గెలిచితీరాల్సిందే.. పవన్ కా హుకుం

తాను గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ సారి వ‌దులుకోకూ డ‌ద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యానికి వ‌చ్చారు. భీమ‌వ‌రంపై ఉక్కుపిడికిలి బిగిస్తున్నా. ఇక్క‌డ గెలిచి తీరాల్సిందే. మీరు ఏమైనా చేయండి. నా మ‌ద్ద‌తు ఉంటుంది. అని తాజాగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. భీమ‌వ‌రం నుంచి ఎవరు పోటీ చేసినా, అక్కడ జనసేన గెలవాలి. గెలిచి తీరాలి.. అని ష‌ర‌తు విధించారు. “ఇప్పుడు …

Read More »

ఆ టీడీపీ వార‌సుడి విక్ట‌రీ రాసిపెట్టుకోవ‌చ్చా…!

రాజ‌కీయాల్లో మార్పులు.. చేర్పులు స‌హ‌జ‌మే. అయితే.. ఈ మార్పులు ప్ర‌త్య‌ర్థి పార్టీకి బ‌లాన్ని చేకూర్చ‌డ మే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. తాజాగా ఎంపీ అభ్య‌ర్థులు, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను మారుస్తూ.. వైసీపీ సంచల‌నాల‌కు తెర‌దీసింది. దీనిలో భాగంగా కీల‌కమైన అనంత‌పురం పార్ల‌మెంటు స్థానాన్ని కూడా మార్పు చేసింది. సిట్టింగ్ ఎంపీ త‌లారి రంగ‌య్య‌ను క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా పంపిస్తూ.. ఈ స్థానంలో ఎమ్మెల్యే ను తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మాల‌గుండ్ల …

Read More »

చంద్రబాబు, రేవంత్ ల రహస్య భేటీ?

బీజేపీతో పొత్తుల వ్యవహారంపై తుది చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5.30 వరకు దాదాపు 2 గంటల పాటు గురు శిష్యులిద్దరూ కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో …

Read More »

ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్న రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. కారణం ఏమిటంటే పదేళ్ళ కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణలు చేయిస్తుండటమే. మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల డొల్లతనంపై కేంద్ర ప్రభుత్వం తరపున నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పై ప్రాజెక్టుల్లోని నాణ్యత ఎంత నాసిరకంగా ఉందో బయటపడింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రాజెక్టుల నాణ్యతంతా …

Read More »

ఏపీ కోసమే ఆ కన్నీరు

ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా ఉన్న సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్ ఏకైక కుమార్తె వైఎస్ షర్మిల తాజాగా కంట త‌డి పెట్టారు. ఏపీ కాంగ్రెస్‌లో తాను ఎందుకు చేరిన‌ట్టో చెప్ప‌కొస్తూ.. ఆమె ఒక్క‌సారిగా క‌న్నీరు పెట్టుకున్నారు. పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. ఇచ్చిన మాట ప‌ట్టుకునే తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్టు ఆమె చెప్పారు. ఈ స‌మ‌యంలో గద్గ‌ద స్వ‌రంతో క‌న్నీటి పర్యంత‌మ‌య్యారు. కొన్ని నిమిషాల పాటు …

Read More »

పొత్తులు స‌ఫలం.. తేలాల్సింది సీట్లే!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో మూడు పార్టీలు క‌లిసి వెళ్లేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నెల‌కొన్న అస్ప‌ష్ట‌త దాదాపు తొలిగిపోయింది. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఇప్ప‌టికే ఖ‌రారైంది. 94 స్థానాల‌ను టీడీపీ తీసుకోగా, జ‌న‌సేన 24 స్థానాల‌ను ఎంచుకుంది. ఇక‌, మూడో పార్టీ బీజేపీ క‌లిసి రావాల‌ని..ఈ రెండు పార్టీలూ తీవ్ర‌స్థాయిలో క‌స‌ర‌త్తు చేశాయి. దీనికి సంబంధించి చంద్ర‌బాబు రెండు సార్లు ఢిల్లీ …

Read More »

వైసీపీలోకి ముద్ర‌గ‌డ‌.. ప్ల‌స్సా.. మైన‌స్సా..?

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. దాదాపు వైసీపీలోకి చేరిపోయిన‌ట్టే. కేవలం ముహూర్తం మాత్ర‌మే మిగిలి ఉంది. అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు.. మీమాంస‌లు.. రాయ‌బారాలు అనంతరం ఆయ‌న ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. ఇది కొంత వ‌ర‌కు ముద్ర‌గ‌డ‌ను అభిమానించే వారికి క్లారిటీ ఇచ్చే సిన‌ట్టు అయిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ముద్ర‌గ‌డ ఏ పార్టీకి జై కొడ‌తారో తెలియ‌క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గంద‌ర‌గోళంలో చిక్కుకున్నారు. ఇప్పుడు క్లారిటీ …

Read More »

ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం!

రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఢిల్లీకి చేరాయి. అదేంటి అనుకుంటున్నారా? ఔను. నిజ‌మే. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ(ఏపీ) ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీట్ల విష‌యాలు.. అభ్య‌ర్థుల ఎంపిక‌లు త‌దిత‌ర కీల‌క విష‌యంపై చ‌ర్చలు నిర్వ‌హించేందుకు తెలంగాణ‌, ఏపీకి చెందిన పార్టీల అగ్ర‌నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. దీంతో అక్క‌డే రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు ప‌రిష్క‌రాం ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో పాగా వేయాల‌ని …

Read More »

‘రేవంత్ రెడ్డి బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం’

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లోనే కూలిపోతుంద‌ని.. ఆరు మాసాల్లో సీఎం రేవంత్ దిగిపోతార‌ని.. బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. దీనిపై బుధ‌వారం రేవంత్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పాల‌మూరు బిడ్డ‌లు తొక్కి.. పేగులు మెళ్లో వేసుకుంటార‌ని..ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. తాజాగా …

Read More »

నాకు సలహాలిచ్చిన వాళ్లు వైసీపీలోకి పోయారు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కులంగా కాపులకు ఉన్న ప్రాధాన్యమే వేరు. ఐతే ఈ కులం పేరు చెప్పి కొందరు నాయకులు మంచి స్థాయికి వెళ్లారు కానీ.. వాళ్లు ఆ కులానికి చేసిందేంటి అనే ప్రశ్న తలెత్తినపుడు సరైన సమాధానాలు రావు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతల విషయంలో తరచుగా ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీళ్లిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ మధ్య రాసిన లేఖలు, …

Read More »