Political News

దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!

దేశానికి ఏపీ గేట్ వే(ప్ర‌ధాన ద్వారం)గా మారుతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వ‌ర్గ‌ధామంగా మారుతుంద‌ని చెప్పారు. విశాఖ‌లో శుక్ర‌వారం ప్రారంభమైన పెట్టుబ‌డుల స‌ద‌స్సును ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. రాష్ట్రంలోను, దేశంలోనూ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్న చంద్ర‌బాబు.. పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందున్నాయ‌ని తెలిపారు. కాగా.. ఈ సద‌స్సుకు 72 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. విశాఖలో అనేక అవ‌కాశాలు ఉన్నాయ‌ని …

Read More »

జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విజ‌యాన్ని తాను ముందుగానే ఊహించాన‌ని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్ప‌టికీ గెల‌వ‌దు. ఏం చేశార‌ని ప్ర‌జ‌లు ఓటేస్తారు.? అందుకే చెప్పా.. మీరు(బీఆర్ ఎస్‌) ఓడిపోతారు అన్నా.. ఇక‌, బీజేపీ డిపాజిట్ కూడా ద‌క్కించుకోద ని చెప్పా. ఇప్పుడు అదే జ‌రిగింది. కానీ, నాపైనా.. …

Read More »

వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఫుల్ రష్, దేనికో తెలుసా?

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయింది. వైజాగ్ లో సీఐఐ పార్ట్ నర్ సమ్మిట్ ఈ రోజు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు తరలి వస్తున్నారు. ఈ సీఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. సదస్సుకు 45 దేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి …

Read More »

జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత సంచలన ట్వీట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ 24 వేల ఓట్ల‌కు పైగా తేడాతో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఈ బాధ నుంచి ఆ పార్టీ ఇంకా కోలుకోక ముందే.. బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, జాగృతి అధ్య‌క్షురాలు క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు.. పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా బీఆర్ ఎస్‌కు మ‌రింత కాక‌పుట్టిస్తున్నాయి. బీఆర్ ఎస్ ఓట‌మిపై క‌విత తాజాగా స్పందిస్తూ.. `క‌ర్మ హిట్స్ …

Read More »

పెట్టుబడులకోసం లుక్కు మార్చిన లోకేష్

విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న పెట్టుబ‌డుల భాగ‌స్వామ్య స‌ద‌స్సులో మంత్రి నారా లోకేష్ కొత్త లుక్‌లో క‌నిపించనున్నారు. అంటే ఆయ‌న ఆహార్యం, వేషం మారిపోతుంద‌ని కాదు.. ప్ర‌పంచ స్థాయి నాయకుల‌ను, వివిధ దేశాల‌కు చెందిన అధికారుల‌ను , పారిశ్రామిక వేత్త‌ల‌ను నారా లోకేష్ స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నారు. వారికి సంబంధించిన ప్ర‌తి అంశాన్నీ ఆయ‌నే ప‌రిశీలించ‌నున్నారు. అత్యంత ద‌గ్గ‌ర‌గా వారితో వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంతేకాదు.. విందుల నుంచిభోజ‌నాల వ‌ర‌కు కూడా నారా లోకేష్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ …

Read More »

జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ స్పందన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరాజయం ఎదురైనా ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నాయకుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పోలింగ్ ఫలితాలు స్పష్టమయ్యే సరికి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు మరోసారి నిరూపించారంటూ పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నిక బీఆర్ ఎస్‌కు మరియు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. తాము …

Read More »

శ్రీవారి పరకామణి కేసులో సంచలనం: ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి

తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో జరిగిన దొంగతనాన్ని బయటకు తీసి ఫిర్యాదు చేసిన టీటీడీ ఉద్యోగి మరియు ఏవీ ఎస్ వో సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయనే ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. 2021 22లో పరకామణిని లెక్కించే సమయంలో విదేశీ డాలర్లను దొంగిలిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌ను సతీష్ గుర్తించారు. వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు …

Read More »

కేకే సర్వే ఫెయిల్.. ఏం జరిగింది?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎన్నికల పోలింగ్ ముగిసిన 11వ తేదీ సాయంత్రం అనేక సర్వేలు వచ్చాయి. వీటిలో నాగన్న సర్వే నుంచి స్మార్ట్ పోల్స్, పబ్లిక్ పల్స్, చాణక్య స్ట్రాటజీ, పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. అయితే ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఈ విషయంలో బీఆర్ ఎస్‌కు పట్ట …

Read More »

బీహార్ దంగ‌ల్‌: ఎన్డీయేకు అనూహ్య విజ‌యం!

దేశంలో అత్యంత ఉత్కంఠ‌కు దారితీసిన కీల‌క‌మైన ఎన్నిక బీహార్ అసెంబ్లీ పోలింగ్. 243 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. నిజానికి ఈ ఎన్నిక‌.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాగ‌ఠ్ బంధ‌న్‌కు అత్యంత కీల‌కంగామారింది. ఎందుకంటే.. ఈ ఎన్నిక‌ల్లోగెలిచి తీర‌క‌పోతే.. ఇక‌, పార్టీల‌కు ప్ర‌మాదక‌ర సంకేతాలు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపించింది. ఈ నేప‌థ్యంలోకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హా గ‌ఠ్ …

Read More »

బీహార్ రిజల్ట్.. పవన్, లోకేష్ ఏమన్నారంటే

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ పక్షం అఖండ మెజారిటీ సాధించడంతో ఏపీలోని కూటమి నేతల్లో పుల్ జోష్ నెలకొంది. ఫలితాలు వెలువడుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. బిహార్ లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంలో సీఎం నితీశ్‌కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నా ని మేజిక్ మరోసారి పనిచేసిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, నాయకత్వానికి, నితీశ్‌కుమార్ నమ్మకమైన …

Read More »

న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం.. కాంగ్రెస్ మార్పు ఇప్ప‌టి నుంచే!

జూబ్లీహిల్స్ ఒకే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితం కూడా రావడం విశేషం అనే చెప్పాలి. మహా గెలిస్తే 4000 లేదా 5000 ఓట్లతో గెలుస్తామన్న వాదన ఆది నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. అయితే, ప్రభుత్వం విజయం దక్కించుకున్నప్పటికీ ఇది ఒక హెచ్చరిక గానే భావించాల్సి ఉంటుందని …

Read More »

టీడీపీ సానుకూల ఓటు ఎవ‌రికి ప‌డింది: ఇదే చ‌ర్చ‌!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో టిడిపి అనుకూల ఓటు ఎవరికి పడింది? అసలు ఎవరికి పడాలి? ఇదీ ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదు. పైగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని కూడా ఆ పార్టీ చెప్పలేదు. ఆది నుంచి తటస్థంగానే వ్యవహరిస్తామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు అధికారపక్షం కాంగ్రెస్ …

Read More »