Political News

షాకింగ్‌: వైసీపీలోకి జ‌న‌సేన నాయ‌కులు!

ఒక‌వైపు అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న అయిపోయింది. వైసీపీలో ఖాళీ సీట్లు కూడా లేవు. ఉన్నా.. సొంత పార్టీ నాయ‌కులే ఖాళీగా ఉన్నారు. వీరిని కాద‌ని వేరే వారికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. అయినా.. అదేం చిత్ర‌మో కానీ.. జ‌న‌సేన పార్టీ నుంచి తాజాగా వైసీపీలోకి నాయ‌కులు క్యూ క‌ట్టారు. రెండు జిల్లాల‌కు చెందిన ప‌వ‌న్ అనుకూల నాయ‌కులు, జ‌న‌సేనలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఇలా వైసీపీ వైపు మ‌ళ్ల‌డం రాజ‌కీయంగా …

Read More »

ఒకే రోజు ఒకే ముహూర్తంలో చంద్ర‌బాబు-జ‌గ‌న్

ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అధినేత‌లు ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ప్రజల్లోకి వ‌స్తున్నారు. సీఎం జగన్ `మేమంతా సిద్ధం` పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవు తుండగా,  చంద్రబాబు  `ప్రజాగళం` పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకేరోజు(బుధ‌వారం), ఒకే ముహూర్తంలో ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా …

Read More »

చిన్న‌మ్మ‌కు సెగ‌.. కీల‌క స‌మావేశానికి సీనియ‌ర్లు డుమ్మా!

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తులు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఏపీలో ప‌రుగులు పెట్టించ‌డ‌మో.. క‌నీసం నాలుగు పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్ల‌డ‌మో చేయాల‌ని బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి భావించారు. ఇది చిన్నమ్మ రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ప‌రీక్ష‌. రెండు కీల‌క పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్న త‌ర్వాత కూడా బీజేపీ ముందుకు …

Read More »

సీఎం ర‌మేష్‌పై పోటీ చేసే వైసీపీ నేత ఈయ‌నే..

ఏపీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌క అడుగు వేసింది. ఆచి తూచి అభ్య‌ర్థిని ఎంచుకుంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని కీల‌క‌మైన అన‌కాప‌ల్లి స్థానానికి బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా సీఎం ర‌మేష్ ను ప్ర‌క‌టించారు. ఈయ‌న వెల‌మ నాయుడు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సీటును పెండింగులో పెట్టిన వైసీపీ.. తాజాగా కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో …

Read More »

రఘురామ బయటపెట్టిన బీజేపీ కుట్ర

ఐదేళ్ల కిందట నరసాపురం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి.. కొన్ని నెలలకే రెబల్‌గా మారిన నేత రఘురామ కృష్ణం రాజు. గత నాలుగున్నరేళ్లలో జగన్ సర్కారును ఆయన స్థాయిలో ఎవ్వరూ తూర్పారబట్టలేదంటే అతిశయోక్తి కాదు. రచ్చబండ పేరుతో జగన్ సర్కారు వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. దీంతో ఏపీ సీఐడీ విభాగం ఆయన్ని ఏదో కేసులో అరెస్ట్ చేయడం.. తనను లాకప్‌లో చిత్రహింసలు పెట్టారని రఘురామ వెల్లడించడం ఎంత …

Read More »

టీడీపీ ప్రభుత్వం అప్పుడు హైదరాబాద్ వదిలింది అందుకేనా?

Chandrababu

ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు సజావుగా సాగాలంటే అక్కడి శాంతిభద్రతల మీద, వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థల మీద ఆ ప్రభుత్వానికి పూర్తి పట్టు ఉండాలి, పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అమలుచెయ్యగల సిబ్బంది తమ అదుపులో ఉండాలి. అలా కాకుండా ఆ ప్రభుత్వం మరొకరిపై ఆధారపడితే ఎంత గొప్ప పాలకులైనా పాలన సజావుగా చెయ్యలేరు. ఇదే విషయంపై కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి పూర్తి అధికారాల్లేని ఢిల్లీ లాంటి చోట్లా …

Read More »

ఫోన్ ట్యాపింగ్ కేసు.. అసలు ఎవరీ తిరుపతన్న?

గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ నకు పాల్పడిన సంచలన ఆరోపణలు తెర మీదకు రావటం.. ఈ వ్యవహారంలోఇప్పటివరకు ముగ్గురు పోలీసు అధికారుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించటం తెలిసిందే. రెండు రోజుల క్రితం అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్న భుజంగరావు..తిరపతన్నలను రిమాండ్ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన వివరాల మీద ఆరా పెరిగింది. అయితే.. తిరుపతన్నకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారటమేకాదు.. …

Read More »

పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో `క‌ల్వ‌కుంట్ల` కుటుంబం దూరం.. 23 ఏళ్ల‌లో తొలిసారి

బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఉర‌ఫ్ కేసీఆర్ కుటుంబం ప‌రిస్థితి దారుణంగా మారిందా?   పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సొంత నేత‌లు లేని ప‌రిస్థితి, పోటీలో నిల‌ప‌లేని ప‌రిస్థితి సైతం వ‌చ్చిందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న 2024 లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది.  వాస్త‌వానికి ఎప్పుడు పార్ల‌మెంటుఎన్నిక‌లు జ‌రిగినా.. క‌ల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవ‌రో …

Read More »

బీజేపీ అభ్య‌ర్థులు గెలుపు గుర్రాలేనా?

బీజేపీ అధిష్టానం తాజాగా.. ఆరు పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. వీరిలో ఒక్క న‌రసాపురం పార్ల‌మెంటు స్థానం టికెట్‌ను ద‌క్కించుకున్న భూప‌తిరాజు శ్రీనివాస‌వ‌ర్మ త‌ప్ప‌.. మిగిలిన వారంతా.. ఏడాది, లేదా రెండేళ్ల కింద‌ట‌(ఒక్క పురందేశ్వ‌రి మిన‌హా. ఈమె 2019 ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు) పార్టీలోకి వ‌చ్చిన వారే. అయిన‌ప్ప‌టికీ.. వీరికి పార్టీ కీల‌క‌మైన ఎంపీ స్థానాల‌ను క‌ట్ట‌బెట్టింది. వీరిలో వివాద‌స్ప‌ద నాయ‌కురాలుగా పేరున్న కొత్త‌ప‌ల్లి గీతకు …

Read More »

ద‌గ్గుబాటికి సోము క‌ష్టాలు.. పొలిటిక‌ల్ టాక్‌

రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్ర‌క‌టించిన జాబితాలో ఆమెకు రాజ‌మండ్రి టికెట్‌ను ఖ‌రారు చేశారు. వాస్తవానికి ఆమె విశాఖ‌ను ప‌ట్టుబ‌ట్టారు. కానీ, టీడీపీ అధినేత ఈ సీటును వ‌దులుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో ఆమె మ‌న‌సుతోపాటు సీటును కూడా రాజ‌మండ్రికి మార్చుకున్నారు. అయితే.. ఇంత జ‌రిగినా.. పురందేశ్వ‌రి ఉర‌ఫ్ చిన్న‌మ్మ‌కు కొత్త క‌ష్టాలు వెంటాడుతున్నాయి. అదే.. పార్టీ …

Read More »

జీవీఎల్ నిర‌స‌న గ‌ళం.. ఏమ‌న్నారంటే!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. త‌న సొంత పార్టీపై నిర‌స‌న గ‌ళం వినిపించారు. విశాఖ ప‌ట్నం పార్ల‌మెంటు సీటును ఆశించిన ఆయ‌నకు పార్టీ మొండి చేయి చూపింది. పైగా.. ఎక్క‌డో క‌డ‌ప నుంచి తీసుకువ‌చ్చి.. సీఎం ర‌మేష్ కు అన‌కాప‌ల్లి సీటును అప్ప‌గించింది. దీంతో తీవ్రంగా హ‌ర్ట్ అయిన జీవీఎల్‌.. నిర‌స‌న స్వ‌రం వినిపించారు. భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. తాను విశాఖ‌లో మూడేళ్లుగా అనేక …

Read More »

జగన్ మాదిరిగా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం మేం చేయం

వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలో చీక‌టి వ్యాపారాలు పుంజుకున్నాయ‌ని, దీనిలో భాగంగానే రాష్ట్రానికి డ్ర‌గ్స్ వ‌స్తున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ‘డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వైసీపీ నాయ‌కులు వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?’ అంటూ నిలదీశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని చంద్రబాబు …

Read More »