ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి కాంగ్రెస్ సన్నిహిత పార్టీలు హాజరవుతూ పాలిటిక్స్ లో మళ్లీ హీట్ పెంచాయి. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హాజరుకాకపోవడం బిగ్ ట్విస్ట్. దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ మీటింగ్కు వస్తున్నా, విజయ్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయ్ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరినప్పటికీ, …
Read More »మేకపాటి ఫ్యామిలీలో ఆస్తుల రచ్చలో జగన్ పేరెందుకు?
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు రాజకీయాల్లో ఉన్నారు. మేకపాటి రాజమోహన్రెడ్డి, ఆయన సోదరులు.. మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలతోపాటు.. మేకపాటి విక్రమ్ రెడ్డి(రాజమోహన్రెడ్డి కుమారుడు) ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతం రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. దాదాపు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఈ కుటుంబానికి నెల్లూరులో మంచి …
Read More »“2027లో కేసీఆర్ బస్సు యాత్ర”
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలన్న కసితో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అప్పుడే తన వ్యూహాలకు పదును పెడుతోంది. పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలకు రెండున్నరేళ్లే ఉండటంతో తాను మళ్లీ …
Read More »రాహుల్ పై పోస్టర్లు!… ఎవరి పని?
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటుగా కూటమిలోని దాదాపుగా అన్ని పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమనే చెప్పాలి. ఇంతటి కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో రాహుల్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. …
Read More »భూ మాఫియా కోరలు తీశాం: చంద్రబాబు
వైసీపీ హయాంలో చెలరేగిపోయిన భూ మాఫియా కోరలు పీకామని.. ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతంలో సోమవారం పర్యటించిన సీఎం మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. వారికి భూమి హక్కు పత్రాలను అందించారు. గతంలో వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో కూడిన పాస్ పుస్తకాలు అందించిన విషయం తెలిసిందే. వీటిని …
Read More »రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిల మధ్య సెలవు దినం ఆదివారం ఓ రేంజిలో మాటల యుద్ధం జరిగింది. ఉప్పల్ లో జరిగిన అదికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి…మూసీ ప్రక్షాళన వేదికగా కిషన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు విన్నంతనే కిషన్ రెడ్డి కూడా ఓ రేంజిలో …
Read More »పవన్ కన్నెర్ర చేస్తే…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి కూటమికి ఓటేసిన ఏపీ ఓటర్ల సంక్షేమం పట్ల ఇప్పటిదాకా ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ అదినేత పవన్ కల్యాణ్… డిప్యూటీ సీఎం హోదాలో పాలనపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి సంబంధించి కొంతకాలం పాటు ఆయన దృష్టి సారించలేదని చెప్పక తప్పదు. అయితే ఇటీవలి …
Read More »మంగళగిరి ఆదర్శం.. తమ్ముళ్లు ఫాలో అవుతారా… ?
సహజంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దగా చెప్పరు. ఆయన ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా దానిలో సబ్జెక్టు ఉంటుంది. తాజాగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మంగళగిరి నియోజకవర్గం గురించి వివరించారు. ఈ నియోజకవర్గం ఆదర్శంగా మారిందని.. ఒక్కసారి అందరూ కుదిరినప్పుడు నియోజకవర్గంలో పర్యటించాలని కూడా సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును కూడా పరిశీలించాలన్నారు. గత 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ నుంచి …
Read More »జగన్ పాదయాత్రకు చంద్రబాబు అదిరిపోయే వ్యూహం!
వైసీపీ అధినేత జగన్.. వచ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. నేరుగా ఎన్నికలకు రెడీ అవుతారు. పాదయాత్ర ద్వారా పార్టీని డెవలప్ చేయాలన్నది ఆయన ఉద్దేశం. తద్వారా అధికారంలోకి వచ్చేందుకు 2019 నాటి పరిస్థితులను సృష్టించుకోవాలని వ్యూహాత్మకంగా ఆలోచన చేశారు. అయితే.. ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మరో అదిరిపోయే వ్యూహం సిద్ధం …
Read More »మోపిదేవికి మోక్షం ఎప్పుడు… ?
వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన టిడిపిలోనే ఉన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన మోపిదేవి తన రాజ్యసభ స్థానాన్ని కూడా వదులుకున్నారు. అప్పటినుంచి ఆయన కీలక పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీలో మోపిదేవి వెంకటరమణ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చకు వచ్చినప్పటికీ పదవుల …
Read More »నా కుప్పం.. నేనే చూసుకుంటా: చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ వ్యవహారాలను ఇకపై తానే చూసుకుంటానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కుప్పంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నా కుప్పం… నేనే చూసుకుంటాను అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు …
Read More »రామచంద్రా.. ఈ కామెంట్లు ఎవరికోసం?
అందరూ సవాళ్లు రువ్వుతున్నారు.. తాను మాత్రం తక్కువ తిన్నానా.. అని అనుకున్నారో ఏమో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర నేతల మాదిరిగానే ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి భారీ సవాలే రువ్వారు. కేంద్రం ఇస్తున్న సొమ్ములపై సచివాలయం వద్దే చర్చకు వస్తామని.. ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా.. చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే రావాలని అన్నారు. అయితే.. వాస్తవానికి కేంద్రం ఇచ్చిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates