Political News

జ‌గ‌న్‌ని ఇలానే వ‌దిలేస్తే…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అంద‌రికీ తెలిసిందే. త‌ర‌చుగా ఎక్క‌డ అవ‌కాశం ఉన్నా.. చంద్ర‌బాబు ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతుంటారు. అయితే.. పంచ్ డైలాగులు మాత్రం పెద్ద‌గా మ‌న‌కు క‌నిపించ‌వు. తాజాగా జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు పంచ్ డైలాగుల‌తో విరుచుకుప‌డ్డారు. పార్టీలో నూత‌న నాయ‌క‌త్వం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు వైసీపీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను ఇలానే వ‌దిలేస్తే.. అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఓసీడీ …

Read More »

ఇలా చేస్తే ఆంధ్రా యూనివర్సిటీ పరువు ఏం కావాలి?

కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించే వేళ.. తెలుగు భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. అందుకు భిన్నంగా అధికారుల నిర్లక్ష్యంతో పాటు.. విశ్వవిద్యాలయానికి చెందిన వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. …

Read More »

బాబు నిద్ర పోలేదు.. వారికి నిద్ర ప‌ట్ట‌లేదు.. అంతా హ్యాపీ!

ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించడంలో దిట్ట. అది సమస్య అయినా, లేక అభివృద్ధి కార్యక్రమమైనా.. విషయం ఏదైనా చంద్రబాబు అనుకుంటే అయిపోవాలి. ఇదే ధోర‌ణిలో ఆయన వ్యవహరిస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యంగా చంద్రబాబు సహా …

Read More »

ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల కోసం కొట్టుకోవద్దన్న బాబు

తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ ప్రవర్తనను గమనిస్తున్నారని, చిన్న విషయాలకే ఇగోలు పెంచుకుని కలహాలు సృష్టించవద్దని సూచించారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల విషయంలో తలెత్తే విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. “మన తప్పులు వార్తల్లో హెడ్‌లైన్స్ అవుతాయి” అని పేర్కొన్నారు. …

Read More »

టీడీపీలో లోకేశ్ ‘నవ శకం’ షురూ!

నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు కానుంది. నిన్నటిదాకా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగిన టీడీపీ యువ నేత, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ బుధవారం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్)గా కొత్త పదవిలో చేరిపోతున్నారు. వెరసి పార్టీలో నారా లోకేశ్ …

Read More »

చంద్ర‌బాబు వ‌ల్లే ఏపీకి మంచి రోజులు

ఏపీకి చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌డం.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్ట‌మ‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ కొనియాడారు. ఆయ‌న వ‌ల్లే ఏపీకి మంచి రోజులు వ‌చ్చాయ‌న్నారు. త్వ‌ర‌లోనే విశాఖ‌ప‌ట్నం.. ఐటీ ప‌ట్నం కానుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. విశాఖ‌లోని త‌ర్లువాడ‌లో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి శంకుస్థాప‌న చేసేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం.. నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు …

Read More »

విశ్వ‌ఖ్యాతికి చేరిన విశాఖ కీర్తి

విశాఖ‌ప‌ట్నం కీర్తి .. విశ్వ‌ఖ్యాతికి చేరింది. ఇక్క‌డ ఏర్పాటు చేయ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగ‌ళ‌వారం) భూమి పూజ జ‌రిగింది. విశాఖ‌ప‌ట్నంలోకి ఆనందపురం మండలం తర్లువాడలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ త‌దితరులు డేటా కేంద్రం …

Read More »

అన్ని క‌మిటీలూ ర‌ద్దు .. కేటీఆర్‌కు పూర్తి ప‌గ్గాలు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత‌.. కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీఆర్ ఎస్ రాష్ట్ర‌స్థాయి క‌మిటీ మిన‌హా.. ఇత‌ర అన్ని క‌మిటీల‌ను ఆయ‌న ఒక్క మాట‌తో ర‌ద్దు చేశారు. అంతేకాదు.. అదే స‌మ‌యంలో త‌న కుమారుడ‌, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంపూర్ణ బాధ్య‌త‌లు అప్ప‌గించేశారు. భ‌విష్య‌త్తులో పార్టీ నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ‌ను కూడా క‌ల్పించారు. అంటే.. ఒక‌ర‌కంగా.. కేసీఆర్ త‌న కుమారుడికి పార్టీ …

Read More »

మేం లోక్‌స‌భ‌లో ఉండుంటే.. : కేసీఆర్‌ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ అదినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణపై ఇటీవ‌ల పార్ల‌మెంటులో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య(క‌ర్ణాట‌క‌) చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. మ‌హిళా బిల్లుపై ఇటీవ‌ల చ‌ర్చ‌ల సంద‌ర్భంగా.. సూర్య మాట్లాడుతూ.. తెలంగాణ‌-ఏపీని పాకిస్థాన్‌ను విడ‌గొట్టిన‌ట్టు విడ‌దీశార‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లోనే రాజ‌కీయ దుమారం రేపాయి. తాజాగా కేసీఆర్ ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. మా ఎంపీలే లోక్‌స‌భ‌లో ఉండి ఉంటే.. తేజ‌స్వి సూర్య …

Read More »

ఇంకో స్టాండప్ కమెడియన్‌ కు వార్నింగ్

కామెడీ షోల పేరు చెప్పి.. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే నడవదు ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందా.. ఆయా హీరోలు, రాజకీయ నాయకుల అభిమానులు వెతుక్కుని మరీ వచ్చి దాడి చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి పరిణామాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ మధ్యే అనుదీప్ కటికల అనే కమెడియన్ హైదరాబాద్‌‌లో ఒక కామెడీ షో సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా …

Read More »

25 ఏళ్ల ప్ర‌స్థానం.. ప‌దేళ్ల పాల‌న‌.. బీఆర్ ఎస్ ఒక హిస్ట‌రీ!

తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్య‌మాలు జ‌రిగాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ.. తొలి ద‌శలో చేప‌ట్టిన‌ ఉద్య‌మం ఒక చ‌రిత్ర‌గా మిగిలిపోగా.. మ‌లి ద‌శ ఉద్య‌మాన్ని భుజానికెత్తుకున్న తెలంగాణ రాష్ట్ర‌స‌మితి- టీఆర్ ఎస్‌..మ‌రో చరిత్ర‌ను సృష్టించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అయితే.. దీనిలో స‌బ్బండ వ‌ర్గాల నుంచి ఉన్న‌త స్థాయి వ‌ర‌కు అంద‌రిపాత్రా ఉంది. అయితే.. దండ‌లో దారంలా వీరంద‌రినీ క‌లిపిన ఏకైక పార్టీ …

Read More »

బాబు కృషి… అంతర్జాతీయ `టెక్ మ్యాప్`లో విశాఖ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ న‌గ‌రం అంత‌ర్జాతీయ టెక్ మ్యాప్‌లో చేర‌నుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఆసియా ఖండానికే ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. అత్యాధునిక …

Read More »