ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకివీడులోని పెదపేటలో రామాలయం పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక వ్యాఖ్య చేశారు. రామాలయ పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని, అలాంటి వారి నుంచి ఎన్ని రకాలైన అడ్డుంకులు ఎదురైనా …
Read More »పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల్లో 74 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. గతంలో అంటే. 2019లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసినా.. ఆయన పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న పిఠాపురాన్ని ఎంచుకుని మరీ పోటీ చేసిన గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆయన …
Read More »‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త అంశం బయటకు వస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగిన ఈ దందాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచిన వైసీపీ కీలక …
Read More »చంద్రబాబు ప్రకటించిన `లేబర్ అడ్డా` గురించి తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతోపాటు.. మరికొన్నింటిని వేదికలపైనే ప్రకటిస్తూ.. అమలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో పీ-4 ఒకటి. దీనిద్వారా.. రాష్ట్రంలో పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారు.. పేదలను దత్తత తీసుకుని.. వారి బాగోగులు చూసుకునే కార్యక్రమమే పీ-4. దీనికి తొలినాళ్లలో విమర్శలు వచ్చినా.. ప్రస్తుతం …
Read More »వైసీపీకి ముప్పేట చిక్కు.. రంగంలోకి ఐటీ ఎంట్రీ!
వైసీపీ నేతలకు మరో చిక్కు ఎదురు కానుందా? మరో కీలక పరిణామాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీలను(తయారీ కంపెనీలు) బెదిరించి కమీషన్లు తినేసిన కేసు ప్రస్తుతం మూడు రూపాలు సంతరించుకుంది. 1) ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఈ క్రమంలో 38 మందిపై కేసు నమోదైంది. పలువురు జైలు పాలై.. ఇటీవల …
Read More »ఏడు కొండలవాడికి ఇకనైనా న్యాయం జరిగేనా?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారి దర్శనం ఎంత పుణ్యమని భక్తులు భావిస్తారో.. ఆయన లడ్డూ ప్రసాదాన్ని అంతే పవిత్రంగా భక్తులు భావిస్తారు. అయితే.. 2022 నుంచి ఈ లడ్డూ కల్తీ అయిందని.. దీనిలో ఇతర పదార్ధాలను కల్తీ చేశారని.. సీబీఐ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు దోషులను గుర్తించేందుకు.. మాజీ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ …
Read More »పవన్కు బాబు పరామర్శ.. పిఠాపురంపై చర్చ?!
జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. కొన్నాళ్ల కిందట ముక్కుకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న నివాసంలో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా శనివారం హైదరాబాద్ వెళ్లిన సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి.. ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. గత వారం.. పవన్ కల్యాణ్ తన శాఖలపై సమీక్ష చేస్తున్న క్రమంలో ఆరోగ్య సమస్య ఎదురైంది. దీంతో ఆయనను …
Read More »మమతకు నిద్రలేని రాత్రులు!
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు. ఎన్నికల పోలింగ్ కు ముందు.. ఆ రోజు కూడా కంటిపై కునుకులేదు. మూడు సార్లుగా అప్రతిహతంగా విజయం దక్కించుకుంటున్న రాష్ట్రంలో బీజేపీ ఎక్కడ జల్ల కొడుతుందో అన్న భయం వెంటాడింది. ఇక, ఎన్నికలు ముగిశాయి. మరి ఆరోజైనా నిద్ర ఉందా? అంటే.. ఫలితం వచ్చే వరకు కూడా ఉండకపోవచ్చని …
Read More »మారుమోగుతున్న ఏపీ సర్కారీ బడుల సత్తా
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. ఈ విషయాన్ని శుక్రవారం వార్తా పత్రికల్లో ఫుల్ పేజీల మేర అడ్వర్టైజ్ మెంట్లను జారీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా టీవీల్లోనూ ఆకట్టుకునే యాడ్స్ ను జారీ చేసింది. ఈ ప్రకటనలను చూస్తుంటే… …
Read More »విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల విషయంలో చిన్న చిన్న విషయాలను పట్టుకుని సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకోవడం మన వాళ్లకు అలవాటే. అసలు గొడవల కోసమే ఏదో ఒక టాపిక్ను చర్చనీయాంశంగా మారుస్తారా అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తన తొలి ఎన్నికల్లో సాధించబోయే ఫలితాల మీద …
Read More »లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం కాకపోవచ్చు. అయినా గానీ ఆగిపోవడం అనేది ఉండదు. ముందుకు సాగిపోతూనే ఉంటాయి మన ప్రభుత్వాలు. పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విషయంలో తాజాగా ఓ వింత చోటచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్నా… ఆ …
Read More »ప్రపంచానికి ముప్పే: ఇరాన్ వర్సెస్ అమెరికా.. మధ్యలో రష్యా!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు, గ్యాస్ సమస్యలతో ఇరకాటంలో పడ్డాయి. అనేక దేశాల్లో మారకం విలువలు పడిపోయాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ప్రారంభించిన యుద్ధం.. మధ్యలో కొంత విరామం తీసుకుని, చర్చల దిశగా అడుగులు వేసినా.. ఆ చర్చలు ఫలించడం లేదు. పైగా.. అటు ఇరాన్..ఇ టు అమెరికాలు పరస్పరం హెచ్చరికలు చేసుకుంటున్నాయి. రేపో మాపో.. ఇరాన్ను అంతం చేస్తామంటూ.. తాజాగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates