భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం పాటు ప్రధానిగా కొనసాగిన నేతగా ఆయన చరిత్ర పుటలకెక్కారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ బాటన నడిపిన మోదీ… ఆ వెంటనే ప్రధాని పీఠం అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీ వరుస విజయాలు సాధించారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రధాని …
Read More »మానవత్వం చూపండి: జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలను వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పమార్శించారు. బాదితుల పరామర్శ కోసం బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన జగన్… తొలుత బాధిత కుటుంబాలను సందర్శించి ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను కూడా జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా ప్రమాదాలు …
Read More »పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో అంతర్భాగమైన తెలంగాణలోకి, హైదరాబాద్ లోకి అడుగు పెట్టరాదని తనపై ఆంక్షలు విధించడం సబబు కాదని పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను ఇటీవలే చేసిన ‘తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?’ అంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ కోసం బుధవారం ఢిల్లీ వెళ్లిన …
Read More »కూటమిని ఎవరూ ఏమీ చేయలేరు: పవన్
ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి సాయం పుష్కలంగా ఉందన్నారు. దీనికి తాము కేంద్రానికి రుణపడి ఉంటామని వ్యాఖ్యానించారు. బీవీజీ రామ్జీ పథకం కింద.. 7 వేల కోట్ల రూపాయలు తాజాగా ఇచ్చారని తెలిపారు. దీనికి ముందు కూడా ఎక్కడా అన్యాయం జరగలేదని …
Read More »ఏపీలో అధికారులు పని చేయట్లేదు!
నిజమే… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కూడా ఏపీలో అధికారులు పని చేయడం లేదని చెప్పక తప్పదు. స్వయంగా మంత్రులు ఆదేశాలు జారీ చేసినా పనులు కావడం లేదంటే… అధికారులు పని చేయనట్టే కదా. ఈ తరహా అధికారుల తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణే ఆగ్రహం వ్యక్తం చేశారు కదా. తాజాగా జనసేనకే చెందిన కీలక నేత, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ …
Read More »పవన్ తెలంగాణ రాకూడదంటే… రాహుల్ కూడా అంతేగా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణపై కాంగ్రెస్ నేతల వైఖరిని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో తనను అడుగు పెట్టొద్దని అన్నారని చెప్పిన ఆయన.. అలాంటప్పుడు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఉత్తరాదికి చెందిన నాయకుడు కాబట్టి.. ఆయన కూడా తెలంగాణ సహా.. దక్షిణాది రాష్ట్రాల్లోకి రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే.. తాను అలా చెప్పే వ్యక్తిని కాదన్నారు. సువిశాల భారత దేశంలో ఎవరు ఎక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని.. నివసించొచ్చని …
Read More »అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి సర్కారు కాకుండా ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించడం అసలు కుదరనే కుదరని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే… అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పిస్తున్నట్లుగా బుదవారం కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల …
Read More »మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్.. వైసీపీకి ఇరకాటం.. !
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో జగన్ హయాంలో ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. తాజాగా జిల్లా రాజకీయాలను గమనిస్తే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకరు జిల్లా మొత్తం తన కనుసన్నల్లోనే ఉందని చెప్పుకోగా మరొకరు రెడ్డి …
Read More »నటరాజన్… కింకర్తవ్యం…?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని భావించిన ఆమెకు భారీ షాక్ తగిలింది. ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసులను ప్రస్తావించలేదన్నది ఎన్నికల సంఘం తెరమీదకు తీసుకువచ్చిన ప్రధాన విషయం. సహజంగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకుంటారు. లోపాలు లేకుండా సరిచేసుకుంటారు. ఏ చిన్న తేడా …
Read More »డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే – అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్నారని.. గత ముఖ్యమంత్రి మాదిరిగా రెండు గంటలు పనిచేసి 22 గంటలు.. రెస్టు తీసుకోలేదని వ్యాఖ్యానించారు. మంగళవారం జనగామ జిల్లాలో పర్యటించిన భట్టి.. పలు అభివృద్ధికార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం.. ఆయన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా …
Read More »అమర్నాథా… ఇప్పుడు కూడా రాజకీయమేంటయ్యా!
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి 8 మంది మృతి చెందిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కానీ.. …
Read More »మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నామినేషన్ ను తిరస్కరించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షితో పాటు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో ఇక మీనాక్షి రాజ్యసభకు వెళ్లడం దుస్సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కోటాలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates