రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో జీతాలు తీసుకుని..వారి తరఫున సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షం వైఖరిని ఎండగట్టారు. …
Read More »పోలవరం నిర్వాసితులకు పండగే పండగ.. 226 కోట్లు జమ!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిహారంలో కొంత మొత్తాన్ని తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా వారికి అందించారు. ఉగాది పండుగ సందర్భంగా వారిలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే ఈ నిధులు విడుదల చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. పునరావాస పరిహార …
Read More »‘అన్న’ అనే పదానికి జగన్ కళంకం: షర్మిల
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న’ అనే పదానికి జగన్ కళంకమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అసలు.. వివేకా హత్య జరిగిందే ఎంపీ సీటు కోసమని తెలిపారు. 2019 …
Read More »ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. కలిసి ప్రయాణించిన బాబు-పవన్!
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు బస్సు ప్రయాణం చేశారు. …
Read More »లోకేష్ ఆకస్మిక తనిఖీ.. టీడీపీలో కలవరం!
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియా సహా.. అధికారులకు కూడా చెప్పకుండానే ఎలాంటి కాన్వాయ్ కూడా రాకుండానే.. కేవలం రెండు కార్లతో సదరు పాఠశాలను విజిట్ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. కొన్నాళ్ల కిందట ఇదే పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం బాగోలేదని.. ఆరోపిస్తూ.. డస్ట్బిన్లలో వాటిని వేసేశారు. ఈ …
Read More »మా సీఎం స్టాలినే.. తమిళనాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్!
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు కొత్తవారు కనిపిస్తున్నా.. దాదాపు 60-70 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి రేసులో స్టాలిన్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత 2024 ఎన్నికల్లో ఏపీలోనూ ముఖ్య మంత్రిగా చంద్రబాబుకు 70 శాతం మంది ప్రజలు మొగ్గు చూపిన విషయం ప్రస్తావనార్హం. క్షేత్రస్థాయిలో నాయకులపై కంటే కూడా ముఖ్యమంత్రి అయ్యేవారిపైనే ప్రజలు …
Read More »బీఆర్ఎస్ టాక్: రోహిత్రెడ్డిపై ఇంతకన్నా చేయలేం
‘మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ సీఎం కేసీఆర్ సహా కేటీఆర్కు తీవ్ర సంకటంగా మారిందనే చర్చ సాగు తోంది. డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు రావడమే కాదు.. మరో రెండు కారణాలు కూడా రోహిత్ చుట్టూ తిరుగుతున్నాయి. వీటి నిగ్గు తేల్చేందుకు.. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో రోహిత్పై పార్టీ …
Read More »జగన్ను చిక్కుల్లో పెట్టేశారుగా!
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది. తరచుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారుకు గుడ్డిగా మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు మద్దతు ఇచ్చారు. తన పార్టీలో ఎంతో మంది నాయకులు పదవుల కోసం వేచి చూస్తున్నా.. బీజేపీ కోరిందని రాజ్యసభ …
Read More »ఎలక్షన్ మూడ్: మోడీ మ్యానియా ఫలించేనా?
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ నేతృత్వంలోని కూటమి పాలిత పుదుచ్చేరి సహా.. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే పాలిస్తున్న తమిళనాడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న కేరళ ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరీలపై బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది. …
Read More »పిఠాపురానికి ప్రత్యేకం.. పవన్ ఏం చేశారంటే ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలపై అభివృద్ధి అనే అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక, గిరిజన, ఆదివాసీలు నివసించే తండాలపైనా తన పట్టును కొనసాగిస్తున్నారు. తరచుగా ఆయా ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకుంటున్నారు. పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలానే.. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా నేరుగా గ్రామీణ ప్రాంతాలకే అందిస్తున్నారు. ఇలా..తనదైన శైలిలో …
Read More »రోహిత్ రచ్చ: బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు!
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి జైలు పాలవడం.. ఆయన ఫామ్హౌస్పై కూడా తీవ్ర ఆరోపణలు రావడంతో వ్యక్తిగతంగా రోహిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని, అసెంబ్లీలో …
Read More »దీదీను ఓ రేంజ్లో టెన్షన్ పెట్టేస్తున్న బీజేపీ!
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ.. మమతా బెనర్జీని ఓడించి.. అధికార పీఠంపై కమలాన్ని వికసింపజేసేందుకు బీజేపీ పెద్దలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలై.. 24 గంటలు కూడా తిరగకుండానే.. 144 స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో రెండు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates