Political News

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన బిజీ షెడ్యూల్లో గడపనున్నారు. బంధుమిత్రులు, తనను ఎన్నుకున్న ప్రజలతో మమేకం కానున్నారు. ఈ సమయంలోనూ ఆయన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై చాలా అలెర్ట్గా ఉన్నారు. పండుగ వేళలో గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో 38 తాటాకు ఇళ్లు కాలిపోయాయి. దీనిపై చంద్రబాబు …

Read More »

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ.. ఇత‌రుల‌కు ఆటంకం క‌లిగించ‌డంతోపాటు.. ప్ర‌మాదాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతున్న వాహ‌న‌దారులు పెరుగుతున్నారు. దీనికితోడు ట్రిపుల్ రైడింగ్‌, డ్రంక్ అండ్ డ్రైవ్‌, రెడ్ సిగ్న‌ల్ జంపింగ్, హైస్పీడ్ రైడింగ్, నోహెల్మెట్‌ ఇలా.. అనేక విష‌యాల్లో వాహ‌న‌దారులు రెచ్చిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ త‌నిఖీలు చేస్తూ.. కేసులు క‌డుతున్నారు. చ‌లానాల మోత …

Read More »

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు ప్ర‌యాణ‌మ‌య్యారు. ఉమ్మ‌డిచిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న నారావారి ప‌ల్లెకు ప్ర‌తి సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు కుటుంబం మొత్తం అక్క‌డే ఉంటుంది. ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్ సోమ‌వారం సాయంత్రం తిరుప‌తి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో చంద్ర‌గిరికి బ‌య‌లు దేరారు. అయితే.. వాస్త‌వానికి పండుగ సంద‌డికోసం …

Read More »

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. తాము ప్ర‌జ‌ల అభిప్రాయాలు, వారి అభిరుచుల మేర‌కు.. మార్పులు చేర్పులు చేయాల‌ని సంకల్పించామ‌న్నారు. ముఖ్యంగా పాల‌న‌కు అనుకూలంగా లేక‌పోవ‌డంతో కొన్ని జిల్లాల్లో అభివృద్ధి ముందుకు సాగ‌డం లేద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో  ఆయా జిల్లాల్లో మార్పులు చేస్తామ‌ని తేల్చి చెప్పారు. …

Read More »

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత లోటు కనిపిస్తున్నా ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ వృద్ధిని ఎలా పెంచుతారనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల వసూళ్లు అనుకున్నంత స్పీడ్ గా లేవు. ఏప్రిల్ …

Read More »

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. తాను ఇప్ప‌టి వ‌రకు ఒక్క సెల‌వు కూడా పెట్ట‌లేద‌న్నారు. ఒక‌వేళ ఏదైనా రోజు సెల‌వు తీసుకోవాల‌ని అనుకున్నా.. ఏదో ఒక ప‌ని వ‌స్తోంద‌ని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. ఈ క్ర‌మంలో కేవ‌లం మంత్రులు, ఉన్న‌తాధికారులు …

Read More »

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. క్షేత్ర స్థాయి పర్యటనల్లో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సమ ప్రాధాన్యమిస్తూ.. రోజుల వ్యవధిలో పరిష్కరించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా మార్గమధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ …

Read More »

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని కూడావాడుకోరాద‌న్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ నేప‌థ్యంలోనే ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. సుప్రీంకోర్టు వ‌రకు చేరాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ స‌ర్కారు సుప్రీంకోర్టులో …

Read More »

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు …

Read More »

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పి కొడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ‌ధానిపై ఇటీవల జగన్ …

Read More »

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదవులు దక్కని వారు అసంతృప్తిలోనే కొనసాగుతారు. కానీ, చిత్రం ఏంటంటే పదవులు దక్కిన వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారన్నది టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన సంచలన వ్యాఖ్య. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో టికెట్లను త్యాగం చేసిన చాలా మంది …

Read More »

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న త‌రంతో పోలిస్తే.. చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు.. త‌మ‌వార‌సుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు. బీజేపీలో ఉన్నారా.. వేరే పార్టీల్లో ఉన్నారా? అనేది ప‌క్క‌న పెడితే.. మొత్తంగా వెంక‌య్య త‌రం నాయ‌కులు .. చాలా మంది త‌మ పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చారు.. కానీ, వెంక‌య్య మాత్రం త‌న పిల్ల‌ల‌ను దూరంగా ఉంచారు. …

Read More »