ప్రాంతీయ పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ దూకుడు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం, తెలంగాణా లో ఉచిత బస్సు ప్రయాణం, తమిళనాడులో మామయ్య ఉంగరం వంటి పథకాలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ఒక అడుగు ముందుకు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక ప్రయోజనం కలిగించే పథకాలు చేపడుతుండగా మరికొన్ని …
Read More »‘జగన్ నీచాలపై సినిమా తీస్తే…’
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. తాజాగా పార్టీ నాయకులతో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ శ్రీకాకుళం పర్యటన విషయం వారి మధ్య చర్చకు వచ్చింది. ఈ రోజు జగన్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ప్రస్తుతం జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ …
Read More »జెన్ జీ బాటలో రాజకీయ పార్టీలు
నీట్ పేపర్ లీకేజిపై ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన జంతర్ మంతర్ ఆందోళన విజయవంతం కావడంతో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇపుడు జెన్ జీ బాటలో నడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారంలో వున్న పార్టీలు తమ అధికారం నిలుపుకునేందుకు, ప్రతిపక్ష పార్టీలు అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జెన్ జీ మార్గం ఒక్కటే పరిష్కారమని భావిస్తున్నాయి. ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఈదారిలో ఒక అడుగు …
Read More »‘ఎమ్మెల్యే ఎవరు? మీరా… మీ ఆయనా?’
టీడీపీ మహిళా నేత, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియపై పలు ఆరోపణలు రావడం.. ఆమెపై సొంత పార్టీ నాయకులే తీవ్రస్థాయిలో విజృంభించడం.. ఫిర్యాదులు రావడంతో పార్టీ అధిష్టానం చక్కదిద్దే కార్యక్రమానికి తెరదీసింది. ఈ క్రమంలో అఖిల ప్రియ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ చీఫ్ పల్లాశ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆమెను పల్లా …
Read More »ఒకటవ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు
గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. అది ఉద్యోగులలో అసంతృప్తికి దారి తీసింది. ఉద్యోగులలో వున్న అసంతృప్తిని చంద్రబాబు చక్కగా క్యాచ్ చేసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దాంతో గంపగుత్తగా ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపారు. కూటమి పాలనలో …
Read More »మీరు మూర్ఖులు… మీరే చేతగాని వాళ్లు: దద్దరిల్లిన పార్లమెంటు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం.. ఎదురుదాడి, నినాదాలు, నిరసనలతో హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఏకంగా ఒకరిపై ఒకరు దుర్భాషలు విసురుకునే పరిస్థితి కనిపించింది. సభ ప్రారంభం కాగానే.. ఢిల్లీలో కాక్రోచ్ జనతాపార్టీ కార్యకర్తలు, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జి సహా.. పెల్లెట్ల ప్రయోగం, మహిళా విద్యార్థులపై జరిపిన పోలీసుల దాడులు …
Read More »ఎందుకొచ్చిన ట్వీట్లు జగన్?
సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా కార్యక్రమానికి హాజరైనా.. ట్రోల్ అయ్యేలా ఏదో ఒక కామెంట్ చేయడం మామూలే. ఆయన పెట్టే సోషల్ మీడియా పోస్టులు కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. తాజాగా ఆయన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒక లెంగ్తీ …
Read More »రాజధాని అంటే… ఆ 29 గ్రామాలే కాదు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. రాజధాని అంటే.. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు కూడా దీనిలో భాగమేనని తెలిపారు. అదేసమయంలో మచిలీపట్నం కూడా దీనిలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యేలా రాజధానిని నిర్మించడం లేదని తెలిపారు. తొలుత అలా …
Read More »ఇదీ… చంద్రబాబు సత్తా!
ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్ట్(RTGS) రాష్ట్రంలోని అన్ని వ్యవ స్థలను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. తక్షణ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడంలోనూ.. పాలనలోని లోటుపాట్లను తెలుసుకోవడంలోనూ ఆర్టీజీఎస్ కీలక రోల్ పోషిస్తోంది. అలాగే.. విపత్తులు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలి? సీజన్ల వారీగా ఏం చేయాలి? ఎక్కడ ఏం జరుగుతోంది? సీసీ టీవీ మానిటరింగ్.. ఇతర వ్యవస్థల పనితీరు.. ఇలా అన్ని వ్యవస్థలను ఆర్టీజీఎస్ …
Read More »తెలంగాణాలో కొనసాగుతున్న ‘హైడ్రా’మా
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా హైడ్రామా కొనసాగిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం కమిషనర్ రంగనాధ్ ను తొలగించాలని ఆదేశించడమే కాకుండా పలు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా నుంచి వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు. మేము అధికారంలోకి వస్తే హైడ్రాను రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. దీంతో హైడ్రాపై రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చర్చ మొదలైంది. హైదరాబాద్ …
Read More »లోకేష్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తుండటం అందరికి తెలిసిందే. అధికార పక్షంలో ఆయనే కీలకమయ్యారు. ప్రతిపక్షం కూడా ఆయన పైనే గురి పెట్టింది. దాంతో లోకేష్ గ్రాఫ్ పెరిగింది. తనయుడిని తీర్చిదిద్దుతున్న చంద్రబాబు…. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు దాటాయి. ఇప్పటికే అయన నాలుగు …
Read More »బోండా గండం గట్టేక్కినట్లే
గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయంశంగా మారింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం టీడీపీలో నిప్పు రాజేసింది. కేవలం వేదిక పంచుకోవడం మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితంగా మెలగడాన్ని అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బోండా ఉమా పార్టీ మారే అవకాశం ఉందని, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates