Political News

దారుణం: ఎన్నిక‌ల్లో పోటీ కోసం… కూతుర్ని చంపేశాడు!

మ‌హారాష్ట్ర‌లో మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. ఇప్ప‌టికే ఈ రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ప్ర‌క్రియ తెర‌మీదికి వ‌చ్చింది. కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయ కోలాహ‌లం నెల‌కొంది. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. రిజ‌ర్వేష‌న్‌తో పాటు సంతానంపై కూడా.. సీలింగ్ ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మించి …

Read More »

బాబును తిడితే మైలేజీ పెరుగుతుందా..!

సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం కోసం చంద్రబాబును దూషించిన చాలామంది నాయకులు ఫేడ్ అవుట్ అయ్యారు. ఇలాంటి వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రస్తుతం జైలు పాలైన అంబటి రాంబాబు కూడా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఈ ముగ్గురు గతంలో …

Read More »

పవన్ కు అంబటి కూతురు సూటి ప్రశ్న

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ దాడిపై అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడారు. ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు. మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారా అని ప్రశ్నించారు. కాపు మహిళలైన తమపై …

Read More »

జోగి రమేశ్ బెయిల్ రద్దు తప్పదా?

మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేేపిన సంగతి తెలిసిందే. వాడు వీడు అంటూ లోకేశ్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా…లోకేశ్ కు కొవ్వు తగ్గలేదు, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అంటూ అసభ్యకర పదజాలంతో లోకేశ్ ను జోగి విమర్శించారు. దీంతో, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టి..ఇంటిని ధ్వసం చేశాయి. అయినా …

Read More »

కేంద్రం బడ్జెట్… పన్నుల వాటా సంగతేంటి?

రాష్ట్రాల బాధ్య‌త విష‌యంలో కేంద్రం పూర్తిగా త‌ప్పుకొందా? ఇక నుంచి రాష్ట్రాల ఆదాయం పూర్తిగా ఆయా రాష్ట్రాలే సంపాయించుకోవాలా?  అంటే.. తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్ ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రాంట్ల రూపంలో రాష్ట్రాల‌కు తిరిగి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేని విధంగా కొన్నింటికి సొమ్ములు ఇస్తోంది. కానీ.. ఈ ద‌ఫా ఆ బాధ్య‌త నుంచి త‌ప్పుకొంది. అన్ని గ్రాంట్ల‌ను ఈ ఏడాది …

Read More »

అంబ‌టికి జైలు… బాబును పెట్టిన చోటే!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ ఖైదు విధిస్తూ.. గుంటూరు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆదివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను రాజ‌మండ్రిలోని సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. గ‌తంలో వైసీపీ హ‌యాంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎక్క‌డైతే ఉంచారో.. అక్క‌డే ఇప్పుడు అంబ‌టి కూడా ఉండ‌నున్నారు. ఈయ‌నే కాదు.. గ‌తంలో అక్ర‌మ మ‌ద్యం …

Read More »

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ తీర ప్రాంతం నుంచి వ‌చ్చే గాలులు, నీటి కార‌ణంగా కొబ్బ‌రి సాగు దెబ్బ‌తింటోంది. చెట్టు పూత పూయ‌దు, పూసినా కాయ‌కాచే వ‌ర‌కు.. ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీనికితోడు స‌ముద్ర కోత‌.. ఇలా అనేక స‌మ‌స్య‌లు ఇక్క‌డి రైతుల‌ను వెంటాడుతున్నాయి. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించిన ఏపీ …

Read More »

అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు

2023లో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాలలో అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసేందుకు వెళ్లి తెల్లవారుఝాము వరకు హైడ్రామా నడుమ పోలీసులు ఆయనను అరెస్టు చేయడం సంచలనం రేపింది. కట్ చేస్తే ఈ కేసులో విచారణ జరిపిన సీఐడీ అధికారులు చంద్రబాబుకు గతంలోనే క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా ఆ కేసులో ఈడీ …

Read More »

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ భవన్ దగ్గరకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆ ఘటన కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, కెమెరామెన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. …

Read More »

అంబటి మీద అన్ని కేసులా?

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇల్లు, ఆఫీసుపై దాడి జరిగింది. అంబటిపై పలు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే అంబటికి 14 రోజుల …

Read More »

‘కేసీఆర్ కి ఇంకా అధికార వ్యామోహం పోలేదు’

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు తిర‌స్క‌రించినా.. తిప్పికొట్టినా.. ప‌ద‌వీ వ్యామోహం పోవ‌డంలేదు.. అని దుయ్య‌బ‌ట్టారు. వాస్త‌వానికి సీఎం రేవంత్‌ త‌ర‌చుగా బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌.. సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన `రావి నారాయ‌ణ‌రెడ్డి స్మార‌క‌` కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నేతగా రాజిల్లిన …

Read More »

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇటీవ‌ల ఈ కేసు విచార‌ణ‌ను పూర్తి చేసిన సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఇచ్చింది. దీనిలో అది నెయ్యే కాద‌ని.. అలాగ‌ని పంది కొవ్వు, ఆవు కొవ్వు క‌లిసిన‌ట్టు ఆన‌వాళ్లు లేవ‌ని పేర్కొన్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది గ‌త కొన్నాళ్లుగా …

Read More »