Political News

ముగ్గురు ముగ్గురే.. ఒక్కరు మాస్కు పెట్టుకోరా జగన్?

విషయం ఏదైనా కావొచ్చు. చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. కరోనా విషయంలో ఏ చిన్న ఏమరపాటు సరికాదు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన చుట్టు ఉన్నవారు ఎందుకు మర్చిపోతున్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఏపీ సీఎం ముఖానికి మాస్కుపెట్టుకోకపోవటం తెలిసిందే. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ …

Read More »

స్టార్లెందుకు.. ముఖ్య‌మంత్రే రంగంలోకి దిగాడు

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టినప్ప‌టి నుంచి త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రి మెప్పూ పొందుతున్నాడు డీఎంకే అధినేత స్టాలిన్. కొవిడ్ నియంత్ర‌ణ దిశ‌గా లాక్ డౌన్ స‌హా కొన్ని క‌ఠిన చ‌ర్య‌ల‌కు తోడు.. వైద్య స‌దుపాయాలు పెంచ‌డానికి ఆయ‌న యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ప్ర‌శంస‌లందుకుంది. ఇక ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే ప్ర‌తిప‌క్ష నేత ప‌న్నీర్ సెల్వంను మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇంటికెళ్లి క‌లుసుకోవ‌డం.. ఓ ప్ర‌భుత్వ క‌మిటీలో ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు …

Read More »

వైసీపీలో వార‌సుల‌కు జ‌గ‌న్ చెక్ ?

భార‌త్‌లో వార‌స‌త్వ రాజ‌కీయాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గాంధీ, నెహ్రూల కుటుంబాల్లో ఏకంగా ఏడు ద‌శాబ్దాలుగా వార‌సులే రాజ‌కీయాలు చేస్తున్నారు.. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇక జాతీయ రాజ‌కీయాలే కాకుండా.. ప‌లు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌కు చెందిన రాజ‌కీయ నేత‌ల వార‌సులు మూడో త‌రంలోనూ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌, కేటీఆర్ ఇలా ఎవ‌రు చూసుకున్నా వార‌స‌త్వ రాజ‌కీయాల్లోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక ఏపీ రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా పాతుకుపోయిన నేత‌ల …

Read More »

కేరళలో సీపీఎం కొత్త ప్రయోగం

20వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న పినరయి విజయన్ మంత్రివర్గం విషయంలో సీపీఎం కొత్త ప్రయోగం చేయబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తోంది. ఎల్డీఎఫ్ కూటమిలో సీపీఎం ప్రధాన భాగస్వామి. కూటమిలోని ఇతర పార్టీల సభ్యులను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అయితే సీపీఎం తరపున మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నవారంతా కొత్తవారే. ఇప్పటివరకు మంత్రులుగా బాధ్యతలు చూసిన వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోకూడదని సీపీఎం నిర్ణయించింది. …

Read More »

బెంగాల్లో మొదలైన మోడి ఆపరేషన్ ?

అందరు అనుమానిస్తున్నట్లే పశ్చిమబెంగాల్లో నరేంద్రమోడి తనదైన పద్దతిలో ఆపరేషన్ మొదలుపెట్టారా ? ఇదే అనుమానం పెరిగిపోతోంది. సోమవారం బెంగాల్లో ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్టు చేయటంతో రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రులిద్దరితో పాటు తనను కూడా అరెస్టు చేయాలని మమతబెనర్జీ నానా యాగీ చేస్తున్నారు. నారదా స్కాంలో మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రత ముఖర్జీ+మరో ఇద్దరు సీనియర్ నేతలను సీబీఐ అరెస్టు చేయటం సంచలనంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో మమతబెనర్జీని …

Read More »

పార్టీల్లో పెరిగిపోతున్న టెన్షన్

నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చేసిన పరీక్షల విషయంలో అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా మున్సిఫ్ కోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డాక్టర్ల బోర్డు ఒకసారి ఎంపికి వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీఐడి కస్టడీలో ఉన్నపుడు పోయిన శుక్రవారం రాత్రి కొందరు గుర్తుతెలీని వ్యక్తులు దారుణంగా కొట్టారంటు ఎంపి చేసిన ఆరోపణల నేపధ్యంలో వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం వచ్చింది. …

Read More »

ఆక్సిజన్ లో కూడా దెబ్బకొట్టిన మోడి సర్కార్

రాష్ట్రవసరాలను నరేంద్రమోడి సర్కార్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతునే ఉంది. తాజాగా ఆక్సిజన్ సరఫరాలో కోత విధించటమే నిదర్శనం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) అంటే అందరికీ అర్ధం కాకపోవచ్చు. కానీ వైజాగ్ స్టీల్స్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తుంది. వైజాగ్ స్టీల్స్ ప్రతిరోజు భారీఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. అయితే ఉత్పత్తవుతున్న ఆక్సిజన్ మొత్తాన్ని మన రాష్ట్రంలోనే ఉపయోగించుకునేందుకు లేదు. ఎందుకంటే ఈ సంస్ధ కేంద్రానికి కాబట్టి …

Read More »

ఎదురు దెబ్బ‌ల‌తో బాబు గుణ‌పాఠం నేర్చుకోరా ?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ఒక‌వైపు వైసీపీని టార్గెట్ చేస్తున్నా.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీలో ఉన్న అస‌లు సిస‌లు, సీనియ‌ర్ నేత‌ల‌ను కాద‌ని.. వ‌ల‌స నేత‌ల‌పై పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఆశ‌లు పెట్టుకున్నార‌నే ఆ పార్టీ నేత‌ల మ‌ధ్యే అస‌హ‌నంతో కూడిన చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మునిసిప‌ల్‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌ల …

Read More »

ఆమె పాపులారిటీకి సీఎం భయపడ్డాడా?

శైలజా టీచర్.. కేరళ జనాలకు ఈ పేరు వింటే ఒక భరోసా. ఒక పాజిటివ్ ఫీలింగ్. కేరళ ఆరోగ్య మంత్రిగా గత ఏడాది కాలంలో ఆమె అందించిన సేవల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. కొవిడ్ కల్లోల పరిస్థితుల్లో పగలూ రాత్రీ అని తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రించడంలో.. ఆరోగ్య సేవలను విస్తరించడంలో.. వసతులను మెరుగుపరచడంలో ఆమె చూపించిన చొరవ గురించి …

Read More »

ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో జగన్ కీలక నిర్ణయం ?

రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుప్రతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ? అంటే అవుననే సమాచారం. కోవిడ్ చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల కోవిడ్ చికిత్సలు, రోగుల వివరాలు, ఫీజుల వసూళ్ళు తదితరాలపై పారదర్శకత వస్తుందని ప్రభుత్వానికి హైకోర్టు గట్టిగా చెప్పింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే తొందరలోనే ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకునే అవకాశాలున్నాయి. …

Read More »

కరోనా పోరాటంలో మోడికి షాక్

కీలకమైన కరోనా వైరస్ పోరాటం నేపధ్యంలో నరేంద్రమోడికి పెద్ద షాక్ తగిలింది. కరోనా వైరస్ పై పోరాటం జరుపుతున్న శాస్త్రవేత్తల బృందానికి ఛైర్మన్ అయినా షాహిద్ జమీల్ రాజీనామా చేశారు. దేశంలో ఎక్కడచూసినా కరోనా వైరస్ తీవ్రత బాగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే వేలాది మంది చనిపోతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్రానికి మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రముఖ వైరాలజిస్టు, జినోమ్ కన్సార్షియం(ఇన్సాకోగ్) అధిపతిగా షాహిద్ జమీల్ …

Read More »

బాబు హైదరాబాద్ దాటరు.. జగన్ తాడేపల్లి వీడరు

రాజకీయ చైతన్యం అన్నంతనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుంది చాలామందిలో. పేరుకు పిల్లాడే కావొచ్చు కానీ.. రాజకీయ చైతన్యం ఆంధ్రా ప్రాంతంలోని ప్రతి సందులోనూ కనిపిస్తుందన్న మాట అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో.. కరోనా కష్ట కాలంలో ప్రజలకు నేనున్నా అన్న ధీమా ఇచ్చే అధినేతే లేకుండా పోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆ మధ్యన జరిగిన …

Read More »