Political News

బాల‌య్య చిన్న‌ల్లుడి సీటు మారుతోందా ?

ఇప్పుడు ఏపీలో విశాఖ వేదిక‌గానే ఇప్పుడు రాజ‌కీయం అంతా న‌డుస్తోంది. విశాఖ‌లో టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ రాజ‌కీయం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఒక వైపు… ఇటు ఎగ్జిగ్యూటివ్ కేపిట‌ల్‌గా విశాఖ వ‌స్తుంద‌న్న వార్త‌లు మ‌రోవైపు… ఇక విజ‌య‌సాయి దూకుడు ఇలా అనేక అంశాలు ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు విశాఖ రాజ‌కీయాల్లో మరో ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది …

Read More »

మోడి సర్కార్ పై అవినీతికి పాల్పడిందా ?

తమది మచ్చలేని ప్రభుత్వమని, అవినీతి మకిలి అంటని ప్రభుత్వమని గడచిన ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడి సర్కార్ పైన కూడా అవిని ముద్రపడిందా ? అవుననే అర్దమవుతోంది తాజాగా వెల్లడైన అంశాలతో. ఇంతకీ విషయం ఏమిటంటే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైంది. ఫ్రాన్స్ లో ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ …

Read More »

కేసీయార్ వితండ వాదన

కృష్ణా జలాల వినియోగంపై కేసీయార్ వితండ వాదన మొదలుపెట్టారు. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగం విషయంలో విభజన చట్టం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రధానంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం, ఏపి 66 శాతం వాడుకునేట్లు ఒప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు విభజన చట్టాన్ని అంగీకరించేది లేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. కృష్ణాజలాల వినియోగాన్ని 50:50 శాతం అంటే 405.5 నిష్పత్తి …

Read More »

గాంధీ భవన్ లో రేవంత్ వాస్తు మార్పులు..?

ఈ రోజుల్లో ఎందులో విజయం సాధించాలన్నా.. కష్టంతో పాటు.. లక్ కూడా ఉండాలి. అదృష్టం కలిసొచ్చి.. విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఫేట్ మార్చి.. అంతా మంచి జరిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే… రేవంత్ రెడ్డి.. ఈ నెల 7వ …

Read More »

కత్తి మహేష్‌కు సాయం కరెక్టేనా?

ప్రముఖ క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్‌ గత వారం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తలతో పాటు కళ్లు, ముక్కుకు తీవ్ర గాయాలవడంతో ఆయా ప్రదేశాల్లో శస్త్ర చికిత్సలు జరిగాయి. ప్రస్తుతం ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు భారీగానే ఖర్చవుతున్నట్లు వార్తలొచ్చాయి. మహేష్‌ వైద్య ఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

రేవంత్ ముందు జాగ్రత్త

కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్తగానే నడుచుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే నూరుశాతం ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడిని తిడతారు, జాతీయ అధ్యక్షురాలిపై నోటికొచ్చింది మాట్లాడేస్తారు. మళ్ళీ ఎన్నికల్లో టికెట్ తెచ్చేసుకుంటారు. కోపం వచ్చినపుడు తిట్టేయటం, ఆరోపణలు చేసేయటం మళ్ళీ టికెట్ తెచ్చేసుకోవటం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సహజం. అందుకనే పార్టీ నుండి నేతలెవరినీ అధిష్టానం బయటకు పంపేయటం చాలా చాలా తక్కువనే చెప్పాలి. …

Read More »

షర్మిలను వదిలేసిన రోజా

అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రోజా చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు. రావటం రావటమే ఒకేసారి ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుతో పాటు తెలంగాణా ప్రభుత్వంపై ఫుల్లుగా ఫైరయ్యారు. మంగరళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చేసిన దీక్షపై రోజా మండిపోయారు. దొంగ దీక్షలు చేయటం వల్ల చంద్రబాబు జనాల్లో పలుచనైపోయారంటు సెటైర్లు వేశారు. ఇక తెలంగాణా-ఏపి మధ్య జరుగుతున్న జల వివాదంపైన కూడా …

Read More »

భారత్ హెచ్చరికతో దిగొచ్చిన ‘సంపన్న దేశాలు’

మంచిగా చెబితే ఎవరు వింటున్నారిప్పుడు? ఎవరికైనా సరే.. వారికి అర్థమయ్యే భాషలో చెబితే కానీ దారికి రాని పరిస్థితి. సంపన్న దేశాలు కొన్ని తీసుకునే తలతిక్క నిర్ణయాలకు.. వారికి అర్థమయ్యే భాషలో చెబితే కానీ అర్థం కాదన్న విషయాన్ని భారత ప్రభుత్వం అర్థం చేసుకోవటమే కాదు.. అందుకు తగ్గట్లు వ్యవహరించి సానుకూల ఫలితాల్ని తీసుకొచ్చేలా చేయటంలో సక్సెస్ అయ్యింది. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో విదేశాల నుంచి తమ దేశాలకు వచ్చే …

Read More »

రాజ్ మహల్ కాదు.. కేసీఆర్ చదువుకున్న బడి

చట్టం ముందు అందరూ సమానులే. ఏ ఒక్కరు తక్కువ కాదు. ఏ ఒక్కరు ఎక్కువ కాదు. అయితే.. అవన్నీ పుస్తకాల్లో మాత్రమేనా? అన్న అనుమానం కలిగేలా ఈ ఉదంతం ఉంటుంది. ఈ ఫోటోలోని భారీ భవనాన్ని చూశారుగా. చూసేందుకు ఏదో రాజ్ మహాల్ కు తీసిపోని రీతిలో నిర్మించిన ఈ భవనం ఏమిటో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకున్న స్కూల్. ఆ మధ్యన శిధిలావస్థకు చేరుకున్న భవనాన్ని …

Read More »

షర్మిలకు తోడుగా ‘వ్యూహకర్త’

తెలంగాణా రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఓ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? అవుననే సమాధానం వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుండి. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానంటు షర్మిల రాజకీయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున పార్టీ ప్రకటన, అజెండా, జెండా తదితరాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని పార్టీ పెట్టబోతున్న షర్మిల అందుకు వీలుగా …

Read More »

పోల‌వ‌రం..’ముంపు’ పాపం ఎవ‌రిది?

పోల‌వ‌రం ప్రాజ‌క్టు ప‌రిధిలోని 200 గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్ర‌స్తుతం గోదావ‌రికి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా.. ఈ ప్రాంతంలో నీరు పోటెత్త‌డంతో.. నిర్వాసిత గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా నీట‌మునిగి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. ముఖ్యంగా గోదావ‌రి వ‌రద ఉదృతితో కాఫ‌ర్ డ్యామ్‌కు ఎగ‌ద‌న్నుతున్న నీరు.. వెన‌క్కి మ‌ళ్లి.. గ్రామాల‌ను ముంచేస్తోంది. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో బాధ‌ప‌డుతున్న‌ది ప్ర‌జ‌లైతే.. మ‌రి పాపం ఎవ‌రిది? ఏ ప్ర‌భుత్వానిది? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇక‌, గోదావ‌రికి …

Read More »

ప‌ద‌వుల కోసం పాట్లు… జ‌గ‌న్ ఏం చేస్తారు?

ఏపీలో మ‌ళ్లీ ప‌ద‌వుల కోలాహ‌లం పుంజుకుంది. వైసీపీ నేత‌లు త‌మ‌కుప‌ద‌వి కావాలంటే.. త‌మ‌కు కావాల‌ని.. పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌ద‌వులు ద‌క్క‌క ఎదురు చూస్తున్న సీనియ‌ర్ల‌తోపాటు.. కొత్త‌వారు కూడా నామినేటెడ్ ప‌ద‌వుల కోసం తాడేప‌ల్లి ఆఫీస్ ముందు ప‌డిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలో కార్పొరేష‌న్ చైర్మ‌న్లు, ఇత‌ర నామినేటెడ్ ప‌ద‌వుల‌తోపాటు.. టీటీడీ పాల‌క‌మండ‌లి చైర్మ‌న్‌, శ్రీశైలం దేవ‌స్థానం బోర్డు స‌హా ఇత‌ర ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఈ పోస్టుల భ‌ర్తీ …

Read More »