Political News

ఈ దేశాలకే ఎందుకు పారిపోతున్నారో తెలుసా ?

మనదేశంలోని ఆర్ధిక నేరగాళ్ళల్లో ఎక్కువమంది కరేబియన్ దేశాలకే పారిపోవటానికి ప్రాధన్యత ఇస్తున్నారు. కరేబియన్ దేశాలంటే ప్రధానంగా డొమినికా, సెయింట్ లూసియానా, సెయింట్ కిట్స్, గ్రెనడా, బార్బొడాస్, ఆంటీగా వంటివి అన్నమాట. ఇవన్నీ పేరుకు మాత్రమే చిన్న దేశలైనా ఆంతర్జాతీయంగా బాగా పేరున్న దేశాలనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడెక్కడి ఆర్ధిక నేరగాళ్ళు ఈ దేశాలకు చేరిపోతే చాలు ఇకంతా హ్యపీనే. మిగిలిన వారిని వదిలిపెట్టేసినా మోహుల్ చోక్సీ, లలిత్ మోడి …

Read More »

జ‌గ‌న్‌పై దేశ‌వ్యాప్త ఆగ్ర‌హం: ఆర్ ఆర్ ఆర్ కు అనూహ్య మద్ద‌తు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజుకు దేశ‌వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. ఆయ‌న‌పై సొంత పార్టీ ప్ర‌భుత్వం అనుస‌రించిన తీరును వివిధ పార్టీల‌కు చెందిన‌ ఎంపీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి, ఎంపీ సుమ‌ల‌త, మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ర‌ఘురామ‌పై జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డ‌మా? అని …

Read More »

షాకింగ్: కరోనా దెబ్బకు బీర్ కంపెనీల మూత

సీజన్ తో సంబంధం లేదు. టైం ఏదైనా కావొచ్చు. అబ్బాయ్.. అమ్మాయ్ అన్న తేడా లేదు. పార్టీ అన్నా.. చిన్నపాటి దావత్ అనుకుంటే.. మందు లేకున్నా బీర్ మాత్రం తప్పనిసరి అన్నట్లుగా ఉండేది. మాయదారి మహమ్మారి బీర్ ప్రియులకు తీరని ద్రోహమే చేసింది. చిల్ బీర్ కోసం తహతహలాడే వారంతా ఇప్పుడు ఆ పేరు చెబితే వద్దని దండం పెడుతున్నారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చు.. ఇప్పటికైతే బీర్ వద్దని …

Read More »

రేవంత్ కే పీసీపీ పీఠం… ఇదే ఆఖ‌రి చాన్స్

గ‌త కొద్దికాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌వి విషయంలో తుది నిర్ణ‌యం జ‌రిగిపోయిందా? పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో తుది ద‌శ వ‌ర‌కు పేరు వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరును పార్టీ పెద్ద‌లు ఖ‌రారు చేసేశారా? ఇక ప్ర‌క‌ట‌నే మిగిలిందా? అంటే అవునంటున్నారు ఆ పార్టీకి చెందిన ఢిల్లీ ప‌రిణామాలు గ‌మ‌నిస్తున్న వారు. ఒక‌ట్రెండు రోజుల్లోనే పీసీసీ ర‌థ‌సార‌థి ప్ర‌క‌ట‌న రావ‌చ్చున‌ని చెప్తున్నారు. తెలంగాణ …

Read More »

సీఎం జ‌గ‌న్ సానుభూతి కోస‌మే ఇలా – నారాయణ

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై రాష్ట్ర రాజ‌కీయ నేత‌లు జోరుగా చ‌ర్చిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత‌.. ఆయ‌న వైఖ‌రిలో అనూహ్య‌మైన మార్పు చోటు చేసుకుంద‌ని నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఎన్న‌డూ లేనిది.. ఆయ‌న రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాస్తుండ‌డాన్ని వైసీపీ మిన‌హా అన్ని పార్టీల నేత‌లు..’సానుభూతి కోస‌మే ఇలా చేస్తున్నారు’ అని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో తొలుత‌గా సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు నారాయ‌ణ నోరు విప్పారు. …

Read More »

బెజ‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య ‘సీటు’ ర‌గ‌డ‌..

విజ‌య‌వాడ టీడీపీ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయాలు ఇంకా దారిలో ప‌డ‌లేదు. ఎంపీ కేశినేని నాని కేంద్రంగా నాయకులు విడిపోయిన విష‌యం తెలిసిందే. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌లెత్తాయ‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ.. దీనికి ముందు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం నుంచే నేత‌ల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇవి మ‌రింత ముదిరి వీధిన‌ప‌డ్డాయి. విజ‌య‌వాడ కార్పొరేష‌న్ మేయ‌ర్ అభ్య‌ర్థిగా.. కేశినేని త‌న కుమార్తె శ్వేత‌ను …

Read More »

ఖర్మ కాలితే తప్ప చోక్సీ వచ్చేది అనుమానమే

మనదేశంలో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన మొహూల్ చోక్సీ వ్యవహారం చాలా అనుమానాస్పదంగా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుండి రు. 13500 కోట్లు దోచుకున్న చోక్సీ మూడేళ్ళ క్రితం విదేశాలకు పారిపోయాడు. చాలాకాలం ఆయన ఆచూకి కూడా తెలీలేదు. అయితే చివరకు ఆంటీగ్వా దీవుల్లో ఉన్నాడని కనుక్కున్నారు. అక్కడి నుండి మనదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టిందో …

Read More »

సీఐడీ అధికారులకు షాకిచ్చిన రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు… ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ కి ఎంపీ రఘురామ లీగల్ నోటీసులు పంపారు. త‌న‌ అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని రఘురామ తెలిపారు. త‌న మొబైల్‌ కోడ్‌ ఓపెన్‌ చేయాలని కస్టడీలో హింసించారని అని …

Read More »

బీజేపీలోకి ఈట‌ల‌… టీఆర్ఎస్ నేత‌ల‌ కంటే ఎక్కువ ఫీల‌వుతోంది వీరే

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఎపిసోడ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేత‌లు స్పందించారు. అయితే, వాళ్ల కంటే ఎక్కువ‌గా వామ‌ప‌క్షాల నేత‌లు ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు. వారు రియాక్ట్ అవుతున్న తీరు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు. త‌నది క‌మ్యూనిస్టు …

Read More »

జగన్‌ పై ఎంపీలు దండెత్తబోతున్నారా?

ఏడాది నుంచి అదే పనిగా తనను, తన ప్రభుత్వాన్ని, అలాగే తన పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వచ్చిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆయన పుట్టిన రోజు నాడే అరెస్టు చేయించడం ద్వారా ఆయనకు గట్టి ఝలక్ ఇచ్చాననుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరెస్టుతో సరిపెట్టుకుండా కస్టడీలో ఉన్నపుడు రఘురామను పోలీసులు హింసించినట్లుగా ఆర్మీ ఆసుపత్రిలో నిర్ధారణ కావడం, దీనిపై ముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన …

Read More »

స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్న ఈటల ?

తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మాజీమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉంది. నిజానికి రాజీనామా ఆమోదం కోసం ఈటల ఎవరిపైనా ఒత్తిడి తేవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈటల ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారా అన్నట్లుగా అధికార టీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో రాజీనామా ఆమోదానికి ఒత్తిడి తేవాల్సిన అవసరం ఏముంటుంది ? ఎంఎల్ఏగా రాజీనామా చేసిన ఈటల …

Read More »

జగన్ దే వైఎస్సార్సీపీ

వైఎస్సార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిదే అని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పార్టీ పేరుతో కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ పేరును జగన్ అక్రమంగా వాడుకుంటున్నట్లు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాష కోర్టులో కేసు వేశారు. వెంటనే పార్టీపై తనదే అధికారమని తేల్చి చెప్పాలంటు భాష కోర్టులో వాదించారు. ఇదే సందర్భంగా వైఎస్సార్సీపీకి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నరసాపురం తిరుగుబాటు …

Read More »