Political News

ష‌ర్మిల కోసం పీకే.. పార్టీలో ఉత్సాహం

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల త‌న‌దైన శైలిలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిరుద్యోగ స‌మ‌స్య‌ను భుజాల‌కెత్తుకున్న ఆమె అందుకోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉద్యోగాల భ‌ర్తీ స‌హా ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆమె పోరాటం చేస్తున్నారు. కానీ త‌న పార్టీకి ఇప్ప‌టికీ రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. …

Read More »

పాకిస్థాన్ తో బంధాన్ని బయటపెట్టిన తాలిబన్లు

‘తమకు పాకిస్తాన్ రెండో ఇల్లు లాంటిది’ అని తాలిబన్లు తాజాగా చేసిన ప్రకటన చాలా కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే భారతదేశాన్ని అస్ధిరతపాల్చేయటం, మారణహోమాన్ని రేపటమే లక్ష్యాలుగా పాకిస్ధాన్ ఎన్ని కుట్రలు పన్నుతోందో అందరికీ తెలిసిందే. అందుకే అవకాశం ఉన్న ప్రతి చోటా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ అవలంభిస్తున్న భారత్ వ్యతిరేకతను మనదేశం ఎండగడుతునే ఉంది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో మొదలైన పరిణామాలను మన పాలకులు కూడా చాలా జాగ్రత్తగా …

Read More »

కాబూల్ లో ఆత్మాహుతి దాడి..60మంది మృతి

తాలిబాన్లు ఆక్రమించుకున్న ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇప్పుడు రక్తసిక్తమైంది. తాలిబాన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత దేశ పరిస్థితి దారుణంగా మారిపోయింది అనుకునేలోపు.. అక్కడ ఉగ్రదాడి జరిగింది. భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 60మంది ప్రాణాలు కోల్పోయారు. జంట పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రెండు పేలుళ్లు సూసైడ్ బాంబర్లుగా అధికారులు పేర్కొంటున్నారు. వేలాది మంది ఉన్న ఎయిర్ పోర్టు ప్రాంతంలో ఈ మారణహోమం సృష్టించడం గమనార్హం. …

Read More »

క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా మార్చేందుకు అడుగులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. కేవ‌లం అమ‌రావ‌తిని మాత్ర‌మే రాజ‌ధానిగా ఉంచ‌కుండా.. పాల‌న వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో జ‌గ‌న్ అధికారంలోకి రాగానే మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌తిప‌క్షాల నుంచి ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ అవి ప‌ట్టించుకోకుండా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

హుజూరాబాద్ దెబ్బ కేసీఆర్ మీద బాగా పడిందా ?

తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ జనాల్లో తిరగాల్సొస్తోంది. మామూలుగా అయితే నెలల తరబడి సీఎం అసలు జనాల మొహమే చూడరు. కొన్ని నెలలపాటు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అనుమానం లేకుండా కేసీయార్ పేరే చెబుతారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారానికి కొదవేలేదు. ఎంతోమంది మంత్రులు, ఉన్నతాధికారులు ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడకుండానే వెనక్కు తిరిగివచ్చేశారట. …

Read More »

దేశంలోని ఆ రాష్ట్రంలో మూడో వేవ్ ఎంట్రీ ఇచ్చేసినట్లేనా?

దేవతలు నడయాడిన భూమిగా అభివర్ణించే కేరళలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ చిన్న రాష్ట్రం ఇప్పుడు కరోనాతో కిందా మీదా పడుతోంది. దేశంలోని మరే రాష్ట్రంలో అమలు చేయనంత కఠినంగా కొవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నా.. కేసుల నమోదు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే.. మూడో వేవ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లేనా? …

Read More »

వైసీపీలో ముంద‌స్తు గానం.. వ్యూహం ఏంటి..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముంద‌స్తు కోయిల కూస్తోంది. వ‌చ్చే ఏడాదిలోనే సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే వాద‌న‌ను వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే చేస్తున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? లేక నిజంగానే జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నారా ? అనేది సందేహం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (జ‌గ‌న్ మిన‌హా). అయితే.. వీరిలో స‌గానికి స‌గం …

Read More »

ఇందిరా నిర్ణ‌యం వెన‌క రేవంత్ రెడ్డి?

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యం ఆ పార్టీ నేత‌లపై నిప్పులు చెరుగుతున్న ఆయ‌న‌.. మ‌రోవైపు సొంత పార్టీలోని సీనియ‌ర్ల వైఖ‌రిని మార్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వాత‌మొచ్చిన చేతికి ఊతం అందించి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌నే లక్ష్యాన్ని చేరుకునేందుకు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ‌కీయ …

Read More »

బండ్ల గణేష్ మళ్లీ రాజకీయాల్లోకి?

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నేళ్ల కిందట రాజకీయాల్లోకి తుపాను లాగా వచ్చాడు. 2019 ఎన్నికల ముంగిట బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కొన్ని నెలల పాటు హడావుడి చేయడం తెలిసిందే. ఆయన దూకుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కించుకుంటాడని.. ఎన్నికల్లో పోట ీచేసి గెలుస్తాడని అనుకున్నారు చాలామంది. కానీ బండ్లకు టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో పోటీనే చేయలేదు. అయినా కూడా ఉత్సాహం కోల్పోకుండా …

Read More »

అమెరికాలో మనోళ్ళే టాప్

ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన కచ్చితంగా మన జనాలు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనకాడని తత్వమే భారతీయులను యావత్ ప్రపంచంలో విస్తరించేట్లు చేసింది. అంతేకాకుండా ఏ దేశ వాతావరణంలో అయినా ఇట్టే ఇమిడిపోయే మనస్తత్వం కూడా మనకే ఎక్కువ. ఇంతకీ విషయం ఏమిటంటే అమెరికాలో విద్య, సంపాదనలో భారతీయులే అమెరికా కన్నా టాప్ లో నిలిచారట. అమెరికాలో విద్య, …

Read More »

మంత్రి మల్లారెడ్డికి ఎందుకంత కాలింది? రేవంత్ సక్సెస్

మంత్రి మల్లారెడ్డి వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నట్లు మొదలైన మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. మూడుచింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ చేపట్టిన దీక్ష ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్ చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది.. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో వాస్తవాలు తెలిపేందుకే తాను దీక్ష చేపట్టినట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మంత్రి మల్లారెడ్డి భూఅక్రమాల చిట్టా చదివారు. ఎంత భూమి అక్రమించిందన్న విషయంతో పాటు …

Read More »

వ్యూహాత్మకంగా వెళుతున్న రేవంత్

Revanth Reddy

సీనియర్ల వ్యతిరేకత మధ్య పీసీసీ పగ్గాలు దక్కించుకున్న రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లే ఉంది. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ కు ఇంత తొందరగా రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడాన్ని చాలామంది సీనియర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నేత కూడా తన ఆగ్రహాన్ని బాహాటంగా ప్రకటించి చివరకు సర్దుకు పోతున్నారు. కోమటిరెడ్డి …

Read More »