Political News

అమూల్‌పై ఖ‌ర్చు పెట్టొద్దు.. జ‌గ‌న్ స‌ర్కారుకు హైకోర్టు బ్రేకులు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఎంతో ఇష్టంగా.. మ‌రెంతో ప్రేమ‌గా రాష్ట్రంలో విస్త‌రిస్తున్న గుజ‌రాత్‌కు చెందిన పాల డెయిరీ సంస్థ ‘అమూల్’ విష‌యంలో హైకోర్టు బ్రేకులు వేసింది. అది కూడా అమూల్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు విస్త‌రిస్తూ.. జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన శుక్ర‌వార‌మే.. హైకోర్టు ఈ డెయిరీ విష‌యంలో సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇదీ.. అమూల్‌ డెయిరీతో రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరిన ఎంవోయూపై …

Read More »

మోడికి ఘాటు లేఖలు రాస్తున్న సీఎంలు

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రులందరు తప్పు పడుతున్నారు. ఒకవైపు టీకా కార్యక్రమాన్ని తప్పుపడుతు సుప్రింకోర్టు వాయించేస్తోంది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తప్పుపడుతూ మోడికి లేఖలు రాయటం గమనార్హం. మొన్నటికి మొన్న కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా టీకాల కార్యక్రమంపై మోడి విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతూ …

Read More »

బీజేపీలోకి ఎంట్రీ.. ఈటల అధికార ప్రకటన..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. దాదాపు టీఆర్ఎస్ తో ఆయనకు 19ఏళ్ల అనుబంధం. ఆ అనుబంధానికి ఈ రోజుతో తిలోదకాలు పలికారు. కాగా.. గత కొంతకాలంగా ఆయన బీజేపీలో చేరనున్నారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఏనాడు ఆయన ఈ విషయంపై స్పందించింది లేదు. కాగా.. తాజాగా.. తాను బీజేపీలో చేరుతున్నట్లు అధికారికంగా …

Read More »

ఈటలను బీజేపీ అవమానిస్తోందా ?

‘పార్టీ నియమావళి ప్రకారం ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన తర్వాతే మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారు’. ఇది తాజాగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు. బండి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే నియమావళి పేరుతో ఈటలను బీజేపీ అవమానిస్తోందనే చర్చ పెరిగిపోతోంది. ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకునేటపుడు ముందు పదవికి రాజీనామా చేయాలనే నియమావళి ఒకటుందని కూడా చాలామందికి తెలీదు. ఎందుకంటే ఇలాంటి నియమావళిని పాటించినట్లు …

Read More »

షర్మిల కొత్త పార్టీ అధ్యక్షుడు ఎవరంటే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆమె తన పార్టీ పేరు కూడా కన్ఫార్మ్ చేశారు. త‌మ‌ పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ) అనే పేరును ఆమె ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. ఆమోదం కూడా ల‌భించిన‌ట్టు తెలిసింది. కాగా.. ఈ …

Read More »

విఫలమైన గ్లోబల్ టెండర్ల ప్రయత్నం

అందరికీ టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ విధానం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కోటి టీకాల కొనుగోలుకు ఏపి ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ గడువు తేదీ గురువారంతో ముగిసింది. తాజా సమాచారం ప్రకారం కనీసం ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా టెండర్లో పాల్గొనలేదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ స్వయంగా చెప్పారు. గ్లోబల్ టెండర్లు అట్టర్ ఫ్లాప్ అవ్వటం …

Read More »

ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం ఇంత క‌ష్ట‌ప‌డాలా ‘జూపూడీ’

జూపూడి ప్ర‌భాక‌ర్. దాదాపు అంద‌రూ మ‌రిచిపోయిన నాయ‌కుడు. టీడీపీ స‌ర్కారు హ‌యాంలో ఎస్సీ కార్పొరే ష‌న్ ఫైనాన్స్ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించిన ద‌ళిత నేత‌. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. దాదాపు రెండేళ్లుగా ఎక్క‌డా ఊసులో కూడా లేని జూపూడి ఒక్క‌సారిగా మీడియాలోకి వ‌చ్చారు. హ‌ఠాత్తుగా టీడీపీపైనా.. చంద్ర‌బాబు పైనా.. ఆయ‌న కుమారుడిపైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ద‌ళితుల‌కు మీరు ఏం చేశారు? అంటూ జూపూడి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం చేస్తున్న …

Read More »

టీఆర్ఎస్ కి ఈటల శాశ్వత వీడ్కోలు..!

Eetela Rajendra

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కి, తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. ఇటీవల ఆయన పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా పార్టీకే దూరమయ్యారు. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరప్ చేసిన …

Read More »

వేసుకున్న బట్టలు బాగోలేవని మహిళా ఎంపీపై బహిష్కరణ వేటు

అనూహ్య ఘటన ఒకటి టాంజానియా పార్లమెంటులో చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక మహిళా ఎంపీ ధరించిన దస్తులు సరిగా లేవన్న అభిప్రాయానికి వచ్చిన పార్లమెంటు ఆమెను సభ నుంచి బహిష్కరించిన షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వేసుకునే దుస్తుల్ని వేరేలా ఎందుకు చూస్తారు? లాంటి మాటలు మన దగ్గర చాలానే వినిపిస్తాయి. కానీ.. ఆ దేశంలో మాత్రం అలాంటివేమీ వినిపించలేదని చెబుతున్నారు. సంచలనంగా మారిన …

Read More »

అందరికీ ఉచితమేనా ?

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న టీకాల విదానాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది. ఒకరికి ఉచితంగాను మరొకరికి డబ్బులిచ్చి వేయించుకోవాలని చెప్పటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. 60 ఏళ్ళున్న వాళ్ళకి కేంద్రం టీకాలను ఉచితంగా వేయించటం ఏమిటి ? 18-45 మధ్య వారికి మాత్రం రాష్ట్రాలు టీకాలను కొని వేయించాల్సి రావటం ఏమిటి ? అంటు నిలదీసింది. అలాగే కేంద్రం-రాష్ట్రాలకు టీకాల ఉత్పత్తి సంస్ధలు రెండు రకాల ధరలను నిర్ణయించటాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మొత్తానికి టీకాల …

Read More »

జ‌గ‌న్ రికార్డ్‌: రాష్ట్రంలో స‌రికొత్త ఒర‌వ‌డి!

ఏపీ సీఎం జ‌గ‌న్ రికార్డు సృష్టించారా? ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌మూ(వైఎస్ హ‌యాం స‌హా) చేయ‌ని విధంగా ఆయ‌న పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డాన్ని ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేక పోతున్నారు. నిజానికి రాష్ట్రం అప్పుల కుప్ప‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం.. తాను ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించారు. అయితే.. …

Read More »

50 రూపాయ‌ల‌కే క‌రోనా టెస్ట్.. త్వ‌ర‌లోనే ‘డ్రైస్వాబ్ కిట్‌’

క‌రోనా టెస్ట్ చేయించుకోవ‌డం పెద్ద ప్ర‌హ‌స‌నంగా మారిపోయింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉచితంగానే ఈ టెస్టులు చేస్తున్న‌ప్ప‌టికీ రిజ‌ల్ట్ రావ‌డానికి టైం ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌లు ప్రైవేటు టెస్ట్ కేంద్రాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో క‌రోనా టెస్టుకు రూ.1000 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో చాలా మంది ఇంత ఖ‌ర్చు ఎందుకులే అని సైలెంట్ అయిపోతున్నారు. అయితే.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అత్యంత త‌క్కువ ఖ‌ర్చుకే.. క‌రోనా టెస్ట్ చేసుకునే వెసులుబాటు క‌లుగ‌నుంది. …

Read More »